జుక్కల్ మార్చ్ 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మొత్తం 31 మంజూరు కాగా. స్లాబ్ లెవెల్ 9. రూమ్ లెవెల్ ఆరు. బేస్మెంట్ లెవెల్ 4. ప్రోగ్రెస్ లో 8. ఈరోజు…
జనం న్యూస్; 16 మార్చ్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేటకు చెందిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల సిద్ధిపేట జాతీయ సాహిత్య పరిషత్ కవులు ఐతా చంద్రయ్య,…
జన న్యూస్ ;16 మార్చ్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; వై.రమేష్; సిద్దిపేట అన్ని ప్రక్రియలలో పద్యం యొక్క స్థానం గొప్పదని అవధాని వద్దిపర్తి పద్మాకర్ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర దేవాలయ పదహారో వార్షికోత్సవం సందర్బంగా జరిగిన శతావధానంలో అవధాని…
జనం న్యూస్ మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రైతన్న మీకోసం వారోత్సవాలు” ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించటం జరుగుతున్నది.ఈ కార్యక్రమంలో…
జనం న్యూస్ మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో ఆలమూరు పండితుడికి ఘనసత్కారం…పట్టణంలోని స్థానిక నూకాలమ్మ అమ్మవారి 62వ ఉగాది ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ప్రత్యేక అతిథిగా డాక్టర్ బి.ఆర్…
జనం న్యూస్ మార్చి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని కెపిహెచ్బి ఎం.ఆర్.ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం…
జనం న్యూస్ మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పిఎస్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కాట్రేనికోనలో ఒక ప్రైవేటు భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రెస్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 16 రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమిప్రభుత్వంపనిచేస్తోందనిమార్కాపురంశాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం తర్లుపాడు మండలంలోని బుడ్డపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీకోసం” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని…
జనం న్యూస్ మార్చ్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలివేలుకు రాష్ట్ర పండగ గుర్తింపు పొందిన అనకాపల్లిలో గవరపాలెం లోవెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జాతర, కొత్త అమావాస్య,…
జనం న్యూస్, మార్చి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ అని, ఈ పవిత్ర నెలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం అభినందనీయమని టీపీసీసీ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి…