(జనం న్యూస్ చంటి ఫిబ్రవరి 26) ఫరూక్నగర్, ఫిబ్రవరి 26: షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూక్నగర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సంచార పశు వైద్యశాల వాహనాన్ని జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ షాహిద్, జిల్లా కోఆర్డినేటర్ రాజబాబు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పశు…
భూ సమస్యలకు చెక్.. సర్వే నంబర్ల వారీగా కొత్త మ్యాపులు.. ఆన్లైన్లో పక్కా రికార్డులు..! నారాయణఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జనం న్యూస్,ఫిబ్రవరి 26,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రాసోల్ గ్రామంలో భూ రీ సర్వే…
జనం న్యూస్ 26 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ నియోజకవర్గ ము) జహీరాబాద్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మొహమ్మద్ యునుస్ కి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ తాలూకా బీసీ జేఏసీ ఛైర్మన్ మరియు నాయకులు.ప్రజలు మీ…
జనం న్యూస్ 26 ఫిబ్రవరి ఇప్పటివరకు జనసేన సభ్యత్వం ద్వారా కల్పిస్తున్న బీమా ద్వారా ఆర్ధిక భరోసా అందుకున్న జనసైనికులు/వీరమహిళల కుటుంబాల వివరాలుప్రమాదవశాత్తూ మరణించిన వారి వారి సంఖ్య – 953 అందించిన బీమా మొత్తం – ₹47,65,00,000 (47 కోట్ల…
జనం న్యూస్ 26 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నాగర్ కర్నూలు కుమ్మెర జాతరలో పసిపాప హత్య …మానవత్వానికే మచ్చ షాద్నగర్ చౌరస్తాలో న్యాయం చేయాలని నిరసన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి…
జనం న్యూస్ 26 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గము, జహీరాబాద్ మండలం, హోతి (బి) గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జహీరాబాద్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ అమర వీరుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన…
జనం న్యూస్ ఫిబ్రవరి 25: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన పసుల రేవతి–జనార్ధన్ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బుధవారం రోజునా ముఖ్య అతిథిగా పాల్గొని…
జనం న్యూస్ ఫిబ్రవరి 25: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోఉన్న రైతు వేదికలో బుధవారం రోజునా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరి సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రైనర్ ప్రేమలత మాట్లాడుతూ, డీఎస్ఆర్ (డైరెక్ట్ సీడెడ్…
జనం న్యూస్ ఫిబ్రవరి 25 అమలాపురం రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కు పనులను బుధవారం పరిశీలిస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్యుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తో పాటు…
జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మిడివరం రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కు పనులను బుధవారం పరిశీలిస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్యుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తో పాటు…