జనం న్యూస్ మార్చి 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో27 తేదీ శుక్రవారం సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు…
జనం న్యూస్ మార్చ్ 22 ముమ్మిడివరం ప్రసిద్ధ పుణ్య క్షేత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునఃనిర్మాణానికి దాతలు, భక్తులు ఉదారంగా సహకరించాలని ముమ్మిడివరం…
జనం న్యూస్ మార్చ్ 22 ముమ్మిడివరం ప్రసిద్ధ పుణ్య క్షేత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునఃనిర్మాణానికి దాతలు, భక్తులు ఉదారంగా సహకరించాలని ముమ్మిడివరం…
జనం న్యూస్ మార్చ్ 22 ముమ్మిడివరం ప్రసిద్ధ పుణ్య క్షేత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునఃనిర్మాణానికి దాతలు, భక్తులు ఉదారంగా సహకరించాలని ముమ్మిడివరం…
జనం న్యూస్ మార్చి 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గోదావరి నది తీరాన గల తడపాకల్ శ్రీ దత్త సాయి మందిర పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమాలయ వ్యవస్థాపకులు నిర్గుణ తత్వ మహారాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక విజ్ఞాన…
జనం న్యూస్ మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధి కుండలేశ్వరానికి గ్రామ దేవత ” నడవపల్లి ” నడవ పల్లమ్మ అమ్మవారు మా స్వగ్రామం నివాసస్తులు గ్రంధి నాగేశ్వరరావు మరియు మా కుండలేశ్వరం క్షేత్రపాలకుడైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని పునరుద్ధరణ…
జనం న్యూస్ మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వారి భావ జాలంతో ఆయన ఆశయాల మేర ప్రజలకు సేవ చేస్తున్న ప్రముఖ* *ప్రజా ప్రతినిధులలో ఒకరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…
కారు, ఆటో ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు జనం న్యూస్ 22 మార్చి వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని రాకంచెర్ల సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ వచ్చిన కారు ఢీకొట్టడంతో…
నిరుద్యోగులను మోసం చేయడమే అజెండాగా చంద్రబాబు ప్రభుత్వం: వైఎస్ఆర్సిపి యువ నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డినిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరిట బూటకపు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కూటమి ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్…
జనం న్యూస్ మార్చి 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాలనీలలో నీటి సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న చర్యల ఫలితంగా ఈరోజు కాలనీలో హై ప్రెజర్తో తాగునీటి సరఫరా విజయవంతంగా జరిగింది. దీని ద్వారా స్థానిక ప్రజలకు కొంత…