• January 14, 2026
  • 4 views
హత్యకు గురైన నెట్ బాల్ నేషనల్ ప్లేయర్ ఎస్.కె నాగూర్ భాష కు ఘన నివాళి అర్పించిన ముస్లిం మైనార్టీ నాయకులు

జనం న్యూస్- జనవరి 14- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీకి చెందిన నెట్ బాల్ నేషనల్ క్రీడాకారుడు ఎస్.కె నాగూర్ భాష (21) గత సంవత్సరం జనవరి 14వ తారీఖున హత్యకు గురైన విషయం విధితమే, హత్య…

  • January 14, 2026
  • 8 views
16న పూడిమడకలో జిల్లా స్థాయి డాన్స్ పోటీలు

జనం న్యూస్, జనవరి 14,అచ్యుతాపురం: సంక్రాతిని పురస్కరించుకొని కనుమ పండుగ రోజు జనవరి 16 శుక్రవారం సాయంత్రం ఐదు గంటలు నుండి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ శివారు కడపాలెంలో డాక్టర్ మేరుగు శంకర్ ఆధ్వర్యంలో 16 సంవత్సరాల…

  • January 13, 2026
  • 57 views
వేణుగోపాల స్వామి మందిరంలోగోదాదేవి రంగనాయకుల కళ్యాణం

జనం న్యూస్ జనవరి 14 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండలంలోని వేణుగోపాలస్వామి మందిరంలో మకర సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామి, మందిరంలో గోదాదేవి రంగనాయకుల వివాహం కలదు కనుక…

  • January 13, 2026
  • 19 views
రాజంపేట జనసేన యెల్ల టూరు భవన్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సంక్రాంతి వేడుకలు సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ ఎల్లటూరి శ్రీనివాస్ రాజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలు సంఘ కార్యక్రమాలు నిర్వహించిన వారికి ఘనంగా సన్మానించారు.విభిన్న ప్రతిభావంతుల విభాగంలో రాజంపేట పార్లమెంట్…

  • January 13, 2026
  • 23 views
అరవపల్లిలో ముగ్గుల పోటీలు.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈనెల 15వ తేదీన గురువారం పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించబడును. నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాజీ జిల్లా…

  • January 13, 2026
  • 20 views
బిచ్కుందలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

బిచ్కుంద జనవరి 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఘనంగా శంకుస్థాపనలు చేశారు..అందులో భాగంగా కల్వర్టుల నిర్మాణం, వరద…

  • January 13, 2026
  • 15 views
అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 13 పల్నాడు జిల్లా ఇన్చార్జ్ సలికినీడి నాగు చిలకలూరిపేట:పట్టణంలోని పేద ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక అన్న క్యాంటీన్‌ను…

  • January 13, 2026
  • 14 views
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి..డిసిపి ధార. కవిత

మద్యం తాగి వాహనాలు నడిపితే కటిన చైర్యలు… ఏసీపి. పి.ప్రశాంత్ రెడ్డి జనం న్యూస్ జనవరి 13 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండల కేంద్రములో ఆటో డ్రైవర్లు వాహన దారులతో మంగళవారం రోజున మాట్లాడారు…

  • January 13, 2026
  • 12 views
గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 13 పల్నాడు జిల్లా ఇన్చార్జ్ సలికినీడి నాగు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల నియామక కార్యక్రమంలో ఈరోజు చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు విడదల…

  • January 13, 2026
  • 19 views
హరిదాసును సత్కరించిన ఆడారి కుమారస్వామి

జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ హిందువుల అతిపెద్ద పండగ బోగీ సంక్రాంతి కనుమ పండుగకు మొదటిగా గుర్తు వచ్చేది హరిదాసే.హిందూ దేవాలయాలు సాంప్రదాయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఆడారి . కుమారస్వామి.. హరిదాస్ కు ఘణ…