జనం న్యూస్ -మార్చి 17- నాగార్జునసాగర్ టౌన్- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ 99 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నాగార్జునసాగర్ లోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్ పి ఎఫ్) ఆధ్వర్యంలో 10 కే రన్ నిర్వహించారు ,…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 15 రకాల నిత్యవసరాలు, చీరలతో ముస్లిం సోదరులకు రంజాన్ కానుక నిరుపేదల ముఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం: ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మౌలా, పఠాన్ మెహర్ ఖాన్రాజంపేట నందలూరుపరిసరప్రాంతాలు :పవిత్ర రంజాన్…
పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలిచిన ముస్లిం మైనారిటీ, యూనిటీ ఆఫ్ ఉమ్మహ్ జనం న్యూస్-మార్చి 17- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ మరియు యూనిటీ ఆఫ్ ఉమ్మహ్…
మద్నూర్ మార్చి 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని మద్నూర్ రైతు వేదిక యందుఆత్మ సౌజన్యంతో మద్నూర్ మండల రైతులకు ఆయిల్ పామ్ పంట మీద మరియు సేంద్రియ వ్యవసాయం మీద మండల వ్యవసాయ…
జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పథకం ద్వారా ఈ యాసంగికి రైతులకు ఎకరానికి 6000 రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది. తేదీ 28/02/2026. వరకు కొత్త పట్టా…
జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లో తైబజార్ వేళం మంగళవారం సర్పంచ్ మల్లెల సాయి చరణ్ ఆధ్వర్యంలో తైబజార్ వేలం వేశారు.రూ.6లక్షల 3వేల 200రూపాయల తో కర్కా భూమన్న వేలం పాటలో దక్కించుకున్నారు. ప్రజలు వ్యాపారస్తులు…
బిచ్కుంద మార్చి 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం ఉదయం నుండి జిల్లా ఓఎస్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో డాబా,టీ పాయింట్, హోటలలో డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నట్టు సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.…
జనం న్యూస్ మార్చి 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాబోయే శ్రీరామనవమి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని కూకట్పల్లి నియోజకవర్గంలో ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి. మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో స్థానిక రామాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం…
జనంన్యూస్. 17.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు నగరంలోని వినాయక్ నగర్లో బసవ గార్డెన్లో సోమవారం సాయంత్రం అమెచ్యూర్ టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ మరియు బెల్ట్ అవార్డింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య…
జనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల బిజెపి అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆర్ ఐ రజినీకాంత్ రెడ్డి కి వినతి…