(జనం న్యూస్, బెజ్జరపు శ్రీనివాస్ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ) 1 ఏప్రిల్, 2026. జనం న్యూస్, ఏప్రిల్ 1, జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లి : పట్టణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యం. డి .షాకీర్…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 01 ఏప్రిల్ ఆటో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే దస్తగిరి (చోటు) తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ కొరత లేదని ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు డిజిల్ డీలర్లు…
బిచ్కుంద ఏప్రిల్ 01 జనం న్యూస్ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన క్రీడ పోటీల్లో బాన్సువాడ ,బిచ్కుంద, గాంధారి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ బ్లాక్ లో నుంచి…
జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానందం గౌడ్ మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో అన్ని గ్రామాలలో…
జనం న్యూస్ ఏప్రిల్ ఒకటి చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో కృషి విజ్ఞాన కేంద్రం ,తునికి ఆధ్వర్యంలో గంగారం గ్రామంలో భూమి “సుపోషణ మరియు భూసార పరీక్షణ” కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ,తునికి ఉద్యాన…
బిచ్కుంద ఏప్రిల్01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కందరపల్లి-బిచ్కుంద రహదారిపై బుధవారం రాధాకృష్ణ వాహనాలను తనిఖీ చేసినారు. వాహనాల తనిఖీల సందర్భంగా ద్విచక్ర వాహనలు ,కార్లు,రవాణా వాహనాలు వాహనాలపై ఉన్న చాలాన్లు లేదా ఆర్ సి…
జనంన్యూస్. 01.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతోనే తాను ఎమ్మెల్యేగా ఎదిగానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అయ్యప్ప జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నగరంలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్…
జనం న్యూస్ 01 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం…
బిచ్కుంద ఏప్రిల్ 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ జై కుమార్ సందర్శించినారు.ఏప్రిల్ ఒకటో తేదీ నాడు అంగన్వాడీ కేంద్రంలో వివిధ కార్యక్రమాలను పరిశీలించి రికార్డు లను తనిఖీ…
బిచ్కుంద ఏప్రిల్ 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో బుధవారం రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు సర్పంచ్ జై కుమార్, డీలర్ బస్వంత్ అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఏప్రిల్,మే, జూన్ నెలకు…