జనం న్యూస్ మార్చి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారి పేట గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో ఎక్స్పైర్ అయిన గుడ్లు ఇవ్వగా పత్రిక ద్వారా నేను న్యాయం కావాలని కోరగా ఇంచార్జ్ సిడిపిఓ ఉమా సూపర్వైజర్…
జనం న్యూస్ మార్చి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టనున్న సీసీ రోడ్లు, వీవో మహిళా సమాఖ్య భవనాలు ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే…
జనం న్యూస్ 04 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. జమ్మిచేడు కార్తీక్ 4 నెలలు గడుస్తున్న జీతాలు ఇవ్వని ప్రభుత్వం.ప్రతినెల…
బిచ్కుంద మార్చి 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఇటీవల జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో చైర్మన్ గా ఎన్నికైన శ్రీమతి సీమ షెట్కర్ కి మరియు వైస్ చైర్మన్ శ్రీమతి భాగ్యలక్ష్మి ప్రేమ్…
జనం న్యూస్ మార్చి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, ప్రధానమంత్రి సురక్ష బీమా బీమా యోజన (పి ఎం ఎస్ బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 20…
జుక్కల్ మార్చ్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణ పూర్తి చేసిన లబ్ధిదారునికి జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ…
జనం న్యూస్ మార్చి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ సిరసపల్లి నుండి కొప్పాక వరకు నేషనల్ హైవే పక్కన కాలువ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న కారణంగా ముఖ్యంగా కొప్పాక గ్రామ ప్రజలకు వర్షాలు పడినప్పుడు ట్రాఫిక్ జామ్ ఏలేరు…
జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లో ఈ రోజు జాతీయ భద్రత దినోత్సవం సందర్భంగా విద్యుత్ శాఖ ఏయ్ చంద్రశేఖర్ అధ్యక్షతన లైన్మెన్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాకారం రవి మండల కాంగ్రెస్…
జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లొని కొండాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయిటిలో గడ్డమీద తండాలో గణంగా హోలీ పండుగ జరుపుకున్నారు కార్యక్రమంలో నాయక్ కర్బారి జి. బాల్రాజ్ నాయక్. బి. బద్య కర్బారి యువత మరియు…
కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04 మార్చ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫామ్ డివిజన్ ట్రాక్టర్ తయారీ కేంద్రంలో 800కు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి భారీ…