జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 12 వ తేదీన నుండి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగితాయి అని రాష్ట్ర…
పాఠశాల గేటు వద్ద కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళన జనం న్యూస్, ఏప్రిల్ 11,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో శనివారం విషాదంచోటుచేసుకుంది. అచ్యుతాపురం కేజీబీవీలో 7వ తరగతి చదువుతున్న మైలపల్లి నవ్య (12) పాము కాటుకుగురై మృతి చెందింది.…
జనం న్యూస్ ఏప్రిల్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో శనివారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ మహాత్మజ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్…
జుక్కల్ ఏప్రిల్ 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామానికి చెందిన రైతు దానేవార్ సంతోష్, గత ఏడాది ఎకరానికి 55 క్వింటాళ్ల మక్క పంట దిగుబడి సాధించాడు. కామారెడ్డి జిల్లా ఓ ప్రైవేట్…
జనం న్యూస్- ఏప్రిల్ 11- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. పైలాన్ కాలనీ మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 11 సెల్ 9550978955 తల్లి ప్రేమకు తోడైన ఎమ్మెల్యే భరోసా.. రూ. 9 లక్షల ఎల్ఓసీతో సక్సెస్ అయిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చిలకలూరిపేట: రాజకీయ నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.…
జనం న్యూస్ 11 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అటవీశాఖ అధికారికి వినతిపత్రం అందజేసిన నడిగడ్డ తెలంగాణ జాగృతి నాయకులు.మల్దకల్: మండలంలోని నేతివానిపల్లి గ్రామంలో గత 3 నెలల క్రితం గ్రామ…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 11. 04. 2026- 11-04-2026 మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి ఆద్వర్యంలో జ్యోతిరావు పూలే గారి…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఏప్రిల్ 11పెబ్బేరు మండల్ విలెజ్ పెబ్బేరు మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపాన ఉన్న మహత్మ జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడుగోనెల బాలస్వామి గారి ఆధ్వర్యంలో…
జనం న్యూస్ 11 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మహాత్మ జ్యోతిబాపూలే స్ఫూర్తితో బీసీలకు చట్టసభలలో 52 శాతం రిజర్వేషన్ల కోసం ప్రజల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా…