• November 22, 2025
  • 7 views
ధర్నాశి కి దక్కిన అరుదైన గౌరవం

టి యు డబ్ల్యు జే (ఐ జే యు)జిల్లా కమిటీ సహాయ కార్యదర్శిగా ధర్నాసి బాలరాజు జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం నవంబర్ 22 ఖమ్మంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో కల్లూరు పట్టణంలో గల అంబేత్కర్ నగర్…

  • November 22, 2025
  • 13 views
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.

పయనించే సూర్యుడు నవంబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కూటమి ప్రభుత్వం కల్లు తెరవాలని, మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, విద్యార్థుల భవిషత్తుతో చెలగాటం ఆడవద్దని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్రె డ్డి ప్రభుత్వాన్ని డిమాండ్…

  • November 22, 2025
  • 13 views
భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానలో అపరిశుభ్రత.. కుక్కల సంచారం! ప్రజలు ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 22:( జనం న్యూస్) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో అపరిశుభ్రత పెరిగిపోవడంతో పాటు ఆసుపత్రి లోపలే చెత్త కుప్పలు పేరుకుపోవడం, కొన్ని వార్డుల్లో కుక్కలు తిరుగాడటం వంటి ఘటనలు వెలుగులోకి రావడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర…

  • November 22, 2025
  • 13 views
సాగర్ సందర్శిచిన తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ సెక్రటరీ మెంబర్

జనం న్యూస్- నవంబర్ 22- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ ను శనివారం తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ సెక్రటరీ మెంబర్ పంచాక్షరీ కుటుంబసమేతంగా సందర్శించారు. సాగర్ లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి పెదవుర ఇన్చార్జి తాసిల్దార్…

  • November 22, 2025
  • 13 views
పరిసరాల పరిశుభ్రతపై శిక్షణ కార్యక్రమం ఎంపీడీవో, కె ఆర్ ఎం ప్రసాద్,

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నవంబర్ 22, నందలూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శనివారం పరిసరాల పరిశుభ్రత పై ఎంపీడీవో ఆధ్వర్యంలో వి ఓ ఏ లకు పరిసరాల పరిశుభ్రత పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ…

  • November 22, 2025
  • 15 views
మొక్కలు నాటిన గురుకుల విద్యార్థులు

జనం న్యూస్- నవంబర్ 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో సమస్త కార్యదర్శి సైదులు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు కలిసి 100కు పైగా మొక్కలను నాటారు. ప్రిన్సిపల్…

  • November 22, 2025
  • 17 views
.జిల్లా స్థాయికి సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాల విద్యార్థులు.

జనం న్యూస్ నవంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్టులో మొదటి స్థానంలో నిలిచి జిల్లా స్థాయికి సి యస్…

  • November 22, 2025
  • 17 views
ఇందిరమ్మ చీరల పంపిణీ

(జనం న్యూస్ 22 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలో శనివారం రోజున మహిళ గ్రూపు సభ్యులకు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషన్ మండల ప్రత్యేక అధికారి…

  • November 22, 2025
  • 15 views
పీ.ఏ.పల్లి మండలం మేడారం గ్రామంలో 33/11కెవి సబిస్టేషన్ శంకుస్థాపన చేసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్.

పీ.ఏ. పల్లి మండలం లోని మేడారం గ్రామంలో 33/11కేవీ సబిస్టేషన్ శంకుస్థాపన అభివృద్ధి లో బాగంగా 2కోట్ల 10 లక్షల వ్యయం తో నిర్మించ బోయే సబిస్టేషన్ పనులకి భూమి పూజ కార్యక్రమము లో ఎమ్మెల్యే బాలునాయక్ కొబ్బరికాయ కొట్టి భూమి…

  • November 22, 2025
  • 16 views
తరచుగా జరుగుతున్న బస్సు ప్రమాదాలునిబంధనలు పాటించని స్కూల్ బస్సులుకనీసం పట్టింపు లేని అధికారులు మొద్దు నిద్రలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అగ్నిమాపక అధికారులు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22 పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దేశంలో రోజు ఎక్కడో ఒక దగ్గర బస్సులు ప్రమాదాన్నికి గురై అగ్నికి ఆహుతి అవుతున్నాయి అనేక ప్రమాదాలలో జనాలు విపరీతంగా…