• April 9, 2026
  • 7 views
ప్రపంచ హోమియో దినోత్సవం.

జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు 10/42026..శుక్రవారం రోజు తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ డైరెక్టర్ మరియు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆయుష్ శాఖ వరంగల్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో **ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక **లో భాగముగా…

  • April 9, 2026
  • 10 views
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మునిసిపల్ చైర్ పర్సన్

బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద మున్సిపాలిటీ లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో . మున్సిపల్ చైర్ పర్సన్ సీమా శెట్కార్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్…

  • April 9, 2026
  • 10 views
మండుతున్న ఎండలు వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు వేసవిలో అప్రమత్తంగా ఉండాలి:- డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్.

జనం న్యూస్ నందిలూరు కడప జిల్లా 09-04-26 నందలూరు మండలంలోని గత రెండు వారాలుగా ఎండలు అధికంగా ఉండ డంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడుతు న్నారు.నందలూరు మండ లంలో ప్రజలందరూ అప్రమ త్తంగా ఉండాలి వడదెబ్బ పట్ల జాగ్రత్త వహించాలని…

  • April 9, 2026
  • 19 views
గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం – కేడీపేట పోలీసుల సత్వర స్పందన

జనం న్యూస్ ఏప్రిల్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని కేడీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం అదృశ్యమైన ఒక బాలికను పోలీసులు అత్యంత వేగంగా స్పందించి సురక్షితంగా గుర్తించారు. కేసు నమోదైన కేవలం…

  • April 9, 2026
  • 15 views
డిగ్రీ కళాశాల జాబ్ మేళాకు విశేష స్పందన . ….

బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ )బిచ్కుంద లో నేడు ఐ.క్యూ.ఎ.సి మరియు ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్థానిక విద్యార్థుల తో పాటు నియోజకవర్గంలో ని నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. ముత్తూట్…

  • April 9, 2026
  • 16 views
కూకట్పల్లిలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థుల నూతన భవనం ప్రారంభం

జనం న్యూస్ ఏప్రిల్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు మౌలిక సదుపాయాలే పునాది అన్న భావనతో కూకట్‌పల్లిలో మరో ముందడుగు పడింది. స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన భవనాన్ని టీపీసీసీ…

  • April 9, 2026
  • 17 views
ఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబి రూల్స్ అమలు చేయాలి

జనం న్యూస్- ఏప్రిల్ 9- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని టీజీ జెన్కో, టీజీ ఎన్ పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలని ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు.…

  • April 9, 2026
  • 16 views
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రం

జనం న్యూస్-ఏప్రిల్ 9-నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఎస్ పి ఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని గురువారం జెన్కో ఎస్ ఈ రఘురాం ప్రారంభించారు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని జెన్కో చీఫ్ ఇంజనీర్…

  • April 9, 2026
  • 15 views
శ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

జనం న్యూస్ ఏప్రిల్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని చైతన్య నగర్–సుమిత్రానగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.…

  • April 9, 2026
  • 18 views
కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన

జనం న్యూస్ ఏప్రిల్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కూకట్‌పల్లి ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రజల్లో ట్రాఫిక్…