జనం న్యూస్ 25 మార్చి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఈ ఘటన జరిగింది. కంపెనీలో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ బట్టీ పేలడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.దట్టమైన…
జనం న్యూస్ మార్చ్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాపు కళ్యాణ మండపంలో టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జోన్ టు టి ఎన్ టి యు సి ఇంచార్జ్ సబ్బతి పనేశ్వరరావు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 25-03-2026 రోజు జహీరాబాద్ పట్టణంలోని యస్.వి.కన్వెన్షన్ లో జరిగిన జహీరాబాద్ మండలం (కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు) దిద్గి గ్రామం పట్లోళ్ల నర్సింహారెడ్డి కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ…
బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుందలో ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్ ఇన్ రీసెర్చ్ మెథడాలజీ” అనే అంశంపై ఒకరోజు కార్యశాల ఘనంగా…
జనం న్యూస్ మార్చి 25 ముమ్మిడివరం ప్రతినిధి తాడేపల్లిగూడెం నియోజవర్గం లో మిలటరీ మాధవరం అనే గ్రామంలో తాడేపల్లిగూడెం రూరల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వారి విగ్రహం మరియు పొట్టి శ్రీరాములు వారి విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మనాభుని…
జనం న్యూస్ మార్చి 25 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ మహా అభియాన్ కార్యక్రమమునకు ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన ప్రారంభమైనది.పండిట్ దీనదయాళ్ వారి సిద్ధాంతాలను ప్రేరణగా తీసుకుని…
జనం న్యూస్ మార్చ్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్నపల్లి తండా ఇండస్ట్రీ ఏరియా” రెడీమిక్స్ కంపెనీ”లో అజిత్ కుమార్ సింగ్ సెక్యూరిటీ వర్కర్ గా గత కొన్ని సంవత్సరాలుగా పని చేయడం జరుగుతుంది… ఏమి…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా రాష్ట్ర సచివాల యం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్ ,నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ కలిశారు. ఈ సందర్భంగా…
అడ్వకేట్ కొత్తపేట ఇంద్రసేన్. నాకు అండగా నిలుస్తున్న మోత్కూర్ ప్రజలకు, యువతకు విద్య వంతులకు ధన్యవాదములు. జనం న్యూస్ 25 మార్చి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో నివసిస్తున్న “అడ్వకేట్ కొత్తపేట ఇంద్రసేన్” అలియాస్ “కొత్తపేట…
బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఎన్ సి సి ఎఫ్ మరియు(TS) టీఎస్ మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో రైతు సేవా సహకార సంఘం బిచ్కుంద వారి శనగ కోనుగోలు కేంద్రంను…