బీబీనగర్ తాసిల్దార్ సస్పెన్షన్
జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) యాదాద్రి జిల్లాయాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం తహశీల్ధార్ ను కలెక్టర్ హనుమంతరావు,ఈరోజు సస్పెండ్ చేశారు. బీబీనగర్ మండలం పడమట సోమారం,గ్రామంలో ఫీల్డ్ లో ప్లాంట్లు…
తిరుమల శ్రీవారి సన్నిధికి సీఎం చంద్రబాబు నాయుడు
జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు వవిజయ్ కుమార్ ) తిరుపతి జిల్లాఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం గురువారం రాత్రి తిరుమల…
బీబీపేటలో తై బజార్ వేలంపాట
జనం న్యూస్ మార్చ్ 22 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని రోజువారి సంత ,వారాంతపు సంత ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయం సమకూర్చే లక్ష్యంతో పంచాయతీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణలో…
పల్నాడు జిల్లా SP కంచి శ్రీనివాసరావు ఉత్తర్వుల మేరకు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు drugs పై అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 21.3.25 తేదిన ఉదయం AMG college విద్యార్థులతో meeting ఏర్పాటు చేసి వారికి drugs ఉపయోగించడం…
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల
జనం న్యూస్ మార్చి 22, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్, తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన…
కేంద్ర పెద్దలతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం.. టార్గెట్ ఏంటంటే..
జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విజయాలు అందుకున్న బీజేపీ రాష్ట్ర నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, కేంద్ర…
ఏన్కూర్ ఎంఈఓ గా రహీంబి.
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 21 : ఏన్కూరు మండల విద్యాశాఖ అధికారిగా రహీంబి ని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ నియమించారు. ప్రస్తుతం రహీంబి తిమ్మారావుపేట హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.…
ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం.
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 21: మండలంలోని ఏన్కూర్, తిమ్మారావుపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో శుక్రవారం టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏన్కూర్ లో 203 మంది విద్యార్థులు, తిమ్మారావుపేటలో…
చొక్కారపు శ్రీనివాస్ జ్ఞాపకార్ధంగా పదవ తరగతి పరీక్ష సెంటర్లకు ఉచిత రవాణా
ఆటోల్లో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు.. జనం న్యూస్ // మార్చ్ // 21 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పదవ తరగతి విద్యార్ధులకు చొక్కారపు శ్రీనివాస్ జ్ఞాపకార్ధం, తన కుమారుడు ( చింటు…
అక్రమ పట్టాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
జనంన్యూస్ మార్చి 21 వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ఈరోజు వెంకటాపురం మండలం ఇప్పలగూడెం (z) సర్వేనెంబర్ 25 ,27 అక్రమ పట్టాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రామిల్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ లో…