జనం న్యూస్ మార్చి 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని శాయంపేట పోలీసులు అరెస్ట్ చేయగా…
జనం న్యూస్ మార్చ్ 1 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సుందర్ మహరాజ్ను సత్కరిస్తున్న అర్చకులు, దేవస్థానం అధికారులు కాట్రేని కోన: విజయనగరం దత్త సాయి సమర్థ పీఠాధిపతి సాయి సుందర్ మహ రాజ్ బుధవారం కుండలేశ్వరం లో పార్వతీ…
జనం న్యూస్ మార్చి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ…
జనం న్యూస్ 12మర్చి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడుకోలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు లచ్చయ్య సరస్వతి మాతకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం…
గ్రామ అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తా సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్, జనం న్యూస్,మార్చ్ 11,కంగ్టి, సంగారెడ్డి, జిల్లా కంగ్టి మండల పారధిలోని ముర్కుంజాల్ గ్రామ సచివాలయంలో సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్,అధ్యక్షతన బుధవారం గ్రామ సభ…
జనం న్యూస్ మార్చి 11 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఓగూరు భాగ్యశ్రీ బుధవారం వ్యాక్సిన్లు వేయించుకున్న బాలికలకు సర్టిఫికెట్లు అందజేశారు. పదిమంది…
ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రమేష్ సెట్ బిచ్కుంద మార్చి 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద లో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా…
జనం న్యూస్ 11 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో చెత్తను ఇక్కడ పడేస్తున్నారు. బిజెపి షాద్ నగర్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మఠం ఋషికేష్. వార్డుల వారిగా…
జనం న్యూస్ 11 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కేరళ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ మరియు పరిశుభ్రత విషయంలో ఒక విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంది, ఇది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని…
జనం న్యూస్ మార్చి 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి స్థానికంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ప్రశంసనీయమని దీనబంధు కాలనీ అధ్యక్షుడు మహేందర్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జగద్గిరిగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశంను మర్యాదపూర్వకంగా కలిశారు.…