జనంన్యూస్. 24.నిజామాబాదు. నిజామాబాదులో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణలో పాల్గొనడానికి సిరికొండ మండల జేఏసీ తరఫున బండారి నరేష్ ఆధ్వర్యంలో వెళ్లడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ను…
జనం న్యూస్ డిసెంబర్ 24 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్య వరప్రసాద్ అడపా వెంకటరమణ అరిగెల వెంకట…
జనం న్యూస్ డిసెంబర్ 24, వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం పాల్గొన్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు,నాయకులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే సబితా…
జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రురల్.సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ పాఠశాలలో క్రిస్మస్ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ ట్రీ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు…
జనం న్యూస్ డిసెంబర్ 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న హయగ్రీవ పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడుశ్రీనివాస రామానుజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గణిత ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన గణిత నమూనాలు, ప్రదర్శనలు ప్రేక్షకులను…
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు బుధవారం ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర కు బయలుదేరినారు. కఠినమైన నియమాలను పాటిస్తూ 41 రోజులపాటు మండల…
జనంన్యూస్. 24. నిజామాబాదు. రురల్. శ్రీనివాస్ పటేల్. కాంగ్రెస్ బలోపేతానికి కలిసి పనిచేయాలి –రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్లు, వార్డ్ మెంబర్లను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సన్మానించారు.…
జనం న్యూస్: డిసెంబర్ 24 బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిద్దిపేట రీజనల్ సెంటర్ ప్రారంభమై 40 సంవత్సరాలు పూర్తయింది.ఈ సందర్భంగా స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుంది…
జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం: సీఐటీయూ అఖిల భారత మహాసభలు సందర్భంగా ఈనెల 27 అనగా శనివారం ఉదయం 6 గంటలకు పూడిమడక రోడ్డులో ఉన్న ప్రశాంతి కాలేజీ నుంచి కొనేంపాలెం వరకు జరుగుతున్న 2కె రన్ లో యువతీ యువకులు,కార్మికులు,…
గుమ్మడిదలలో సిజిఆర్ ఇంటికి తేనేటి విందుకు హాజరు. జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా రైతుల పక్షాన న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. గుమ్మడిదల మండల కేంద్రంలోని బీఆర్ఎస్…