• March 6, 2026
  • 6 views
కాళ్ళపూర్ రాపోల్ రైతులకు అండగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.

జనం న్యూస్ మార్చి 6, వికారాబాద్ జిల్లా పరిగి మండలం లోని రాపోల్, కాళ్లపూర్ రైతులకు అండగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1200 వందల ఎకరాల భూమి కోల్పోతున్న కల్లాపూర్,…

  • March 6, 2026
  • 8 views
డ్రైనేజీ పనులు ప్రారంబించిన సర్పంచ్ చింతల ఉమా రవిపాల్

జనం న్యూస్ మార్చి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని 2వ వార్డ్ లో మండల పరిషత్ 2022- 23 మంజూరైన 1,30,000 రూపాయల నిధులతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన గ్రామ…

  • March 6, 2026
  • 8 views
దోమల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం – కాలనీలో ర్యాలీ నిర్వహణ

జనం న్యూస్, మార్చి 6 తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి: శ్రీనివాస్ రెడ్డి దోమల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ అధికారుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి మున్సిపల్ డిప్యూటీ…

  • March 6, 2026
  • 8 views
శ్రీ శేషసాయి లక్ష్మి నారాయణ స్వామి దేవాలయంకి విరాళలు అందజేత.

జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలకేంద్రంలో గల గ్రామ కొండపైన వెలిసిన శ్రీ శేషసాయి లక్ష్మి నారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ రామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిస్థాపన, మరియు సుబ్రమణ్య స్వామి విగ్రహ, వినాయక విగ్రహ,…

  • March 6, 2026
  • 7 views
జిపిఓ కార్యాలయం ప్రారంభోత్సవం.

జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లొని తుంపల్లి గ్రామంలో గ్రామ పాలన అధికారి కార్యాలయాన్ని సిరికొండ తహసిల్దార్ రవీందర్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది తూంపల్లి గ్రామ పాలన అధికారి షేక్ సిజావుద్దీన్, ఇందులో…

  • March 6, 2026
  • 7 views
హుస్సేన్ పల్లి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ పథకాలపై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ మార్చి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో పోస్ట్ బ్రాంచ్ ఆఫీసర్ కోడెల రమేష్ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు…

  • March 6, 2026
  • 8 views
గ్రామపంచాయతీలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక సమావేశం.

జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా తేదీ 06-03-2026 నుండి 12-06- 2026 వరకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పనులపై కార్యచరణ ప్రణాళిక విడుదల చేయడం జరిగింది…

  • March 5, 2026
  • 19 views
మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

జనం న్యూస్- మార్చి 5- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ మోడల్ హై స్కూల్ లో పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులను ఉద్దేశించి…

  • March 5, 2026
  • 14 views
ముమ్మిడివరంలో నూతన ఆలయ ప్రతిష్టా మహోత్సవం.

జనం న్యూస్ మార్చి 5 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం తానే లంక శివారు గురుకుల పాఠశాల ప్రక్కన నూతనముగా నిర్మించిన శ్రీ సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిస్థా మహోత్సవం సమరసత సేవా ఫౌండేషన్ వారి పర్యవేక్షణలో హిందూ ధర్మ పరిరక్షణ…

  • March 5, 2026
  • 20 views
ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ చేసిన సర్పంచ్ లక్ష్మణ్ బాచావార్ .

జుక్కల్ మార్చ్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోoగ్లీ మండల మదన్ హిప్పర్గా గ్రామం లో జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మీకాంత్ రావు ఆదేశానుసారం ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…