ఘనంగా 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ జనవరి 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కె. పి. హెచ్.బి ఒకటవ రోడ్ లో గాంధీ విగ్రహము మరియు కె. పి. హెచ్.బి మెయిన్ రోడ్ ఆటో స్టాండ్ మరియి హైదరనగర్ బస్సు స్టాప్ దగ్గర వివిధ…
పొదిలి: ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి వైరు చోరీ..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 26 (జనం న్యూస్):- పొదిలి మండలం ఆముదాల పల్లిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి వైరును గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. రైతు పోలిరెడ్డి తన…
గిద్దలూరు: రెచ్చిపోయిన దొంగలు
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 26 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని పాండు రంగారెడ్డి నగర్ లో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంటిలోకి చొరబడి రూ. 5 వేలు నగదు.నగదు, వెండి వస్తువులువస్తువులు, ఇంటిలోని వస్తువులను…
క్యారెట్తో డయాబెటిస్కు చెక్!
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 26 (జనం న్యూస్):- క్యారెట్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలిసిందే. ఆ జాబితాలోకి మరో ప్రయోజనమూ చేరింది. అదేంటంటే టైప్-2 డయాబెటిస్ను అదుపు చేయడంలో క్యారెట్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు…
ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోజాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం
జనం న్యూస్ జనవరి 25: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజునా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి ప్రభుత్వ అధికారులు మరియు ఉపాద్యాయులు ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఓటు ప్రాముఖ్యత…
ఉత్తమ సేవలకు గాను పురస్కార ము అందుకున్న జి శ్రీనివాస్
జనం న్యూస్ జనవరి 26 కాట్రేనికోన:- గణతంత్ర దినోత్సవం సందర్భంగా, , పాయకరావుపేట ప్రో హిబి షన్ ఎక్ససైజ్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ జిల్లా ప్రధాన ఉత్తమ అవార్డును అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం న అమరావతిలో కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్…
ముస్లింమైనార్టీ ఎంప్లాయిస్ భవన్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ భవన్ ఈఈ/ 25 లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సయ్యద్ మెహబూబ్ జానీ జాతీయ జెండాను…
ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ ఏఈ/ 77 లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ట్రెజరర్…
తరుచూ చూస్తున్నా..మోసపోతూనే ఉన్నారు..!
జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు చెల్లించి మోసపోయిన పలువురు నిరుద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. బుద్ధ అనే సంస్థ… యోగా…
ప్రజలకి సేవలందించిన వాలంటీర్లు పై కక్ష సాధింపు చర్యలు సిగ్గు చేటు.
-ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పని చేసి ప్రజలకి సేవలందించిన వాలంటీర్లు పైన కక్ష సాధింపులకి పూనుకోవడం చాలా సిగ్గు…