జనం న్యూస్ ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాసపత్రిక రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్ను ఈ రోజు అనగా ది .22/ఫిబ్రవరి /2026 న ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు…
జనం న్యూస్ ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్ను ఈ రోజు అనగా ది .22. 02. 2026 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ…
జనంన్యూస్. 22.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు.బాన్సువాడ పట్టణంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన బిజెపి మాజీ శాసనసభ పక్ష నేత, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ను మార్గమధ్యంలో అంకోల్ గ్రామం లో అరెస్ట్ చేసి…
జనం న్యూస్ 22 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు బలిగేరా బోయలగూడెం గ్రామాల నుంచి మద్దతు లభించింది *జిల్లా వాల్మీకి నాయకుడు నారాయణరెడ్డి* మాట్లాడుతూ ఈ రోడ్డు యొక్క అవసరత…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్, ఫిబ్రవరి 22 జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన మహ్మద్ యునూస్ శనివారం హైదరాబాద్లో పలువురు రాష్ట్ర స్థాయి నేతలను, ప్రజా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ…
జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రురల్ సిరికొండ. రాష్ట్రంలో ఎంపిటిసి , జడ్పీటీసీ వ్యవస్థల భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలలో ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామీణ రాజకీయాల్లో ఎంపిటిసి, జడ్పీటీసీ మరియు సర్పంచ్ పదవులు కార్యకర్తలకు…
జనం న్యూస్ : పెబ్బేరు ఫిబ్రవరి 22న ఆదివారం వనపర్తి డివి జన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మున్సిపాలిటీ కి సంబంధించిన చైర్మన్ అయినా అక్కి శ్రీనివాస్ గౌడ్ గారిని 9వ వార్డ్ కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మరియు అవార్డు…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు ను వారి స్వగృహం నందు స్నేహ పూర్వకంగా కలిసి అభినందలు తెలిపిన ప్రముఖ తెలుగు సినీ నటుడు,…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెలవారీ రేడియో ప్రసంగం “మన్ కీ బాత్” కార్యక్రమంలో భాగంగా 22 ఫిబ్రవరి 2026 తేదీన ఉదయం 11 గంటలకు మన ప్రధానమంత్రి దేశ…
మచిలీపట్నం జనంన్యూస్ 20/ఫిబ్రవరి కృష్ణాజిల్లా మచిలీపట్నం: బీసీవై పార్టీ కృష్ణాజిల్లా కన్వీనర్ కోన నాగర్జున మాట్లాడుతూ, భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “బీసీ సింహ గర్జన” సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు…