జనం న్యూస్ 17 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్సమాజంలో పత్రికలు ఎంతో కీలకమని విజయనగరం మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఆదివారం జాతీయ పత్రిక దినోత్సవం పురస్కరించుకొని స్థానిక అంబటి సత్రం జంక్షన్ వద్ద ఉన్న సర్.సీ.వై.చింతామణి విగ్రహానికి ఆమె…
జనం న్యూస్ 17 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు.జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం గురజాడ గ్రంథాలయంలో జిల్లాలో…
జనం న్యూస్ 17 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్58వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు పురస్కరించుకుని మరియుజాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా…
(జనం న్యూస్ 17నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం మత్తు పదార్థాల వ్యసనాలకు అండగా నిలుస్తున్నారని ప్రజల తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో గంజాయి మద్యం సులభంగా అందుబాటులోకి వస్తుండగా ఎన్నికల సమయంలో…
జనం న్యూస్ నవంబర్ 15 అమలాపురం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం ఎన్ వి ప్రసాద్ (మండేల బాబీ ) కి కాపు వన సమారాధన…
గోపాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం గాయలతో బయటపడ్డ మరో వ్యక్తి ( పయనించే సూర్యుడు నవంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం రాయికల్ పరిధిలోని జిఎంఆర్ టోల్గేట్ వద్ద…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి జనం న్యూస్ డి వీరేశం నవంబర్ 15-11-2025 ఈ రోజు దారూర్ జాతర ఉత్సవాల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపినారు,ఈ ఉత్సవాలలో రాజశేఖర్,వై.తరుణ్,యం. జైపాల్,శామయ్య,బి.దిలీప్,తదితరులు పాల్గొన్నారు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం పాటూరు, నాగిరెడ్డిపల్లి, నందలూరు, ఆడుపూరు, గ్రామ పంచాయతీ సంబం ధించి రచ్చబండ కార్యక్రమం నందలూరు బస్టాండ్ యందు ఉన్న విష్ణు ప్యారడైజ్ కళ్యాణ మండపంలో రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్…
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ మొత్తం ఎంతో అభివృద్ధి చేసిన బి బిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని చూసిన ప్రజలు కానీ జూబ్లీహిల్స్ లో ఉన్న కొంతమంది రౌడీలు దొంగ ఓట్లు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ డి వీరేశం జనం న్యూస్ నవంబర్ 15 శనివారం నాడు స్థానిక విద్యా భారతి పాఠశాలలో ఈనాడు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పాటవ పోటీలు నిర్వహించారు. మొబైల్స్ వాడకం పైన లాభ,నష్టాలు మరియు విద్యార్థులపై దాని ప్రభావం…