జనంన్యూస్. 07.సిరికొండ.శ్రీనివాస్ పటేల్ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారీ సిరికొండ గ్రామంలో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఐనాల ఒడ్డెన్న ని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని…
జనంన్యూస్. 07.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. విజ్ఞాన విహార యాత్రను ప్రారంభించి..విద్యార్థులకు పలు సూచనలు. క్రమశిక్షణతో చదువుకోవాలివిద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. శనివారం సిరికొండ మండలం న్యావనంది జిల్లా పరిషత్…
జనం న్యూస్ 07 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మున్సిపల్ అధికారుల అలసత్వమా – అధికార దర్పమా. మున్సిపల్ అధికారుల ముందే కమిషనర్ ను ప్రశ్నించిన బి ఆర్ యస్ కౌన్సిలర్…
జనం న్యూస్ 07 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈ రోజు గద్వాల పట్టణంలోని జమ్ములమ్మ దగ్గర సునీత ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ…
జనం న్యూస్ 07 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం, దానికి ప్రతిగా ఆ దేశం చేస్తున్న ప్రతిదాడులు భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
జనం న్యూస్ మార్చి 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి స్థానికంగా సుశీల రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా…
జనం న్యూస్ మార్చి 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కళ్యాణలక్ష్మి పథకం కింద నలుగురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ మల్లయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు…
జనం న్యూస్ మార్చి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో దుంపల ఆదిరెడ్డి గుండె పోటు తో మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి…
మార్చి 6 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వర రావు కాట్రేనికోన మండలంలో కాట్రేనికోన మరియు చెయ్యేరు పాఠశాలలను సందర్శించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తగు సూచనలు…
జనం న్యూస్ మార్చి 6 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన దేశంలో పాండిచ్చేరి ప్రాంతంలో పీతల హేచరీ ఉందని, దాని తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపెడ అధికారులు తెలియజేశారు. శుక్రవారం చిర్రయానం గ్రామంలో…