• November 21, 2025
  • 12 views
సంగమేశ్వర స్వామి హుండి ఆదాయం లెక్కింపు

జనం న్యూస్, నవంబర్ 21,ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గ ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ). సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల కేంద్రంలోని, కేతకి సంగమేశ్వర స్వామి హుండీ ఆదాయాన్ని, శుక్రవారం లెక్కించారు. గత 85…

  • November 21, 2025
  • 11 views
హౌస్ ఆఫ్ కామన్స్‌ లో భారత ఔన్నత్య గానము – రాజంపేట పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. యునైటెడ్ కింగ్‌డమ్‌ పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారతదేశ ఔన్నత్యం,అభివృద్ధి దిశ, ప్రపంచ శాంతి తత్వంపై రాజంపేట బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ఆభిమాన పూర్వకంగా ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే దశాబ్దాల్లో…

  • November 21, 2025
  • 9 views
వైభవంగా గోదావరి మాతకు పంచహారతి

వృద్ధగౌతమికి కుండలేశ్వరంలో గంగాహారతి ఇస్తున్న దృశ్యం కాట్రేనికోన, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పవిత్ర కుండలేశ్వరం వద్ద గోదావరిమాతకు గురువారం రాత్రి వైభవంగా పంచహారతి నిర్వహించారు. సాయంత్రం శ్రీపార్వతీకుండ లేశ్వరస్వామి, శ్రీరుక్మిణీసత్యభామసమేత వే ణుగోపాలస్వామి, శ్రీవల్లీదేవసేన సమేత సు బ్రహ్మణ్యేశ్వరస్వామి, కనకదుర్గ, ఆంజనేయ…

  • November 21, 2025
  • 6 views
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం: ఘనంగా వేడుకలు

కొత్తగూడెం, నవంబర్ 21, 2025:( జనం న్యూస్) ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా బాబు క్యాంపు ప్రాంతంలో స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు కలిసి శ్రద్ధగా కార్యక్రమాలను నిర్వహించారు. మత్స్యకారుల సంక్షేమం, వారి సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై…

  • November 21, 2025
  • 12 views
జనవిజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు

జనం న్యూస్ 21నవంబర్ ( పినపాక నియోజకవర్గం ) జనవిజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలలో భాగంగా చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్టును జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో…

  • November 21, 2025
  • 12 views
పోలీస్ స్టేషన్ సందర్శించిన తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్

మన ప్రజా ప్రతినిధి తెలుగు దిన పత్రిక మెదక్ జిల్లా చేగుంట నవంబర్ 21, వార్షిక తనిఖీల్లో భాగంగా తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ శుక్రవారం చేగుంట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా స్టేషన్ కి వచ్చిన డిఎస్పీని, రామయంపేట్…

  • November 21, 2025
  • 12 views
రైతులకు నాలుగు నెలలుగా డబ్బులు చెల్లించని, శక్తి సీడ్స్ కంపని యాజమాన్యం

మోసపోయం, అధికారులు స్పందించి న్యాయం చేయాలంటున్న రైతులు మెదక్ జిల్లా చేగుంట /శంకరం పెట్ నవంబర్ 21 మెదక్ జిల్లా చేగుంట మండలం, చిన్న శంకరంపేట మండలంలో గల, శక్తి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం 2024 యాసంగి సాగులో…

  • November 21, 2025
  • 13 views
ప్రతిభ మోడల్ హై స్కూల్ జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన 9వ తరగతి విద్యార్థులు 2

జనం న్యూస్ 21-11-2025 సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రతిభ మోడల్ హైస్కూల్‌కు ఘనత దక్కింది. ఈ విద్యాసంస్థలోని ఇద్దరు విద్యార్థులు సంగారెడ్డి జిల్లా స్థాయిలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ,, నీదా పర్వీన్ ,, డాటర్ ఆఫ్ వహీద్…

  • November 21, 2025
  • 12 views
అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి 20,000 రూపాయలు విరాళం ఇచ్చిన దండు నాగేశ్వరరావు కుటుంబం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నవంబర్ 21, నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల నాగిరెడ్డిపల్లిలో ఎర్ర చెరువు కట్టపై,నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి దండు నాగేశ్వరావు ఆయన ధర్మపత్ని దండు వాణి ,…

  • November 21, 2025
  • 16 views
కాట్రేనికోన అన్నా క్యాంటీన్ పరిశీలన

జనం న్యూస్ నవంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రభుత్వ విప్ & ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కాట్రేనికోన మండల హెడ్‌క్వార్టర్స్‌లో నిర్మాణం జరుగుతున్న అన్నా క్యాంటీన్ పనులను ఈ రోజు ప్రత్యక్షంగా పరిశీలించిన దాట్ల సుబ్బరాజు ,…