• May 3, 2025
  • 26 views
ప్రజల గొంతుక… కానీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న విలేకరి

జనం న్యూస్ మే 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఉపాధి హామీ కూలీగా జీవనం సాగిస్తున్న నేస్తం టీవీ స్టాఫ్ రిపోర్టర్ దుర్గం శరత్ చంద్రకు ప్రభుత్వ అనుసంధాన పథకాల వెలుగు తాకడం లేదు. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి నీరాజనం కాదా?…

  • May 3, 2025
  • 26 views
వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలి

అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ జనం న్యూస్,మే03, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ కార్యాలయంలో సోమవారం జరిగే అనకాపల్లి జిల్లా విస్తృతసాయి కార్యక్రమం సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్…

  • May 3, 2025
  • 25 views
వడదెబ్బ తగలకుండా సూర్యాపేట జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వడగాల్పులకు జిల్లా ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అవగాహన కల్పించాలి వేసవిలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జనం న్యూస్ మే 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట జిల్లాలో…

  • May 3, 2025
  • 28 views
పీఆర్సీ-2022 అమలు హర్షణీయం

జనం న్యూస్,మే03, అచ్యుతాపురం:పిఆర్సీ-2022 సాధించిన విషయంలో రెస్కో డివిజన్ ఉద్యోగస్తుల తరపున నిలబడి పీఆర్సీ-2022 అమలుపరచడంలో సహకరించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్,పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు,అనకాపల్లి కొణతాల రామక్రిష్ణ , అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్,రెస్కో పిఐసీ అనకాపల్లి…

  • May 3, 2025
  • 22 views
అంగరంగ వైభవంగా అంకమ్మ తల్లి పోతురాజు స్వాముల తిరునాళ్ళ మహోత్సవం.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పట్టణంలోని పాటిమీద గల వేంచేసి ఉన్న అంకమ్మ తల్లి పోతురాజు స్వామి వారి 24వ వార్షికోత్సవం అంగరంగ…

  • May 3, 2025
  • 24 views
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి

జనం న్యూస్ మే 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని…

  • May 3, 2025
  • 24 views
జమ్మికుంట నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన సి హెచ్ రాజు

మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన మార్కెట్ చేర్మెన్.. ఆర్థి దాడువైల సంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు.. జనం న్యూస్ // మే // 4 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) జమ్మికుంట మండల నూతన తహసీల్దారు గా బాధ్యతలు స్వీకరించిన…

  • May 3, 2025
  • 23 views
యువతకు ఉద్యోగ ఉపాధి, అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలి AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి CPI సుభాని ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించిన సీపీఐ…

  • May 3, 2025
  • 26 views
పరిగి బస్ స్టేషన్ లో నగలు దొంగలించిన వ్యక్తి రిమాండ్.

జనం న్యూస్ మే 3, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని పరిగి బస్టాండులో గత నెల 17వ తేదీన ఇద్దరు వ్యక్తుల నుండి బంగారం నగలు దొంగలించిన వ్యక్తులు పరిగి పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు. ఆంధ్ర రాష్ట్రముకు చెందిన…

  • May 3, 2025
  • 66 views
సిరికొండలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం..!

జనంన్యూస్. 03. సిరికొండ. ప్రతినిధి. జనగనణతో పాటు కులగనన ను ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పాలాభిషేకం సిరికొండ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మండల కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com