జనం న్యూస్ నవంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేంద్రంలోని తుడుం వెంకటేష్ మాదిగ అధ్యక్షతన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ముక్కెర ముఖేష్ మాదిగ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 26 తర్లుపాడు: మండల కేంద్రం నుండి మార్కాపురం పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణికులకు రాకపోకలు కష్టతరంగా మారిన తరుణంలో, తర్లుపాడు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక సేవా వ్యక్తి కశెట్టి జగన్ మంచి…
జనం న్యూస్ నంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మన సనాతన ధర్మంలో షణ్మ తాలు వున్నాయని ప్రముఖ సినీ నటుడు పుష్ప సురేష్ శర్మ తెలిపారు. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా తన స్వగ్రామం కాట్రేనికోన లో స్వామి వారికి…
జనం న్యూస్ నవంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్త గట్టు సింగారం క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా పరకాల ఏ సీ పి…
బిచ్కుంద నవంబర్ 26 జనం న్యూస్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా గారిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు , కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ,ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజంగారి భాస్కర్…
సంగారెడ్డి అంబేద్కర్ లా కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. జనం న్యూస్ నవంబర్ 26 సంగారెడ్డి జిల్లా మన భారత రాజ్యాంగం అన్ని దేశాల రాజ్యాంగాలలో కంటే సర్వోన్నతమైనదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. బుధవారం…
బిచ్కుంద నవంబర్ 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…
జనం న్యూస్ నవంబర్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్ పల్లి వివేకానంద నగర్లోని అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజాభిషేకాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ…
జనం న్యూస్ నవంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెయ్యరు పంచాయతీ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్…
జనం న్యూస్ 26 నవంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్…