• January 2, 2026
  • 6 views
: నట్టాల నివారణకు మందులు వినియోగించుకోవాలి పీ.ఏ.పల్లి సర్పంచ్ వంగాల శ్రీనివాసరెడ్డి.

నట్టల నివారణ మందుల ను సద్వినియోగం చేసుకోవాలి: -సర్పంచ్ వంగాల శ్రీనివాస్ రెడ్డి మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు లపంపిణీ కార్యక్రమాన్ని పశువుల పెంపకం దారులు సద్వినియో గం చేసుకొవాలని పిఏపల్లి సర్పంచ్ వంగాల శ్రీనివాస్ రెడ్డి, మండల…

  • January 2, 2026
  • 8 views
మొగుడంపల్లి మండలంలో గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గ్రామ సర్పంచ్ మాజీ సైనికుడు రాజుకు ఘనంగా సన్మానం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 జనవరి . ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని మిలిటరీ రాజు సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోహన్ రెడ్డి పటేల్ సర్పంచ్…

  • January 2, 2026
  • 12 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలంలోని ప్రసిద్ధి మోతిమాత అమ్మవారి జాతర ఈ నెల 2 తేదీలలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 జనవరి జాతర సందర్భంగా శుక్రవారం శనివారం ఆదివారం రోజులలో లక్షలాది మంది భక్తులు తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ…

  • January 2, 2026
  • 10 views
జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు

జనం న్యూస్ 02 జనవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా సిబ్బంది అంతా ఒక కుటుంబంలా బాధ్యతతో పనిచేయాలి : జిల్లా ఎస్పీజోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో…

  • January 2, 2026
  • 9 views
.నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అశోక్

జనం న్యూస్ జనవరి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీపతి అశోక్ కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శానం రాకేష్ గ్రామంలోని కార్యకర్తలందరికీ గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా…

  • January 2, 2026
  • 7 views
ప్రజాశక్తి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఇమ్మడి కాశీనాథ్.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 2 ప్రజాశక్తి 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ ను మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ తర్లుపాడు మండల జనసేన పార్టీ నాయకులు వెలుగు కాశీరావు చేతుల మీదుగా మార్కాపురంలోని…

  • January 2, 2026
  • 7 views
బ్రేకింగ్: బళ్లారిలో కాల్పుల కలకలం.. గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం..!

జనం న్యూస్ 02 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బళ్లారి (కర్ణాటక):కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం.…

  • January 2, 2026
  • 17 views
బర్తడే సందర్బంగా గిప్ట్స్ పంపిణి.

.జనం న్యూస్. 1డిసెంబర్2026. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్:సమాజ సేవకురాలు కంటె మేరి అమ్మ యొక్క బర్త్డే సందర్బంగా నిరుపేదలకు చలి తీవ్రతనుబట్టి మారుమూలల్లో ఆదివాసులకు కొండలు, లోయ ప్రాంతం లో కాళీ నడకన వెళ్లి వారి యోగ…

  • January 2, 2026
  • 10 views
ప్రొఫెసర్ హైమాన్ డార్ప్-బెట్టి ఎలిజబెత్ దంపతుల 39 వ వర్ధంతిని విజయవంతం చేయాలి ఆదివాసి ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో, పోస్టర్ ల విడుదల.

జనం న్యూస్ 2డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :-అడవి బిడ్డల జీవనస్థితిగతులను అధ్యయనం చేయడానికి తమ జీవితాన్ని ధార పోసి ఆదివాసి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహామనిషి ప్రొఫెసర్ హైమన్ డార్ప్-బెట్టి ఏలిజబెత్ దంపతులు అని కోనియడారు.…

  • January 2, 2026
  • 9 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 2 మండలంలోని గ్రామంలో ఉన్న ప్రభుత్వ హై స్కూల్‌లో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల సమయం ముగిసిన అనంతరం ఇష్టానుసారంగా అవాంఛనీయ చర్యలకు పాల్పడుతున్నారు. స్కూల్ బోర్డులపై అనుచిత రాతలు…