రాష్ట్రంలో అమలును నిలిపివేయాలి.టి యు సి ఐ డిమాండ్. జనం న్యూస్ మార్చ్ 31 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల ను వ్యతిరేకిస్తూ, తెలంగాణలో వాటి అమలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్…
జనంన్యూస్ . 30.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామంలో మహిళా సంఘం భవనం దగ్గర మహిళల సౌకర్యార్థం మూత్రశాలలు. భవనం ముందు సిసి రోడ్ వేయడం జరుగుతుంది. దీనికి ఎమ్మెల్యే ఆదేశానుసారం 15 ఫైనల్స్ గ్రాండ్…
జనం న్యూస్ | మార్చి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తున్న సంస్థలలో జీఎల్ఆర్ఏ ఇండియా ఒకటి. గ్లోబల్ లెప్రసీ రిలీఫ్ అసోసియేషన్ (GLRA)కు అనుబంధంగా 1966లో స్థాపించబడిన…
మద్నూర్ మార్చి 30 జనం న్యూస్ పౌర హక్కుల దినోత్సవం ప్రతినెల 30న మండలం లోని ఒక్కో గ్రామంలో నిర్వహిస్తున్నట్లు మండల గిర్దావర్ ఎం.శంకర్ అన్నారు. సోమవారం పౌర హక్కుల దినోత్సవంను మద్నూర్ మండలం లోని లచ్చన్ గ్రామ పంచాయతీ లో…
జనం న్యూస్ మార్చ్ 30 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండల్ జగన్నాతపూర్ గ్రామ శ్రీ ఆంజనెయ దేవస్థానం. నూతన కమిటీని సోనావరం రోజున గ్రామస్థులకు సమీక్షంలో ఏనుకోవడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షులుగా శ్రీ పెండ్యాల…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 30. 03. 2026 వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 క్యాలెండర్ ను డీఎస్పీ కార్యాలయంలో సైదా నాయక్ గారు ఆవిష్కరణ చేశారు.ఈ…
జనంన్యూస్.నిజామాబాద్, మార్చి 30.శ్రీనివాస్ పటేల్. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 02వ తేదీన గ్రామ పంచాయతీలలో నిర్వహించనున్న గ్రామ సభలు, మున్సిపాలిటీలలో నిర్వహించనున్న వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా…
జనం న్యూస్ మార్చి 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండకేంద్రంలో ఆయిల్ పామ్ రైతులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యాన శాఖ మరియు ప్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేసవి కాలంలో…
జనం న్యూస్ మార్చి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గత ఏడాది ఉగాది కానుకగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించిన పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకం ఏడాది కాలం పూర్తిచేసుకున్న సందర్బంగా అల్విన్ కాలనీ డివిజన్…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు మార్చ్ 30 సోమవారం సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వంతో జీవించినప్పుడే రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయని, పౌర హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్…