తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా క్యాలిఫోర్నియా వారి ఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 7 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలోని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది, టెస్లా అధ్యక్షులు మల్లిక్ కేశవరాజు, మాజీ అధ్యక్షులు మురళి చందూరి,…
కారు ఢీకొని మహిళ మృతి
జనం న్యూస్ ఆగస్టు(6) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గo మద్దిరాల మండలం పోలుమల్ల స్టేజ్ దగ్గర గురువారం వల్లపు సోమనరసమ్మ వయసు (70) సంవత్సరాలు గ్రామం అరిపిరాల తోరూర్ మండలం అమ్మగారి ఊరు అయినా పోలుమల్లకు తన తల్లిని చూడడానికి వస్తుండగా…
..శ్రీ మహాలక్ష్మి పంచలోహ ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన
జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని గల శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నందున శ్రీ మహాలక్ష్మి పంచలోహ ఉత్సవ విగ్రహ ప్రతిష్టపణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు…
ఇల్లు రాక మురాయిస్తున్న వ్యక్తి
జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్త గట్టు సింగారం గ్రామానికి చెందిన గడ్డం సాంబయ్య అనే నిరుపేద కు చెందిన వ్యక్తిపెళ్లి చేసుకోలేదు తల్లిదండ్రులు లేరు ఎన్నో ఏండ్లుగా ఇల్లు లేక…
జాబ్ మేళాతో నిరుద్యోగ యువత తమ కలల్ని సాకారం చేసుకోవాలి : ప్రత్తిపాటి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 7 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగపరుచుకొని, తమ కలలను సాకారం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్…
పాఠశాలలో వృక్షబంధన్ కార్యక్రమం
(జనం న్యూస్ 7 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో వృక్ష రక్షబంధన్ . ఉన్నత పాఠశాలలో నిర్వహించారు అనంతరం కళాశాల సిబ్బంది మాట్లాడుతూ సమస్త జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన వృక్షాల ప్రాముఖ్యతను చాటుతూ వృక్ష బంధన్ కార్యక్రమాన్ని…
చేనేత సామాజిక ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలుస్తుంది
జనం న్యూస్,ఆగస్టు07,అచ్యుతాపురం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం వేదిక ఫంక్షన్ హాల్లో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొని…
సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “డీజీపీఎస్ తో ఆధునిక సర్వే పద్ధతులు” పై వర్క్షాప్
జనం న్యూస్ ఆగస్టు 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “DGPS ఉపయోగించి సర్వేయింగ్ యొక్క ఆధునిక పద్ధతులు” అనే అంశంపై ఒక రోజు వర్క్షాప్ను ఘనంగా…
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి హెచ్ఎంలు కృషి చేయాలిముగిసిన మూడవ దశ లీడర్షిప్ ట్రై నింగ్
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీలు పేర్కొన్నారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాసా ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన మూడవ విడత స్కూల్ లీడర్షిప్ గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈ…
యూరియా ను విడతలవారీగా పంటకు వేయడంతో పంటకు మేలు
జనం న్యూస్ ఆగస్టు 7 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో యూరియాను పంటలకు ఒకేసారి కాకుండా వివిధ దశల్లో విడదీసి వేయడాన్ని యూరియా స్ప్లిట్ అప్లికేషన్(విడతలవారీగా వేయడం) అంటారు. ఇలా చేయడం వల్ల నత్రజని నష్టాన్ని…