• December 13, 2025
  • 8 views
ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై మోడీ కితాబ్ హర్షనీయం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ డిసెంబర్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పనితీరు బాగుందని, వారితో ముందుకు సాగడం మంచి పరిణామని ఉమ్మడి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులతో ఢిల్లీలో అల్పాహారం విందు సందర్భంగా…

  • December 13, 2025
  • 13 views
దొంగలున్నారు జాగ్రత్త…

ప్రయాణికులకు అవగాహన కల్పించిన.ఎస్సై మోహన్ రెడ్డి బిచ్కుంద డిసెంబర్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం. బిచ్కుంద బస్ స్టాప్ నందు ఉన్న ప్రయాణికులు అందరికీ మరియు బ్యాంకు వద్ద నుండి నగదు విత్ డ్రా చేసుకొని పోతున్న…

  • December 13, 2025
  • 17 views
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జనం న్యూస్‌ 12 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి దగ్గరలో రాత్రి సుమారు 7 గంటల సమయంలో బైక్ ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడిన ఒక మహిళను విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్…

  • December 13, 2025
  • 16 views
జనవరి 23 నుంచి విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్)!

జనం న్యూస్‌ 13 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జనవరి 23 నుంచి 31 వరకు విశాఖ ఉత్సవ్‌ (బీచ్‌ ఫెస్టివల్‌) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబు…

  • December 13, 2025
  • 16 views
డిసెంబర్ 14 నుంచి 16 వరకు విజయనగరం మెగా ఫెయిర్: బంపర్ ఆఫర్లు, బెస్ట్ ప్రొడక్ట్స్!

జనం న్యూస్‌ 13 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఈ-కామర్స్ పోర్టల్స్ నుండి పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు, విజయనగరం బిజినెస్ ఎంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్ డిసెంబర్ 14 నుండి 16 వరకు విజయనగరంలోని ఒక ఫంక్షన్ హాలులో మూడు రోజుల…

  • December 13, 2025
  • 17 views
14న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ’

జనం న్యూస్‌ 13 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 14న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలో గురువారం మీడియా సమావేశంలో…

  • December 12, 2025
  • 18 views
కాంగ్రెస్ విజయబేరీ… తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం:డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్:కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో దూసుకెళ్లిందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ…

  • December 12, 2025
  • 26 views
.ఒక్క అవకాశం ఇచ్చి చూడండి గ్రామని అభివృద్ధి చేసి చూపుతా తెలంగాణ కొమురయ్య

. జనం న్యూస్ డిసెంబర్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి దామర కొండ హిమబిందు తెలంగాణ కొమురయ్య ను గెలిపించండి నిజాయితీగా పని చేస్తా, మండలంలోని అరే పల్లె గ్రామంలో…

  • December 12, 2025
  • 36 views
లచ్చన్ గ్రామ సర్పంచ్ గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి… సతీష్ పటేల్.

జుక్కల్ డిసెంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లచ్చన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సతీష్ పటేల్ ప్రచారంలో ముందుకు సాగుతూ సర్పంచ్ గా ఒకసారి గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలు, ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ…

  • December 12, 2025
  • 24 views
దివ్యాంగులు అన్ని రంగాల్లోనూ రాణిస్తారు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: దివ్యాంగులని చిన్న చూపు చూడకుండా వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తే అన్నిరంగాల్లోనూ రాణిస్తారని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ ,నాగిరెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత…