బిచ్కుంద ఫిబ్రవరి 7 జనం న్యూస్ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశానుసారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు బిచ్కుంద పట్టణంలో ఓటరు చైతన్య ర్యాలీని నిర్వహించారు . బిచ్కుంద బస్టాండ్ నుండి మొదలైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా…
జనం న్యూస్ ఫిబ్రవరి 7 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లాచిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట గ్రామం లో మహిళా భావన్ నిర్మాణానికి స్థానిక సర్పంచ్ శ్రీమతి జానమొల్ల స్రవంతి రాం దాస్ గౌడ్ భూమిపూజ చేశారు సర్పంచ్ స్రవంతి మాట్లాడుతు…
జనం న్యూస్ ఫిబ్రవరి 7 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లాచిలిపిచేడ్ మండల్ అజ్జమర్రి గ్రామంలో బిజెపి 2వ వాడు మెంబర్ మొగులమ్మ ఆధ్వరంలో ప్రధానమంత్రి ఉజ్వల స్కీం కింద 30 గ్యాస్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…
జనం న్యూస్ ఫిబ్రవరి(7) సురేపల్లి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని శనివారం నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ తెలంగాణ మైనారిటీ సంక్షేమ సంఘం అసిస్టెంట్ సెక్రటరీ కయీమ్ కు వినతిపత్రం అందజేశారు.…
బిచ్కుంద ఫిబ్రవరి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు…
ప్రధాన ఉపాధ్యాయురాలు అయేషా, జనం న్యూస్,ఫిబ్రవరి 07,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని చాప్ట కే,గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థిని విద్యార్థులకు,సిపిఆర్ నేర్పించిన ప్రధాన ఉపాధ్యాయురాలు అయేషా,ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో విషపూరిత ఆహారాన్ని సేవించడం వల్ల…
పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు….. జనం న్యూస్ ఫిబ్రవరి 7, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని రుకుంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీ…
జనం న్యూస్: ఫిబ్రవరి 7 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్: యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). ప్రకాశం జిల్లా ఒంగోలు లోని గనులశాఖలో అవినీతి తిమింగలం గుట్టురట్టు చేసిన అవినీతి నిరోదక శాఖ.ప్రకాశం జిల్లా ఒంగోలులోని గనుల శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో…
జనంన్యూస్. 07.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ 26 వ డివిజన్ కార్పొరేషణ్ కాంగ్రెస్ అభ్యర్థి సకినాల శివప్రసాద్ గడపగడపకు తిరుగుతు ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థం అయే విధంగా చెపుతూ ప్రజల్లో మ మీదా ఉన్నా…
జనం న్యూస్ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రైల్వే స్టేషన్లో డార్మిటరీ, రిటైరింగ్ రూమ్ సదుపాయం శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మాట్లాడుతూ… ప్రయాణికుల సౌకర్యం కోసం అందుబాటులోకి…