సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అమలాపురం.. జనం న్యూస్ జనవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి హర్షం వ్యక్తం చేసిన జనసేన నాయకులు.. అమలాపురం మున్సిపాలిటీని ఫస్ట్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు…
జనం న్యూస్ డిసెంబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పార్లమెంట్ పరిధిలో మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరం గ్రామంలో జరిగిన మండపేట నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో కార్యకర్తలను ఉద్దేసించి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు…
జనం న్యూస్ జనవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈనెల 12న విడుదల సందర్భంగా..తొలి టికెట్ ను వేలంపాటలో రూ.1,11,000లకు దక్కించుకుని హైదరాబాద్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర నిర్మాత కొణిదల…
జుక్కల్ జనవరి 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ పెద్దలు అందరి సమక్షంలో బసవన్న మందిరం నుండి చెరువు కట్టపై పెరిగిన ముళ్ళ పొదలు. పిచ్చి మొక్కలు. జెసిపి తో…
టిఆర్పి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత. జనం న్యూస్, జనవరి 09, జగిత్యాల జిల్లా మెట్ పల్లి: పట్టణంలోని తన నివాసంలో టిఆర్పి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగె రజిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవైన పండుగ సంక్రాంతి సందర్భంగా నాగిరెడ్డిపల్లి లో నిర్వహించే సాంస్కృతి కార్యక్రమాలకు రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజుని మరియు యల్లటూరు…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా ఈ రోజున డివిజనల్ రైల్వే మేనేజర్ గుంటకల్ కార్యాలయం నందు సీనియర్ డీజీఎన్ కో ఆర్డినేటర్ GBS శ్రీనివాస్ ని బిజెపి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే…
కమిషనర్ కు వినతి పత్రం అందించిన కార్మిక నాయకులు జనం న్యూస్- జనవరి 9- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి ఆరు నెలలుగా అందని జీతాలను వెంటనే చెల్లించాలని నందికొండ మున్సిపల్ కమిషనర్ చింతా…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 09 పెబ్బేరు శుక్రవారం పెబ్బేరు పట్టణంలో స్థానిక ఎం ఆర్ సి భవనం నందు పి ఆర్ టి యు టి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక ఎంఈఓ ఎస్ జయరాములు…
జనం న్యూస్ – జనవరి 9- నాగార్జునసాగర్ టౌన్ – కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక రంగాల వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన జీపు జాత ప్రదర్శన, సభలను విజయవంతం చేస్తూ దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలని…