విద్యాసంస్థలకు సమీపంలోని పాన్షాపుల్లో ఆకస్మిక తనిఖీలు-విజయనగరం జిల్లా ఎస్పీ పకుల్ జెందల్, ఐపిఎస్
జనం న్యూస్ 09 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యాసంస్థలకు 100మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినజిల్లా ఎస్సీ. పకుల్ జిండల్, ఐపిఎస్ ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో విద్యాసంస్థల సమీపంలోని పాన్…
వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను వై ఎస్ ఆర్ విగ్రహం దగ్గర ముందుగా విగ్రహానికి పూలమాల…
మాజీ ఎమ్మెల్యే వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం
జనం న్యూస్ జూలై 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలపై, మాజీ ఎమ్మెల్యే అనుచిత వాక్యాలు మానుకోవాలని, మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో…
బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయుడు కు సన్మానం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల గొల్లపల్లి లో ఈరోజు,దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా పనిచేసి ఇటీవల బదిలీపై పాటూరు ప్రాథమిక పాఠశాలకు వెళ్లినటువంటి ఉపాధ్యాయుడు వై. మహేశ్వర బాబుకు గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు…
రవీంద్ర భారతిలో రెడ్డి జాగృతి ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం
జనం న్యూస్ జులై 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి రవీంద్రభారతిలో జరిగిన రెడ్డి జాగృతి ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నుండి పెద్ద…
ఘనంగా సితుల వేడుకలు
జనం న్యూస్ 09జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఏడుమోటాలపల్లి తండా లో సీతలా భవాని పండుగ వేడుకలు గిరిజన సోదరా సోదరీమణులు సితుల పండగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, కుల సంఘ…
జోహార్ జోహార్ లింగంపల్లి బిక్షపతి
జనం న్యూస్ 08 (మహబూబాద్ ) మరిపెడ బంగ్లా మండలం ఎల్లంపేట గ్రామ నివాసులైన లింగంపల్లి బిక్షపతి మరణం రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమాజాన్ని, ఆలోచన రేకెత్తించింది ఆలోచన రేకెత్తించినది నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు కొత్తగూడెం నియోజకవర్గ భోజనం సమాజ్…
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76 వ జయంతి వేడుకలు
జనం న్యూస్ జులై 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కే. పీ. హెజ్. బీ కాలనీ టెంపుల్ బస్టాప్ నందు కూకట్పల్లి వై.ఎస్.ఆర్ అభిమాన సంఘం సభ్యులు శేరి సతీష్ రెడ్డి బండి మధుసూదన్ రెడ్డి శివారెడ్డి ఉపేందర్ రెడ్డి…
బిచ్కుంద మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ కు సంబంధించిన డ్రైనేజీ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
బిచ్కుంద జూలై 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ కు సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ పనులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం రోజు పరిశీలించారు అనంతరం బిచ్కుంద మండల…
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెంచాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ఎస్ఎఫ్ఐ పరకాల మండల కమిటీ ఆధ్వర్యంలో పరకాల మండలంలో ఉన్నటువంటి హైపోత్ పల్లె. వెంకటాపూర్ మలకపేట స్కూల్లో ప్రిన్సిపాల్ టీచర్లతో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్…