జనం న్యూస్ నందలూరుకడప జిల్లా నందలూరు: రైల్వే టికెట్లు, రిజర్వేషన్లలో రాయితీ కోసం దివ్యాంగులకు అందించే ‘రైల్వే దివ్యాంజన్ కార్డ్’ ఆన్లైన్ నమోదు ప్రక్రియ నందలూరులో ప్రారంభ మైంది. రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్…
జనం న్యూస్ ఫిబ్రవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జిల్లా స్థాయిలో నిర్వహించే “లక్ష్యసాధక్” కార్యక్రమాన్ని ఆవిష్కరించిన గౌరవ కలెక్టర్ మరియు గౌరవ ఎస్ పి గారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఉద్యోగ పోటీ…
జనం న్యూస్ 05 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా మునిసిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ పోలీసు అధికారులకు…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలం 1) గాజుల కార్తీక్ 40,150, 2) SK.మున్వర్ బాషా 15,000 3)ఇలియాజ్ బాషా 1,43,000.4)M. కిరణ్ 40,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి నివాసం వద్ద ముఖ్యఅతిథిగా మాజీ…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. పవిత్రమైన తిరుమల దేవస్థానం లో గత వైసిపి ప్రభుత్వంలో జరిగిన లడ్డు మహా ప్రసాదం కల్తీ వ్యవ హారంపై రాయలసీమ కే ప్రసిద్ది కంచిన మన నందలూరు లో వెలసిన శ్రీ సౌమ్యనాథ స్వామి…
జనం న్యూస్: వనపర్తి డివిజన్ పెబ్బేరు ఫిబ్రవరి 5 2026 రిపోర్టర్ శివకుమార్ శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి కి సంబంధించిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ కావడం జరిగింది. గల్లి గల్లి నా శివయ్య పాదయాత్ర జరిగింది.కావున…
జనం న్యూస్ ;5 ఫిబ్రవరి గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై. రమేష్ ; సిద్దిపేట ఎంఈఓ మరియు యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా ప్రశ్నాపత్రాల విడుదల,భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో…
జనంన్యూస్. 05.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం నారాయణ పల్లి అటవీ ప్రాంతంలో అడవి పంది చనిపోయిన విషయం తెలుసుకొని రేంజ్ అధికారి కే నర్సింగరావు ఆధ్వర్యంలో పందికి పోస్టుమార్టం నిర్వహించి అందుకు బాధ్యుడైన దరకట్ల రవి నర్సింగ్ పల్లి వాస్తవుడుమీద వన్యప్రాణుల…
జనం న్యూస్ | ఫిబ్రవరి 5తెలంగాణ స్టేట్ ఇంచార్జి : శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను విశ్వవిద్యాలయ అధికారులు పత్రికా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశాన్ని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్…
హర్షం వ్యక్తం చేసిన బీజేపీ వెంకటరెడ్డి జనం న్యూస్ ఫిబ్రవరి 5 2026 ముమ్మిడివరం ప్రతినిధి బడ్జెట్-2026 లో మధ్యతరగ ప్రజలు, వేతన జీవులకు కీలక ఊరట లభించనుందని బీజేపీ ముమ్మిడివరం మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి…