• March 24, 2026
  • 9 views
తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ JAC ఉపాధ్యక్షులు దస్తగిర్ (చోటు భాయ్) చార్మినార్, ఎక్స్ ప్రెస్ చీప్ బ్యూరో అండ్ ఈవి నైన్ న్యూస్ స్టేట్ ఇంచార్జ షేక్ మహబూబ ఇవి 9 న్యూస్ కంది మండల్ రిపోర్టర్ మహేందరగారు రంజాన్ పండుగ సందర్భంగా సంగారెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SP శ్రీ పారితోష్ పంకజ్ IPS గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జనం న్యూస్ 24 మార్చ్ ఈ సందర్భంగా చోటు భాయ్ గారు SP గారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ల సమస్యలను నిమిత్తం ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరగా SP సానుకూలంగా…

  • March 24, 2026
  • 14 views
మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్

జనం న్యూస్: మర్చి 24 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ నిడమనూర్ మండల పరిదిలో మైనర్ పిల్లల డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బైక్ లను నడుపుతున్న 10 మంది మైనర్ బాలురను పట్టుబడిచేయగా. హాలియా సర్కిల్ ఇంస్పెక్టర్…

  • March 24, 2026
  • 10 views
ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా రక్తదాన శిబిరం

కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో 29 మంది ఎస్పీఎఫ్ పోలీసుల రక్తదానం జనం న్యూస్- మార్చి 24- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో…

  • March 24, 2026
  • 9 views
దామగుండంలో నేవీ రాడార్ పనుల పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి.

జనం న్యూస్ మార్చ్ 24, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం దామగుండంలో త్వరితగతంగా కొనసాగుతున్న నేవీ రాడార్ స్టేషన్ పనులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి , భారత నౌకాదళ ఉపాధ్యక్షుడు వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్…

  • March 24, 2026
  • 9 views
ఏర్గట్ల పాఠశాలలో మాక్ పార్లమెంట్ – చిన్నారుల చేత ప్రజాస్వామ్య మహాసభ!

జనం న్యూస్ మార్చి 24: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోమంగళవారం పీఎం శ్రీ మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులు ఎంతో చక్కగా, ఆకర్షణీయంగా నిర్వహించారు. పార్లమెంట్‌లో జరిగే సమావేశాల తీరును అచ్చం ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని…

  • March 24, 2026
  • 10 views
ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా రక్తదాన శిబిరం

కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో 29 మంది ఎస్పీఎఫ్ పోలీసుల రక్తదానం జనం న్యూస్-మార్చి 24- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో…

  • March 24, 2026
  • 8 views
బిఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టు

జనం న్యూస్ మార్చి(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో మద్దిరాల మండల బిఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా…

  • March 24, 2026
  • 13 views
వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం హెడ్ క్వార్టర్స్ లోని వివిధ విభాగాలను సందర్శించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా

జనం న్యూస్ 24 మార్చి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని డి.ఏ.ఆర్ (District Armed Reserve) హెడ్ క్వార్టర్స్‌ను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపిఎస్ ఈ రోజు సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ముందుగా అక్కడి…

  • March 24, 2026
  • 6 views
మాజీ ఎంపిటిసి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ మార్చ్(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అన్నారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుంచాల జనార్దన్ రెడ్డి మరణించడంతో వారి పార్థివదేహానికి మంగళవారం నాడు పూలమాలలువేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి…

  • March 24, 2026
  • 10 views
ఆడపూరు మెడికల్ క్యాంపు ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంఓ మనోరమ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలం ఆడపూరు సచివాలయం పరిధిలోని ఆడపూరు ఎగువ హరిజన వాడ గ్రామాన్ని కడప జిల్లా మలేరియా అధికారిని పి మనోరమ తనిఖీ చేసిరి. ఆ గ్రామములో గత 10 రోజుల నుండి ఒళ్ళునొప్పులు…