జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955నరసరావు పేట పట్టణంలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలో తిరుమల ఫిల్లింగ్ స్టేషన్ల సీజ్నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టడంతో చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కృతిక…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955 పలమనేరు నియోజకవర్గం వీ.కోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురి కావడంపై స్థానిక ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పలమనేరు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955 మే 3న బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే చలో ఆకివీడు కార్యక్రమాన్ని జయప్రదం చేయండిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు దళిత క్రైస్తవులు ముస్లిం సమాజంపై జరుగుతున్న…
జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో పోచమ్మ గుడి దగ్గర ఉన్నహనుమాన్ దేవాలయంలో గొలుసు కుమారస్వామి సుగుణ కుమారుడు గొలుసు సాయి చరణ్ హనుమాన్ చందనాభిషేకం చేశారు అలాగే వారి ఇంటి…
జనం న్యూస్ ఏప్రిల్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆర్యవైశ్య కల్యాణమండపం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల బీజేపీ అధ్యక్షులు సంపతి కనకేశ్వరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా జిల్లా…
మద్నూర్ తహసీల్దార్ ఎం డి ముజీబ్_ మద్నూర్ ఏప్రిల్ 28 జనం న్యూస్ భరత దేశంలో మనిషికి ఇన్ని హక్కులు ఉన్నాయంటే అది డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వల్లనే అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ అన్నారు.…
జనం న్యూస్ ఏప్రియల్ 28 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన శాఖాగ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన తరగతులు మంగళవారం ప్రారంభించడమైనది. ఈ కార్యక్రమంనకు స్థానిక ఉపాధ్యాయులు , మట్టపర్తి కమలేశ్వర పేరిశెట్టి, తాతపూడి సుబ్రహ్మణ్య శర్మ…
జనం న్యూస్ ఏప్రిల్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మనవరాలు కుమారి ప్రణవి ఓణి ఫంక్షన్ రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం కి డాక్టర్ బి.ఆర్…
మేడే వారోత్సవాలు జయప్రదం చేయండి జిల్లాఉపాధ్యక్షులు కడారి నాగరాజు జనం న్యూస్ ఏప్రిల్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ లో పనిచేస్తున్న కార్మికులకు గత…
జనం న్యూస్, ఏప్రిల్ 28(జిల్లా ఇంచార్జ్ ) జమ్మికుంట: మున్సిపల్ ఉద్యోగిపై జరిగిన దాడి ఘటనపై జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఆగ్రహావేశం వ్యక్తమైంది. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆదేశాల మేరకు, మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు మంగళవారం నల్ల…