జనం న్యూస్ ; 29 ఏప్రిల్ బుధవారం; సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;సిద్ధిపేటలోని యూనియన్ ఆర్ ఎస్ ఈ టి ఐ ఆధ్వర్యంలో యువత, మహిళలు, రైతుల కోసం 64 రకాల ఉచిత స్వయం ఉపాధి శిక్షణా కోర్సులు…
జనం న్యూస్ ఏప్రిల్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేని కోన మండలం కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన షిల్టును గత నాలుగు రోజులుగా ప్రత్యేక…
జనం న్యూస్ ఏప్రిల్ 28 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం వీ.కోటలో ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డిని కొంతమంది కత్తులతో హత్య చేయడాన్ని కాట్రేనికోన ప్రెస్ క్లబ్ తీవ్రంగా…
జనం న్యూస్ ఏప్రిల్ 28 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అబ్జర్వర్ సౌజన్య, మండల అధ్యక్షుడు ఇంద్రసేన రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజి…
బుద్ధుని జీవితాన్ని తెలుసుకోవాలి ఆచరించాలి- స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీనివాస రావు జనంన్యూస్-ఏప్రిల్,28 నాగార్జునసాగర్ టౌన్ – గౌతమ బుద్ధుని జీవితం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ పి. వి.…
కూలిన విద్యుత్ స్తభంతో బయటపడిన నిర్లక్ష్యం విద్యుత్ స్తంభం కూలినా స్పందన కరువు జనం న్యూస్ -ఏప్రిల్ 28- నాగార్జునసాగర్ టౌన్- నందికొండ మున్సిపాలిటీలో గాలి వానల ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న ఘటనలో భాగంగా, ఒక విద్యుత్ స్తంభం విరిగి…
విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి జనం న్యూస్ ఏప్రిల్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ భీమనపల్లి శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు ఏప్రిల్ 28 నుండి జూన్ 6వ తేదీ వరకూ”…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955 ఏబీఎన్ విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి భక్తవత్సలం ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండించిన బాబ్జి APUWJ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955 ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తాసిల్దారికి వినతి పత్రం చిలకలూరిపేట: చిత్తూరు జిల్లా వి.కోట మండల ఆంధ్రజ్యోతి (ABN) విలేఖరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కిరాతక…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955 ప్రజాస్వామ్యంలో హింసాత్మక చర్యల్ని ప్రజలు హర్షించరనే వాస్తవాన్ని వైసీపీ గ్రహించాలి ప్రత్తిపాటి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మ నందరెడ్డి వాహనశ్రేణిపై వైసీపీ కార్యకర్త బీరుసీసాతో దాడి…