జనం న్యూస్ ఏప్రిల్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో భూమిని కాపాడు భూమి లేకపోతే జీవం లేదు భూమి సురక్షితంగా జీవితం నీటి ప్రతి బిందు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరం అని పి…
బిచ్కుంద ఏప్రిల్ 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని బండయ్యప్ప ఫంక్షన్ హాల్లో మద్నూర్ మండలం లచ్చన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మనోహర్ దేశాయ్ కుమార్తె వివాహ వేడుకలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ…
ఆకలితీర్చే హాస్టల్లోనే విద్యార్థి భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ నీలమ్మ (జనం న్యూస్ ఏప్రిల్ 23 మునగాల మండల రిపోర్టర్ కందిబండ హరీష్) చదివే ప్రతి వ్యక్తి జీవితాన్నిసమాజాన్ని మార్చగలదు అని మండల విద్యాశాఖ అధికారి పిడతల వెంకటేశ్వర్లు…
జనం న్యూస్, ఏప్రిల్ 23, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణలో గల మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్ వార్డ్ లోని ఏదైనా సమాష్య వారి దృష్టికి రాగానే తక్షణ పరిష్కారం చూపిస్తున్నారు కౌన్సిలర్ అరిగల…
జనం న్యూస్, ఏప్రిల్ 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని దోంచందా గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచి సీజ్ చేసిన 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను బుధవారం బహిరంగ వేలంలోవిక్రయించారు.ఈ వేలంలో ఎరుగట్ల గ్రామానికి చెందిన కల్లెడ సతీష్ (తండ్రి సదానందం)…
గ్రామాన్ని సందర్శించిన విద్యుత్ అధికారులు జనం న్యూస్ ఏప్రిల్ 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో కొనసాగుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కదిలారు. ఉపసర్పంచ్ దయానంద్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో, గురువారం…
జనం న్యూస్ ఏప్రిల్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి నాయకులు గజ్జెల లక్ష్మీనారాయణ రెడ్డి ( జి ఎల్ ఎన్ రెడ్డి) జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 23 సెల్ 9550978955 పల్నాడు జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల (కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) అమలులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృతిక…
జనం న్యూస్ 23 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం తప్పట్లమరుసు దళితుల మీద అణచివేసే వ్యక్తులకు ఖబర్దార్ మీ అంతుచూస్తాం. భీమ్ ఆర్మీ ఉమ్మడి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 ఏప్రిల్ 2026 ఈ సందర్భంగా కేడీఆర్ యువసేన బృంద సభ్యులు గోపాల్ రెడ్డి, మనోజ్ రెడ్డి, గోపాల్ యాదవ్, నరసింహ రెడ్డి, నాగేశ్, ఆనంద్ యాదవ్, నవీన్, హేమ, రాకేష్…