• January 31, 2026
  • 2 views
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి 10 వ వార్డ్ అభివృద్ధి చెయ్యాలని సంకల్పంతో బీసీ జేఏసీ ఉపా అధ్యక్షుడు మొహమ్మద్ ఇమ్రాన్

జనం న్యూస్ 31 జనవరి జహీరాబాద్ గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ కాలనీ జమాలి కాలనీ సలాంనగర్ కాలనీ బందెల్లి కాలనీ బాబు మోహన్ కాలనీ టెక్నీషియన్ కాలనీ హరీష్ మహేంద్ర డ్రీమ్ ఇండియా కాలోని రాచన్నపేట్ ఈ నగరాన్ని సస్యశ్యామలంగా…

  • January 31, 2026
  • 4 views
సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు అందచేసిన ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 31 సెల్ 9550978955 అనారోగ్య బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కుల్ని ప్రత్తిపాటి లబ్ధిదారులు, వారి కుటుంబసభ్యులకు అందచేశారు. శనివారం తన నివాసంలో…

  • January 31, 2026
  • 11 views
సూక్ష్మ నీటి సేద్యం ద్వారా దీర్ఘ కాలిక పంటలు సాగు…

జనం న్యూస్ జనవరి 31. జహీరాబాద్ నియోజకవర్గంలో సూక్ష్మ నీటి సేద్యం ద్వారా ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల ను జిల్లా ఉద్యాన. అధికారి పి. సోమేశ్వర రావు సందర్శించి తగు సూచనలు చేశారు. ఈ సూక్ష్మ…

  • January 31, 2026
  • 7 views
విక్ సిత్ భారత్ వి బి జి రాంజీజిల్లా కార్య శాల

జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ, ఈరోజు వి బి జి రాంజీ జిల్లా కార్యశాల ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి రామాలయ ప్రాంగణంలో నిర్వహించారు, జిల్లా…

  • January 31, 2026
  • 6 views
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్య…

  • January 31, 2026
  • 22 views
ఫిబ్రవరి 1 నుంచి దేశంలో వచ్చే మార్పులివే.

జనం న్యూస్: జనవరి 31 (కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకు నో యువర్‌ వెహికిల్‌ (కేవైవీ) తనిఖీ ప్రక్రియను పూర్తిగా తొలగిస్తున్నట్లు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించింది. వాహనం…

  • January 31, 2026
  • 10 views
వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత వెలికితీత… కమలాకర్ రావు

జనం న్యూస్ జనవరి 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ ఊ విద్యార్థుల సృజనాత్మక వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయనీ శ్రీ నాగార్జున విద్యాలయ హై స్కూల్ కరస్పాండెంట్ జె. కమలాకర్ రావు పేర్కొన్నారు. మాధవరం కాలనీలోని శ్రీ నాగార్జున…

  • January 31, 2026
  • 11 views
శబరిమల వెళ్లే భక్తులకు ఒక శుభవార్త. శబరిమలను కనెక్ట్ చేసే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.

జనం న్యూస్ జనవరి 31 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కేరళలో ఎంతో కాలంగా ఆగిపోయిన అంగమాలి-శబరిమల, గురువాయూర్-తిరునావాయ అనే రెండు ప్రధాన రైల్వే లైన్లకు భారతీయ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా ఏళ్లుగా నిలిచిపోయిన ఈ ప్రతిపాదనలకు…

  • January 31, 2026
  • 9 views
జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ పట్టణంలో 9వ వార్డు కౌన్సిలర్‌గా

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జనవరి 31 మద్దూరి సునీత పోటీ చేస్తున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన మద్దూరి సునీత వార్డులోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్య సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా మెరుగుదల, డ్రైనేజీ…

  • January 31, 2026
  • 12 views
గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

జనం న్యూస్ జనవరి 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి ఉత్తరాంధ్ర ప్రజలను ఉత్సాహవంతులని చేస్తూ తెలుగుజాతి సాంస్కృతి సంబరాలతో ఒక్కటిగా నిలిచి సాటిలేని ఉత్సవంగా 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ లో ఏకరాత్రి ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన…