• April 28, 2026
  • 5 views
కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ మత్స్యగిరి స్వామి. బ్రహ్మోత్సవాలు

జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాకతీయుల కళావైభవానికి ప్రతీక. రాష్ట్రంలోనే రెండో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి. భక్తులు కోరిన వెంటనే వారి కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ మత్స్యగిరి స్వామి మండల…

  • April 28, 2026
  • 5 views
ప్రచురణార్ధం పాత్రికేయుల సమస్యలను మీరైనా పరిష్కరించండి*

జనం న్యూస్ 28 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కొత్త కమీషనర్ కు పాత సమస్యల పత్రం హైదరాబాద్,:జర్నలిస్టుల సమస్యలు చాలా రోజులుగా పెండింగ్…

  • April 28, 2026
  • 10 views
ఉద్యమ కళాకారులు సమస్యలు పరిష్కరిస్తాం ప్రితం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కళాకారుల కోరిక న్యాయబద్ధమైనది : బాషా సాంస్కృతిక శాఖ సలహాదారులు దరువు అంజన్న.

జనం న్యూస్ ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో ఉద్యమ కళాకారుల సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించిన తీరు మరోసారి స్పష్టమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర…

  • April 28, 2026
  • 8 views
నందలూరు వాకర్స్ క్లబ్ నూతన కమిటీ నియామకఓ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 28-04-26 నందలూరు,నందు వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ -302 లో భాగమైన నందలూరు వాకర్స్ అసోసియేషన్ ( చార్టర్ నంబర్ : 958 ) నూతన కార్య వర్గం ప్రెసిడెంట్ గా ఉప్పు శెట్టి సుధీర్…

  • April 28, 2026
  • 6 views
రైతులు పండించిన వరి ధాన్యము చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది సీనియర్ నాయకులు

జనం న్యూస్ 28 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం పరిధిలోని రేకుల పల్లి, అనంతపురం గ్రామంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను…

  • April 28, 2026
  • 11 views
పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మున్సిపల్ యంత్రాంగం విస్తృతంగా శుభ్రత కార్యక్రమాలు

జనం న్యూస్ ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మున్సిపల్ యంత్రాంగం విస్తృతంగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పి.ఏ.సి చైర్మన్ ఆదేశాల మేరకు వివేకానంద నగర్…

  • April 28, 2026
  • 27 views
అపర భద్రాదిలో ఆగ్రహ జ్వాలలుదేవస్థాన నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన హనుమాన్ భక్తులు!

జనం న్యూస్, ఏప్రిల్ 28(జిల్లా ఇంచార్జ్ )హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇల్లంతకుంట అపర భద్రాదిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అధికారుల నిర్లక్ష్యంపై హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఇల్లందకుంట…

  • April 28, 2026
  • 10 views
వరి కోత యజమానులకు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై పరమేశ్వర్

జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వ్యవసాయ శాఖ అధికారి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పాడి పంట కోత సమయంలో రైతుల…

  • April 28, 2026
  • 23 views
తమ పూర్వీకుల ఆస్తి కాదంటున్నారు..జిల్లాఅధికారులు న్యాయం చేయాలి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955బి.సి యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు.నర్సరావు పేట ఏప్రిల్ 27 మండలంలోని పసుమర్రు గ్రామంలో తమ పూర్వికుల ఆస్తి వారసత్వ ప్రకారం తమకు రిజిస్టర్…

  • April 28, 2026
  • 14 views
పెట్రోలు బంక్ లో నో స్టాక్ బోర్డులు పెట్టొద్దు

జనం న్యూస్: ఏప్రిల్ 28 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎండగట్టండి కొండేటి శ్రీను సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తెలంగాణలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతతో పెట్రోల్ బంక్ ల ముందు నో స్టాక్…