బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్ బాన్సువాడ కమిషనర్ బట్టు శ్రీహరి రాజుకు బిచ్కుంద మున్సిపాలిటీ అదనపు బాధ్యతలు తీసుకున్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ కమిషనర్ షేక్ హయ్యమ్ సెలవు పై వెళ్ళడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 08-04-26 కడప జిల్లా, రాజంపేట మండలం, ఎం.జి.పురం ఇందిరమ్మ కాలనీలో నేడు బుధ వారం బూత్ అధ్యక్షులు పెంచ లయ్య ఆధ్వర్యం మరియు మండల అధ్యక్షులు జి. ప్రసాద్ రెడ్డి న్యాయకత్వంలో “మన ఊరు…
జనం న్యూస్- ఏప్రిల్ 8- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కన్జ్యూమర్స్ ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ (సంఘమిత్ర స్టోర్స్) సభ్యులకు సంబంధించిన ఓటరు తుది జాబితా సిద్ధంగా ఉందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 31- 12- 2025…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఏప్రిల్ 08 పెబ్బేరు బుధవారం పెబ్బేరు పట్టణ వాసులు ఎండలు తీవ్రమవడంతో దాహంతో ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు ఇటు పట్టణంలోనీ అంబేద్కర్ నగర్ లో చేపల…
జనం న్యూస్ ఏప్రిల్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ అభిమాని ఎన్టీఆర్ ఫ్యాన్ ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ కొలగార్ల సంఘం మాజీ అధ్యక్షులు దాడి బోగలింగం( కోటి) ఇటీవలే అకాల మరణం చెందారని, ఈరోజు ఉదయం గొలగం…
జనం న్యూస్ ఏప్రిల్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ అభిమాని ఎన్టీఆర్ ఫ్యాన్ ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ కొలగార్ల సంఘం మాజీ అధ్యక్షులు దాడి బోగలింగం( కోటి) ఇటీవలే అకాల మరణం చెందారని, ఈరోజు ఉదయం గొలగం…
జనం న్యూస్ ఏప్రిల్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలం ఎంపీడీఓ ఉప్పూడి పంచాయతీ స్వర్ణ గ్రామం ను విజిట్ చేసి, రికార్డులు తనిఖీ చేశారు. వివిధ సర్వేలపై…
బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన నాగు (48), సతీష్ (17), జుక్కల్…
జనం న్యూస్ ఏప్రిల్ 8 అమలాపురం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటం గర్హనీయమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏపీ యు డబ్ల్యూజే) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్.వి. ప్రసాద్…
జనం న్యూస్ ఏప్రిల్ 8 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలా నిలిచిందని జగన్నాధపురం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి…