జనం న్యూస్ 26 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ హైదరాబాద్: హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, ఫుడ్ అడల్టరేషన్ (ఆహార కల్తీ నియంత్రణ) విభాగం అధికారులతో కలిసి…
జనం న్యూస్ మార్చ్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జగన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత నుంచి మానసిక స్థితి కోల్పోయి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా మతిభ్రమించి మాట్లాడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందం గురించి జగన్ రెడ్డి…
జనం న్యూస్ | మార్చి 26 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలతో ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో, అలాంటి భయాలకు తావులేదని కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు గాదె…
జనం న్యూస్ 26 మార్చి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, పెండింగ్ కేసులు మరియు నేరాల…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 26 సెల్ 9550978955 దేవరపల్లి రాములు కుమారుడు, ప్రస్తుతం ఫ్లాట్ నం. 102, శ్రీ వివా సాయి లక్ష్మి నిలయం, 3/8 విద్యా నగర్, నేటాజీ రోడ్, గుంటూరు –…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలం ఎర్రి పాపాయిపల్లి, పాటూరు గ్రామం నందు ఉన్నటువంటి విభా ఎరుడైట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈరోజు ఆర్కే అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ , ఇంటర్ స్కూల్ కాంపిటీషన్…
జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS. జనం న్యూస్ 26 మార్చి వికారాబాద్ జిల్లా ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన, సులభంగా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ…
జనం న్యూస్ 25 మార్చి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఈ ఘటన జరిగింది. కంపెనీలో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ బట్టీ పేలడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.దట్టమైన…
జనం న్యూస్ మార్చ్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాపు కళ్యాణ మండపంలో టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జోన్ టు టి ఎన్ టి యు సి ఇంచార్జ్ సబ్బతి పనేశ్వరరావు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 25-03-2026 రోజు జహీరాబాద్ పట్టణంలోని యస్.వి.కన్వెన్షన్ లో జరిగిన జహీరాబాద్ మండలం (కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు) దిద్గి గ్రామం పట్లోళ్ల నర్సింహారెడ్డి కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ…