జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నుతనంగా ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అంజన్ రావు…
జనం న్యూస్ నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మోరిపోడు. గ్రామంలో జన్మించారు కీర్తిశేషులువలవల నరసింహమూర్తి కుమారుడు వలవల. రాధాకృష్ణ మురళీమోహనరావు సద్దాం హుస్సేన్ అను ముద్దుపేరుతో పిలుచుకొనేవారుప్రస్తుతం తెలంగాణ లో స్థిరపడ్డారు వ్యవసాయ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 24 తర్లుపాడు మండలంలోని అన్ని రైతు సేవ కేంద్రాల పరిధిలో గల గ్రామాలలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు వారి ఆదేశాల ప్రకారం రైతన్న మీకోసం క్లస్టర్ క్యాంపెయిన్ మొదలైందని మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ…
ఇందిరా మహిళా శక్తి, చీరల పంపిణీ. జనం న్యూస్, 24 నవంబర్, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని,…
జనం న్యూస్ నవంబర్ 24 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుంశ్రస్వామి రీపోటర్ ) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి పథకంలో రేవంత్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని…
జనం న్యూస్ నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఏపీ స్టేట్ అడ్వైజర్ బోర్డు చైల్డ్ & లేబర్ చైర్మన్ నియమితులు శ్రీ వేటుకూరి సూర్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజరీ బోర్డు& చైల్డ్ లేబర్ చైర్మన్ గా నియమితులైన…
న్యూస్ నవంబర్ 24 భారతదేశంలోని అత్యంత గౌరవనీయ దర్శకుల్లో ఎస్. ఎస్. రాజమౌళి ఒకరు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన కళాకారుడు. ఇటీవల ఆయన దేవుడిపై వ్యక్తిగత నమ్మకాల గురించి చెప్పిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే భక్తి, నమ్మకం…
న్యూస్ నవంబర్ 24 రాజమౌళి వ్యక్తిగత విశ్వాసం ఆయన స్వంత హక్కు భక్తి, నమ్మకం అన్నవి వ్యక్తిగత అంశాలు. ఆయన దేవుడిని నమ్మినా, నమ్మకపోయినా—అది ఆయన భారతీయ సినిమాకు చేసిన అసాధారణ సేవలను ఏమాత్రం తగ్గించదు.సంస్కృతి, చరిత్ర, పురాణ గాథలను ప్రపంచానికి…
జనం న్యూస్ 25నవంబర్ పెగడపల్లి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకుఈరోజు పెగడపల్లి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం…
జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నుతనంగా ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అంజన్ రావు…