• January 28, 2025
  • 27 views
బాలానగర్ డివిజన్ పరిధిలో కూకట్పల్లి ఎమ్మెల్యే పర్యటన.

జనం న్యూస్ జనవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- బాలానగర్ డివిజన్ పరిధిలో ఉన్న స్మశాన వాటికలలో పెండింగ్ పనులపై బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తో కలిసి కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు శివాలయం టెంపుల్…

  • January 28, 2025
  • 24 views
ఆవుల రాజిరెడ్డి సూచన మేరకు కుటుంబసభ్యులకు సి యం అర్ ఆఫ్ చెక్కుఅందజేత

జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం:- ఫైజాబాద్ గ్రామంలో అంతిరెడ్డి గారి నర్సింహ రెడ్డి కూతురు ప్రణవికి 16000 రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కును కుటుంబసభ్యులకు అందజేయడం జరిగింది కార్యక్రమంలో. గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు…

  • January 28, 2025
  • 19 views
లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత..,!

జనంన్యూస్. 28.  నిజామాబాదు. ప్రతినిధి.:-  అప్లై చేసుకున్న 3 నెలలోపు చెక్కులు వచ్చే విదంగా కృషి చేసిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలుపుతు హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు.  సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తం ఖర్చులో 50% లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో…

  • January 28, 2025
  • 17 views
వనికుంటలో అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన మద్దుల వెంకట కోటయ్య యాదవ్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- కీర్తి రూరల్ డెవలప్మెంట్ తరఫున బాధితులకు దుప్పట్లు నూతన వస్త్రాలు అందజేసిన.. మద్దుల ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మం అటువంటి వారిని ఆదుకోవడంలోనే జీవితానికి సార్ధకత…

  • January 28, 2025
  • 21 views
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కీర్తి రెడ్డి

జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన దుర్శెట్టి బిక్షపతి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి వెంట…

  • January 28, 2025
  • 27 views
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం

తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్, జనం న్యూస్,జనవరి 28,కంగ్టి:-  సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ క్లస్టర్ ఎంఆర్పిఎస్ సంఘం మంగళవారం మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుని చిత్రపటానికి క్షీరాభిషేకం…

  • January 28, 2025
  • 20 views
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం

తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్, జనం న్యూస్,జనవరి 28,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ క్లస్టర్ ఎంఆర్పిఎస్ సంఘం మంగళవారం మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుని చిత్రపటానికి క్షీరాభిషేకం…

  • January 28, 2025
  • 24 views
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం..

– ఫలించిన ప్రణవ్ వ్యహం,కమిటీ నియామకంపై తనదైన శైలిలో వ్యూహరచన.. – మూడేళ్ల తర్వాత కొలువుదీరిన నూతన పాలకవర్గం.. – కమిటీకి సహకరించిన మంత్రులు ఉత్తమ్,పొన్నం,తుమ్మల,ఇంచార్జి ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గం.. – రైతులకు,ప్రభుత్వానికి వారధిగా ఉండాలని ప్రణవ్ సూచన.…

  • January 28, 2025
  • 70 views
సిమెంట్ ఇటుక తయారీలో అక్రమ ఇసుక వాడకం

వందలాది ట్రాక్టర్ల ఇసుక వినియోగం యథేచ్చగా కొనసాగుతున్న యూనిట్లు పట్టించుకోని మైనింగ్ అధికారులు సర్కారు ఆదాయానికి తూట్లు జనం న్యూస్ జనవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం,ఆసిఫాబాద్ జిల్లాలో సిమెంట్ ఇటుకల తయారీలో అక్రమంగా ఇసుకను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. జిల్లాలో ఎటువంటి ఇసుక…

  • January 27, 2025
  • 28 views
మిలటరీ ఈస్టర్న్ కమాండ్ సెలెక్ట్ అయిన…. ఇంజనీరింగ్ అధికారి.

ఇంజనీరింగ్ ఉద్యోగానికి రాజీనామా. ★ సన్మానించిన ప్రజా ప్రతినిధులు మండల అధికారులు. జనం న్యూస్ జనవరి 28 ( అల్లూరి జిల్లా ) అనంతగిరి మండల ఇంజినీరింగ్ అధికారిగా పనిచేస్తున్న వై సాయి విజయ్ మిలటరీ ఈస్టర్న్ కమాండ్ ఉద్యోగానికి సెలెక్ట్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com