(జనం న్యూస్ చంటి ఫిబ్రవరి 27) దౌల్తాబాద్ ఫిబ్రవరి 27: కుటుంబంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మృతుడి భార్య చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం ఈ…
ఉన్నతాధికారుల బందోబస్తు పరిశీలన జనం న్యూస్,ఫిబ్రవరి 27,అచ్యుతాపురం: రాంబిల్లి మండలంలోని బ్లూ జెట్ కంపెనీ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీన మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నిర్వహించనున్న గ్రౌండ్ బ్రేకింగ్ కార్యక్రమం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు సమీక్షించారు.ఈ…
జనంన్యూస్. 27. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం లొని గడ్కోల్ గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్న ఒక జెసిబి మరియు ఒక ట్రాక్టర్ను పట్టుకొని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది. వాహనాలను సీజ్ చేసి,…
పదవి చిన్నదైనా సేవలో పెద్దవాడు – బట్టాపూర్ ఉపసర్పంచ్ మూడ్ దయానంద్ జనం న్యూస్ ఫిబ్రవరి 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం : గుమ్మిర్యాల్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్ వరకు బస్సు సౌకర్యం పునరుద్ధరణకు యువకులు, హైదరాబాద్లో చదువుకుంటున్న…
పదవి చిన్నదైన శభాష్ అనిపించుకుంటున్న బట్టాపూర్ ఉప సర్పంచ్ మూడ్ దయానంద్ జనం న్యూస్ ఫిబ్రవరి 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం : గుమ్మిర్యాల్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్ వరకు బస్సు సౌకర్యం పునరుద్ధరణకు యువకులు, హైదరాబాద్లో చదువుకుంటున్న…
జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారం మార్చి 1 తేది ఆదివారం కారణముగా ఒక్కరోజు ముందుగా అనగా . 28-02-2026 శనివారం అనగా రేపు జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ…
జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఉయ్యూరివారిమెరక గ్రామంలో చంపాటి శివరామకృష్ణంరాజు ఇంటి వద్ద బిజెపి బూత్ కమిటీ అధ్యక్షులు గెద్దాడ హరే రామ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస నగేష్…
జనం న్యూస్ ఫిబ్రవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కసింకోట మండలం మోసయ్యపేట గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు పాము కాటుకు గురై తాళ్లపాలెం ప్రాథమిక వైద్య కేంద్రంలో సమయానికి వైద్యం అందక మృతి చెందినట్టు బాలుడి తల్లిదండ్రులు బంధువులు…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 27-02-26 విశాఖపట్నం నందు గల సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ కోస్తా రైల్వే) ఓ ఎస్ డి ని రాజంపేట భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 27 తర్లుపాడు మండలంలోని తర్లుపాడు గ్రామంలో ఇండిగ్యాప్ పొలంబడి కార్యక్రమం రబీ సీజన్ 2025 -26 సంవత్సరం పప్పుశనగ పంటను ఎంపిక చేసినారు. ఈ కార్యక్రమంలో భాగముగా రైతులు సాగుచేసిన పప్పుశెనగ పంటను ఎక్స్టర్నల్…