జనం న్యూస్ 31 జనవరి జహీరాబాద్ గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ కాలనీ జమాలి కాలనీ సలాంనగర్ కాలనీ బందెల్లి కాలనీ బాబు మోహన్ కాలనీ టెక్నీషియన్ కాలనీ హరీష్ మహేంద్ర డ్రీమ్ ఇండియా కాలోని రాచన్నపేట్ ఈ నగరాన్ని సస్యశ్యామలంగా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 31 సెల్ 9550978955 అనారోగ్య బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కుల్ని ప్రత్తిపాటి లబ్ధిదారులు, వారి కుటుంబసభ్యులకు అందచేశారు. శనివారం తన నివాసంలో…
జనం న్యూస్ జనవరి 31. జహీరాబాద్ నియోజకవర్గంలో సూక్ష్మ నీటి సేద్యం ద్వారా ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల ను జిల్లా ఉద్యాన. అధికారి పి. సోమేశ్వర రావు సందర్శించి తగు సూచనలు చేశారు. ఈ సూక్ష్మ…
జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ, ఈరోజు వి బి జి రాంజీ జిల్లా కార్యశాల ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి రామాలయ ప్రాంగణంలో నిర్వహించారు, జిల్లా…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్య…
జనం న్యూస్: జనవరి 31 (కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్లకు నో యువర్ వెహికిల్ (కేవైవీ) తనిఖీ ప్రక్రియను పూర్తిగా తొలగిస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది. వాహనం…
జనం న్యూస్ జనవరి 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ ఊ విద్యార్థుల సృజనాత్మక వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయనీ శ్రీ నాగార్జున విద్యాలయ హై స్కూల్ కరస్పాండెంట్ జె. కమలాకర్ రావు పేర్కొన్నారు. మాధవరం కాలనీలోని శ్రీ నాగార్జున…
జనం న్యూస్ జనవరి 31 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కేరళలో ఎంతో కాలంగా ఆగిపోయిన అంగమాలి-శబరిమల, గురువాయూర్-తిరునావాయ అనే రెండు ప్రధాన రైల్వే లైన్లకు భారతీయ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా ఏళ్లుగా నిలిచిపోయిన ఈ ప్రతిపాదనలకు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జనవరి 31 మద్దూరి సునీత పోటీ చేస్తున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన మద్దూరి సునీత వార్డులోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్య సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా మెరుగుదల, డ్రైనేజీ…
జనం న్యూస్ జనవరి 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి ఉత్తరాంధ్ర ప్రజలను ఉత్సాహవంతులని చేస్తూ తెలుగుజాతి సాంస్కృతి సంబరాలతో ఒక్కటిగా నిలిచి సాటిలేని ఉత్సవంగా 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ లో ఏకరాత్రి ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన…