• July 2, 2025
  • 33 views
రామచంద్రాపురం శివారు లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం పోస్ట్ మార్టం కొరకు కోదాడ ప్రభుత్వ హిస్పిటల్ కు డెడ్ బాడీ

జనం న్యూస్ జూలై 2 (నడిగూడెం) మండల పరిధిలోని కాగిత రామచంద్రపురం గ్రామ శివారులో అనుమానాస్పద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. కే ఆర్సీపురం గ్రామ శివారు లోని ఒక నీటి కుంట లో గుర్తు తెలియని వ్యక్తి…

  • July 2, 2025
  • 27 views
దాత త్సవటపల్లి నాగేంద్ర (నాగు) సేవలు అభినందనీయం

జనం న్యూస్ కాట్రేనికోన, జూలై 2 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు కుటుంబం కార్యక్రమం ఇటీవల చెయ్యరు గ్రామంలో నిర్వహించిన సంగతి తెలిసిందే, ఈ కార్యక్రమంలో భాగంగా అదే గ్రామానికి చెందిన మడికి లక్ష్మి కుటుంబాన్ని…

  • July 2, 2025
  • 30 views
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: బెల్లంకొండ

జనం న్యూస్ జులై 2 నడిగూడెం జులై 9న జరిగే గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు కోరట్ల…

  • July 2, 2025
  • 28 views
9న జ‌రిగే సార్వ‌త్రిక స‌మ్మెలో మున్సిప‌ల్ కార్మికులుమున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు స‌మ్మె నోటీసులు అంద‌జేత‌

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 2 రిపోర్టర్ సలికినీడి నాగు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఇందులో భాగంగా…

  • July 2, 2025
  • 43 views
జూలై 9,న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధంగా సమ్మె నోటీసు అందజేత

జనం న్యూస్ జులై 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా గిరిజన అభివృద్ది అధికారి కార్యాలయం ఇన్వార్డు లోనీ 2025 జూలై 9,న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె లో జిల్లా…

  • July 2, 2025
  • 40 views
రాష్ట్ర బిజెపి నూతన ధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

జనం న్యూస్ జూలై 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి నూతనరాష్ట్రసారధి…. మాధవ్ ను కలిసిన ముమ్మిడివరం నియోజవర్గ బిజెపి నాయకులుఆంద్రప్రదేశ్ విజయవాడలో మంగళవారం ఎస్ ఎస్ కన్వన్షన్ హాల్ నందు రాష్డ్ర బిజెపి అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన పోకల…

  • July 2, 2025
  • 28 views
కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం..

టంగుటూరు సుపరిపాలన కార్యక్రమంలో మేడ విజయ శేఖర్ రెడ్డి. జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగు తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి అన్నారు.బుధవారం నందలూరు మండలంలోని…

  • July 2, 2025
  • 30 views
మా స్థలం కబ్జా కు గురైంది మా స్థలం మాకు ఇప్పించండి మేడం:- వేపగుంట సామ్రాజ్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వేపగుంటసాంరాజ్,అధ్యక్షులు,స్కోట్ గ్రూప్ మాస్టర్, స్వర్ణంద్రా మదర్ ల్యాండ్ విక్టరీ స్కోట్ గ్రూప్, నందలూరు, అన్నమయ్య (జిల్లా) అకాడమీ & యూత్ భవననిర్మాణ స్థలం మరియు పూట స్థలం మరియు దళితుల సమాధుల వాటికకు వెళ్లు…

  • July 2, 2025
  • 27 views
అర్వపల్లి ఎస్సైగా సైదులు

జనం న్యూస్ జులై(2) సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం నూతన ఎస్సైగా సూర్యాపేట పట్టణ ఎస్సైగా ఇంతకాలం నిధులు నిర్వహించిన ఈ.సైదులు బుధవారం నాడు అర్వపల్లి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించినాడు. ఇక్కడ పనిచేసిన చింతకాయల బాలకృష్ణ ముదిరాజ్ నల్లగొండ విఆర్ కు…

  • July 2, 2025
  • 33 views
బలహీన వర్గాల విద్యార్థులకు 25% సీట్ల కేటాయింపు విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న ప్రైవేటు విద్యాసంస్థలు

కురిమెల్ల శంకర్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు జనం న్యూస్ 02జులై (కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రముఖ ప్రైవేటు కాలేజీలలో మరియు పాఠశాలల్లో యందు విద్యా హక్కు చట్టం ప్రకారంగా 25 శాతం సీట్లని ఎస్సీ ఎస్టీ, బిసి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com