• November 27, 2025
  • 16 views
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే మల్ రెడ్డి తోనే సాధ్యం: ఉక్కుల అశోక్.

జనం న్యూస్ ప్రతినిధిఆలంపల్లి దుర్గేష్ 9640204826 (చింతపల్లిగూడ, నవంబర్ 27):ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తోనే సాధ్యమవుతుందని, సబ్బండ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని దళిత చైతన్య…

  • November 27, 2025
  • 9 views
ఎలక్షన్ కి ముందస్తు గా కమ్యూనిటీ హాలు ను పర్యవేక్షణ చేసిన ఎంపిడిఓ చంద్రమౌళిపీ

.ఏ. పల్లి మండలం లోని ముందస్తు ఎన్నికల కి కమ్యూనిటీ హాల్, కేజీబీవీ స్కూల్ నీ పర్యావేక్షణ కి ఎంపిడిఓ చంద్రమౌళి గ్రామ పంచాయతీ సెక్రటరీ, గుడిపల్లి ఎస్ ఐ నర్సింహులు పాల్గొన్నారు. ఎన్నికల కి ముందస్తు అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు.

  • November 27, 2025
  • 15 views
రోడ్డు ప్రమాదం లో గుర్తు తెలియని మహిళా మృతి.నల్గొండ జిల్లా పీ.ఏ. పల్లి మండలం జనం న్యూస్ రిపోర్టర్ శ్రీరమణ

: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి*పెద్ద అడిశర్లపల్లి, నవంబర్ 26(ఆంధ్రప్రభ) పీఏ పల్లి మండలం గణపురం స్టేజి సమీపంలో రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్టు గుడిపల్లి ఎస్సై నరసింహులు తెలిపారు.…

  • November 27, 2025
  • 14 views
9640204826నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే మల్ రెడ్డి తోనే సాధ్యం: ఉక్కుల అశోక్.

జనం న్యూస్ ప్రతినిధిఆలంపల్లి దుర్గేష్ (చింతపల్లిగూడ, నవంబర్ 27):ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తోనే సాధ్యమవుతుందని, సబ్బండ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని దళిత చైతన్య వేదిక…

  • November 27, 2025
  • 15 views
వేద ఆశీర్వచనాల మధ్య రతన్ కీర్తన్ హాల్ ప్రారంభం తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్

జనం న్యూస్ నవంబర్ 27:జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిరం రోడ్డులో నూతనంగా నిర్మించిన రతన్ కీర్తన్ హాల్ వేద ఆశీర్వచనాల మధ్య మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. సంగీత అభిమానులకు, భజన ప్రియులకు సౌకర్యంగా ఉండేవిధంగా కీర్తన్ హాల్ ను తీర్చిదిద్దారు.…

  • November 27, 2025
  • 15 views
భీమారం మండలం సర్పంచ్ అభ్యర్థి పోగుల మల్లేష్ ప్రజలకు బంపర్ ఆఫర్

(జనం న్యూస్ 27 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం గ్రామ ప్రజలకుసర్పంచ్ అభ్యర్థి‌గా నా మేనిఫెస్టో – ప్రజలకు నా సేవలు1. గ్రామంలోని రామాలయం కోసం 1 ఎకరం భూమి విరాళంగా ఇస్తాను.2. నేను అధికారం లో ఉన్న ఐదు…

  • November 27, 2025
  • 25 views
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తేది 26-11-2025 బుధవారం నాడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నూతన కమిటీ నియామకం సమావేశం వినోద కన్వెన్షనల్ లో జరిగింది

జనం న్యూస్ ప్రతినిధి హయత్ నగర్ మండల్ : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 బంగరిగళ్ళ మహేందర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జి గా నియామకం ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు రంగారెడ్డి జిల్లా జోనల్ ఇంచార్జ్ గౌరవనీయులైన గ్యార జగన్ రంగారెడ్డి…

  • November 27, 2025
  • 251 views
నందిగామలో ఎన్నికల వేడి ప్రారంభం

సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లగొని విక్రమ్ గౌడ్ నామినేషన్ జనం న్యూస్ నవంబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న నేపథ్యంలో, నందిగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్…

  • November 27, 2025
  • 18 views
దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన ఎంపీ హరీష్ బాలయోగి…

జనం న్యూస్ నవంబర్ 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ, హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాలను, దివ్యాంగులకు అమలాపురం ఎంపీ గంటి…

  • November 27, 2025
  • 17 views
ఇండిపెండెంట్ సర్పంచ్‌గా పోటీకి సిద్ధం: పోగుల మల్లేష్

(జనం న్యూస్ నవంబర్ 27 ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా బిసి మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేయునట్లు పోగుల మల్లేష్ ప్రకటించారు.గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో…