అకాల వర్షాలు… విద్యుత్ సిబ్బందికి పెను సవాల్
జనం న్యూస్ 05 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో గడిచిన నాలుగు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసాయి.ఈదురు గాలులతో కూడిన వర్తాలు పడుతుండంతో పలు చోట్ల విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి.మరికొన్ని చోట్ల…
వైభవంగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట
జనం న్యూస్ 05 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మండలం ముడిదాం రేమా పేటలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆదివారం ప్రతిష్టించారు. ఈ మహోత్సవంలో గ్రామస్థులు భాగస్వామ్యం కావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం నుంచి…
పెండింగు ఈ-చలానాలను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 05 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనదారులపై పెండింగులో ఉన్న ఈ- చలానాలను చెల్లించే విధంగా పోలీసుఅధికారులను జిల్లా ఎస్పీ వకుల్…
రాజ్యసభ అభ్యర్థి పాకా సత్యనారాయణను కలిసిన జిల్లా బిజెపి శ్రేణులు
జనం న్యూస్: మే 5 (ముమ్మిడివరం ప్రతినిధి) రాజ్యసభ అభ్యర్థి బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక సత్యనారాయణను అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి నాయకులు ఆదివారం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కారదర్శి…
బి ఆర్ ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్
జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామానికి చెందిన దాసి శ్రావణ్ కుమార్ ను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్…
శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి సన్నిధిలో అయోధ్య రామ ధనస్సు కు పూజలు
, జనం న్యూస్ మే 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోన మండలం ఆయోధ్య రాముడి కోసం తయారు చేసిన రాముడికి ప్రీతికరమైన దనస్సుకు ఆదివారం కుండలేశ్వరంలో శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. జనం న్యూస్ మే 05(మునగాల మండల ప్రతినిధి…
వామ్మో కోతులు
హుజూరాబాద్ లో కోతుల దాడి:మహిళకు తీవ్ర గాయాలు.. జనం న్యూస్ // మే // 4 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో కోతుల దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా, అడ్వకేట్ గోస్కుల శ్రీనివాస్…
“నలంద విద్యాలయం, విజ్ఞానానికి మార్గదర్శి: ప్రిన్సిపాల్ హరినాథ్”
.జనం న్యూస్ ;4 ఏప్రిల్ ఆదివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: ఇందిరమ్మ కాలనీలో విద్యార్జనకు ఆలయం: నలంద మోడల్ విద్యాలయ ఔన్నత్యం ప్రిన్సిపాల్ హరినాథ్ నేతృత్వంలో విద్యా క్షేత్రంగా ఎదుగుతున్న ఆదర్శ పాఠశాల సిద్దిపేట్ జిల్లా లోని ఇందిరమ్మ కాలనీలో…
మురికి నీరు ఎత్తిపోసుకుంటున్న పాములపర్తి గ్రామ ప్రజలు
జనం న్యూస్ మే 4 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి లో,మురికి నీరు ఎత్తిపోసుకుంటున్న ప్రజలుమేము ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదు, ఇందుకేనా మీకు ఓట్లు వేసి…