జనం న్యూస్ ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ లో చికిత్స చేయించుకుని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న రాజోలు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ కేతా వెంకటలక్ష్మి శ్రీనివాస్ ని రాజోలు నియోజకవర్గం తాటిపాకలో…
జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.సర్పంచ్ ఈ చొరవ గ్రామ ప్రజలలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను…
జనం న్యూస్: ఏప్రిల్ 18 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో నిమిత్తం రోడ్డు భద్రత వారోత్సవాలు లో బాగంగా ఈ రోజు వెంగన్నగూడెం గ్రామ శివారుణ లో వున్న జాతీయ రహదారి-167 రోడ్డు వద్ద జీరో…
జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రామంలోని మెథడిస్ట్ చర్చి కమిటీ సభ్యులు మరియు అనిల్ విజ్ఞప్తి మేరకు జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ తన వంతుగా విరాళంగా ఇరవై వేయిల రూపాయలు…
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సొంత నిధులతో మంజూరు చేయించిన బోరులో సమృద్ధిగా నీరు సంతోషం వ్యక్తం చేసిన వీరన్నపేట్ గ్రామస్తులు ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జిల్లెడ్ చౌదరిగూడ మండలం వీరన్నపేట…
పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు నేతృత్వంలో కాట్రేనికోన, పల్లంకుర్రు గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర ( ఎస్ ఏ ఎస్ ఏ) కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో…
జనం న్యూస్ :18 ఏప్రిల్ శనివారం: సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ శ్రీవాణి స్కూల్లో శనివారం యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు విద్యాభ్యాసంలో తొలి అడుగు పూర్తి చేసిన సందర్భంగా వారికి…
బిచ్కుంద ఏప్రిల్ 18 జనం న్యూస్ జనగణన–2027 కు సంబంధించిన మొదటి విడుద 50 మంది (ఎన్యూమరేటర్స్) కు సూపర్వైజర్లకు శిక్షణా తరగతులు బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు వేదిక బిచ్కుంద నందు శనివారం రోజు జనగణన మండల అధికారి &…
జనం న్యూస్-ఏప్రిల్ 18- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ లోని జెన్కో ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ కుమార్ ఆధ్వర్యంలో ఫైర్ మాక్ డ్రిల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ పి…
జన న్యూస్ ఏప్రిల్(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ వేల్పుల కిరణ్ వారితో పాటు పలువురు నాయకులు శుక్రవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్…