జనం న్యూస్ నవంబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఈస్ట్ జోన్ డి సి పి అంకిత్ కుమార్ పరకాల ఏసిపి సి సతీష్ బాబు తో కలిసి శాయంపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్…
ప్రభుత్వ హాస్టల్స్ అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి – కలెక్టర్ పి. ప్రావీణ్య విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగాలి… నాణ్యమైన వసతులపై కలెక్టర్ దృష్టి జనం న్యూస్ నవంబర్ 25 సంగారెడ్డి జిల్లాలోని బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని…
జనం న్యూస్ నవంబర్ 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం నాగులపల్లి గ్రామంలో జగ్గయ్యపేట అగ్రహారం కోణం గట్టు దరి నివసిస్తున్న శరగడం నాగలక్ష్మి గృహంలో సోమవారం రాత్రి సమయంలో దొంగలు పడి చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే…
జనం న్యూస్ 25 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు గ్రీవెన్స్ డే నిర్వహణ.జిల్లా నలుమూలల నుండి విచ్చేసి, నేరుగా ఎస్పీకి సమస్యలు తెలియజేసిన ఫిర్యాదుదారులు.బాధితుల…
జనం న్యూస్ 25 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా కేటి దొడ్డి మండలం నందిన్నె గ్రామం మాజీ సర్పంచ్ మృతి పై కేసులో వీడుతున్న చిక్కుముడి వారే…
గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏలుగురి వల్లపూరెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ కండువాలు కప్పుకొని జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు…
గుడిపల్లి, నవంబర్ 24: నల్గొండ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారి సమక్షంలో, గుడిపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఎలుగూరి వల్లపు రెడ్డి గారి ఆధ్వర్యంలో భీమనపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు,…
గుడిపల్లి మండలం కేంద్రానికి చెందిన బి సి రాజ్యాధికార సమితి అధ్యక్షుడిగా మండల నివాసిని ఎన్నికై చేశాడు. తనకి అప్పగించిన బాధ్యతానికి సక్రమంగా నిర్వహిస్తా అని శ్రీకాంత్ చెప్పాడు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ చిరంజీవి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు కి…
జనం న్యూస్ నవంబర్ 25 రిపోర్టర్ రాజేందర్ మహా ముత్తారం ఈరోజు మహాముత్తార మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో తెలంగాణ గవర్నమెంట్ చేపట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం…
విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ జనం న్యూస్ 25 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిలు ర్యాలీ…