• June 12, 2025
  • 13 views
బీసీలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

బీసీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు. జనం న్యూస్,జూన్12, జూలూరుపాడు:కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూలూరుపాడు మండలం,కాకర్ల గ్రామ నివాసి, భద్రాద్ర కొత్తగూడెం జిల్లా, ఓబీసీ…

  • June 12, 2025
  • 10 views
అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కలిసిన బీజేపీ నేతలు నానాజీ, సూరిబాబు

జనం న్యూస్ జూన్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, బీజేపీ కాట్రేను కొన పూర్వ అధ్యక్షులు…

  • June 12, 2025
  • 13 views
వికసిత భారత దేశపు అమృత కాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి

జనం న్యూస్ జూన్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ 11 సంవత్సరాలు కార్యక్రమంలో భాగంగా డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గారి అద్యక్షతన భారతీయ జనతా పార్టీ అమలాపురం బట్లపాలెం బి…

  • June 12, 2025
  • 9 views
పాఠశాల పునః ప్రారంభం సందర్బంగా,చదువే జీవితంలో వెలుగు అని పండ్లు పంపిణి.

జనం న్యూస్ కొమురం జిల్లా డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కంటె ఏలియా. జనం న్యూస్ 12.జూన్. ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. పాఠశాలలు పునః ప్రారంభం సందర్బంగా బడి పాట పట్టించిన జనం న్యూస్ కొమురం భీమ్ జిల్లా డిస్టిక్ట్…

  • June 12, 2025
  • 9 views
పాఠశాలలు ప్రారంభం విద్యార్థులకు ఘనస్వాగతం

జనం న్యూస్ జూన్ 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో వివిధ పాఠశాలలు ప్రారంభాన్ని పురస్కరించుకుని చిలిపి చెడ్ మండలం విద్యాధికారి శ్రీ పి విట్టల్ మండలంలోని ప్రాథమిక, మరియు ,ఉన్నత పాఠశాలలో, విద్యార్థిని విద్యార్థులకు…

  • June 12, 2025
  • 13 views
పాఠ్య పుస్తకాలు పంపిణి తహసీల్దార్ అడా బిర్సావ్.

జనం న్యూస్ 12.జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియ. జైనూర్ :మండలంలోని పట్నాపూర్ గ్రామము యందు నేటి నుంచి పునః ప్రారంభం అయిన సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన విద్యార్థులకు మండల తహసీల్దార్ అడా బిర్సావ్ చేతుల మీదుగా…

  • June 12, 2025
  • 9 views
చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రప్రగతికి ఇంధనం మాజీమంత్రి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు వయసుని లెక్కచేయక శ్రమిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ చొరవతోనే రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులు. ప్రజలు మరో 15 ఏళ్లపాటు కూటమిప్రభుత్వానికి…

  • June 12, 2025
  • 21 views
పిడుగులు పడి ఆరుగురు దుర్మరణం.

జనం న్యూస్ 12కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లొ వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు మృతి చెందారు. గాదిగూడ, బేలా మండలంలొ గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కురిసిన పిడుగు పాటుకు ఆరుగురు మృతి…

  • June 12, 2025
  • 15 views
పాఠశాల పున ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటి పుస్తకాలు ఏకరూప దుస్తులు మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు*

(జనం న్యూస్ చంటి జూన్ 12) జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ నందు విద్యార్థులకు పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే పాఠ్యపుస్తకాలను నోటు పుస్తకాలను ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి అందజేశారు మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు ఉన్నత…

  • June 12, 2025
  • 13 views
విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు

జనం న్యూస్ 13జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నూతన విద్యార్థులకు పూలతో స్వాగతం,మిఠాయిల పంపిణి మరియు విద్యార్థులకు యూనిఫామ్స్, నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు పంపిణి చేయడం జరిగింది ఇందులో విద్యార్థుల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com