• February 28, 2025
  • 67 views
కక్షసాధింపుల్లో కూటమి ప్రభుత్వం సఫలం: చిన్న శ్రీను

జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనప్పటికీ కక్షసాధింపుల్లో మాత్రం సఫలం అవుతోందని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాస్‌ సెటైర్‌ వేశారు. గురువారం తన…

  • February 28, 2025
  • 67 views
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌

జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ లక్ష్మివారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ అప్పల సూర్యనారాయణ అనే పాసింజర్ విశాఖపట్నం నుంచి విజయనగరం ప్రయాణం చేశారు , ఈ ప్రయాణంలో తమ వద్ద ఉన్న 17500…

  • February 28, 2025
  • 75 views
పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు

జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్‌ వివరాల ప్రకారం…నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా…

  • February 28, 2025
  • 74 views
ఎమ్మార్ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కీలక అంశాలపై చర్చ

జనం న్యూస్ ఫిబ్రవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మార్ ప్రతినిధుల సమావేశం…

  • February 28, 2025
  • 74 views
దోషులైన నేతలపై జీవితకాల నిషేధం వద్దు ఆరేండ్లు చాలు కేంద్రం

జనం న్యూస్ ఫిబ్రవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై చర్యల విషయంలో కేంద్రం ఇప్పుడున్న ఆరేండ్ల అనర్హత వేటుచాలంటూ సుప్రీంలో అఫిడవిట్ వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల…

  • February 28, 2025
  • 74 views
రాష్ట్రస్థాయి తైక్వాండోకు జిల్లా క్రీడాకారులు..!

జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ వినాయక్ నగర్ లోని బస్వ గార్డెన్ లో తైక్వాండో ఇన్స్టిట్యూట్ నుండి. రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా నుండి 40 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు సబ్ జూనియర్. కాడేట్. జూనియర్ విభాగములలో ఎంపికైనట్టు తైక్వాండో…

  • February 28, 2025
  • 72 views
ఎమ్మార్ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కీలక అంశాలపై చర్చ

జనం న్యూస్ ఫిబ్రవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మార్ ప్రతినిధుల సమావేశం…

  • February 27, 2025
  • 153 views
ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

జనం న్యూస్ ఫిబ్రవరి 28 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల నేపథ్యంలో బీబీపేట మండలము గర్ల్స్ హైస్కూల్లో పోలింగ్ బూతు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు అన్ని వసతులు…

  • February 27, 2025
  • 84 views
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

నకిర్త ప్రభు జనం న్యూస్, ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా ,ములుగు మండల్, కొత్తూర్ గ్రామానికి చెందిన వీరవైన రాములు గుండెపోటుతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు…

  • February 27, 2025
  • 81 views
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం లో 95 శాతం పోలింగ్

జనం న్యూస్ ఫిబ్రవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రోజున జరుగుతున్న కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రామచంద్ర థియేటర్ వద్ద టెంట్లు టేబుల్స్ కుర్చీలు ఏర్పాటు చేసుకొని పోలింగ్ సరళను పరిశీలన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com