, మార్చి 07 (జనం న్యూస్): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం కళ్యాణలక్ష్మి పథకం కింద గ్రామానికి చెందిన ఒక లబ్ధిదారికి చెక్కును అందజేశారు. స్థానిక సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉప సర్పంచ్ మూడ్…
జనం న్యూస్-మార్చి 7- నాగార్జునసాగర్ టౌన్- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా రెండవ రోజు నందికొండ మున్సిపాలిటీ ఒకటి మరియు 12 వార్డులలో చెట్ల పొదలు తొలగింపు, పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నందికొండ పురపాలక సంఘం కమిషనర్…
జనం న్యూస్ మార్చి 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం, అంతర్వేది దేవస్థానం గ్రామంలో త్రిబుల్ ఆర్ కళ్యాణ మండపంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పోతురాజు సురేష్ అధ్యక్షతన పండిట్…
జనం న్యూస్ మార్చి 7 కాట్రేనికోన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో 555 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఎంఈఓ 2 వెంకటరమణ తెలిపారు. ఈనెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చి 7 సెల్ 9550978955 పసుమర్రు ప్రజల తాగునీటి అవసరాలకు బొప్పూడి లిఫ్ట్ నుంచి స్థానిక చెరువును నీటితో నింపండి.ఆటోనగర్ కార్మికులు లేవనెత్తిన సమస్యలు రోజుల వ్యవధిలో పరిష్కారం కావాలి.సంకురాత్రి పాడు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చి 7 సెల్ 9550978955 ఎన్టీఆర్ జిల్లాలో తరగతి గదిలో ఉపాధ్యాయుడిపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల మితిమీరిన ప్రవర్తన, ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం తల్లిదండ్రులతోను, ఉపాధ్యాయులతోను చర్చించి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చి 7 సెల్ 9550978955 యడ్లపాడు,:జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు శనివారం భారీ స్థాయిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ముఖ్యంగా యడ్లపాడు పోలీస్ స్టేషన్…
జనం న్యూస్ ;7 మార్చ్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్; అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రోజు స్థానిక శ్రీవాణి స్కూల్ భారత్ నగర్ లొ ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 7 సెల్ 9550978955 మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు చిలకలూరిపేట: పట్టణ పరిధిలోని ప్రజలందరూ తమ పన్నులను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి…
జనం న్యూస్ మార్చి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయం (ఐ.డి.ఓ.సి)లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన లో నిర్ణయించారు ఈ సమావేశంలో భూపాలపల్లి…