• January 17, 2026
  • 15 views
రాజ్యాధికార పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న పుట్టినరోజు సందర్భంగా

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 17 మొగుడంపల్లి మండల్ ధనసిరి గ్రామం నుండి సుమారు 60 మంది యువత పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులై రాజ్యాధికార పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీ జెండా…

  • January 17, 2026
  • 21 views
ఏర్గట్ల మండల తహశీల్దార్‌ను సన్మానించిన సర్పంచులు

జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల తహశీల్దార్ మల్లయ్య శుక్రవారం తడపాకల్, తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారపు గ్రామాలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు సన్మానించారు. పావని భానుచందర్ తడపాకల్ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ కలిసి తహశీల్దార్‌ను…

  • January 17, 2026
  • 21 views
మండల కేంద్రంలో సీఎం కప్–2025 టార్చ్ ర్యాలీ

జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో సీఎం కప్–2025 క్రీడోత్సవాలకు సంబంధించి టార్చ్ ర్యాలీని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల యంత్రాంగం సమన్వయంతో విజయవంతంగా చేపట్టింది.ఈ టార్చ్ ర్యాలీలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఫిజికల్…

  • January 17, 2026
  • 19 views
యానాం కోకో బీచ్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి ముగింపు సంబరాలు జనసంద్రమైన తీరం

జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి సురసేనాయానాం ఆంధ్ర గోవా కోకో బీచ్‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ముగింపు వేడుకలు శుక్రవారం అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ప్రత్యేక పర్యవేక్షణలో…

  • January 17, 2026
  • 14 views
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బట్టాపూర్ లోహనుమాన్ చాలీసా పారాయణం

జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో శనివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, హనుమాన్ చాలీసా అనేది హనుమంతుడిని…

  • January 17, 2026
  • 19 views
అలాంటి లింక్స్ ను క్లిక్ చేయొద్దు : సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్

అలాంటి లింక్స్ ను ఓపెన్ చేయవద్దు జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వాట్సాప్ గ్రూపుల్లో రూ.5 వేలు వస్తాయని లింక్స్ షేర్ చేయమని వస్తున్న మెసేజ్ లను నమ్మవద్దని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా…

  • January 17, 2026
  • 14 views
పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బుర్ర రాముల గౌడ్

జనం న్యూస్18జనవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయిత్తుపల్లి గ్రామంలో మేఘ ఉచిత పశు వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైఏఎంసి చైర్మన్ బుర్ర రాములు,గౌడ్ గ్రామ సర్పంచ్ మ్యాకల అంజమ్మ మల్లయ్య తో కలిసిప్రారంభించారు.అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్…

  • January 17, 2026
  • 13 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్‌లో ఘనంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఇప్పుడు ఉత్కంఠభరితమైన ఫైనల్‌కు చేరుకుంది.

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 17 ఈ టోర్నమెంట్‌లో మొత్తం 48 క్రికెట్ జట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించగా, కఠిన పోటీల అనంతరం మంద గుబిడి తాండ జట్టు మరియు గుడిపల్లి జట్టు ఫైనల్‌కు…

  • January 17, 2026
  • 13 views
“కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు హత్యలు ఆపాలి-వైసిపి “

పయనించే సూర్యుడు జనవరి 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు హత్య రాజకీయాలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఆపాలని లేకపోతే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతియ్య జిల్లా క్రిస్టియన్…

  • January 17, 2026
  • 17 views
తీన్మార్ మల్లన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జయ్

జనం న్యూస్ జనవరి 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం శాయంపేట మండలం కేంద్రంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఉమ్మడి…