• March 25, 2026
  • 11 views
లక్ష్మీదేవిపల్లి స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

జనం న్యూస్ 25 మార్చి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఈ ఘటన జరిగింది. కంపెనీలో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ బట్టీ పేలడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.దట్టమైన…

  • March 25, 2026
  • 12 views
అంగనవాడి టీచర్స్ బలోపేతానికి కృషి:- టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు.

జనం న్యూస్ మార్చ్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాపు కళ్యాణ మండపంలో టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జోన్ టు టి ఎన్ టి యు సి ఇంచార్జ్ సబ్బతి పనేశ్వరరావు…

  • March 25, 2026
  • 11 views
వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 25-03-2026 రోజు జహీరాబాద్ పట్టణంలోని యస్.వి.కన్వెన్షన్ లో జరిగిన జహీరాబాద్ మండలం (కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు) దిద్గి గ్రామం పట్లోళ్ల నర్సింహారెడ్డి కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ…

  • March 25, 2026
  • 21 views
బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఒకరోజు కార్యశాల

బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుందలో ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్ ఇన్ రీసెర్చ్ మెథడాలజీ” అనే అంశంపై ఒకరోజు కార్యశాల ఘనంగా…

  • March 25, 2026
  • 11 views
మహాత్మా గాంధీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీమోహన్

జనం న్యూస్ మార్చి 25 ముమ్మిడివరం ప్రతినిధి తాడేపల్లిగూడెం నియోజవర్గం లో మిలటరీ మాధవరం అనే గ్రామంలో తాడేపల్లిగూడెం రూరల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వారి విగ్రహం మరియు పొట్టి శ్రీరాములు వారి విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మనాభుని…

  • March 25, 2026
  • 11 views
పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ – తొలి రోజు విజయవంతం

జనం న్యూస్ మార్చి 25 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ మహా అభియాన్ కార్యక్రమమునకు ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన ప్రారంభమైనది.పండిట్ దీనదయాళ్ వారి సిద్ధాంతాలను ప్రేరణగా తీసుకుని…

  • March 25, 2026
  • 13 views
కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదు బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి

జనం న్యూస్ మార్చ్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్నపల్లి తండా ఇండస్ట్రీ ఏరియా” రెడీమిక్స్ కంపెనీ”లో అజిత్ కుమార్ సింగ్ సెక్యూరిటీ వర్కర్ గా గత కొన్ని సంవత్సరాలుగా పని చేయడం జరుగుతుంది… ఏమి…

  • March 25, 2026
  • 16 views
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన TNSF వేణుగోపాల్,షేక్ సిద్దిక్,

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా రాష్ట్ర సచివాల యం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్ ,నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ కలిశారు. ఈ సందర్భంగా…

  • March 25, 2026
  • 25 views
పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

అడ్వకేట్ కొత్తపేట ఇంద్రసేన్. నాకు అండగా నిలుస్తున్న మోత్కూర్ ప్రజలకు, యువతకు విద్య వంతులకు ధన్యవాదములు. జనం న్యూస్ 25 మార్చి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో నివసిస్తున్న “అడ్వకేట్ కొత్తపేట ఇంద్రసేన్” అలియాస్ “కొత్తపేట…

  • March 25, 2026
  • 151 views
శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ సెట్…

బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఎన్ సి సి ఎఫ్ మరియు(TS) టీఎస్ మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో రైతు సేవా సహకార సంఘం బిచ్కుంద వారి శనగ కోనుగోలు కేంద్రంను…