• March 24, 2026
  • 11 views
గురుకుల ప్రవేశ పరీక్షా ఫలితాలలో విద్యార్థుల ప్రతిభ.నూరు శాతం సాధించిన టి.ఎల్. పేట విద్యార్థులు.

జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ మార్చ్ 24 : ఏన్కూరు మండలం తూతక లింగన్నపేట గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల విద్యాలయాలలో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలలో తమ ప్రతిభను కనబరిచారు. టి.ఎల్ .పేట,…

  • March 24, 2026
  • 9 views
కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కులు పంపిణీ చేసినా డాక్టర్. సంజయ్ కుమార్

జనం న్యూస్ మార్చి 24 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 28 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల…

  • March 24, 2026
  • 10 views
మృతుడి కుటుంబ సభ్యులకు యం ఎల్ ఎ చేతుల మీదుగ భీమా చెక్కు అందజేత

జనం న్యూస్ మార్చి 24 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేంధ్రానికి చెందిన అప్పాల మల్లేశం ఇటీవల మరణించగా ఈ రోజు ది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ తుంగూరు శాఖ వారు బ్యాంకు ఖాతాదా రుడు మల్లేశం…

  • March 24, 2026
  • 13 views
.భారతదేశ అమరవీరుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు

జనం న్యూస్ మార్చి 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం నిజానికి. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను అత్యంత దారుణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసి చంపిన రోజు.. భరతమాత బానిస సంకెళ్ళను తొలగించడానికి…

  • March 24, 2026
  • 13 views
..ఇంకెన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులు బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ

జనం న్యూస్ మార్చి 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయం పేట మండలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలం లో 15 సార్లు అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.అసెంబ్లీ సమావేశాలు ఓవైపు అక్రమ అరెస్టులు మరోవైపా…

  • March 24, 2026
  • 8 views
ఇళ్ళు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ,ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 24 సెల్ 9550978955 కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలి. తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు,నాయకులు సుభాని, నిర్మల, ధనరాజ్ భారత…

  • March 24, 2026
  • 13 views
జిల్లా పరిషత్ హై స్కూల్ లో తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్

బిచ్కుంద మార్చి 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మునిసిపల్ లోని మంగళవారం నాడు (జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ )జిల్లా పరిషత్ హై స్కూల్లో మునిసేపల్ చైర్పర్సన్ సీమ రమేష్ శెట్కార్. ఆకస్మిక తనిఖీ. చేశారు అనంతరం…

  • March 24, 2026
  • 9 views
వైద్య వృత్తిలో మీ ముగ్గురు చేసిన సేవలు చాలా గొప్పవి.

జనం న్యూస్ మార్చ్ 24 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలంలోని డా.హన్మయ్య, పేరు వింటే మండలం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలియనివారు ఉండరు. అంత గొప్పగా వైద్య సేవలు అందించి ప్రజలను సొంత…

  • March 24, 2026
  • 10 views
ఫ్యాక్షన్ మత్తు పదార్థాలపై అవగాహనకార్యక్రమం,

జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా. 24-03-26 నందలూరు మండలంలో ని కడప జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS ఉత్తర్వుల మేరకు కడప జిల్లా కళాజాగృతి బృందం ఇంచార్జ్ G.నరసరాం HC 232 ఆధ్వర్యంలో నందలూరు మండలంలోని…

  • March 24, 2026
  • 12 views
కథారచనలో కళాశాల విద్యార్థుల ప్రతిభ

జనం న్యూస్ ;24 మార్చ్ మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; కథారచనలో సిద్దిపేట స్వయంప్రతిపత్తి ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో బహుమతులు సాధించడం కళాశాలకు గర్వకారణం అని ప్రిన్సిపల్ ఆచార్య జి. సునీత అన్నారు. రోజురోజుకూ…