బాల్కొండ నియోజకవర్గంలో నేడే కాంగ్రెస్ బ్లాక్ సమావేశాలు- ముత్యాల సునీల్ కుమార్
జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుదవారం రోజునా బాల్కొండ నియోజకవర్గంలో బ్లాక్–A మరియు బ్లాక్–B సమావేశాలు నిర్వహించబడతున్నాయని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు బ్లాక్–A పరిధిలోని వేల్పూర్, బాల్కొండ,…
ముత్యాల సునీల్ కుమార్ ప్రకటన: బాల్కొండ నియోజకవర్గంలో నేడే కాంగ్రెస్ బ్లాక్ సమావేశాలు- ముత్యాల సునీల్ కుమార్
జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుదవారం రోజునా బాల్కొండ నియోజకవర్గంలో బ్లాక్–A మరియు బ్లాక్–B సమావేశాలు నిర్వహించబడతున్నాయని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు బ్లాక్–A పరిధిలోని వేల్పూర్, బాల్కొండ,…
తోర్తి గ్రామంలో అట్రాసిటీ కేసు నేపథ్యంలో ఉద్రిక్తతలుపోలీసుల పికెటింగ్ -ఎస్సై పడాల రాజేశ్వర్
జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం తొర్థి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న వివాదం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అట్రాసిటీ కేసు నడుస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా పోలీసులు పికెటింగ్ నిర్వహించారు.ఈ…
మోషయ్య మృతి బాధాకరం.. మందకృష్ణ మాదిగ
జనం న్యూస్ అక్టోబర్ 14 నడిగూడెం ఎంఎస్పి మండల అధ్యక్షుడు మోషయ్య మృతి బాధాకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చాకిరాల గ్రామంలోని మోషయ్య నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ…
త్రాగునీటి కోసం నందికొండ వాసుల ధర్నా
వారం రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ఖాళీ బిందెలతో కాలనీవాసుల నిరసన జనం న్యూస్- అక్టోబర్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ లో పలు వార్డులలో గత వారం రోజుల నుంచి మంచినీటి సరఫరా…
డీసీసీ అధ్యక్ష పదవి ఎస్సీలకి ఇవ్వాలి
జనం న్యూస్- అక్టోబర్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నల్గొండ డిసిసి అధ్యక్ష పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్ సి సెల్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం ఏఐసీసీ అబ్జర్వర్ మహంతి…
భారత ప్రభుత్వం కేంద్ర వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో విపత్తులు, వరదలు పై అవగాహన సదస్సు
జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం నందు మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నందు విపత్తులు వరదలు వంటి సమయాలలో యువత ఏ…
గద్దల రమేష్ ను సన్మానించిన సుజాతనగర్ మాదిగ ఐక్యవేదిక
జనం న్యూస్ అక్టోబర్ 13( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) ఇటీవల టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన పాల్వంచ ప్రాంత వాసి గద్దల రమేష్ ను సుజాతనగర్ మాదిగ ఐక్యవేదిక నాయకులు పాల్వంచ వజ్ర…
రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్
జనం న్యూస్ అక్టోబర్ 14 నడిగూడెం మండల క్లస్టర్ పరిధిలోని నడిగూడెం, సిరిపురం, రత్నవరం రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు యాసంగిలో పప్పులు, నూనె గింజల సాగుపై, పశు పోషణ…
యంగ్ మెన్స్ అసోసియేషన్ క్యారమ్స్ పోటీల్లో సింగిల్స్ లో కేరళ,డబుల్స్ లో తమిళనాడు విజయం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లో మా యంగ్ మెన్స్ క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10 11 12వ తేదీలలో మూడు రోజుల పాటు జరిగిన సౌత్ ఇండియా స్థాయి క్యారమ్స్ పోటీల్లో, డబుల్స్ కేటగిరీలో…