తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03. ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ నర్సింలు అధ్యక్షత వహించారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఎరువులు, పురుగుమందుల సరైన వినియోగంపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించడమే ఈ…
. జనం న్యూస్ ఫిబ్రవరి 3 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండల్ చింతలపల్లి గ్రామంలో పెద్దల పండుగ పురస్కరించుకొని, కెనడాలో ఉన్న రియాజ్దీన్, తన బావ తాజుద్దీన్ ద్వారా, 10 పేద కుటుంబాలకు, ఒక్కొక్కరికి 50…
జనంన్యూస్. 03.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.రురల్ సిరికొండ మండలం లొని ముషీర్ నగర్ గ్రామ నూతన పాలక వర్గం..ఇ రోజు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి ని,అలాగే తహసీల్దార్ రవీందర్ రావ్ ని. మర్యాద పూర్వకంగా కలిసి..పరిచయాలు చేసుకోవడం జరిగిందీ.. మా గ్రామీణాభివృద్ధి లో మాతో…
సంగారెడ్డి ఇన్చార్జ్ బి వీరేశంజనం న్యూస్ ఫిబ్రవరి 3 రావడంతో ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీ ఫామ్ వచ్చిన వెంటనే గ్రామంలోని ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలకు…
జనం న్యూస్ ఫిబ్రవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ84 వ వార్డు కొత్తూరు నర్సింగరావుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో హ్యాండ్లింగ్ ఎక్స్ రే ప్రారంభం జరిగిందని తెలుగుదేశం 84వ ఇంచార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలియజేశారు. కొప్పాక నర్సింగరావుపేట…
జనం న్యూస్ ఫిబ్రవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల పరిదిలోని జగ్గంపేట గ్రామంలో పంచాయతి ఆవరణలో గ్రామ సర్పంచ్ శ్రీమతి జానమొల్ల స్రవంతి రాందాస్ గౌడ్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది ఈ సమావేశంలో గ్రామంలో…
జనం న్యూస్ ఫిబ్రవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోనేటి రోజున చిల్పిచెడ్ మండలం శీలంపల్లి గ్రామంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం, హైదరాబాద్ నుండి వచ్చిన అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీ ఉదయశంకర్…
జనం న్యూస్ ఫిబ్రవరి తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ రంగాల్లో నిధుల కేటాయింపుకు లోటు లేదని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్…
జనం న్యూస్ ఫిబ్రవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణఅనకాపల్లి జిల్లా ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ఎంపీ సి.ఎం రమేష్ చేసిన అభ్యర్థనకు రాష్ట్ర ఆరోగ్యశాఖ…
జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో మహమ్మద్ సర్దార్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా గ్రామ ఉప సర్పంచ్ తుడుం రాజు వార్డ్ మెంబర్లు ఆదివారం సాయంత్రం వారి ఇంటి వద్దకు…