• February 28, 2026
  • 9 views
జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా 10 వ వార్డ్ లో ఎక్కడికక్కడ మురికి నీరు నిలిచిపోయింది

జనం న్యూస్ 28 ఫిబ్రవరి 10 వ వార్డ్ లో నాలాల కబ్జా చేసి వెంచర్లు చేసి డబ్బులు పోగేసుకున్నారు శాశ్వతంగా మొరిల్ల నిర్మాణానికి వెంచర్ లో ప్లాట్లు ముందు మురికి కాలువ స్థలాలను ఏర్పాటు చేసిన వారికే పర్మిషన్ ఇయ్యాలి…

  • February 28, 2026
  • 10 views
తిమ్మాపూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం…..

జనం న్యూస్ ఫిబ్రవరి 28 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) కుటుంబ దత్తత కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో విజయవంతమైన వైద్య శిబిరం.వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం…

  • February 28, 2026
  • 11 views
రాష్ట్ర స్థాయి బహుమతి విజేతకు ఘన సన్మానం.

జనం న్యూస్ ఫిబ్రవరి 28 ( కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం ) ఫిబ్రవరి నెల, 17,18,19, తేదీలలో, ఖమ్మం జిల్లాలో, (టీజీ ట్రాన్స్కో) (టీ జీ ఎస్పీ డీ సీ ఎల్)( టీ జీ ఎన్పీ డీ సీ ఎల్)…

  • February 28, 2026
  • 25 views
యర్రగొండపాలెం రెయిన్బో హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్: ఫిబ్రవరి 28 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం,మార్కాపురం జిల్లా). యర్రగొండపాలెం రెయిన్బో హైస్కూల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్ సివి రామన్ కనిపెట్టిన “రామన్ ఎఫెక్ట్ ” దీనికి గుర్తుగా ఫిబ్రవరి 28…

  • February 28, 2026
  • 10 views
త్రిపుర గవర్నర్ ను కలిసిన సర్పంచ్

జనం న్యూస్ ఫిబ్రవరి(28) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం గానుబండ వాస్తవ్యులు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి నీ శనివారం నాడు తుంగతుర్తి మండలం గానుగుబండ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ హైదరాబాదులోని లోకిభవన్ లో కలిసి వారిని సాలువ,బొకేతో సన్మానించారు.…

  • February 28, 2026
  • 12 views
ఓటమి అయినా వార్డు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటా పాలకుర్తి తిరుపతి

జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పరకాల మున్సిపల్ పరిధిలోని స్థానిక 20 వ వార్డులో దూదాని జీత్ కౌర్ ఇటీవల అకాల మరణం చెందింది వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపిన బిజెపి…

  • February 28, 2026
  • 10 views
పెన్షన్ల పంపిణీ ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ శ్రీహరి బాబు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 చిలకలూరిపేట:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సాధారణంగా నెలకు ఒకటో తేదీన పంపిణీ చేసే ఈ కార్యక్రమం, ఈసారి ఒకటో తేదీ ఆదివారం…

  • February 28, 2026
  • 12 views
పల్నాడు జిల్లాలో పరిశ్రమల స్థాపన వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 2025 భాగస్వామ్య సదస్సు నందు ఎం ఒ యు చేసుకొని పల్నాడు జిల్లాలో తమపరిశ్రమలను ప్రారంభించేందుకు ముందుకొచ్చిన కృష్ణ ఆగ్రో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మైహోం…

  • February 28, 2026
  • 12 views
చిలకలూరిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ స్థాయి పెరగటం అభినందనీయం, సౌకర్యాలపై దృష్టి పెట్టండి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్ చిలకలూరిపేట మున్సిపాలిటీ గ్రేడ్ వన్ స్థాయి నుండి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ గా స్థాయి పెరగటం అభినందనీయమని, ప్రజలకు ఆ…

  • February 28, 2026
  • 17 views
రైతుల్ని ఆదుకోవడంలో.. చంద్రబాబు తర్వాతే ఏ ముఖ్యమంత్రైనా : ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 వ్యవసాయంలో ఏఐ పరిజ్ఞానంతో రైతుల్ని రాజుల్ని చేయాలన్నదే ఆయన ఆలోచన శనగలకు బయట గిట్టుబాటు ధర లేనందునే ప్రభుత్వం కొనుగోళ్లకు సిద్ధమైంది.బహిరంగ మార్కెట్లో క్వింటాల్ కు…