జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 13 పెబ్బేరు మంగళవారం రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ పెబ్బేరు పట్టణ అధ్యక్షులు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 13రిపోర్టర్ సలికినీడి నాగు భవిష్యత్ లో ప్రజలు మినీ చిలకలూరిపేటను చూస్తారు. 2026లో ప్రజలు చంద్రబాబు నాయకత్వ సుస్థిరాభివృద్ధి ఫలాల్ని అందుకుంటారు. టిడ్కో సముదాయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మాజీమంత్రి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 13 రిపోర్టర్ సలికినీడి నాగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దూడం రెడ్డి బాబు ముదిరాజ్ అఖిల భారతీయ కోలి ముదిరాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దూడం రెడ్డి బాబు ముదిరాజ్, అఖిల భారతీయ…
జనం న్యూస్ 13 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయనగరం 1వ పట్టణ పరిధిలో చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) అమ్మకాలు, నిల్వ, రవాణా మరియు వాడకంపై జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల…
జనం న్యూస్ జనవరి 13.నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఎక్స్రోడ్ వెళ్లే మార్గంలో ఉన్న అమీనాపూర్ (సీతారాంపల్లె) సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేల్పూర్ శివాలయంలో మంగళవారం స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.యువతకు స్ఫూర్తిదాయకుడు, భారతదేశ…
జనం న్యూస్ జనవరి 13, వికారాబాద్ జిల్లా, పరిగి మునిసిపాలిటీ పరిధిలోని నస్కల్ గ్రామంలో రూ.26 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు మరియు పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.అనంతరం…
జనంన్యూస్. 13.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి ఐఏఎస్ ని అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్తో చర్చించారు.…
జీ ఎమ్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మచ్చేందర్ జనం న్యూస్ 13 జనవరి సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఉల్లి రైతులు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఉల్లి పంట సాగు కోసం విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల…
జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జీవీఎంసీ నిధుల నుండి 13 లక్షలతో కోట్ని వీధిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద రోడ్డు డ్రైనే లేక ప్రజలతోపాటు ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా ఇబ్బంది గా ఉన్న…
జనం న్యూస్ జనవరి 13 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఆదేశాల మేరకు రామకృష్ణ వీధిలో పాడైపోయిన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువులను ఉచితంగా సేకరించేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా డీసీఎం వ్యాన్ను ఏర్పాటు…