• March 23, 2026
  • 7 views
అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష- జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,IPS.

జనం న్యూస్ మార్చ్ 23 వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గము, 2016 సంవత్సరం లో పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల కారాగార శిక్ష , 12000 రూపాయల విధిస్తూ తీర్పునిచ్చిందని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ…

  • March 23, 2026
  • 7 views
.జహీరాబాద్ నియోజకవర్గంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 23. 03. 2026 దేశ సేవలో విశేష సేవలందించి రిటైర్డ్ అయిన ఆర్మీ అధికారిని ఘనంగా సన్మానించిన ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎస్సై కాశీనాథ్ మాట్లాడుతూ దేశ…

  • March 23, 2026
  • 8 views
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ధర్పల్లి సుమన్ కు బాధ్యతలు

జనంన్యూస్. 23.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి ఆకుల హన్మాండ్లు సూచనలతో నిజామాబాదు రురల్ ధర్పల్లి మండల…

  • March 23, 2026
  • 8 views
విద్య కుసుమానికి చేయూత

నిట్ లో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఆర్థిక చేయూత-బుసిరెడ్డి పాండురంగారెడ్డి జనం న్యూస్ -మార్చి 23- నాగార్జునసాగర్- నాగార్జునసాగర్ నియోజకవర్గ చలమారెడ్డి గూడెం కు చెందిన నాగెళ్ళ శ్రీనివాస్- లక్ష్మమ్మ ల కూతురు నాగెళ్ళ పవిత్ర ఇటీవల జరిగిన నీట్ పరీక్షలలో…

  • March 23, 2026
  • 9 views
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి, నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోసిన ప్రజా ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు: గాదె శివ

జనం న్యూస్ మార్చి 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి.375 గజాల వరకు జీ +6 అంతస్తులకుభవనాలకు…

  • March 23, 2026
  • 13 views
తడ్కల్ భారతీయ జనతా పార్టీ నాయకుల అరెస్ట్

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు జనం న్యూస్,మార్చ్ 23,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని తడ్కల్ భారతీయ జనతా పార్టీ నాయకులను సోమవారం కంగ్టి పోలీస్ సిబ్బంది ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల…

  • March 23, 2026
  • 9 views
రైతన్నలకు గుడ్‌న్యూస్‌.. నేడు రైతు భరోసా విడుదల

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 22. 03. 2026 తెలంగాణలో యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మొదటి…

  • March 23, 2026
  • 9 views
భారతీయ జనతా పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు-గణేష్ తంగరాజు జనం న్యూస్ -మార్చి 23- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన విజయపురి టౌన్ స్టేషన్ కు తరలించిన పోలీసులు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం…

  • March 23, 2026
  • 9 views
భారతీయ జనతా పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు-గణేష్ తంగరాజు జనం న్యూస్ -మార్చి 23- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన విజయపురి టౌన్ స్టేషన్ కు తరలించిన పోలీసులు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం…

  • March 23, 2026
  • 12 views
భారతీయ జనతా పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు-గణేష్ తంగరాజు జనం న్యూస్ -మార్చి 23- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన విజయపురి టౌన్ స్టేషన్ కు తరలించిన పోలీసులు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం…