జనంన్యూస్. 14.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. నిజాంబాద్ రూరల్ నియోజకవర్గం లో కేఎన్ఆర్ గార్డెన్ డిచ్పల్లిలో రురల్ శాసనసభ్యులు డా. భూపతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది సిరికొండ మండలానికి చెందిన వివిధ…
జనం న్యూస్, మార్చి 14 (ఏర్గట్ల): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి మందిరంలో మండల కాంగ్రెస్ పార్టీ, టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి మాలధారణ భక్తులకు భిక్ష కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు.…
జనం న్యూస్, మార్చి 14, 2026: అమలాపురం బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులై మొదటిసారి అమలాపురం వచ్చిన సందర్భంగా వల్లూరి నానిని బీజేపీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు శుక్రవారం ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 14-03-26 జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని నందలూరు మండలం జనసేన పార్టీ మరియు గురివిగారి వాసు ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ముఖ్య అతిధిగా…
జనం న్యూస్ – మార్చి 14 నిజామాబాద్ జిల్లా, ఏర్గట్ల మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు,…
జనం న్యూస్ 14 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఎమ్మార్పీఎస్ ను వాడుకుంటున్నారు.ఈ గొడవకు ఎమ్మార్పీఎస్ కు ఎలాంటి సంబంధం లేదు.మాజీ ఎంపిటిసి మద్దిలేటి…
జనం న్యూస్ 14 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సాధించుకున్న హక్కులను నిలబెట్టుకుందాం-వాటి అమలుకై పోరాడుదాం. మార్చి 16న జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు గురువారం జోగులాంబ గద్వాల జిల్లా…
పంచాయతీ రాజ్ శాఖతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం జుక్కల్ మార్చ్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో…
జనం న్యూస్, మార్చి14,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి మున్సిపాలిటీలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఎక్స్-రే యూనిట్ ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చినప్పటి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 14 సెల్ 9550978955 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి రూ.18 కోట్ల పనులకు పాలనా అనుమతులు.వర్షాకాలం నాటికి పట్టణవ్యాప్తంగా సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తికావాలి.8వ వార్డులో రూ.16.20లక్షలతో…