• March 20, 2025
  • 36 views
పద్మశ్రీ మందకృష్ణ మాదిగఅన్న సైన్యం ఆంధ్ర ప్రదేశ్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఈరోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నా తల్లి ఆశీర్వాదం మంద కృష్ణ మాదిగ విజయం నారావారి పల్లె నుండి చంద్రబాబు నాయుడు…

  • March 20, 2025
  • 34 views
రైతుల కష్టాలు పట్టని రాష్ట్ర ప్రభుత్వం..

పారని కాల్వలు.. అందని సాగునీరు.. ఎండుతున్న పంటలు జనం న్యూస్, మార్చ్ 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ సాగునీరదంక పంటపొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అండగంటిపోవడం.. కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో ఆరుగాలం పడిన కష్టం…

  • March 20, 2025
  • 32 views
ఆత్మీయ కుటుంబ సభ్యులను పరామర్శించిన డిఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ

జనం న్యూస్ మార్చి 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోజిల్లా వైద్య ఆరోగ్యశాఖఅధికారిడాక్టర్ రాజశ్రీ గురువారంరోజునతోర్తి గ్రామంలోఆత్మీయ కుటుంబాలను పరామర్శించారు. ఇటీవలే అనారోగ్యం వల్ల చనిపోయిన కుండ శారదఫిమేల్ హెల్త్ అసిస్టెంట్అలాగే అదే గ్రామానికీ చెందిన నిజాం కాలేజీ మాజీప్రిన్సిపాల్ ఉస్మానియా యూనివర్సిటీ…

  • March 20, 2025
  • 30 views
గ్రామస్థాయి నుండి పార్లమెంటు స్థాయి కమిటీలు ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలి జిల్లా అధ్యక్షులు తాతయ్య బాబు

జనం న్యూస్ మార్చ్ 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు…

  • March 20, 2025
  • 25 views
రైతు పోలాలు ఎండిపోకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలి….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నీటి కాల్వల వద్ద అవసరమైన తగు చర్యలు కల్పించాలి ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగించుకోవాలి యాసంగి పంటకు నీటి విడుదల పై సమీక్షించిన సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, మార్చి-21, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) జిల్లాలో ఎస్సారెస్పీ…

  • March 20, 2025
  • 28 views
ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జనం న్యూస్ మార్చ్(20) సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని జాజిరెడ్డిగూడెం మండల పరిధిలో ఉయ్యాలవాడ గ్రామంలో గురువారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఇందిరా ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈ…

  • March 20, 2025
  • 43 views
విద్య, ఉపాధి,ఉద్యోగ, రాజకీయాల్లో బి సి లకు 42%రిజర్వేషన్ బిల్లు

బి సి లకు అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్ బిల్లు ను ప్రవేశ పెట్టిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాజేడు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొల్లె డేనార్జున్ మార్చి 20 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం…

  • March 20, 2025
  • 31 views
ధైర్యంతోనే రాణించగలం ఆడపిల్లలు అధైర్యపడవద్దు

జనం న్యూస్ మార్చి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా నేటి సమాజంలో ధైర్యం కలవారి ఎంతటి విజయాన్ని అయినా సాధించగలుగుతారని, మార్షల్ ఆర్ట్స్ విద్య నేటి సమాజానికి ఎంతో…

  • March 20, 2025
  • 26 views
గొండ్వాన ఫౌండేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆత్రం సుగుణక్క

జనం న్యూస్ 20మార్చి. కొమురం భీమ్ జిల్లా. స్టాఫ్ రీపోటర్. కె ఏలియా. ఆసిఫాబాద్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోనీ పాండి కూపర్ లింగో ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క గురువారం ప్రత్యేక పూజలు…

  • March 20, 2025
  • 73 views
సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

బిచ్కుంద మార్చి 20 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ ) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రాజుల చౌరస్తా నుండి గణేష్ మందిర్ వరకు సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .10 లక్షల NREGS…

Social Media Auto Publish Powered By : XYZScripts.com