జనం న్యూస్ 27 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ చీఫ్ బ్యూరో షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో కంది పంచాయతీ సెక్రెటరీ కవిత మరియు కంది గ్రామ ఉపసర్పంచ్ అసద్ ఖాన్ చేతుల మీదగా చార్మినార్ ఎక్స్…
జనం న్యూస్ ఫిబ్రవరి 27 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో ఆధ్యాత్మిక వాతావరణం నిండింది. స్థానికులకు ఆరాధ్యదైవంగా నిలిచిన శ్రీ అభయాంజనేయ స్వామి సమేత కోదండ రామాలయం పునఃప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది.…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.26/02/2026 నందలూరుమండలం నాగిరెడ్డిపల్లి హై స్కూల్ పదవ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు జీవన మిత్ర ఫౌండేషన్ ఒక అభినంద నీయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రోజు నాగిరెడ్డి పల్లి హై…
. జనం న్యూస్ 27 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సి బి ఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ జాగృతి పార్టీ…
మద్నూర్ ఫిబ్రవరి 27 జనం న్యూస్ అప్పుల బాధ తాళలేక ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై మోహన్ రెడ్డి ప్రకారం.. బిచ్కుందకు చెందిన గోనె పీరయ్య (41) సంగారెడ్డి జిల్లాలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల…
జనం న్యూస్ ఫిబ్రవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి భక్తులకు మనవి శక్తి స్వరూపిణి కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి రేపు ఉదయం శుక్రవారం సందర్భంగా ఎనిమిది గంటల నుండి ఆలయం వద్ద కుంకుమ పూజా కార్యక్రమాలు మరియు…
జనం న్యూస్ ఫిబ్రవరి 26 అమలాపురం ప్రతినిధి ఏపి శాసన మండలిలో శాసనమండలి బిజెపి ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని బీజేపీ రాష్డ్ర కార్యవర్గ సబ్యులు పాలూరిసత్యానందం ఖండించారు.సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం…
జనంన్యూస్.25నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు,…
జనం న్యూస్ ఫిబ్రవరి 26 ముమ్మిడివరం ఈరోజు ఏపి శాసన మండలిలో శాసనమండలి బిజెపి ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి…
బిచ్కుంద ఫిబ్రవరి 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుందలో నేడు కేంద్ర యువజన వ్యవహారాల శాఖ నిజామాబాద్ జిల్లా యువజన కార్యాలయం ఆధ్వర్యంలో “మేరా యువభారత్”( బ్లాక్…