• March 7, 2026
  • 18 views
బట్టాపూర్ లోకళ్యాణలక్ష్మి చెక్కు పంపిణీఏర్గట్ల

, మార్చి 07 (జనం న్యూస్): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం కళ్యాణలక్ష్మి పథకం కింద గ్రామానికి చెందిన ఒక లబ్ధిదారికి చెక్కును అందజేశారు. స్థానిక సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉప సర్పంచ్ మూడ్…

  • March 7, 2026
  • 23 views
నందికొండ 1 &12 వార్డులలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

జనం న్యూస్-మార్చి 7- నాగార్జునసాగర్ టౌన్- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా రెండవ రోజు నందికొండ మున్సిపాలిటీ ఒకటి మరియు 12 వార్డులలో చెట్ల పొదలు తొలగింపు, పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నందికొండ పురపాలక సంఘం కమిషనర్…

  • March 7, 2026
  • 18 views
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యకర్తలకు ప్రశిక్షణ కార్యక్రమం

జనం న్యూస్ మార్చి 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం, అంతర్వేది దేవస్థానం గ్రామంలో త్రిబుల్ ఆర్ కళ్యాణ మండపంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పోతురాజు సురేష్ అధ్యక్షతన పండిట్…

  • March 7, 2026
  • 20 views
కాట్రేనికోన మండలంలో 555 మంది టెన్త్ విద్యార్థులు

జనం న్యూస్ మార్చి 7 కాట్రేనికోన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో 555 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఎంఈఓ 2 వెంకటరమణ తెలిపారు. ఈనెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లా…

  • March 7, 2026
  • 16 views
పసుమర్రు గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టండి. ఆటోనగర్ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి : ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చి 7 సెల్ 9550978955 పసుమర్రు ప్రజల తాగునీటి అవసరాలకు బొప్పూడి లిఫ్ట్ నుంచి స్థానిక చెరువును నీటితో నింపండి.ఆటోనగర్ కార్మికులు లేవనెత్తిన సమస్యలు రోజుల వ్యవధిలో పరిష్కారం కావాలి.సంకురాత్రి పాడు…

  • March 7, 2026
  • 18 views
తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తనపై చర్చించి తగు చర్యలు తీసుకోవాలి మాదాసు భాను ప్రసాద్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చి 7 సెల్ 9550978955 ఎన్టీఆర్ జిల్లాలో తరగతి గదిలో ఉపాధ్యాయుడిపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల మితిమీరిన ప్రవర్తన, ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం తల్లిదండ్రులతోను, ఉపాధ్యాయులతోను చర్చించి…

  • March 7, 2026
  • 17 views
యడ్లపాడు స్పిన్నింగ్ మిల్లుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చి 7 సెల్ 9550978955 యడ్లపాడు,:జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు శనివారం భారీ స్థాయిలో కార్డెన్ సెర్చ్‌ నిర్వహించారు. ముఖ్యంగా యడ్లపాడు పోలీస్ స్టేషన్…

  • March 7, 2026
  • 16 views
శ్రీ వాణీ స్కూల్ లో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహణ

జనం న్యూస్ ;7 మార్చ్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్; అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రోజు స్థానిక శ్రీవాణి స్కూల్ భారత్ నగర్ లొ ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా…

  • March 7, 2026
  • 12 views
చిలకలూరిపేట పట్టణంలో సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించండి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 7 సెల్ 9550978955 మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు చిలకలూరిపేట: పట్టణ పరిధిలోని ప్రజలందరూ తమ పన్నులను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి…

  • March 7, 2026
  • 12 views
హన్మకొండ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్…

జనం న్యూస్ మార్చి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయం (ఐ.డి.ఓ.సి)లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన లో నిర్ణయించారు ఈ సమావేశంలో భూపాలపల్లి…