జనం న్యూస్ ఏప్రిల్ 20 అమలాపురం అయినవిల్లి ఆర్యవైశ్య సంఘ కళ్యాణ మండపం మొదటి అంతస్తు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కంచర్ల వెంకట్రావు (బాబి) అనంతరం వారికి గౌరవ డాక్టరేట్ అవార్డు…
జనం న్యూస్ ఏప్రిల్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండల పరిషత్ కార్యాలయము, నందు ఇండ్ల జాబితా గణన పై చివరి బ్యాచ్ ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల కు…
జనం న్యూస్ :ఏప్రిల్ 20 సోమవారం వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో సుభాష్ చౌరస్తా ప్రాంతంలో రత్నయ్య కాంప్లెక్స్ లో కేతేపల్లి రాజు పిలుపు మేరకు పెబ్బేరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు హరిశంకర్ నాయుడు, శివప్రసాద్ రెడ్డి,…
పట్లోళ్ల సంజీవరెడ్డి, జనం న్యూస్,ఏప్రిల్ 20,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని ధర్మారం లక్ష్మి రాజిరెడ్డి, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తయిన సందర్భంగా సోమవారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,తో కలిసి…
రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా మోకా ఆనందసాగర్! జనం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన : రాజకీయాల్లో నిలకడ, పార్టీ పట్ల విధేయత, రాజకీయ పరిజ్ఞా నంతో పదునైన వాగ్దాటి ఎప్పటికైనా గుర్తింపు తెస్తాయని మోకా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 20 సెల్ 9550978955 బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారు హెచ్చరిక బ్రోచర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అక్షయ తృతీయ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 20 సెల్ 9550978955 స్వయం సహాయక సభ్యులు ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.115 మంది వీఓఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. స్వయం సహాయక…
జనం న్యూస్ ఏప్రిల్ 20 చిలిపిచెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం శీలం పల్లి రైతు వేదిక వద్ద సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రైతు నేస్తం రైతులకు ఆయిల్ పామ్ పంట గురించి వివరించారు, నేల…
జనం న్యూస్ ; 20 ఏప్రిల్ సోమవారం సిద్దిపేట నియోకికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలుగు భాషా చైతన్య సమితి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేటకు చెందిన మల్లముల కనకయ్య రచించిన కనకధార స్తబకము మరియు భాగ్యశ్రీ…
20 ఏప్రిల్ సోమవారం; జనం న్యూస్ సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; తెలంగాణ సారస్వత పరిషత్ బాలల కథల పోటీలలో సిద్దిపేటకు చెందిన కవి అనిశెట్టి సతీష్ కుమార్ రాసిన కథ “అందరూ చేసిందే చేద్దాం” పర్యావరణ కథ ఉత్తమ కథగా…