• March 16, 2026
  • 13 views
అమరావతి లో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంశ్య విగ్రహం ఆవిష్కరణ పాల్గొన్న ఆర్య వైశ్య డైరెక్టర్లు

జనం న్యూస్ మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం అమరావతి దగ్గరలోని తుళ్లూరు గ్రామంలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల…

  • March 16, 2026
  • 15 views
జాతీయ కార్యశాల కరపత్రం విడుదల ….

బిచ్కుంద మార్చి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) బిచ్కుందలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఇన్ రీసెర్చ్ మెథడాలజీ అనే అంశంపై ఒకరోజు జాతీయ కార్యశాలను…

  • March 16, 2026
  • 17 views
అంబాజీపేట కవిసమ్మేళనం కార్యక్రమంలో సీతామాలక్ష్మి కి ఘన సన్మానం

జనం న్యూస్ మార్చ్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట లో జరిగిన కవిసమ్మేళనంలో ఉగాది కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నసీతామాలక్ష్మి కాట్రేనికోనలో పుట్టి పెరిగి హైదరాబాదులో ఉంటున్న ఆ కొండి వారు…

  • March 16, 2026
  • 18 views
జీతాలు చెల్లించండి మహాప్రభో

ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం జనం న్యూస్-మార్చి 16- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నల్లగొండ జిల్లా…

  • March 16, 2026
  • 15 views
జహీరాబాద్ ఈద్గాలో మున్సిపల్ చైర్మన్ పర్యవేక్షణ

రంజాన్ ఏర్పాట్లపై కీలక ఆదేశాలు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్ మార్చి 16: పవిత్ర రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సమీపిస్తున్న తరుణంలో, జహీరాబాద్‌లోని ప్రధాన ఈద్గా వద్ద మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.…

  • March 16, 2026
  • 16 views
ఖత్తర్ నుండి తుంపల్లి యువత సేవలు ప్రశంసనీయం.

జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని తుంపల్లి యువకులు బతుకు తెరువు కోసం ఖత్తర్ దేశానికి వెళ్లిన గ్రామానికి చెందిన యువకులు అక్కడ ఒక బృందంగా ఏర్పడి తమ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఆర్థిక…

  • March 16, 2026
  • 22 views
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇంటింటి సర్వే

జుక్కల్ మార్చి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీలో ప్రభుత్వం ఆదేశానుసారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం రోజు జుక్కల్ గ్రామంలో ఇంటింటి సర్వే న్యూ…

  • March 16, 2026
  • 14 views
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన డాక్టర్ నందిని సిద్ధారెడ్డికి అభినందనలు

జనం న్యూస్; 16 మార్చ్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేటకు చెందిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల సిద్ధిపేట జాతీయ సాహిత్య పరిషత్ కవులు ఐతా చంద్రయ్య,…

  • March 16, 2026
  • 23 views
బస్వాపూర్ లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం…

జుక్కల్ మార్చ్ 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మొత్తం 31 మంజూరు కాగా. స్లాబ్ లెవెల్ 9. రూమ్ లెవెల్ ఆరు. బేస్మెంట్ లెవెల్ 4. ప్రోగ్రెస్ లో 8. ఈరోజు…

  • March 16, 2026
  • 24 views
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన డాక్టర్ నందిని సిద్ధారెడ్డికి అభినందనలు

జనం న్యూస్; 16 మార్చ్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేటకు చెందిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల సిద్ధిపేట జాతీయ సాహిత్య పరిషత్ కవులు ఐతా చంద్రయ్య,…