జనం న్యూస్ 21 మార్చి వికారాబాద్ జిల్లా. క్రమశిక్షణ, దానగుణం, మరియు సహనానికి ప్రతీకగా నిలిచే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపిఎస్ హృదయపూర్వక…
జుక్కల్ మార్చ్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ మహమ్మద్నగర్ మండలం బుర్గల్ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ డా. కిరణ్మయి, ఐఏఎస్ అసాధారణ ధైర్యసాహసం ప్రదర్శించి ఒక యువతిని సురక్షితంగా కాపాడారు. అధికార బాధ్యతలకు…
జిల్లా వైద్య అధికారికి ఘన సన్మానం… జుక్కల్ మార్చ్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో కామారెడ్డి జిల్లా వైద్య అధికారి రవీందర్ గౌడ్ శుక్రవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వారిని జుక్కల్ ఆసుపత్రి వైద్యులు…
జనం న్యూస్ ; 20 మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: కథలు చెప్పడం ఒక కళ అని, కథల ద్వారా వివిధ పాఠశాలల్లో బాలలకు నిత్య చైతన్యం తెస్తున్న కథల తాతయ్య ఎన్నవెల్లి రాజమౌళికి అంతర్జాతీయ కథలు…
(జనం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, మార్చ్ 20, జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందిన ఘటన జరిగింది . వివరాల్లోకి వెళ్తే (టీజీ 16 టి 2585) గల ఎలక్ట్రికల్…
జుక్కల్ మార్చి 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం నాడు బాన్సువాడ సబ్ కలెక్టర్ గ్రామపంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సబ్ కలెక్టర్ కిరణ్ మై సమావేశం నిర్వహించినారు…
జనం న్యూస్, మార్చ్ 20, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో గల 15 వ వార్డులో బోర్ సౌకర్యం ఉన్నప్పటికీ మోటార్ సదుపాయం లేకపోవడం వల్ల 11 సంవత్సరాలుగా వాడుకలో లేని బోరుకు నూతనంగా గెలుపొందిన 15వ వార్డు…
జనంన్యూస్. 20.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. వ్యవసాయ, ప్రజామోగ్యం లేని బడ్జెట్ అని. సంక్షేమాన్ని విస్మరించారాని సీపీఐ(ఎం ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఆరోపించారు. సిరికొండ లో శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్…
జనంన్యూస్. 20.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి అత్యధికంగా ప్రాతినిధ్యం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అవకాశం కల్పించిన పిసీసీ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో నూతన…
జనం న్యూస్ 21 మార్చ్ పవిత్రమైన ఉపవాస దీక్షలతో, దైవభక్తితో సాగే ఈ మాసం, నెల రోజులపాటు పూర్తి చేసుకున్న సందర్భంగా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరియు సామరస్యాన్ని పెంపొందించాలని కోరుకుందాం. ఈ పండుగ మీ జీవితాల్లో సంతోషం మరియు ఆయురారోగ్యాలను…