• April 11, 2026
  • 11 views
ప్రాణ సంకటంగా మారిన విద్యుత్ తీగలు

ఇళ్లపై పొంచి ఉన్న పెను ప్రమాదం జనం న్యూస్- ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని 4వ వార్డు హాస్పటల్ వెనుక గేటు వద్ద ఉన్న ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు స్థానికులకు కంటిమీద…

  • April 11, 2026
  • 13 views
బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 12 వ తేదీన నుండి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగితాయి అని రాష్ట్ర…

  • April 11, 2026
  • 13 views
పాము కాటుతో అచ్యుతాపురం కేజీబీవి విద్యార్థిని మృతి

పాఠశాల గేటు వద్ద కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళన జనం న్యూస్, ఏప్రిల్ 11,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో శనివారం విషాదంచోటుచేసుకుంది. అచ్యుతాపురం కేజీబీవీలో 7వ తరగతి చదువుతున్న మైలపల్లి నవ్య (12) పాము కాటుకుగురై మృతి చెందింది.…

  • April 11, 2026
  • 18 views
తుంగతుర్తిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో శనివారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ మహాత్మజ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్…

  • April 11, 2026
  • 31 views
మక్క అధిక దిగుబడి సాధించిన డి సంతోష్ కు ఘన సన్మానం…

జుక్కల్ ఏప్రిల్ 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామానికి చెందిన రైతు దానేవార్ సంతోష్, గత ఏడాది ఎకరానికి 55 క్వింటాళ్ల మక్క పంట దిగుబడి సాధించాడు. కామారెడ్డి జిల్లా ఓ ప్రైవేట్…

  • April 11, 2026
  • 19 views
బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతి రావుపూలే జయంతి వేడుకలు

జనం న్యూస్- ఏప్రిల్ 11- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. పైలాన్ కాలనీ మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి…

  • April 11, 2026
  • 20 views
ప్రాణం పోసిన ‘ప్రత్తిపాటి’ ఉదారత: కిడ్నీ బాధితుడికి పునర్జన్మ

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 11 సెల్ 9550978955 తల్లి ప్రేమకు తోడైన ఎమ్మెల్యే భరోసా.. రూ. 9 లక్షల ఎల్ఓసీతో సక్సెస్ అయిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చిలకలూరిపేట: రాజకీయ నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.…

  • April 11, 2026
  • 24 views
చిరుతపులిని బందించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలి

జనం న్యూస్ 11 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అటవీశాఖ అధికారికి వినతిపత్రం అందజేసిన నడిగడ్డ తెలంగాణ జాగృతి నాయకులు.మల్దకల్: మండలంలోని నేతివానిపల్లి గ్రామంలో గత 3 నెలల క్రితం గ్రామ…

  • April 11, 2026
  • 20 views
ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..జ్యోతిరావు పూలే గారి విగ్రహాం ఏర్పాటు చేయాలి..ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 11. 04. 2026- 11-04-2026 మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి ఆద్వర్యంలో జ్యోతిరావు పూలే గారి…

  • April 11, 2026
  • 21 views
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ని ఘనంగా జరిపిన ముదిరాజ్ నాయకులు

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఏప్రిల్ 11పెబ్బేరు మండల్ విలెజ్ పెబ్బేరు మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపాన ఉన్న మహత్మ జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడుగోనెల బాలస్వామి గారి ఆధ్వర్యంలో…