జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ పలు దేవాలయాల్లో వీరన్న చౌదరి ప్రత్యేక పూజలు.. కేకులు కట్ చేసి పుష్పగుచ్చాలతో అభిమానుల సంబరాలు.. . రాజానగరం నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, భారతీయ జనతా పార్టీ సీనియర్…
జనంన్యూస్. 19.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రావుట్ల గ్రామప్రజలు ఎంపీతో తమ గ్రామానికి సంబంధించిన పలు విషయాలు చర్చించారు అందుకు సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు తెలిపారు.
జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు జనవరి 19: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ వారి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాల,నందలూరు నందు “పోలీస్ కళా-జాగృతి బృందం” ఇన్చార్జ్ జి.నరసరామ్…
జనం న్యూస్, జనవరి 19,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించి డ్రైనేజీలు పరిశీలించి తక్షణమే పూడికతీత పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఒక కర్రతో ఎంత లోతు ఉందనేది స్వయంగా కొలిచి,డ్రైనేజీల నిర్మాణానికి…
జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరు పూర్ మండల కేంద్రము లోని రైతు వేదికలో బీర్పూర్ మండలానికి చెందిన 30 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 30 లక్షల 3 వేల రూపాయల విలువగల చెక్కులను, మండలానికి…
-తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 19-01-2026 ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామంలో ఈ రోజు జరిగిన రాంపూర్ శేఖర్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ…
బిచ్కుంద జనవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద పట్టణంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు..ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…
ఐదు వాహనాలు సీజ్ జనం న్యూస్, జనవరి 19,అచ్యుతాపురం: రాంబిల్లి మండల పరిధిలో లేబర్ను అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు వాహనాలను పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు రాంబిల్లి ఎస్హెచ్ఓ తెలిపారు. లేబర్ రవాణాకు అనుమతి లేని గూడ్స్…
జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి అద్యక్షునిగా నితిన్ ,ఏకగ్రీవంగా ఎన్నిక బిజెపి జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబుభారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షునిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో దొరబాబు హర్షం వ్యక్తం…