• January 26, 2025
  • 27 views
ఘనంగా 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జనవరి 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కె. పి. హెచ్.బి ఒకటవ రోడ్ లో గాంధీ విగ్రహము మరియు కె. పి. హెచ్.బి మెయిన్ రోడ్ ఆటో స్టాండ్ మరియి హైదరనగర్ బస్సు స్టాప్ దగ్గర వివిధ…

  • January 26, 2025
  • 30 views
పొదిలి: ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి వైరు చోరీ..

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 26 (జనం న్యూస్):- పొదిలి మండలం ఆముదాల పల్లిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి వైరును గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. రైతు పోలిరెడ్డి తన…

  • January 26, 2025
  • 28 views
గిద్దలూరు: రెచ్చిపోయిన దొంగలు

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 26 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని పాండు రంగారెడ్డి నగర్ లో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంటిలోకి చొరబడి రూ. 5 వేలు నగదు.నగదు, వెండి వస్తువులువస్తువులు, ఇంటిలోని వస్తువులను…

  • January 26, 2025
  • 26 views
క్యారెట్‌తో డయాబెటిస్‌కు చెక్!

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 26 (జనం న్యూస్):- క్యారెట్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలిసిందే. ఆ జాబితాలోకి మరో ప్రయోజనమూ చేరింది. అదేంటంటే టైప్‌-2 డయాబెటిస్‌ను అదుపు చేయడంలో క్యారెట్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు…

  • January 26, 2025
  • 33 views
ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోజాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం

జనం న్యూస్ జనవరి 25: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజునా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి ప్రభుత్వ అధికారులు మరియు ఉపాద్యాయులు ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఓటు ప్రాముఖ్యత…

  • January 26, 2025
  • 32 views
ఉత్తమ సేవలకు గాను పురస్కార ము అందుకున్న జి శ్రీనివాస్

జనం న్యూస్ జనవరి 26 కాట్రేనికోన:- గణతంత్ర దినోత్సవం సందర్భంగా, , పాయకరావుపేట ప్రో హిబి షన్ ఎక్ససైజ్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ జిల్లా ప్రధాన ఉత్తమ అవార్డును అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం న అమరావతిలో కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్…

  • January 26, 2025
  • 52 views
ముస్లింమైనార్టీ ఎంప్లాయిస్ భవన్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ భవన్ ఈఈ/ 25 లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సయ్యద్ మెహబూబ్ జానీ జాతీయ జెండాను…

  • January 26, 2025
  • 28 views
ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ ఏఈ/ 77 లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ట్రెజరర్…

  • January 26, 2025
  • 24 views
తరుచూ చూస్తున్నా..మోసపోతూనే ఉన్నారు..!

జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు చెల్లించి మోసపోయిన పలువురు నిరుద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. బుద్ధ అనే సంస్థ… యోగా…

  • January 26, 2025
  • 36 views
ప్రజలకి సేవలందించిన వాలంటీర్లు పై కక్ష సాధింపు చర్యలు సిగ్గు చేటు.

-ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పని చేసి ప్రజలకి సేవలందించిన వాలంటీర్లు పైన కక్ష సాధింపులకి పూనుకోవడం చాలా సిగ్గు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com