• March 6, 2026
  • 10 views
ప్రతి ఒక్కలో పోటీతత్వం రావాలి

మార్చి 6 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వర రావు కాట్రేనికోన మండలంలో కాట్రేనికోన మరియు చెయ్యేరు పాఠశాలలను సందర్శించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తగు సూచనలు…

  • March 6, 2026
  • 10 views
రాష్ట్రంలో నే మొదటి గా పీతల హేచరీ ఏర్పాటు

జనం న్యూస్ మార్చి 6 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన దేశంలో పాండిచ్చేరి ప్రాంతంలో పీతల హేచరీ ఉందని, దాని తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపెడ అధికారులు తెలియజేశారు. శుక్రవారం చిర్రయానం గ్రామంలో…

  • March 6, 2026
  • 12 views
బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రిన్సిపాల్ బుర్ర ప్రసాద్ గౌడ్ జనం న్యూస్, మార్చ్ 6, జగిత్యాల జిల్లా , మెట్ పల్లి, పట్టణంలో గల బ్రూక్లిన్ గ్లామర్ హై స్కూల్ పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల సమయంలో…

  • March 6, 2026
  • 12 views
జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ కీలక అంశాన్ని ప్రస్తావించారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 6 సెల్ 9550978955 గ్రామాలు, పట్టణాల్లో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, ఆటోలు మరియు ఇతర చిన్న ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను నడుపుతున్నారని తెలిపారు. ఈ…

  • March 6, 2026
  • 15 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి చేయుత.

జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి ఎస్బిఐ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో పల్లికొండ బ్రాంచ్ ఎఫ్ఓఎస్ శ్రీ వికాస్. మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో పలు రకాల వస్తువులు బహుకరించినారు…

  • March 6, 2026
  • 14 views
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: మాదారంలో భారీ అవగాహన సదస్సు.

జనం న్యూస్ మార్చి 6, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని మాదారం గ్రామంలో డ్రగ్స్ రహిత అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన EAGLE టీం గౌరవ డైరెక్టర్ సందీప్ శాండిల్య, మరియు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా .తెలంగాణ…

  • March 6, 2026
  • 70 views
రంగనాయక స్వామిని దర్శించుకున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి

జనం న్యూస్: పెబ్బేరు మార్చి 6 2026 వనపర్తి డివిజన్ పెబ్బేరు రిపోర్టర్ శివకుమార్ వనపర్తి జిల్లా రంగాపురం గ్రామం శ్రీరంగాపురం మండలంలో టిఆర్ఎస్ అగ్రనేత శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి రంగనాయక స్వామిని భూదేవి శ్రీదేవి సమేతంగా దర్శించుకోవడం జరిగింది…

  • March 6, 2026
  • 78 views
తడ్కల్ లో మహిళ భవన నిర్మాణానికి భూమి పూజ,

సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,సీసీ అనసూయ, జనం న్యూస్,మార్చ్ 06,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద మహిళా భావన నిర్మాణానికి శుక్రవారం సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,సీసీ అనసూయ,గ్రామ నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించారు.ఈ…

  • March 6, 2026
  • 17 views
బిచ్కుంద పోలీస్ స్టేషన్లో డ్రైవర్లకు ఉచిత కంటి శిబిరం ప్రారంభించిన డి.ఎస్.పి…

బిచ్కుంద మార్చ్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రోజు బిచ్కుంద సర్కిల్ పరిధిలో బాన్స్‌వాడ డీఎస్పీ ఆధ్వర్యంలో, బిచ్కుంద సీఐ, బిచ్కుంద ఎస్సై గుండెల రాజు (SHO) సారాధ్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే…

  • March 6, 2026
  • 16 views
గురుకుల పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

జనం న్యూస్ మార్చి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రము లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో ప్రిన్సిపల్ జీ రజని అధ్యక్షతన లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు…