• November 21, 2025
  • 7 views
జోగులాంబ గద్వాల కేంద్రం గ్రంధాలయలే సమాజ అభివృద్ధి కి పునాదులు

జనం న్యూస్ 21 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నిర్మాణంలో ఉన్న కొత్త బిల్డింగును త్వరగా పూర్తి చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలి బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు…

  • November 21, 2025
  • 8 views
స్థానిక సంస్థ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలి

జనం న్యూస్ 21 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని..రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి…

  • November 21, 2025
  • 41 views
ఘనంగా సీనియర్ జర్నలిస్టు గిరి ప్రసాద్ యాదిలో సంస్మరణ సభ

నిర్వహించిన పటాన్చెరు జర్నలిస్టులు జనం న్యూస్ నవంబర్ 21 సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం: రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సీనియర్ జర్నలిస్టు గిరి ప్రసాద్ యాదిలో నిర్వహించిన సంస్మరణ సభ గురువారం ఘనంగా నిర్వహించారు. మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా సేవలందించిన…

  • November 21, 2025
  • 15 views
తడ్కల్ లో ఘనంగా మత్స్యకార దినోత్సవం,

తడ్కల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మత్స్యకార దినోత్సవం, జనం న్యూస్,నవంబర్ 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ లో శుక్రవారం ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి,నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కోటగిరి మనోహర్, మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని…

  • November 21, 2025
  • 14 views
గుబ్బడి సంఘమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం.

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్21 జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామంలోని గుబ్బడి సంఘమేశ్వర స్వామి వారిని ఈ రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు,స్వామి…

  • November 21, 2025
  • 29 views
ఇంద్రేశం మున్సిపాలిటీలో శుభ్రత లోపాలు తీవ్రం

దుమ్ముతో వాహనదారులు, చెత్తతో కాలనీవాసులు ఇబ్బందులు జనం న్యూస్ నవంబర్ 21 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలనీల్లో శుభ్రత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల…

  • November 21, 2025
  • 76 views
తడ్కల్ లో ఘనంగా మత్స్యకార దినోత్సవం,

తడ్కల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మత్స్యకార దినోత్సవం, జనం న్యూస్,నవంబర్ 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ లో శుక్రవారం ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి,నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కోటగిరి మనోహర్, మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని…

  • November 21, 2025
  • 13 views
శ్రీ శ్రీ శ్రీ బ్రమరాoభ మల్లికార్జున స్వామి వారి సేవలో సిరమ్మ

శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆకాశ దీపో త్సవంలో సిరమ్మ జనం న్యూస్‌ 21 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ…

  • November 21, 2025
  • 13 views
డ్రంకన్ డ్రైవ్ కేసులో నిందితుడికి మూడు రోజులు జైలు శిక్ష

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్‌ 21 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా రాజాం పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన నిందితుడికి మూడు రోజులు జైలుశిక్ష విధిస్తూ రాజాం…

  • November 21, 2025
  • 14 views
డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరు నిందితులకు ఐదు రోజులు జైలు శిక్ష

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్‌ 21 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు నిందితులకు ఐదు రోజులు జైలుశిక్ష విధిస్తూ అదనవు…