• May 5, 2025
  • 60 views
కెసిఆర్ పాలన ఓర్వలేకనే అసత్య ప్రచారాలు

మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ జనం న్యూస్ 5 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను కాళేశ్వరం ప్రాజెక్ట్ సాగు నీళ్ల నిగ్గు తెల్చే నిజాలను సోమవారం రోజున పుట్ట…

  • May 5, 2025
  • 59 views
డిప్యూటీ తహసీల్దార్‌‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

జనం న్యూస్ మే 05 నడిగూడెం భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు బండారు వీరబాబు యాదవ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ బానోతు…

  • May 5, 2025
  • 33 views
అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణధాతగా నిలిచిన గౌతమ్.

జనం న్యూస్, మే 5, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టి స్పెషలిటి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాధభాయ్ అను మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం అని పేషెంట్ కుటుంబ…

  • May 5, 2025
  • 29 views
త్రాగునీరు అందించే విషయంలో ప్రజల్లో ఏర్పడిన అపోహలు అధికారులు, పాలకులు తొలగించాలి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ విజ్ఞప్తి చిలకలూరిపేట పట్టణంలో త్రాగునీటిని అందించే ప్రక్రియలో ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ త్రాగునీరు అందించాలని, ఏ…

  • May 5, 2025
  • 37 views
మునగాల మండల ఎస్సైను సన్మానించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం న్యూస్ ఏప్రిల్ 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) విధి నిర్వహణలో నిజాయితీగా రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు అదే విధంగా డ్రగ్స్ రహిత మండలంగా ఉండటం కోసం యువత చెడు మార్గాలు పట్టకుండా వారికి సూచనలు సలహాలు ఇస్తూ…

  • May 5, 2025
  • 38 views
తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం.. నితిన్ గడ్కరీ

జనం న్యూస్ మే 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో రవాణా తోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రూ.3 526 కోట్ల తో నూతనంగా నిర్మించిన 363తో పాటు కొత్తగా నిర్మించనున్న…

  • May 5, 2025
  • 127 views
రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు రాష్ట్రంలో నేటి నుంచి నమోదు

కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం ఏడిఏ నూతన్ కుమార్, జనం న్యూస్,మే 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని రైతు సోదరులకు ఆధార్‌ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన…

  • May 5, 2025
  • 28 views
ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లేని వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా ఎంపిక చేయాలని పేదవారికి నిలువ నీడ లేని వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని బహుజన…

  • May 5, 2025
  • 32 views
.ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి కొమురయ్య

జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మావోయిస్టులపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా…

  • May 5, 2025
  • 51 views
కష్టజీవులను ఐక్యం చేసిన కార్ల్ “మార్క్స్’ సిద్ధాంతం

మార్క్సిజమే ప్రపంచ మానవాళికి దిక్సూచి అన్యాయం, అవినతి, దోపిడి నిర్మూళన మార్క్సిజంతోనే సాధ్యం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేన సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కార్ల్ మర్క్స్ 207వ జయంతి జనం న్యూస్ 05 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com