జనం న్యూస్ – డిసెంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ పట్టణ పర్యటనను పురస్కరించుకొని నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకులను నాగార్జునసాగర్ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ…
జనం న్యూస్ డిసెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వసంతపూర్ గ్రామంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో బిజెపి జిల్లా నాయకులు లాడే శివ బూత్ అధ్యక్షులు…
జనం న్యూస్ డిసెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్…
జనం న్యూస్ డిసెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అంబేద్కర్ సామాజికసేవా సమితి అధ్యక్షులు గజ్జి సదయ్య రోగులకు…
బిచ్కుంద నవంబర్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల పూజా కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించి తీర్థ…
బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి. జర్నలిస్ట్ డిసెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ శత జయంతి పురస్కరించుకొని ఈ నెల 11 నుంచి 25 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న…
వ్యవసాయాధికారి మృదుల జనం న్యూస్ డిసెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్ర ది.06.12.2025 తేదీన మండల వ్యవసాయాధికారి వారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన-2 రైతు సేవకేంద్రం నందు రబీ సాగుకు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ డిసెంబర్ 06 గత12 సంవత్సరాలుగా గ్రామ సమస్యలపై ప్రశ్నించే గొంతుగా ముందుకు నడిచే యువ నాయకుడిగా గ్రామ ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి నిలబడే దమ్మున్న లీడర్ ఈశ్వరప్ప మంచి…
రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్ మాజీ ఎంయంసి అంతిగారి సురేందర్ జనం న్యూస్ 06 డిసెంబర్ వికారాబాద్ జిల్లా ప్రపంచ మేధావి, ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న వ్యక్తి భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి, స్ఫూర్తి ప్రదాత, డాక్టర్ బాబాసాహెబ్…
జనం న్యూస్ డిసెంబర్ 6, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని చౌడపూర్ మండలం చాకలి పల్లి గ్రామానికి చెందిన పటేల్ సుధాకర్ కుమార్తె స్వప్నకు గద్వాలలో ఎంబిబిస్ సీటు రావడం జరిగింది.ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పందించి…