జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సముద్ర తీర ప్రాంతంలో కొలువై ఉన్న కాలభైరవుని క్షేత్రం పరమ పవిత్రమైనది. సంతానం లేని స్త్రీలు కాలభైరవుని క్షేత్రంలో నిదురిస్తే వారికి పిల్లలు పుడతారని ప్రతీతి. దీంతో ఈ క్షేత్రానికి…
జనం న్యూస్ జనవరి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ డబల్ ఇంజిన్ సర్కారు ఉండటం వలన రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ సహాయ సహకార వల్ల దేశంలో ఏ రాష్ట్రo లో లేని విధంగా 270 ప్రాజెక్టులను…
జనం న్యూస్ జనవరి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి : మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని, ఈ రోజు ఉదయం 11:00 గంటలకు అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం…
జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం కొప్పిగుంట గ్రామంలో ఎందరో విద్యార్థుల జీవితాలలో వెలుగు రేఖలు ప్రసరింపజేసి ఎందరికో ఉజ్వల భవిష్యత్తును అందించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల స్థాపించి వందేళ్లు పూర్తి…
బిచ్కుంద జనవరి 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో ప్రసిద్ధి చెందిన కాశి విశ్వనాథ ఆలయ, బండయప్ప మాట సంస్థాన్ పీఠాధిపతి శ్రీ సద్గురు సోమలింగ శివ చర్య స్వామి పై జుక్కల్ మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జనవరి 17 ఆధ్వర్యంలో గృహ జ్యోతి పథకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొని గృహ జ్యోతి పథకం కింద అర్హులైన గ్రామ ప్రజలకు సర్టిఫికెట్స్ను అందజేశారు.…
జనం న్యూస్ 17 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్లకు గ్రామ పరిపాలన,అభివృద్ధిపై అవగాహన కల్పించడానికి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం…
సిద్దిపేట: 17 జనవరి శనివారం జనం న్యూస్ ; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, సిద్దిపేట అధ్యయన కేంద్రంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్వ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం జనవరి 17 సంక్రాంతిపండుగనుపురస్కరించుకునిమార్కాపురం జిల్లా, తర్లుపాడు మండలం, తర్లుపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ముగ్గుల పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జనసేన మండల నాయకులు వెలుగు కాశి రావు ఆధ్వర్యంలో జరిగిన…
జనం న్యూస్ జనవరి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా కుంచంగి గ్రామంలో నేడు 17వ తేదీ శనివారం శ్రీ సీతారాముల వారి తీర్థ మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరుగుచున్నది. తెల్లవారు 5 గంటల నుండి సీతారాములు వారిని…