• March 29, 2026
  • 14 views
కూకట్ పల్లి వివేకానంద నగర్‌లో జై రామన్ 3D స్టూడియో ప్రారంభోత్సవం అద్భుతంగా, ఘనంగా జరిగింది.

జనం న్యూస్ మార్చి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సీతారామయ్య ఆహ్వానం మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్టూడియోను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—కస్టమర్లకు ఎలాంటి…

  • March 29, 2026
  • 14 views
అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్న పోలీసు సిబ్బంది

జనం న్యూస్ 29 మార్చి వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం తేది 28.03.2026 నాడు ఉదయం గంటల 5:30 సమయంలో మన్నేగూడ చౌరస్తా వద్ద Chengomul యస్.ఐ మరియు వారి సిబ్బంది వాహనాలు తనికి చేయుచుండగా ఒక…

  • March 29, 2026
  • 13 views
యువత బెట్టింగ్ కు పాల్పడితే చర్యలు : కాట్రేనికోన ఎస్ఐ అవినాష్పయ

జనం న్యూస్ మార్చి 28 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమిం గ్లలకు దూరంగా ఉండాలని కాట్రేనికోన ఎస్ఐ ఐ.అవినాష్ సూచించారు. యువత, విద్యా ర్థులు…

  • March 29, 2026
  • 18 views
ఘనంగా టిడిపి 44 వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ

జనం న్యూస్ మార్చి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ…

  • March 29, 2026
  • 15 views
జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మహేంద్ర కంపెనీలో కార్మికులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై తీవ్ర ఆరోపణలు

వెంటనే చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు జహీరాబాద్ జనం న్యూస్ మార్చ్. 29. 03. 2026 వెలువడుతున్నాయి కంపెనీ యాజమాన్యం సరైన ప్రమాణాలు పాటించకుండా రుచి లేకుండా నాసిరకం ఆహారం…

  • March 29, 2026
  • 16 views
44వ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఘనమైన నివాళు -మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ మార్చ్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం తన కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా…

  • March 29, 2026
  • 15 views
బాలల హక్కుల కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ పి.నాగ మానస ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బిజెపి మోకా వెంకట సుబ్బారావు

జనం న్యూస్ మార్చి 29 ముమ్మిడివరం ) డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలిగా అమలాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకురాలు డాక్టర్ పి. నాగ మానస…

  • March 29, 2026
  • 14 views
బిచ్కుందలో తైబజార్ వేలం …

22లక్షల70వేలకు దక్కించుకున్న షేక్ కాజా మియా… బిచ్కుంద మార్చ్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో శనివారం రోజు 2026-27 సంవత్సరానికి సంబంధించిన తైబజార్ మున్సిపల్ చైర్ పర్సన్ సీమ షెట్కార్ ఆధ్వర్యంలో,మున్సిపల్…

  • March 29, 2026
  • 16 views
అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్న పోలీసు సిబ్బంది

జనం న్యూస్ 29 మార్చి వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం తేది 28.03.2026 నాడు ఉదయం గంటల 5:30 సమయంలో మన్నేగూడ చౌరస్తా వద్ద Chengomul యస్.ఐ మరియు వారి సిబ్బంది వాహనాలు తనికి చేయుచుండగా ఒక…

  • March 29, 2026
  • 14 views
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి

జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ అడ్వకేట్ గట్ల విజయపాల్ రెడ్డి తల్లి గట్ల అహల్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ సిరికొండ…