ఎమ్మెల్యే చొరవతో జేసీ అగ్రహారం మీదుగా బస్సు సర్వీసు..
తమ గ్రామానికి బస్సు రావటంతో హర్షం వ్యక్తం చేసిన గ్రామం ప్రజలు. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్) జనవరి 27 (జనం న్యూస్):- బేస్తవారిపేట మండలం, జేసి అగ్రహారం గ్రామ ప్రజలు తమ గ్రామానికి బస్సు సర్వీసు…
ఉపాధి నిధుల దుర్వినియోగంపై కదిలిన డొంక
గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి ఆలస్యంగా విడుల చేశారు. ఉపాధి నిధుల దుర్వినియోగంపై కదిలిన డొంక చినకొత్తపల్లిలో ఉపాధి నిధులతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన సీసీ రోడ్డు చినకొత్తపల్లిలో…
దర్శి డిఎస్పి ని కలిసిన పోలేపల్లి జనార్ధన్.
జనం న్యూస్ తర్లుపాడు మండలం. జనవరి 27:- దర్శి డిఎస్పీ బి లక్ష్మీ నారాయణ పొదిలి సిఐ టి వెంకటేశ్వర్లు ను తర్లుపాడు పోలీస్ స్టేషన్ లో శాలువాతో సత్కరించిన వరల్డ్ ఆర్యవైస్య సంఘం ఆంధ్రరాష్ట్ర సెక్రెటరీ శ్రీశైలం వాసవి సముదాయ సత్రం…
అర్ధరాత్రి అనుమానాస్పదంగా మాజీ సర్పంచ్.. కందికట్ల మధుసూదన్
▪ గ్రామ ప్రజలంతా భయాందోళనలకు గురి..దొంగలు .అనుకొని పోలీస్ స్టేషన్కు సమాచారం..▪కొన్ని కుటుంబాలను చిన్న భిన్నం చేసాడు..▪ అ మాజీ సర్పంచ్ తో నాకు ప్రాణం భయం ఉంది సోహెల్. ఆడియో కలకలం..▪పేరుకు పెద్ద…. మనిషి.. చేసేవి చిల్లర పనులు.. జనం…
పటమట ఎస్సై ఆర్ఎస్ కృష్ణ వర్మ సేవా పురస్కారం
జనం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా:- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పటమట ఎస్సై ఆర్ఎస్ కృష్ణ వర్మ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మి శా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పడమట…
నాగిరెడ్డిపల్లి-3 వెల్ఫేర్ అసిస్టెంట్ శారదా కు ఉత్తమ సేవా పురస్కారం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- 76 గణతంత్ర దినోత్సవo సందర్భంగా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన కార్క్రమంలో నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి 3 సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టంట్ గా పనిచేస్తున్న ఉప్పు శారదా సబ్ కలెక్టర్ నై…
మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా శివరాంరెడ్డిపల్లి లో ఘనంగా నాలుగు పథకాలు ప్రారంభోత్సవం
జనం న్యూస్ జనవరి 27 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- బీబీపేట మండలంలోని శివరాం రెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సత్యనారాయణ, మాట్లాడుతూ ఇంత మంచి…
కలెక్టర్ చేతులు మీదగా ప్రశంసా పత్రంను అందుకున్న PRO
జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కలెక్టర్ అంబేడ్కర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందిస్తున్న జిల్లా…
పోలీసు అధికారులకి ప్రశంసా పత్రాలు
జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా పోలీసుశాఖలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకి, సిబ్బందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ చేతుల…
ప్రతీ పౌరుడు భారత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి
ప్రతీ పౌరుడు భారత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న శార్వాణీ పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26న…