నేరాల నియంత్రణకై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఎస్సై ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ మే 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో బెజ్జూర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాపారులు మమేకమై నేరాల నియంత్రణకై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు…
శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట గోడపత్రిక ఆవిష్కరణ
జనం న్యూస్,మే03 అచ్యుతాపురం: మండలం లోని ప్రసిద్ధి గాంచిన కొండకర్ల -అందలాపల్లి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి మహోత్సవం నూతన ఆలయం,విగ్రహం ప్రతిష్ట ఆహ్వానం పత్రికను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు.ఈనెల 7న బుధవారం…
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన నవీన్.
(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్) జనం న్యూస్ మే 3, జగిత్యాల జిల్లా, కోరుట్ల : కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయి న్యూ లైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జ్యోతి అను మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం…
ప్రజల గొంతుక… కానీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న విలేకరి
జనం న్యూస్ మే 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఉపాధి హామీ కూలీగా జీవనం సాగిస్తున్న నేస్తం టీవీ స్టాఫ్ రిపోర్టర్ దుర్గం శరత్ చంద్రకు ప్రభుత్వ అనుసంధాన పథకాల వెలుగు తాకడం లేదు. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి నీరాజనం కాదా?…
వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలి
అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ జనం న్యూస్,మే03, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ కార్యాలయంలో సోమవారం జరిగే అనకాపల్లి జిల్లా విస్తృతసాయి కార్యక్రమం సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్…
వడదెబ్బ తగలకుండా సూర్యాపేట జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వడగాల్పులకు జిల్లా ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అవగాహన కల్పించాలి వేసవిలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జనం న్యూస్ మే 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట జిల్లాలో…
పీఆర్సీ-2022 అమలు హర్షణీయం
జనం న్యూస్,మే03, అచ్యుతాపురం:పిఆర్సీ-2022 సాధించిన విషయంలో రెస్కో డివిజన్ ఉద్యోగస్తుల తరపున నిలబడి పీఆర్సీ-2022 అమలుపరచడంలో సహకరించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్,పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు,అనకాపల్లి కొణతాల రామక్రిష్ణ , అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్,రెస్కో పిఐసీ అనకాపల్లి…
అంగరంగ వైభవంగా అంకమ్మ తల్లి పోతురాజు స్వాముల తిరునాళ్ళ మహోత్సవం.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పట్టణంలోని పాటిమీద గల వేంచేసి ఉన్న అంకమ్మ తల్లి పోతురాజు స్వామి వారి 24వ వార్షికోత్సవం అంగరంగ…
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి
జనం న్యూస్ మే 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని…
జమ్మికుంట నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన సి హెచ్ రాజు
మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన మార్కెట్ చేర్మెన్.. ఆర్థి దాడువైల సంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు.. జనం న్యూస్ // మే // 4 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) జమ్మికుంట మండల నూతన తహసీల్దారు గా బాధ్యతలు స్వీకరించిన…