నవంబర్ 20 జనం న్యూస్కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు తహసిల్దార్ అధ్యక్షతన *సూక్ష్మ నీటిపారుదల గణన* మరియు *నీటి వనరుల గణన నమోదుపై గణనదారులకు శిక్షణ.”* కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటి కుంటలు, చెరువులు,…
:జనం న్యూస్,నవంబర్ 20,అచ్యుతాపురం :సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలని స్థానిక సెజ్ లో ఉన్న కార్మికులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకరరావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటం లేదని,సామాజిక…
జనం న్యూస్ 20జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు సూచించారు మరియు…
జనం న్యూస్, నవంబర్ 20,అచ్యుతాపురం: అచ్యుతాపురం శాఖా గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల బహుమతి ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి చిన్నారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండే…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నందలూరు మండలం టంగుటూరు ఉరుసు మహోత్సవానికి అన్నమయ్య జిల్లా పరిశీలకులు మరియు కడప మాజీ మేయర్ కె సురేష్ బాబుని ఆహ్వానించిన టంగుటూరు ముస్లిం మత పెద్దలు ముస్లిం కమిటీ మాజీ ప్రెసిడెంట్ ఎస్.కె షావలి…
జనం న్యూస్ నవంబర్ 20. ప్రతి దుకాణం, ప్రతి ఇల్లు ముందు చెత్త కోసం ప్రత్యేకంగా డబ్బాలు లేదా డస్ట్బిన్లు తప్పనిసరిగా పెట్టుకోవాలని మున్సిపల్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.చెత్తను యాదృచ్ఛికంగా రోడ్లపై, దుకాణాల ఎదుట లేదా ఖాళీ ప్రదేశాల్లో…
జనం న్యూస్ 20 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండలం బైనపల్లీ గ్రామం లో రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని…
నాతి సత్యనారాయణతోనే. పార్టీ కార్యక్రమాలు రచ్చబండలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ .జనం న్యూస్ నవంబర్ 20, ముమ్మిడివరం నియోజకవర్గం .కాట్రేనికోన మండలం .వైసీపీ నాయకులు,కార్యకర్తలు గ్రామకమిటీ అందరూ పల్లంకుర్రు మాజీ సర్పంచ్ నాతి సత్యనారాయణ యెలుబడిలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకవాలని, అయన…
.జనం న్యూస్ నవంబర్ 23 వరం ప్రతినిధి గ్రంధి నానాజీరాష్ట్ర సంక్షేమం, దేశ ప్రగతి కోసం అంతర్జాతీయ స్థాయి సమావేశాలలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఎన్డీఏ పార్టీలో సుష్మా స్వరాజ్ స్థాయిలో అంకిత భావతంతో పనిచేస్తున్న శ్రీమతి…
జనం న్యూస్ 20 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఐజ కాంగ్రెస్ శ్రేణులు ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు…