జనం న్యూస్ మార్చి 10 , నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలం: రైతులు తమ గేదెలు, పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని మండల పశువైద్యాధికారిణి రాజ్యలక్ష్మి సూచించారు. మంగళవారం ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ భూషణ…
జనం న్యూస్ మార్చ్ 10 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మండ కుమార్ స్వామి(45) గీత కార్మికుడిగా కొనసాగుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు లాగానే ఆదివారం సాయంత్రం కల్లు…
జనం న్యూస్ మార్చి 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలప్ చెడ్: మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీవిబీ చిట్కుల్ పదవ తరగతి 225మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, శిలాంపల్లి సర్పంచ్ రాజేందర్…
జనం న్యూస్ మార్చి(10) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల కేంద్రంలో మంగళవారం నాడు ఒకటవ రెండవ వార్డులలో నీటి కొరత ఉండడంతో వెంటనే స్పందించిన సర్పంచ్ మహేశ్వర్ మల్లికార్జున్ బోరు వేయించినాడు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో…
సారపాక శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ వారి నిర్వహణ సివిల్ సప్లై అధికారి పట్టీ పట్టనట్లు వ్యవహరించడం వల్ల వినియోగదారులకు దొరకని గ్యాస్ అనునిత్యం వినియోగదారుల వెన్నంటే అంటూ గొప్పలు చెప్పుకునే గ్యాస్ కంపెనీలు, ప్రభుత్వాలు నేడు వారి వెన్ను విరుస్తున్నాయి.…
జనం న్యూస్ మార్చి 10 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలంలోని పలు గ్రామాల్లో బిక్షం ఎత్తుకొని సంచరించే మతిస్థిమితం లేని అనాధ వృద్ధురాలు మరణించింది. సోమవారం సాయంత్రం తిమ్మాపురం రామాయణం వద్ద అనారోగ్యంతో పడి ఉండడంతో పంచాయతీలో పనిచేసే ఈశ్వరరావు అనే…
జనం న్యూస్ 10 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకు రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్…
జనం న్యూస్ మార్చి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ప్రాధమిక పశువైద్య శాలలో పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు వేసి అనంతరం మండల పశువైద్య అధికారి డాక్టర్ యం సునీల్ మాట్లాడుతూ గాలి…
జనం న్యూస్ 10-03-2026 సావిత్రి బాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి సావిత్రి భాయి పూలే గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి…
జనం న్యూస్ :10 మార్చ్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; వివేకానంద పాఠశాలలో మంగళవారం రోజున మ్యాజిక్, మాట్లాడే బొమ్మ (వెంట్రిలోక్విజం) మరియు మిమిక్రీ ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడు మిమిక్రీ రమేష్ విద్యార్థులకు వినోదంతో పాటు…