జనం న్యూస్, మార్చి 04,అచ్యుతాపురం: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు తమను తాము రక్షించుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా ఈరోజు అచ్యుతాపురం కస్తూరిబా పాఠశాలలో విద్యార్థునిలకు సెల్ఫ్ డిఫెన్స్ అనగా…
జనం న్యూస్ మార్చి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రామ క్షేత్రం సందర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్నతెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సిరిసిల్ల జిల్లా…
జనం న్యూస్ మార్చి 04: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:అక్రమ ఇసుక రవాణాను నిరోధించుటలో భాగంగా బుధవారం రోజునా తడపాకల్ గ్రామ పరిధిలో విస్తృతంగా గస్తీ నిర్వహించామని తహసీల్దార్ మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల ప్రాంతంలో ఒక ఇసుక లోడుతో…
బిజెపి నాయకుడు పాలింకర్ సంతోష్ జహీరాబాద్, మార్చ్ 04(జనం న్యూస్) నియోజకవర్గ పట్టణ పరిధిలోని 24వ వార్డులో బుధవారం బిజెపి నాయకుడు పాలెం కార్ సంతోష్ ఆధ్వర్యంలో హామాలి కాలనీలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు. హోలీ పర్వదిన సందర్భంగా పట్టణంలో…
జనం న్యూస్ మార్చి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారి పేట గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో ఎక్స్పైర్ అయిన గుడ్లు ఇవ్వగా పత్రిక ద్వారా నేను న్యాయం కావాలని కోరగా ఇంచార్జ్ సిడిపిఓ ఉమా సూపర్వైజర్…
జనం న్యూస్ మార్చి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టనున్న సీసీ రోడ్లు, వీవో మహిళా సమాఖ్య భవనాలు ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే…
జనం న్యూస్ 04 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. జమ్మిచేడు కార్తీక్ 4 నెలలు గడుస్తున్న జీతాలు ఇవ్వని ప్రభుత్వం.ప్రతినెల…
బిచ్కుంద మార్చి 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఇటీవల జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో చైర్మన్ గా ఎన్నికైన శ్రీమతి సీమ షెట్కర్ కి మరియు వైస్ చైర్మన్ శ్రీమతి భాగ్యలక్ష్మి ప్రేమ్…
జనం న్యూస్ మార్చి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, ప్రధానమంత్రి సురక్ష బీమా బీమా యోజన (పి ఎం ఎస్ బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 20…
జుక్కల్ మార్చ్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణ పూర్తి చేసిన లబ్ధిదారునికి జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ…