జనం న్యూస్,నవంబర్ 19,కంగ్టి,సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ సదస్సులో ఆర్ శివ చరణ్,పదవ తరగతి విద్యార్థి తనా స్వంత నైపుణ్యంతోమల్టీపర్పస్ అగ్రికల్చరల్స్ప్రింకలర్ మాషిన్ వ్యవసాయదారులకు ఉపయోగకరమైఏ విధంగా తయారు చేయడం జరిగిందని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ…
జనం న్యూస్ నవంబర్ 19 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఝాన్సీ లక్ష్మీబాయి లోని ధైర్యం, సాహసం, క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకుని విద్యార్థిని విద్యార్థులు తమ జీవితాలను ఆదర్శవంతంగా మలుచుకోవాలని ఎస్ కే బి ఆర్. బీఈడీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్…
ఆర్ శివ చరణ్, జనం న్యూస్,నవంబర్ 19,కంగ్టి, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ సదస్సులో ఆర్ శివ చరణ్,పదవ తరగతి విద్యార్థి తనా స్వంత నైపుణ్యంతో మల్టీపర్పస్ అగ్రికల్చరల్ స్ప్రింకలర్ మాషిన్ వ్యవసాయదారులకు ఉపయోగకరమైఏ విధంగా తయారు…
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశం జనం న్యూస్ సెప్టెంబర్ 19:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలకేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో బిల్లులు సకాలంలో జమ కావడానికి ట్యాబ్ ఎంట్రీలను వెంటవెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను…
జనం న్యూస్ నవంబర్ 19:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము : తాళ్ల రాంపూర్ గ్రామంలోబుదవారం రోజునా ఇందిరమ్మ ఇండ్ల మార్కౌట్ పొందినప్పటికీ ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను ఎంపీడీవో వెంకటేశ్వర్లు,గ్రామపంచాయితీ సిబ్బంది, నాయకులు సందర్శించారు. లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణాన్ని…
జనం న్యూస్ ; నవంబర్ 19 బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; 58 వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం సిద్దిపేటలో ఆదివారం కవి సమ్మేళనం జరిగింది. కథాశిల్పి ఐతా చంద్రయ్య మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన సౌదాలని,…
కల్లు తనిఖీ లో ఎటువంటి కల్తీ లేదని నిర్ధారణ.. జనం న్యూస్ 19 నవంబర్ జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఎక్సైజ్ పార్టీ అధికారుల ఆధ్వర్యంలో తాటి ఈత కల్లు తనిఖీ చేశారు. మండలంలోని…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లెలో శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం అత్యంత ఘనంగా నిర్వ హించారు బుధవారం ఉదయం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ గణపతి హోమం అయ్యప్ప మూలమంత్ర భవనం…
బిచ్కుంద నవంబర్ 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ రెడ్డి బుధవారం రోజు…
19.11.2025, బుధవారం కందుకూరు నియోజకవర్గం 78.50 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన.. కందుకూరు పట్టణం 7 వ వార్డు పరిధిలో శివసాయి పబ్లిక్ స్కూల్ నుంచి వాసవి నగర్ కల్వర్టు వరకు 78.5 లక్షలతో కొత్తగా నిర్మించబోతున్న వరదనీటి కాలువ పనులకు…