జనం న్యూస్ ఏప్రిల్ 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని నాగేంద్రనగర్ మస్జిద్ కమిటీకి నూతన నాయకత్వంఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామంలోని నాగేంద్రనగర్ మస్జిద్ కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇందులో అధ్యక్షుడిగా షేక్ షారుఖ్, ఉపాధ్యక్షుడిగా షేక్ రహీమ్…
జనం న్యూస్ ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ పవిత్ర పుణ్య క్షేత్రం కుండలేశ్వరం లో వేంచేయున్న శ్రీ పార్వతి సమేత కుండలేశ్వర స్వామి వారిని శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి అదనపు కమిషనర్ డాక్టర్…
జనం న్యూస్, ఏప్రిల్ 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పలుకుటుంబాలను పరామర్శించారు.గ్రామ శాఖ అధ్యక్షులు దేవుడు నర్సయ్య గారి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వారిని కలిసిపరామర్శించారు. అలాగే నిమ్మన గంగయ్య గారి…
జనం న్యూస్ ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రస్తుత వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు బీజేపీ సీనియర్ నేత, ఆత్మ కమిటీ డైరెక్టర్ మద్దింశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రావులపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఉచిత…
జనం న్యూస్ ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ది.04-04-2026 శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉదయం 9 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పెనుమెల్ల గ్రామంలో , లక్మివాడ గ్రామంలో ,బంటుమెల్లి గ్రామాలలో…
జనం న్యూస్ ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పానికి పార్లమెంటులో చట్ట బద్ధత రావడం రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక విజయమని కాట్రేనికోన…
జనం న్యూస్ ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు చెయ్యేరు,కాట్రేనికోన, పల్లంకురు పంచాయతీలకు ఎంపీడీవో రాజేశ్వరరావు, కందికుప్ప, పల్లం, బ్రహ్మ సమేథ్యం…
జనం న్యూస్, ఏప్రిల్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పరిధిలోని కెపిహెచ్బీ కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన విరాట్ శోభాయాత్రలో సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. రామ్ సేన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రమ్య…
జనం న్యూస్ 03 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మనవపాడు గ్యాస్ బుక్ చేసుకున్న ఓటిపి పేరుతో ముప్పు తిప్పలు గ్యాస్ లో పనిచేసే…
జనం న్యూస్ 03 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సిపిఐ నమూనా భారత్ ది మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ నమూనా ఇజ్రాయల్ యూదుల దా?లేక నాజీల హిట్లర్ దా? చెప్పాలి -సిపిఐ…