డోంగ్లి మార్చి 19 జనం న్యూస్ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని మదన్ హిప్పర్ గా సర్పంచ్ బాచేవారు లక్ష్మణ్ స్పష్టం చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం…
జనం న్యూస్ మార్చ్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కొత్త అమావాస్య పండుగ సందర్భంగా శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి శ్రీ సూక్తం విధానంగా 9 రకాల పండ్ల రసాల తోటి పండితుల సమక్షంలో బ్రహ్మశ్రీ ఆణి విళ్ళ ఫణి…
జనం న్యూస్ ; 19మార్చ్ గురువారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట వారు ప్రెస్ క్లబ్, సిద్దిపేటలో నిర్వహించిన పరాభవ నామ ఉగాది కవి సమ్మేళనం ఎంతగానో అలరించింది. ముఖ్య అతిధిగా హాజరైన కథాశిల్పి…
బిచ్కుంద మార్చి 19 జనం న్యూస్ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని హజ్గుల్ సర్పంచ్ స్పష్టం చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈద్ ముబారక్’…
జనం న్యూస్ 19 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గృహ వినియోగదారులకు అందించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను ఎలాంటి అడ్డంకులు లేకుండా బుక్ చేసుకున్న వెంటనే అందేలా చూడాలి భారత జాతీయ…
జనం న్యూస్ మార్చి 19 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన విడుదల చేసిన సందేశంలో ఉగాది పండుగ సాంప్రదాయ, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని విశదీకరించారు.ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఆధారిత జీవన విధానంలో పరస్పర…
జనం న్యూస్ మ్యాచ్ 18 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ బిజెపి కార్యదర్శి బసవ శ్రీహరిబాబు అనారోగ్య కారణంగా హైదరాబాదులో వైద్యం చేయించుకుని తిరిగి వచ్చిన సందర్భంగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు శ్రీహరిబాబు…
జుక్కల్ మార్చి 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఈరోజు సందర్శించిన జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు , కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్…
జుక్కల్ మార్చ్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికుడు జి. కిసాన్ అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం ఐదు 30 నిమిషాలకు స్వర్గస్తులైనారు కార్మికుని మృతి తెలిసిన వెంటనే కార్మికుడు కిషన్ ఇంటికి…
డిగ్రీ కళాశాలలో ఉగాది వేడుకలు. బిచ్కుంద మార్చ్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బిచ్కుంద లో తెలుగు విభాగం వారి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా…