కడుమూరు గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన శ్రీమతి & శ్రీ మొర్రి సరిత, చిన్న బందయ్య
జనం న్యూస్ 26 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం కడుమూరు గ్రామంలో కీ॥శే॥ మొర్రి పెద్ద లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్ధం గా శ్రీమతి & శ్రీ మొర్రి సరిత, చిన్న బందయ్య గ్రామంలో (మినరల్ వాటర్)…
బిఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా తడికల శివకుమార్ నియామకం.
జనం న్యూస్ 26 మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గా తడికల శివకుమార్ ను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ నియమించారు.…
పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె హర్షిత రెడ్డి అమెరికాలో మృతి
జనం న్యూస్ // మార్చ్ // 26// కుమార్ యాదవ్ (జమ్మికుంట).. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి (కల్లుపల్లి) గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి, కుమార్తె హర్షిత రెడ్డి (38 ) అమెరికాలో గత…
తడ్కల్ బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల విద్యార్థి నవోదయకు ఎంపిక
నరేన్ రిత్విక్ గౌడ్ ను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎం సాయిలు, జనం న్యూస్,మార్చ్ 26,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు,జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు వ్రాయగా మంగళవారం నవోదయ ఫలితాలు…
మానవత్వాన్ని చాటుకున్న నిత్య సాయి డాక్టర్ హేమా రఘు
14 సంవత్సరాల చిన్నారికి అవని హాస్పిటల్ లో ఉచిత ఆపరేషన్ ( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్ జనం న్యూస్, మార్చ్ 26,జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మండలం లోని మేడిపల్లి గ్రామానికి చెందిన బండ్ర రాధ…
మంచినీళ్లు అడిగితే, పత్రికా విలేకరిని అవమానించిన, పంచాయతీ సెక్రెటరీ.
జనం న్యూస్, 26 మార్చి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని కోలూరు గ్రామానికి, గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా…
సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు…
బిచ్కుంద మార్చ్ 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శివ సాయి కాలనీలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .15 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు పనులను బుధవారం…
హత్నూర ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు! తాజా మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్
జనం న్యూస్. మార్చి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) ముస్లిం మైనారిటీ సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రద్ధలతో పాటించే రంజాన్ ఉపవాస దీక్షలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని. మత సమరస్యానికి ప్రతీక పవిత్ర రంజాన్ పండుగఅని హత్నూర…
ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించిన 1 టౌన్ పోలీసులు
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శాంతినగర్లో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సమాజంలో జరుగుతున్న ఆర్థిక మోసాలు, బెట్టింగ్ యాప్లు, ఫోక్సో కేసులు, ట్రాఫిక్పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ… సైబర్…
అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్… తప్పిన ప్రమాదం
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం-విశాఖ రోడ్డులో మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. మద్యంమత్తులో ఓ టిప్పర్ డ్రైవర్ హల్చల్ చేశాడు. లెండి కాలేజీ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ర్యాష్ డ్రైవింగ్…