10వ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికిన 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులు, ఉప ప్రధాన అధ్యాపకురాలు అంజన, జనం న్యూస్,మార్చ్ 11,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం వీడ్కోలు కార్యక్రమాన్ని…
జనం న్యూస్ మార్చి 11 ముమ్మిడివరం ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానమువారు 1969లో ప్రారంభించిన వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఈ సదస్సులో అన్ని శాస్త్రాల మీద అన్ని వేదాల మీద అన్ని ఆగమ శాస్త్రాల మీద ఆరు రోజులు…
బిచ్కుంద మార్చ్ 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నాడు తాసిల్దార్ ఆఫీస్ బిచ్కుంద నందు రేషన్ డీలర్స్ యొక్క సమావేశం నిర్వహించి వారికీ తెలియజేసినది ఏమనగా మండలంలోని అంత్యోదయ (AAY) రేషన్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 11 తర్లుపాడు మండలం లోని మీర్జపేట, నాగేళ్ళాముడుపు, తాడివారిపల్లి, మరియు ఎస్సీ బీసీ హాస్టల్ నందు సుమారు 120 మంది పదవ తరగతి విద్యార్థుల కు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్షల్స్, అరైజర్,చెప్నర్లు ,…
జనం న్యూస్ మార్చి 10 , నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలం: రైతులు తమ గేదెలు, పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని మండల పశువైద్యాధికారిణి రాజ్యలక్ష్మి సూచించారు. మంగళవారం ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ భూషణ…
జనం న్యూస్ మార్చ్ 10 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మండ కుమార్ స్వామి(45) గీత కార్మికుడిగా కొనసాగుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు లాగానే ఆదివారం సాయంత్రం కల్లు…
జనం న్యూస్ మార్చి 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలప్ చెడ్: మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీవిబీ చిట్కుల్ పదవ తరగతి 225మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, శిలాంపల్లి సర్పంచ్ రాజేందర్…
జనం న్యూస్ మార్చి(10) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల కేంద్రంలో మంగళవారం నాడు ఒకటవ రెండవ వార్డులలో నీటి కొరత ఉండడంతో వెంటనే స్పందించిన సర్పంచ్ మహేశ్వర్ మల్లికార్జున్ బోరు వేయించినాడు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో…
సారపాక శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ వారి నిర్వహణ సివిల్ సప్లై అధికారి పట్టీ పట్టనట్లు వ్యవహరించడం వల్ల వినియోగదారులకు దొరకని గ్యాస్ అనునిత్యం వినియోగదారుల వెన్నంటే అంటూ గొప్పలు చెప్పుకునే గ్యాస్ కంపెనీలు, ప్రభుత్వాలు నేడు వారి వెన్ను విరుస్తున్నాయి.…
జనం న్యూస్ మార్చి 10 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలంలోని పలు గ్రామాల్లో బిక్షం ఎత్తుకొని సంచరించే మతిస్థిమితం లేని అనాధ వృద్ధురాలు మరణించింది. సోమవారం సాయంత్రం తిమ్మాపురం రామాయణం వద్ద అనారోగ్యంతో పడి ఉండడంతో పంచాయతీలో పనిచేసే ఈశ్వరరావు అనే…