జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కప్–2025 (2వ ఎడిషన్) క్రీడా పోటీలు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించబడుతున్నాయని తెలియజేస్తున్నాము.గ్రామ పంచాయతీ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో…
జనం న్యూస్ ; 16 జనవరి శుక్రవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేట పట్టణంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్కు ఎన్నో సంవత్సరాల తరువాత కొత్త కళ వచ్చింది. కాలేజీ భవనానికి ప్రస్తుతం రంగులు…
జనం న్యూస్ జనవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనలో కనుమ రోజు మెయిన్ రోడ్ లో గల భవానీ ఎంపోరియం వద్ద కుమారి తాతపూడి ఐశ్వర్యచే ఏర్పాటు చేసిన ఐశ్వర్య ఆర్ట్ గ్యాలరి అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జాతీయ స్థాయి చిత్ర…
జనం న్యూస్ జనవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనలో కనుమ రోజు మెయిన్ రోడ్ లో గల భవానీ ఎంపోరియం వద్ద కుమారి తాతపూడి ఐశ్వర్యచే ఏర్పాటు చేసిన ఐశ్వర్య ఆర్ట్ గ్యాలరి అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జాతీయ స్థాయి చిత్ర…
సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం. జనం న్యూస్:జనవరి 16(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) సంక్రాంతి పండుగ వేళ సుమారు వెయ్యి కోట్లకు పైగా ప్రజల సొమ్మును కొల్లగొట్టిన ఒక భారీ ముఠాను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్ట్…
పాదయాత్ర చాలకులు విఠల్ మహారాజ్, జనం న్యూస్,జనవరి 16,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో శుక్రవారం మాఘ వారిని పురస్కరించుకొని పండరీపురం పాదయాత్ర భక్తులకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అషాఢ, కార్తీక,చైత్రం,మాఘ, మాసాలలో జరిగే…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 16 జనవరి సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో కేటగిరీల వారిగా రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో ఏ వార్డు ఏ రిజర్వేషన్ వస్తుందని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో వార్డుల…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 16 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో వాసవి వనితక్లబ్ఆధ్వర్యంలో ముగ్గులపోటీలనునిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం వాసవి సముదాయ సత్రం సభ్యులు పోలేపల్లి జనార్దన్, వాసవి క్లబ్ గవర్నర్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఈ రోజు (16/01/26) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారం తో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమరు గ్రామం సచివాలయం నందు సక్రాంతి పండుగ ను పురస్కరించుకొని…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 16 కార్యక్రమంలో భాగంగా రోడ్ షోను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగితే కుటుంబం తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని…