జనం న్యూస్ ఏప్రిల్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అవిడిపేట మరియు దొంతుకుర్రు గ్రామంలో అలాగే తాళ్లరేవు మండలం పెదబాపనపల్లిలో జరిగిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 135…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 25. 04. 2026 ఝరాసంగం మండలంలోని ఈద్దులపల్లి గ్రామ శివారులో వెలసిన జగద్గురు రేవణ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి జయంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం అంకురార్పణ, ధ్వజారోహణం,…
జనం న్యూస్ ఏప్రిల్ 25 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పీఆర్సీ అమలు చేయించడం…
జనం న్యూస్ ; 25 ఏప్రిల్ శనివారం: సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేటలోని శ్రీవాణి స్కూల్ ప్రాంగణంలో ఈరోజు “యెలిగేటి ఆర్ట్స్ అకాడమీ” ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ అకాడమీని శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ సి.హెచ్.…
(జనం న్యూస్ ఏప్రిల్ 25 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ ) జనగణన 2027 జనాభా లెక్కల ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా ఏప్రిల్ 26 నుండి మే 10 2026 వరకు తమ యొక్క కుటుంబ వివరాలను నమోదు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 24. 04. 2026 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో స్కైవాక్ నిర్మాణం తెలంగాణ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మాణం జరగనుంది. అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరిస్తున్న…
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం25. 04. 2026 జహీరాబాద్, ఏప్రిల్ 25: జహీరాబాద్ పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త బెజగం లక్ష్మయ్య, లక్ష్మీ ల కుమారుడు సాయికిరణ్, కోడలు మౌనిక ల కుమారుడు శ్రీహాన్ జన్మదిన వేడుకలు స్థానిక మంకాల్ బ్యాన్క్వేట్…
జనం న్యూస్ ఏప్రిల్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్లో రాజకీయ నాయకుల అండదండలతో సాగుతున్న అక్రమాలపై జాతీయ మానవ హక్కుల కమిటీ మండల అధ్యక్షులు ఏదుల రాజశేఖర్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 25-04-26 కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పాటూరు గ్రామా నికి చెందిన ప్రముఖ రాజ కీయ నాయకుడు ముదాం ఇలియాస్ అకాల మరణం అత్యంత విషాదకరం.నేడు ఆయన పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించి,…
జనంన్యూస్. 25.నిజామాబాద్,రురల్.శ్రీనివాస్ పటేల్. ఇందల్వాయి మండలం చంద్రాయణపల్లి, గన్నారంలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రైతులను పలుకరించి, ధాన్యం సేకరణ తీరుతెన్నుల గురించి…