సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 13. 03. 2026 మర్యాదపూర్వకంగా కలిసినా… జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు, బృంధం తో కలిసి శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేశారు.నియోజకవర్గంలో జరిగే…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి… జనంన్యూస్. 13.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. రాష్ట్రంలో ఎల్పి.జి గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు అపోహలకు గురికాకూడదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం…
జనం న్యూస్ మార్చి 12: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఐదు రోజులుగా కొనసాగిన వార్డు సభ్యులు, ఉపసర్పంచుల శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. మండలంలోని ఎనిమిది గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు, ఉపసర్పంచులు ఈ…
బిచ్కుంద మార్చి 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని శుక్రవారం రోజు ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు షాదీ ముబారక్ లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు 42 కళ్యాణ…
జనంన్యూస్ 13.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. బాసర త్రిబుల్ ఐటీ ముందట P D S U నిరసన బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై, అవినీతి పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పి డి ఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు…
జనం న్యూస్ మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) వారి…
జనం న్యూస్ మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ అంగన్వాడీ టీచర్స్, వీవోఏ లు అందరితో సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోన మండల పరిషత్ ఆఫీసు నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 15.03.26…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 13. 03. 2026 ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో తరచూ విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ పాటిల్ తెలిపారు.…
జనం న్యూస్ మార్చ్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో మార్చి10 వ తేదీన టీటీడీ వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో ఆరోసారి వార్షిక సత్కారం అందుకున్న ప్రముఖ శైవాగమ పండితులు, భట్టీవిక్రమార్కేశ్వర ఆలయ…
జనం న్యూస్ మార్చ్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర పండగ గుర్తింపు పొందిన అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ దంపతులు అమ్మవారిని దర్శించుకుని…