పేదింటి విద్యార్థినికి ఆర్థిక సహాయం
జనం న్యూస్ నవంబర్ 14 మునగాల సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రంలో ని దళిత పేద కుటుంబానికి చెందిన లంజపల్లి నాగరాజు కల్పనల కుమార్తె సౌజన్య ఈ సంవత్సరం నీట్ పరీక్షలో ఎంబిబిఎస్ ప్రవేట్ కాలేజీలో సిద్దిపేటలోని సురభి మెడికల్…
మినరల్ మిక్సర్ పశు పోషకులకు ఒక వరం లాంటిది
జనం న్యూస్ నవంబర్ 12 కోదాడ తెలంగాణ బ్రాండ్ మినరల్ మిక్సర్ తెలామిన్ పశు పోషకులకు వరం అని సూర్యాపేట జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం కోదాడ పశు వైద్యశాలలో పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు పశుపోషకుల…
మైనర్, రాష్ డ్రైవింగ్ పై నందికొండ పోలీసుల నజర్
లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు- ఎస్సై ముత్తయ్య జనం న్యూస్ – నవంబర్ 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ పరిధిలో మైనర్, రాష్ డ్రైవింగ్ లపై పోలీసులు దృష్టి సారించారు. గత…
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. 2025–26 బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.5,434 కోట్లు కేటాయిం చడం పట్ల టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్…
తాగి బండి నడుపుతే జైలుకే..!
జనంన్యూస్. 12.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. మద్యం మత్తులో వాహనము నడిపిన వారిపై మోటర్ వెహికల్ సవరణ చట్టం 2019 ప్రకారము శిక్షలు ఈ దిగువ విధంగా గలవు: పోలీస్ కమీషనర్ వెల్లడి మోటర్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 185…
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్ నవంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మైభాపుర్ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు జుక్కల్ మండలం బిజ్జల్వాడి గ్రామంలో రూ. 29 లక్షల నిధులతో ప్రభుత్వ పాఠశాల…
సీనియర్ పాత్రికేయుడు రామ్మోహన్ తల్లి కి ఘన నివాళి అర్పించిన M.P.P
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.12-11-25 నందలూరు మండలం నాగి రెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని సీనియర్ పాత్రికేయుడు సాక్షి రామ్మోహన్ తల్లికి ఘన నివాళులు అర్పించిన మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయ భాస్కర్ రెడ్డి, కార్యక్రమంలో పాల్గొన్న మండల…
ఆర్య వైశ్య సంఘ కార్తీక వన సమారాధన
జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, కాట్రేనికోన మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమo కాట్రేనికోనలోని గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు.మండలం లోని ఆర్య వైశ్యలు అంతా…
ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం మరింత పేద విద్యార్థులకు మంచి విద్య ప్రభుత్వం అందిస్తే ప్రైవేట్
స్కూళ్లకు స్థానం లేదు. సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ డి వీరేశం జనం న్యూస్ నవార్త:సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ మాట్లాడుతూ — ప్రైవేట్ విద్యాసంస్థలను తొలగించి, ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యను బలోపేతం చేస్తే…
శ్రీ శ్రీ శ్రీ హజరత్ ఖాదర్ వల్లి 134 వ ఉరుసు మహోత్సవానికి ఎం. పి మేడా రఘునాథ రెడ్డి కి ఆహ్వానం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. సబ్ టైటిల్:- ఉరుసు మహోత్సవానికి M.P రఘు నాథ రెడ్డి కి మరియు ఏం.పి.పి మేడ విజయ భాస్కర్ రెడ్డి కి ఆహ్వానం పలికిన దర్గా కమిటి నాయకులు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్…












