• April 23, 2026
  • 9 views
మలేరియా డిప్యూటీ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 23-04-26 రాష్ట్ర మలేరియా అధికారి డి.డి టి రామనాథం నంద లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ల్యాబ్ లోని అన్ని రికార్డులు పరిశీలించి తగు సూచనలను, సలహా లను సూచించారు.…

  • April 23, 2026
  • 7 views
కిమ్స్ ప్రాంగణం లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 ముమ్మిడివరం ప్రతినిధి కిమ్స్ ప్రాంగణం లో గల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో గల శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర…

  • April 23, 2026
  • 11 views
విద్యే వెలకట్టలేని ఆస్తి: మునగాల తహశీల్దార్

(జనం న్యూస్ ఏప్రిల్ 24 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) నేటి సమాజంలో వెలకట్టలేని ఆస్తి విద్య మాత్రమేనని అలాంటి విలువైన విద్యను మన పిల్లలకు అందించేందుకు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కృషి చేయాలని అప్పుడే సమసమాజ నిర్మాణం జరిగి…

  • April 23, 2026
  • 12 views
చెట్లను కాపాడుకుంటే భవిష్యత్తును రక్షిస్తుంది

జనం న్యూస్ ఏప్రిల్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో భూమిని కాపాడు భూమి లేకపోతే జీవం లేదు భూమి సురక్షితంగా జీవితం నీటి ప్రతి బిందు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరం అని పి…

  • April 23, 2026
  • 12 views
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

బిచ్కుంద ఏప్రిల్ 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని బండయ్యప్ప ఫంక్షన్ హాల్లో మద్నూర్ మండలం లచ్చన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మనోహర్ దేశాయ్ కుమార్తె వివాహ వేడుకలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ…

  • April 23, 2026
  • 18 views
చదివే సమాజాన్ని మార్చగలదు : ఎంఈఓ వెంకటేశ్వర్లు

ఆకలితీర్చే హాస్టల్లోనే విద్యార్థి భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ నీలమ్మ (జనం న్యూస్ ఏప్రిల్ 23 మునగాల మండల రిపోర్టర్ కందిబండ హరీష్) చదివే ప్రతి వ్యక్తి జీవితాన్నిసమాజాన్ని మార్చగలదు అని మండల విద్యాశాఖ అధికారి పిడతల వెంకటేశ్వర్లు…

  • April 23, 2026
  • 11 views
ప్రజల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపిస్తున్న 15వ వార్డ్ కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్

జనం న్యూస్, ఏప్రిల్ 23, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణలో గల మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్ వార్డ్ లోని ఏదైనా సమాష్య వారి దృష్టికి రాగానే తక్షణ పరిష్కారం చూపిస్తున్నారు కౌన్సిలర్ అరిగల…

  • April 23, 2026
  • 8 views
దోంచందాలో ఇసుక వేలం అత్యధిక ధరకు సొంతం చేసుకున్న కల్లెడ సతీష్

జనం న్యూస్, ఏప్రిల్ 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని దోంచందా గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచి సీజ్ చేసిన 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను బుధవారం బహిరంగ వేలంలోవిక్రయించారు.ఈ వేలంలో ఎరుగట్ల గ్రామానికి చెందిన కల్లెడ సతీష్ (తండ్రి సదానందం)…

  • April 23, 2026
  • 15 views
బట్టాపూర్ లో విద్యుత్ సమస్య పై ప్రజావాణిలో పిర్యాదు చేసిన -ఉప సర్పంచ్

గ్రామాన్ని సందర్శించిన విద్యుత్ అధికారులు జనం న్యూస్ ఏప్రిల్ 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో కొనసాగుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కదిలారు. ఉపసర్పంచ్ దయానంద్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో, గురువారం…

  • April 23, 2026
  • 38 views
ఘనంగా జి ఎల్ ఎన్ రెడ్డి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి నాయకులు గజ్జెల లక్ష్మీనారాయణ రెడ్డి ( జి ఎల్ ఎన్ రెడ్డి) జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్…