• May 7, 2025
  • 43 views
బిఆర్ఎస్ కుటుంబ సభ్యుడిని ఓదార్చిన బాజిరెడ్డి జగన్..!

జనంన్యూస్. 07. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ముసిర్ నగర్ గ్రామంలో బాజిరెడ్డి జగన్ పర్యటించారు మరణించిన యువకుని తల్లిదండ్రులను ఓదార్చిన మన యువ నాయకులు నిజామాబాద్ రూరల్ నియోజవర్గ ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్ ముసిర్ నగర్…

  • May 7, 2025
  • 48 views
ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించిన బిజెపి నాయకులు.

జనం న్యూస్ 08మే పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ని వివిధ గ్రామాలలో నివసిస్తున్న పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ పౌరులను పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా నివసిస్తున్నరు అని పెగడపల్లి…

  • May 7, 2025
  • 41 views
సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లోఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ నెట్ బాల్ సెలక్షన్స్

జనం న్యూస్ – మే 7-నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ నెట్ బాల్ సెలక్షన్స్ ఈనెల 9వ తారీఖున శుక్రవారం నాడు నాగార్జునసాగర్ హిల్ కాలనీలో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్…

  • May 7, 2025
  • 39 views
ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

(జనం న్యూస్ చంటి) రాయపోల్ మండలం నిన్న ఉదయం సయ్యద్ నగర్ లో CM రిలీఫ్ ఫండ్ రూ” 60,000 చెక్కు ని ఎంపీ ఆదేశాల మేరకు సయ్యద్ అబ్బాస్ కు అందజేయటం జరిగింది, ఈ కార్యక్రమంలో చెరుకు రాజి రెడ్డి,…

  • May 7, 2025
  • 46 views
వీరేశ్వర స్వామిని దర్శించుకున్న కమలానంద భారతి స్వామీజీ.

జనం న్యూస్ మే 7 ముమ్మిడివరం ప్రతినిధి ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో వేంచేసియున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి వారిని విజయవాడ గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ వారు ఈరోజు ఉదయం స్వామివారిని…

  • May 7, 2025
  • 43 views
ప్రభుత్వ ఆర్థికసాయం పేదల ప్రాణాలు నిలబెడుతోంది మాజీమంత్రి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఖరీదైన వైద్యసేవలు పొందలేని పేద, మధ్యతరగతి వర్గాలను సీఎం.ఆర్.ఎఫ్ సాయం ఆదుకుంటోంది : ప్రత్తిపాటి. అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వం అందించే ఆర్థికసాయం పేదల ప్రాణాలు…

  • May 7, 2025
  • 42 views
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం హర్షణీయం

ఉగ్రవాదులపై విజయవంతంగా దాడులు నిర్వహించి వారికి సరైన బుద్ధి చెప్పడం అభినందనీయం భారతీయులందరూ గర్వించాల్సిన సమయం.. ఉగ్రవాదం సమూలంగా నిర్మూలింపబడాలి మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్ / రామిరెడ్డి,…

  • May 7, 2025
  • 81 views
అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాడుదాం..

జనంన్యూస్. 07. సిరికొండ. ప్రతినిధి. సి పి ఐ మాస్ లైన్ ( ప్రజా పంథా ) మండల నాయకులు మల్కి లింబన్న పిలుపు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా. గాడ్కోల్ గ్రామంలో అల్లూరి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.లింబన్న మాట్లాడుతూ…

  • May 7, 2025
  • 49 views
18 ఏళ్ల పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవు

జనం న్యూస్ మే 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 18 సంవత్సరాలు లోపు పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకొని…

  • May 7, 2025
  • 60 views
పశువుల కు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు.

జనం న్యూస్ 08మే పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతిపల్లి గ్రామంలో గేదెలకు, ఆవులకు మరియు లేగ దూడలకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు ప్రారంభించిన పశు వైద్యాధికారి డాక్టర్ హేమలత. ఈ కార్యక్రమంలో వి ఏ మతిన్,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com