• February 4, 2026
  • 9 views
ఉపాధ్యాయ సమస్య – శాశ్విత పరిష్కారం కోరుతున్న గ్రామస్తులు

జనం న్యూస్ ఫిబ్రవరి 4 కోటబొమ్మాళి మండలం :మండలంలోని మాసాహెబ్‌పేట పంచాయతీ, కమలనాభపురం గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలకు శాశ్విత ఉపాధ్యాయుడును నియమించాలని సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, హేమసుందరరాజు కోరారు. ఇటీవల ఉపాధ్యాయుడు ఉద్యోగ విరామణ పొందటం వల్ల…

  • February 4, 2026
  • 13 views
పొలంలో గడ్డి మందు చల్లిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.

బాధితుడు చల్ల రమణా రెడి జనం న్యూస్ ఫిబ్రవరి 4 2026(ఎల్కతుర్తి మండల బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలములోని దామెర గ్రామానికి చెందిన రైతు చల్ల రమణా రెడ్డి మీడియాతో వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరా…

  • February 4, 2026
  • 11 views
.ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను శాయంపేట మండలంలోని జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని శాయంపేట మండలం…

  • February 4, 2026
  • 14 views
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ బిచ్కుంద ఫిబ్రవరి 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్…

  • February 4, 2026
  • 16 views
రెండు బస్సులు డి. త్రుటిలో తప్పిన ప్రమాదం.

జనం న్యూస్ ఫిబ్రవరి 4 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి. రెండు బస్సులు ఢీకొని ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం. వరంగల్ నుండి సిరిసిల్లకు వెళ్తూ న్న ఆర్టీసీ బస్సు, హనుమకొండ నుండి దామర గ్రామానికి…

  • February 4, 2026
  • 9 views
రాష్ట్రోపాధ్యాయ సంఘం వ్యవస్థాపకులు కామ్రేడ్ మఖ్దూం మొహియుద్దీన్ 119వ జయంతి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 4 సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలో ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి కే కోటేశ్వరరావు.రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు…

  • February 4, 2026
  • 15 views
దుబాయ్ లో చిక్కుకున్న వ్యక్తిని తొందరగా తే ప్పించండి.

జనంన్యూస్.04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని తూంపల్లి గ్రామానికి చెందిన బొల్ల బోయిన మహేష్ /చిన్న మలయ్య దుబాయ్ లో ఒక కేసు విషయం లో చిక్కుకోవడంతో అతను ఇంటికి రావడానికి ఇబ్బంది ఉండడంతో పార్లమెంటు సభ్యుడు ధర్మపురి…

  • February 4, 2026
  • 10 views
తాడికొండ శ్రీదేవి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మర్రి రాజశేఖర్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 4 సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌, తాడికొండ మాజీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి జన్మదిన సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని VL ఫంక్షన్ హాల్‌లో ఆమె…

  • February 4, 2026
  • 12 views
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 4 సెల్ 9550978955 పల్నాడు జిల్లా నరసరావు పేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని K.R జూనియర్ కాలేజీ నందు సైబర్ క్రైమ్, మత్తు పదార్ధాలు మరియు…

  • February 4, 2026
  • 11 views
ఆధ్యాత్మిక‌ గురువు సంత్ ర‌విదాస్ జ‌యంతి సందర్బంగా చెప్పులు కుట్టే వారిని బీజేపీ తరుపున ఘనంగా సన్మానించడం జరిగింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 4 సెల్ 9550978955 కులభేదాలు, అసమానతలు లేని సమాజం, సమానత్వం, ప్రేమయే జీవన మార్గమని మాన‌వాళికి బోధించిన ఆధ్యాత్మిక‌ గురువు సంత్ ర‌విదాస్ జ‌యంతి శుభాకాంక్ష‌లు చిలకలూరిపేట బీజేపీ…