• March 3, 2026
  • 63 views
భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ మంత్రి

జనం న్యూస్ వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్ మార్చి 03పెబ్బేరు మంగళవారం పెబ్బేరు ఉమ్మడి మండలంలోని శ్రీరంగాపూర్ గుమ్మడం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కీ శే కురుమయ్యగారు అనారోగ్యo వల్ల తుది శ్వాస విడిచారు వారి…

  • March 3, 2026
  • 9 views
ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు

బిజెపి నాయకుడు పాలింకర్ సంతోష్ జహీరాబాద్, మార్చ్ 03(జనం న్యూస్) హిందూ పండుగలో అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే పండుగ హోలీ. కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ జరుపుకునే ఈ పండగ స్నేహానికి…

  • March 3, 2026
  • 12 views
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

జనం న్యూస్, మార్చి 03,అచ్యుతాపురం: సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మంగళవారం అచ్యుతాపురం మండలం పూడిమడకలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పూడిమడక పంచాయతీ కొండపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి దేముడు (42) అనే మత్స్యకారుడుతోపాటు ముగ్గురు…

  • March 3, 2026
  • 16 views
ఘనంగా హోలీ పండుగ నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ సెట్….

బిచ్కుంద మార్చ్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని మంగళవారం నాడు బిచ్కుంద మున్సిపాలిటీ చైర్మన్ సీమా రమేష్ సెట్ ఆధ్వర్యంలో హోలీ రంగుల పండుగ ఘనంగా నిర్వహించారు. హోలీ రంగుల పండుగ…

  • March 3, 2026
  • 15 views
సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి జుక్కల్ మార్చి 3 జనం న్యూస్ _మంగళవారం రోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని…

  • March 3, 2026
  • 17 views
ఘనంగా లోకసభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి…

ఘాట్ లో నివాళులు అర్పించిన పలువురు నేతలు… ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు… జనం న్యూస్ మార్చి మూడు ముమ్మిడివరం ప్రతినిధి కోనసీమ అభివృద్ధి పథంలో నడిపించిన లోకసభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 24 వ వర్ధంతి సందర్భంగా…

  • March 3, 2026
  • 19 views
ఉస్మానియా యూనివర్సిటీలో వికసిత భారత్ యువకనెక్ట్ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా అరవింద్

జనం న్యూస్ మార్చి 3 ముమ్మిడివరం ప్రతినిధి ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ లో వికసిత భారత్ “ – యువ కనెక్ట్ ప్రోగ్రామ్(వి బి వైసిపి) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం వికసిత భారత్@ 2047 జాతీయ…

  • March 3, 2026
  • 20 views
ఫతేనగర్ శివాలయంలో అట్టుకల్ పొంగాలా మహోత్సవం వేడుకల్లోముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు కంచి మహేందర్

జనం న్యూస్ మార్చి 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఫతేనగర్ శివాలయంలో అట్టుకల్ పొంగాలా మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. కేరళకు చెందిన ఈ పవిత్ర ఉత్సవం అట్టుకల్ పొంగాలాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మహిళల…

  • March 3, 2026
  • 20 views
ఏర్గట్లజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూత్రశాలల నిర్మాణానికి భూమిపూజ

జనం న్యూస్ మార్చి 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మూత్రశాలల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఏర్గట్లసర్పంచ్ ఉపేందర్ రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.16 లక్షలు మంజూరు కావడంతో…

  • March 3, 2026
  • 16 views
నేషనల్ వాలీబాల్‌లో పాల్గొన్న మనీష్ గౌడ్‌కు ఘనంగా సన్మానించినగౌడ సంఘం

జనం న్యూస్ మార్చి 03: నిజామాబాద్ ఏర్గట్ల మండల కేంద్రంనకు చెందినఏనుగంటి రాజు గౌడ్ కుమారుడు మనీష్ గౌడ్ (9వ తరగతి విద్యార్థి) తెలంగాణ వాలీబాల్ జట్టు తరఫున కోల్‌కతాలో జరిగిన నేషనల్ వాలీబాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఈ…