• April 22, 2026
  • 16 views
కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. డిమాండ్ మాలే శ్రీనివాస్

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం గ్రామంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పోతురాజు సురేష్ కార్యాలయంలో బుధవారం జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస్ నగేష్ విలేకరులతో మాట్లాడారు.…

  • April 22, 2026
  • 17 views
పల్నాడు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 22 సెల్ 9550978955 నరసరావుపేట మున్సిపాలిటీలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం జిల్లా కలెక్టర్…

  • April 22, 2026
  • 23 views
పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాలు నందు జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 22 సెల్ 9550978955 సమావేశానికి హాజరు అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు,ఐపీఎస్ కమిటీ చైర్మన్ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ…

  • April 22, 2026
  • 17 views
కాళేశ్వరం ప్రాజెక్టుపై పిసి ఘోష్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చి తీర్పు..కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 22. 04. 2026 కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు రేవంత్ రెడ్డి నిజ స్వరూపం…

  • April 22, 2026
  • 22 views
రైతులు అమితంగా ఇష్టపడేది ఎడ్ల పందేలే ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 22 సెల్ 9550978955 ప్రభుత్వ సహాకారముంటే ఒంగోలు జాతిగిత్తల పోషణకు ఆదరణ పెరుగుతుంది.తాను వ్యవసాయమంత్రిగా ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఎడ్లపందేలపై ఉన్న నిషేధం తొలగించాం : ప్రత్తిపాటి.ప్రత్తిపాడులో జరిగిన…

  • April 22, 2026
  • 17 views
ముఖ్యమంత్రి చంద్రబాబు సభను జయప్రదం చేయండి – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఏప్రిల్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాంబిల్లి మండలంలో జెడ్. చింతవ పంచాయతీ పరిధిలో గజ్జిరెడ్డిపాలెం లో4000 వేల కోట్లతో ఏర్పాటు చేసే రెన్యూ ఫోటో వాల్టాయిక్స్ సోలార్ ప్లాంట్…

  • April 22, 2026
  • 21 views
ముఖ్యమంత్రి చంద్రబాబు సభను జయప్రదం చేయండి – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఏప్రిల్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాంబిల్లి మండలంలో జెడ్. చింతవ పంచాయతీ పరిధిలో గజ్జిరెడ్డిపాలెం లో4000 వేల కోట్లతో ఏర్పాటు చేసే రెన్యూ ఫోటో వాల్టాయిక్స్ సోలార్ ప్లాంట్…

  • April 22, 2026
  • 21 views
అనకాపల్లిలో మానసిక వికలాంగుల కోసం మనోవికాస కేంద్రం

జనం న్యూస్ ఏప్రిల్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి శారద నగర్ ఏడో వీధిలో మానసిక వికలాంగుల కోసం ప్రత్యేకంగా శ్రేయ మనోవికాస కేంద్రం ప్రారంభమైంది. నాగవరపు శేషవల్లి మెమోరియల్ ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని బుధవారం…

  • April 22, 2026
  • 24 views
సరి కొత్త చరిత్ర సృష్టించిన రొయ్యల పెంపకం

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ₹72,000 కోట్లు దాటి సరికొత్త రికార్డుస్తంభింపజేసిన రొయ్యల (Frozen Shrimp) ఆధిపత్యం; అగ్రగామి దిగుమతిదారులుగా అమెరికా మరియు చైనాకొచ్చి, ఏప్రిల్ 21, 2026:మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం…

  • April 22, 2026
  • 23 views
చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు ఈరోజు పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 22 సెల్ 9550978955 విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం సెల్ఫ్ అన్యుమరేషన్ అనే అంశంపై క్విజ్ ఎలక్ట్రిషన్ పెయింటింగ్ అంశాలలో పోటీలు నిర్వహించి ప్రధమ ద్వితీయ…