జనం న్యూస్ డిసెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ భట్టి విక్రమార్కేశ్వర ఆలయంలో అభిషేక మూర్తి…
జనం న్యూస్- డిసెంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- అంతర్జాతీయ పర్యాటక బౌద్ధ కేంద్రం బుద్ధ వనములో ప్రతి ఆదివారం ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.బుద్ధ వనం మహాస్థూపం…
జనం న్యూస్ – డిసెంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- జర్నలిస్టుల సమస్యలపై డిసెంబర్ 3వ తేదీన హైదరాబాదులోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించే మహా ధర్నా కు జర్నలిస్టులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని టియుడబ్ల్యూజే నల్లగొండ…
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేగుంట డిసెంబర్ 01, చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించన జిల్లా కలెక్టర్ రావుల్ రాజ్, అనంతరం మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ, రికార్డు నమోదు,…
జనం న్యూస్ డిసెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇతరుల పై రెచ్చగొట్టే పోస్టులు వాట్సాప్ గ్రూపు లలో పెడితే కఠన చర్యలు తప్పవు అని స్థానిక ఎస్సై జక్కుల…
జుక్కల్ డిసెంబర్ 01 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకులు గజ్జు గౌడ్, లొంగన్ మాజీ సర్పంచ్ సద్దు పటేల్, శంకర్ గొండ, రామ్ నాథ్, మారుతీ, మధు, రాజు పటేల్ కాంగ్రెస్…
జనంన్యూస్. 01.సిరికొండ.నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండలం లొని పెద్ద వాల్గొట్. గ్రామ సర్పంచ్ గా మహిళ రెసర్వేషన్ అయినా సందర్భంగా BRS పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నరవోయినా స్రవంతి W/O శ్రీనివాస్. BRS పార్టీ సభ్యుల కోరిక మేరకు…
జనం న్యూస్ 01డిసెంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం) అశ్వాపురం మండలం నెల్లిపాక బంజార గ్రామపంచాయతీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటు విలువపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గ్రామస్థులకు “ఓటుకు నోటు కాదు… నోటుకు ఓటు అమ్ముకోవద్దు” అని గొర్రెముచ్చు అరుణ్…
. బిచ్కుంద డిసెంబర్ 1 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామానికి చెందిన సుధాకర్ పటేల్ బిజెపి నాయకుడు ఆయనతోపాటు గ్రామానికి చెందిన యువ నాయకులు శివరాజ్ అశోకప్ప మరికొందరు యువ నాయకులు సోమవారం…
కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ సందర్బంగా సండ్రుగు స్రవంతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను భారీ మెజార్టీ తో గెలిపిస్తాయన్నారు.. గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ గ్రామ…