క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం ఏర్పాటు
జనం న్యూస్ జూలై 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నర్సింహులగూడెం గ్రామంలో గురువారం నిక్షయ్ శివిర్ క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని టీబి నోడల్ పర్సన్ లింగం రామకృష్ణ…
బూత్ లెవల్ శిక్షణ కార్యక్రమం.
జనం న్యూస్ 10జులై పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో మండల తహసీల్దార్ కార్యాలయం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులకు ఎన్నికల అంశం పై శిక్షణ కార్యక్రమం తహసీల్దార్ బి. రవీందర్,…
మున్సిపల్ కార్యాలయంలో సస్పెండ్ అయిన ఉద్యోగుల కు ఉద్యోగాలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 10 రిపోర్టర్ సలికినీడి నాగు ఒక మహిళ ఉద్యోగి గంగ భవాని చేసిన అవినీతి కుంభకోణం లో సస్పెండ్ అయిన ఉద్యోగులు ఈ విచారణ రోజు రోజుకి లేట్ అవుతుండడంతో ఉద్యోగుల పై…
ఘనంగామెగా పేరెంట్ టీచర్ మీటింగ్
జనం న్యూస్,జూలై10,అచ్యుతాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో మార్పుల్ని స్వీకరిస్తూ.. మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగంగా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం మోసయ్యపేట కెజిబివి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో…
భృణ హత్యకు పాల్పడిన విజేత ఆస్పత్రి గుర్తింపును రద్దుచేసి వెంటనే సీజ్ చేయాలి ప్రజా సంఘాల డిమాండ్.
లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్. జనం న్యూస్ జులై 10 వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా,పరిగి నియోజకవర్గం విజేత ఆస్పత్రిలో రెండు రోజుల…
ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించిన నోడల్ అధికారి షేక్ సలాం….
బిచ్కుంద జులై 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల బిచ్కుంద గురువారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేసిన నోడల్ అధికారి షేక్ సలాంగారు కామారెడ్డి జిల్లా ఈ సందర్భంగా కళాశాలలో…
హరిహర నందన భారత స్వామి వారి ఆశీస్సులు పొందిన బిజెపి నాయకులు
జనం న్యూస్ జూలై 10 ముమ్మిడివరం ప్రతినిధి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు వ్యాస పూర్ణిమ (గురు పూర్ణిమ) సందర్భంగా అమలాపురం రూరల్ మండలం అధ్యక్షుడు బొంతు శివాజీ ఆధ్వర్యంలో, భాజపా జిల్లా కన్వీనర్ ఇళ్ళ సత్యనారాయణ ముఖ్య…
ఘనంగా ధర్మచక్ర ప్రవర్తన మహోత్సవ వేడుకలు…
జనం న్యూస్ – జూలై 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధ వనంలో సిద్ధార్థుడు బుద్దునిగా మారిన తర్వాత ఆషాడ పౌర్ణమి రోజున తన పూర్వ శిష్యులకి ఇచ్చే మొదటి ఉపన్యాసాన్ని…
కూకట్ పల్లి బగ్ అమీర్ శ్రీ బాలాజీ స్వామి ఆలయంలో ఘనంగా గురుపూర్ణిమీ వేడుకలు
జనం న్యూస్ జూలై 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి గురుపూర్ణిమ సందర్భంగా కూకట్ పల్లి బగ్ అమీర్ శ్రీ బాలాజీ స్వామి ఆలయంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నందు ఆలయ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ రావు కమిటీ సభ్యులు…
బూతు లెవల్ శిక్షణ కార్యక్రమం…
మద్నూర్ జులై 10 జనం న్యూస్ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా బూత్ లెవల్ అధికారులకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా కామరెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు మద్నూర్ డోంగ్లి మండలాల బూతు…