• December 19, 2025
  • 15 views
గర్జించిన రాజంపేట.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో జరిగిన “ప్రజా గర్జన” ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు…

  • December 19, 2025
  • 17 views
జుక్కల్ మండల్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడిగా గంగాధర్….

జుక్కల్ డిసెంబర్ 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో బి.ఆర్ఎస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశం గురువారము జుక్కల్ మండల కేంద్రంలో నిర్వహించగా జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే పాల్గొన్నారు ఈ సమావేశం ఏర్పడి…

  • December 19, 2025
  • 14 views
సినీ నటి వాసుకీ (పాకీజా) ను ఆదుకుంటాం : ఎమ్మెల్యే సత్యానందరావు…

బొబ్బర్లంక వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న పాకీజా ను పరామర్శించి, ఆర్ధికసాయం చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..… తెలుగు సినిమాలలో వెలుగు వెలిగి నేడు దీన స్థితిలో ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న నటి వాసుకీ (పాకీజా)…

  • December 19, 2025
  • 16 views
వినియోగదారుల సంఘ కమిటీ అధ్యక్షులుగా రామారావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

జనం న్యూస్ డిసెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ వినియోగదారుల సంఘము (రి.నెం :382/2023)19/12/2025కు రెండు సంవత్సరాలు పూర్తి అవ్వి,3వసంవత్సరం లో అడుగు పెట్టంది..ఈసందర్భ గాఅమలా పురం,ఎర్రవంతెన దిగువ సమీపంలో ఉన్న వెంకటరమణ ఫంక్షన్…

  • December 19, 2025
  • 16 views
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 19 మండలంలోని చెన్నారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముద్రించిన స్టడీ మెటీరియల్ చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి…

  • December 19, 2025
  • 14 views
జైనూర్లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

–డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యుల చేరిక జైనూర్:జనం న్యూస్, డిసెంబర్ 19. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్:జైనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ బలం చేకూరింది. శుక్రవారం జైనూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆసిఫాబాద్ జిల్లా…

  • December 19, 2025
  • 17 views
గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్‌లో ఐదు రోజుల యోగా శిక్షణ శిబిరం

జనo న్యూస్; డిసెంబర్ 19 శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్‌లో గత ఐదు రోజులుగా యోగా ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని వివేకానంద యోగా సొసైటీ, సిద్దిపేట…

  • December 19, 2025
  • 24 views
నూతన జిల్లా అధ్యక్షుల గుత్తుల సాయి మర్యాదపరంగా కలిసిన బిజెపి నాయకులు

జనం న్యూస్ డిసెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి వారిని ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంకలో మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలువాతో ఘనంగా…

  • December 19, 2025
  • 18 views
ఎల్కతుర్తి 3 వ అంగన్వాడి కేంద్రం లో బర్త్ డే సంబరాలు

జనం న్యూస్ డిసెంబర్19.2025( బండి కుమారస్వామి ఎల్కతుర్త మండల్ రిపోర్టర్ ) ఎలుకతుర్తి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో తల్లిదండ్రి లేని తంగేళ్లపల్లి స్నే తిక్ ప్రీ స్కూల్ అబ్బాయికి మూడో బర్త్ డే నిర్వహిచిన గోడిశాల వినయ్ కుమార్ రమ్య చేతుల…

  • December 19, 2025
  • 17 views
పుల్కల్ గ్రామంలో రైతులతో యూరియా బుకింగ్ మొబైల్ యాప్ పై అవగాహన సదస్సు

వ్యవసాయ విస్తరణ అధికారి దయానంద్ బిచ్కుంద డిసెంబర్ 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పుల్కల్ సొసైటీ పరిధిలో గల గ్రామాలలోని రైతులతో యూరియా బుకింగ్ మొబైల్ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.…