• February 1, 2026
  • 13 views
..కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేధింపులు

జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీ ఆర్ ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీ…

  • February 1, 2026
  • 10 views
పాపారాయుడు నగర్‌లో ఘనంగా శ్రీ సంజీవని స్వామి తృతీయ వార్షికోత్సవ పూజలు

జనం న్యూస్, ఫిబ్రవరి 1 తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి : శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని పాపారాయుడు నగర్‌లో గల శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ పూజా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.…

  • February 1, 2026
  • 15 views
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న 80వ వికసిత్ భారత్ యూనియన్ బడ్జెట్ (2026-27)

జనం న్యూస్ ఫిబ్రవరి 1 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలం బిజెపి అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో చెయ్యరు గ్రామంలో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తున్నారు బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ముమ్మడివరం మార్కెట్ యార్డ్…

  • February 1, 2026
  • 19 views
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం.

జనంన్యూస్. 01. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లో రురల్ ఇంచార్జి బాజిరెడ్డి జగన్ మోహన్ పిలుపు మేరకు తెలంగాణ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడమైనది టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు…

  • February 1, 2026
  • 23 views
త్వరలో హైబ్రిడ్‌ ATMలను ప్రవేశపెట్టనున్న కేంద్రం

అందుబాటులో రూ.10, రూ.20, రూ.50 నోట్లు. జనం న్యూస్: ఫిబ్రవరి 1 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) పెద్దనోట్లు డిపాజిట్‌ చేస్తే చిన్ననోట్లతో పాటు నాణేలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న కేంద్రప్రభుత్వం. డిమాండ్‌ తీర్చడానికి చిన్న కరెన్సీ ముద్రణను…

  • February 1, 2026
  • 10 views
జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన విస్ డం స్కూల్ విద్యార్థులు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. జాతీయ స్థాయిలో విస్డం స్కూల్ విద్యార్థుల ప్రతిభ నేషనల్ స్టూడెంట్స్ ఇన్నోవేషన్ చాలెంజ్ 2026 సీజన్ 9 భాగంగా బెంగళూరులో నిన్న నిర్వహించిన ఫైనల్స్ లో విస్డం స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని పాఠశాల…

  • February 1, 2026
  • 10 views
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదంచేయండి టి యు సి ఐ సి ఐ టి యు ఎఐటియూసి

జనం న్యూస్ 01 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఫిబ్రవరి 12న జరిగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని. కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈరోజు…

  • February 1, 2026
  • 12 views
సంత్ రవిదాస్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 1 సెల్ 9550978955 పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నరసరావుపేట జిల్లా కేంద్ర కార్యాలఠయంలో పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మేళం మధు ఆధ్వర్యంలో మీడియా…

  • February 1, 2026
  • 15 views
కొత్తపాలెం సత్తెమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న గుత్తుల సాయి &టిడిపి నాయకులు

జనం న్యూస్ ఫిబ్రవరి 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయితి పరిధిలో కొత్తపాలెం సత్తెమ్మతల్లి వారి 3 వ వార్షికోత్సవo సందర్బంగా అమ్మ వారిని దర్శించుకుని…

  • February 1, 2026
  • 15 views
తెలంగాణలో 7 నెలలుగా నిలిచిపోయిన పాస్ బుక్కుల ముద్రణ

జనం న్యూస్ 01 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రింటింగ్ ప్రెస్‌కు బకాయిలు చెల్లించని రెవెన్యూ శాఖ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగి మ్యుటేషన్లు పూర్తయిన తర్వాత కూడా రైతులకు అందని…