• January 7, 2026
  • 9 views
రైతులకు వరి సాగుపై డాక్టర్ రెడ్డీస్ ఆధ్వర్యంలో అవగాహన..

జనంన్యూస్. 07.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గాడ్కోల్ గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తడి-పొడి విధానం ద్వారా యాజమాన్యం, నేరుగా…

  • January 7, 2026
  • 11 views
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని మహేంద్ర కాలనీ నుంచి కౌన్సిలర్ పదవికి పోటీ చేస్తున్న వై. జాన రెడ్డి

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనవరి 07. 01. 2026బి వీరేశం జనం న్యూస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వృత్తిరీత్యా జర్నలిస్టుగా ప్రజల సమస్యలపై ఎన్నో ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తూ, ప్రజా స్వరం గా నిలిచిన వై. జాన రెడ్డి…

  • January 7, 2026
  • 11 views
జహీరాబాద్ నియోజకవర్గం దిడిగి గ్రామంలో ఈరోజు గ్రామ సర్పంచ్ టేకూరి జగదాంబ సోమప్ప

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 07. 01. 2026 ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు,…

  • January 7, 2026
  • 10 views
భట్టిని కలిసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన కోవలక్ష్మి జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ : ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి హైదరాబాదులోని ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని…

  • January 7, 2026
  • 10 views
ఏజెన్సీ ప్రాంత మండలాలకు బిటి, సిసి రోడ్లు మంజూరు చేయాలి.

ఏంపి, కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్-ఆదివాసి సంఘాల ఐకాస వర్కింగ్ ప్రసిడేంట్ కనక యాధవరావు. జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :- జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత మండలాలకు…

  • January 7, 2026
  • 10 views
తాళ్ళరాంపూర్ లో కృషి విజ్ఞాన్ కేంద్రం ఆధ్వర్యంలో నువ్వుల సాగు పై అవగాహన సదస్సు

జనం న్యూస్ జనవరి 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ వారు సామూహిక ప్రథమశ్రేణి గుంపు ప్రదర్శన సి ఎఫ్ ఎల్ డి కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతులకి అధిక దిగుబడి ఇచ్చే జె…

  • January 7, 2026
  • 27 views
రామలింగేశ్వర స్వామి ఆలయ హాలుకై తొమ్మిది లక్షల ప్రొసీడింగ్

జనం న్యూస్ వనపర్తి డివిజన్ జనవరి 7 రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ సంబంధించిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఆలయ హాలుకై వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తుడిమేగారెడ్డి తొమ్మిది లక్షల సిటింగ్…

  • January 7, 2026
  • 11 views
లోకేష్ కు టిడిపి డైరీ ని అందించి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన – నాగ జగదీష్

జనం న్యూస్ జనవరి 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ను ఈరోజు ఉదయం విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయము నందు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు లోకేష్ ను…

  • January 7, 2026
  • 10 views
జిల్లా కలెక్టర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

జనం న్యూస్ 07 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ జన్మదిన సందర్భంగా మరియు…

  • January 7, 2026
  • 9 views
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని మర్యాదపూర్వకంగా కలిసిన

జనం న్యూస్ 07 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ మరియు సమితి నాయకులు.జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ జాగృతి…