జనంన్యూస్. 12.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. తెలంగాణ ఉద్యమ కారుడు ప్రియతమ నాయకుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించిన స్థానిక కార్యకర్తలు .అన్ని గ్రామాల్లో ప్రధాన కూడళ్ళ వద్ద కాంగ్రెస్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 12 తర్లుపాడు: అఖిల భారత సమ్మెలో భాగంగా తర్లుపాడు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు బాలనాగయ్య నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో…
బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, యువత తమ…
జనం న్యూస్ ఫిబ్రవరి 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో గురువారం నాడు సంగారెడ్డి జిల్లా పసల్వాది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న జల లింగార్చన…
జనం న్యూస్ :11 ఫిబ్రవరి, బుధవారం :సిద్ధిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై. రమేష్: సిద్ధిపేటలోని బోధి స్కూల్లో విద్యార్థుల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేకంగా నిర్వహించిన మిమిక్రీ, మ్యాజిక్ మరియు మాట్లాడే బొమ్మ (వెంట్రిలాక్విజం) ప్రదర్శన బుధవారం ఘనంగా జరిగింది. ప్రముఖ…
జనం న్యూస్ ఫిబ్రవరి 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ సీనియర్ ఆర్టిస్ట్ లయ టైటిల్ రోల్ దరిస్తున్న రాగా మూవీస్” S/o కనకదుర్గమ్మ సినిమా షూటింగ్ ఈరోజు పాడేరు మోదకొండమ్మ దేవాలయం లో ప్రారంభం జరిగిందని సహ నిర్మాత దాడి…
జనం న్యూస్:వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్ ఫిబ్రవరి 11 పెబ్బేరు బుధవారం పెబ్బేర్ మండల పరిధిలోని యాపర్ల గ్రామానికి చెందిన భూమిక అనే గర్భిణి మహిళ బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా తీవ్రమైన పురిటి నొప్పులతో బాధపడింది పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ…
జనం న్యూస్ ఫిబ్రవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి కొత్తపేట మండలం వానపల్లి గ్రామం లో 175 బూత్ బిజెపి కమిటీ ఆధ్వర్యంలో బిజెపి సీనియర్ నాయకులు గొలకోటి వెంకటేశ్వరరావు నివాసం లో జరిగింది…
జనం న్యూస్ ఫిబ్రవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ పంచాయతీ గురివింద గుంట కాసుల కాలవ మామిడిపల్లి. సుబ్బరాజు పొలం వెళ్లిన రోడ్డు శంకుస్థాపన చేసిన సమనస గ్రామ సర్పంచ్ పరమట. శ్యాం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 పల్నాడు జిల్లా నరసరావుపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న తదితరులు ఈ కార్యక్రమం…