జనం న్యూస్- ఫిబ్రవరి 18- నాగార్జునసాగర్ టౌన్- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హిల్ కాలనీ మెయిన్ బజార్ మటన్ మార్కెట్ వద్ద బిఆర్ఎస్ పార్టీ…
జనం న్యూస్- ఫిబ్రవరి 18- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఐదవ వార్డుకు చెందిన వల్లపు హనుమయమ్మ ఇటీవల కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకోగా ఆపరేషన్ వికటించటంతో తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం స్థానికుల ద్వారా…
జనం న్యూస్- ఫిబ్రవరి 18- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ జీవన్ బాబు గత కొన్ని సంవత్సరాలుగా పెరాల్సిస్ తో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండటంతో సహచర ఆటో డ్రైవర్ పరిస్థితిని…
జనం న్యూస్ ఫిబ్రవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసి యున్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో గురువారం ఉదయం ఇచ్చాపురం నైమిశారణ్య వారాహి పీఠాధిపతి బాల బ్రహ్మానంద సరస్వతి స్వామి అమ్మవారిని…
జనం న్యూస్ ఫిబ్రవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసి యున్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో గురువారం ఉదయం ఇచ్చాపురం నైమిశారణ్య వారాహి పీఠాధిపతి బాల బ్రహ్మానంద సరస్వతి స్వామి అమ్మవారిని…
జనం న్యూస్ ఫిబ్రవరి 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోని చిట్కుల్ చాముండేశ్వరి ఆలయం వద్ద పోగొట్టుకున్న సెల్ ఫోన్ను పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు చింతకుంట గ్రామానికి చెందిన రాజు తన…
జుక్కల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు , డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని – విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. జుక్కల్ ఫిబ్రవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలో చత్రపతి శివాజీ…
బిచ్కుంద ఫిబ్రవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ సెట్ కార్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి మున్సిపాలిటీ ప్రజలకు పవిత్ర రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు…
బిచ్కుంద ఫిబ్రవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పవిత్ర రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు రంజాన్…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పూర్ గ్రామంలో ముదిరాజ్ కాలనీకి చెందిన నర్ర మల్లయ్య మరణించగా విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రాగడ సానుభూతి పలికిన…