జనం న్యూస్ నవంబర్ 23 సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలో కోమల్ హెయిర్ స్టైల్ నూతన హెయిర్ స్టైల్ షాప్ను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నందలూరు పంచాయతీ లో శనివారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం సర్పంచ్,ఎం సుభాషిని ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలోప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త లను వేరువేరుగా చేసి…
జనం న్యూస్ 23 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన పైన అవగాహన సదస్సు కు హాజరై. బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు…
గంజాయి, మత్తు పదార్థాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై విజయనగరం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు. మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో ప్రారంభించిన “అభ్యుదయం సైకిల్ యాత్ర” విశాఖపట్నం రేంజ్ డీఐజీ…
జనం న్యూస్ 23 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చెల్లూరి.జోగయ్య గారి భౌతికాయాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు.* ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో న్యాయ పోరాటాలు చేసిన గిరిజన నాయకుడు…
జనం న్యూస్ 23 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైసీపీ ఓడిపోయిన అనంతరం పార్టీకి, రాజ్యసభసభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం వైసీపీ హయంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలు…
జనం న్యూస్ 23 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నగర పాలక కమిషనర్ నల్లనయ్య జర్నలిస్టు లకు ఎప్పుడూ తమ వంతు సహకారం సమాచార శాఖ ఎడి గోవింద రావు ఘనంగా ఎపి యూ డబ్యూ జే కార్తీక…
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మండలం ఏర్గట్ల శనివారం రోజున మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం క్రింద రైతులకు బర్ల షెడ్లు, గోర్ల షెడ్లు 28 మందికి…
టి యు డబ్ల్యు జే (ఐ జే యు)జిల్లా కమిటీ సహాయ కార్యదర్శిగా ధర్నాసి బాలరాజు జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం నవంబర్ 22 ఖమ్మంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో కల్లూరు పట్టణంలో గల అంబేత్కర్ నగర్…
పయనించే సూర్యుడు నవంబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కూటమి ప్రభుత్వం కల్లు తెరవాలని, మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, విద్యార్థుల భవిషత్తుతో చెలగాటం ఆడవద్దని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్రె డ్డి ప్రభుత్వాన్ని డిమాండ్…