మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్ డిసెంబర్ 04:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రపరిదిలోని గ్రామ చాయతీలకునామినేషన్ల ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులుగా 13…
జుక్కల్ డిసెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప పటేల్ నామినేషన్ ర్యాలీ నాయకులు, కార్యకర్తల కోలాహలం నడుమ ఉత్సాహాభరితంగా సాగింది.._ఈ…
జనం న్యూస్ డిసెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు 04.12.2025 వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ తానే లంక గ్రామంలో గల బూత్ నెంబర్ 3 ను వీక్…
మద్నూర్ డిసెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామపంచాయతీ బి ఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గురువారం అంతాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాబు పటేల్ మారుతి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ కార్యకర్త దాని…
జనం న్యూస్ డిసెంబర్ 04: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సాహిత్య పోటీల్లో ఏర్గట్ల ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని జక్కని వైష్ణవి నాటిక విభాగంలో…
జనం న్యూస్ డిసెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగెద్దనపల్లి శివారు చింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా చింతపల్లి శ్రీమన్నారాయణ వారి…
జనం న్యూస్ డిసెంబర్ 4 ది 04- 12- 2025 తేదీ గురువారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్, ఆర్య వైశ్య ముద్దుబిడ్డ,రాజకీయ దురందురడు కీ: శే: శ్రీ కొణిజేటి రోశయ్య వారి నాల్గవ…
జనం న్యూస్ డిసెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటి విద్య శాఖమాత్యులు నారా లోకేష్ విజయనగరం జిల్లా పార్వతీపురం పర్యటనకు ఈరోజు మధ్యాహ్నం విశాఖపట్నం విమానాశ్రయం నకు వచ్చిన…
జనం న్యూస్ డిసెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణి గూడెం గ్రామ బిఆర్ ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీపతి అశోక్ లత. అనంతరం ఆయన మాట్లాడుతూ గంగిరేణిగూడెం గ్రామ అభివృద్ది లో…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 4 జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం ఔరంగ్ నగర్ గ్రామంలో బంగారు రాములు ప్రజా సేవే లక్ష్యంగా గ్రామ అభివృద్దే ద్యేయంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తూ…