జనం న్యూస్ 03 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మనవపాడు గ్యాస్ బుక్ చేసుకున్న ఓటిపి పేరుతో ముప్పు తిప్పలు గ్యాస్ లో పనిచేసే…
జనం న్యూస్ 03 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సిపిఐ నమూనా భారత్ ది మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ నమూనా ఇజ్రాయల్ యూదుల దా?లేక నాజీల హిట్లర్ దా? చెప్పాలి -సిపిఐ…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 2: హనుమాన్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నాడు జహీరాబాద్ పట్టణ లోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ఉదయం నుండే ఆలయాలలో సందడి…
జనం న్యూస్, ఏప్రిల్ 03,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దోసూరు పంచాయతీ రావిపాలెం గ్రామంలో వెంచేసియున్న కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అమ్మల గన్న అమ్మ దుర్గమాంబ అమ్మవారిజాతరను ఈనెల 9 గురువారం నాడు ఉత్సవ…
జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం లోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచులు గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సెక్రటరీ , రెవెన్యూ అధికారులు, స్పెషల్ ఆఫీసర్ సమక్షం లో గ్రామసభలో గ్రామ అభివృద్ధికి…
జుక్కల్ ఏప్రిల్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీలో ఈరోజు ప్రజా పాలన గ్రామసభ సర్పంచ్. శ్రీమతి. వి. రమణ సురేష్ అధ్యక్షతన జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పలు అభివృద్ధి…
జనం న్యూస్ ఏప్రిల్2: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని బట్టాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్ అధ్యక్షతన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి అధికారులు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి…
జనం న్యూస్ 02 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గట్టుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను…
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో హనుమాన్ జయంతి రోజున మెండోరా మండలం సోన్ పెట్ గ్రామంలో 24 లక్షలతో పునర్నిర్మించిన హనుమాన్ దేవాలయం ప్రారంభోత్సవ శంకుస్థాపన మరియు ఆంజనేయ స్వామి విగ్రహ…
జనం న్యూస్ ఏప్రిల్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ శ్రీ శ్రీ శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ విజయోత్సవం సందర్భంగా లక్ష తమలపాకు పూజ కార్యక్రమంలో…