జనం న్యూస్ ఏప్రిల్ 2 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల పరిషత్ కార్యాలయము, నందు ఇండ్ల జాబితా గణన పై చివరి బ్యాచ్ ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న శిక్షణా…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 21-04-26 జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట ఉపముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కి అనారోగ్య కార ణాలతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది.ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్య వంతమైన జీవితం…
ఈ నెల 23న సీఎం చంద్రబాబు రాక జనం న్యూస్, ఏప్రిల్ 21,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలో ‘రెన్యూ’ పారిశ్రామిక ప్రాజెక్టుకు ఈ నెల 23న సీఎం చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్బంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు…
జనం న్యూస్, ఏర్గట్ల, ఏప్రిల్ 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోనితొర్తి గ్రామానికి చెందిన రైతులు గ్రామంలోని డ్రైనేజీ నీరు తమ పంట పొలాల్లోకి చేరి నష్టం కలిగిస్తున్నదని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ శ్రీ…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.21-04-26 కడప జిల్లా క్రికెట్ అసోసి యేషన్ మహిళా జట్టు కోఆర్డినేటర్ విష్ణు మోహన్ సార్ ఆధ్వర్యంలో బాలికల అండర్ 15 అండ్ 19 విభాగంలో నందలూరు క్రికెట్ సబ్ సెంటర్ జిల్లా పరిషత్ క్రీడా…
సంగారెడ్డి .జిల్లా ఇన్చార్జ్ బి వీరేశంజనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 21: పద్మశాలి వంశ మూల పురుషుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశగా కొలువబడే శ్రీ భావనా ఋషి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు…
జనం న్యూస్ ఏప్రిల్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈ నెల 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో జరుగనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఆటోడ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ జిల్లా…
జనం న్యూస్: ఏప్రిల్ 21 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ నిడమనూరు అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్వాడ అంగన్వాడి బడిబాట కార్యక్రమం జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గర్భిణీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుని ఆరోగ్యంగా…
జనం న్యూస్, ఏప్రిల్ 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని దొంచందా గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపును రెవెన్యూ అధికారులు ఇటీవల గుర్తించి సీజ్ చేసి ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్న విషయం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 20. 04. 2026 ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజు హాజరై బసవన్న విగ్రహానికి పూలమాలలు వేసి…