జనం న్యూస్ నవంబర్ 15 అమలాపురం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం ఎన్ వి ప్రసాద్ (మండేల బాబీ ) కి కాపు వన సమారాధన…
గోపాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం గాయలతో బయటపడ్డ మరో వ్యక్తి ( పయనించే సూర్యుడు నవంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం రాయికల్ పరిధిలోని జిఎంఆర్ టోల్గేట్ వద్ద…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి జనం న్యూస్ డి వీరేశం నవంబర్ 15-11-2025 ఈ రోజు దారూర్ జాతర ఉత్సవాల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపినారు,ఈ ఉత్సవాలలో రాజశేఖర్,వై.తరుణ్,యం. జైపాల్,శామయ్య,బి.దిలీప్,తదితరులు పాల్గొన్నారు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం పాటూరు, నాగిరెడ్డిపల్లి, నందలూరు, ఆడుపూరు, గ్రామ పంచాయతీ సంబం ధించి రచ్చబండ కార్యక్రమం నందలూరు బస్టాండ్ యందు ఉన్న విష్ణు ప్యారడైజ్ కళ్యాణ మండపంలో రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్…
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ మొత్తం ఎంతో అభివృద్ధి చేసిన బి బిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని చూసిన ప్రజలు కానీ జూబ్లీహిల్స్ లో ఉన్న కొంతమంది రౌడీలు దొంగ ఓట్లు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ డి వీరేశం జనం న్యూస్ నవంబర్ 15 శనివారం నాడు స్థానిక విద్యా భారతి పాఠశాలలో ఈనాడు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పాటవ పోటీలు నిర్వహించారు. మొబైల్స్ వాడకం పైన లాభ,నష్టాలు మరియు విద్యార్థులపై దాని ప్రభావం…
బీజేపీ నేత డా. ఏలూరి సంతోషం. జనం న్యూస్ నవంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా భారీ అవకాశాల్ని తీసుకొస్తోందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డా. ఏలూరి…
జనం న్యూస్, నవంబర్ 15, జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 40,04,640/- నలపై లక్షల నాలుగు వేల ఆరు వందల నలపై రూపాయల విలువగల 40 కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులతో పాటు,మల్లాపూర్ మండలనికి…
అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కందికుప్ప పీ ఏ సి ఎస్ కార్యాలయం వద్ద సహకార పతాకం సంఘ చైర్ పర్సననూకల వి వి ఎస్ ఎన్ వి ప్రసాద్ ( మూర్తి) ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 15 ,,ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది,, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ మెజార్టీతో…