జనం న్యూస్ డిసెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం నియోజవర్గంఐ.పోలవరం మండలం జి.వేమవరం, గుత్తెనదీవి గ్రామాలలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & ముమ్మిడివరం శాసనసభ్యులు…
బిచ్కుంద డిసెంబర్ 1 జనం న్యూస్బిచ్కుంద మండల పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ డెలిగేట్ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద దేవాడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు భీమయ్య పార్టీ నాయకులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే…
జనం న్యూస్ 01 డిసెంబర్ ( కొత్తగూడెం నియోజకవర్గం ) బీసీ సమాజం శాతాన్ని చూస్తే రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అత్యంత కీలకమైన శక్తి. కానీ ఆ శక్తిని రాజకీయ పక్షాలు ఎన్నో ఏళ్లుగా ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకోవడం…
జనం న్యూస్ డిసెంబర్ 2జహీరాబాద్ నియోజకవర్గం శాంతినగర్ ప్రాంతంలోని జెడ్పిహెచ్ఎస్ శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకర స్థితిలో కొనసాగుతోంది. మొత్తం 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నా, సరైన తరగతి గదులు లేక ఉపాధ్యాయులు గ్రౌండ్లోనే విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు…
(జనం న్యూస్, 1డిసెంబర్,ప్రతి నిది, కాసిపేట,రవి) సామజిక కార్యకర్త కాసిపేట,రవి సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఊరి భవిష్యత్తుకు పునాది వేసే అత్యంత కీలకమైన సర్పంచ్ ఎన్నికల సమయం ఇది. సర్పంచ్ కేవలం ఒక పదవి కాదు, మన గ్రామన్ని ముందుండి…
(జనం న్యూస్, 1డిసెంబర్,ప్రతి నిది, కాసిపేట,రవి) సామజిక కార్యకర్త కాసిపేట,రవి సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఊరి భవిష్యత్తుకు పునాది వేసే అత్యంత కీలకమైన సర్పంచ్ ఎన్నికల సమయం ఇది. సర్పంచ్ కేవలం ఒక పదవి కాదు, మన గ్రామన్ని ముందుండి…
జనంన్యూస్. 01.సిరికొండ.నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండలం లొని న్యా వానంది గ్రామం సర్పంచ్ స్థానం మహిళా అభ్యర్థులకు కేటాయించడంతో రెండవ విడత నామినేషన్ లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నెల్ల రజిత w/O. గంగాధస్. గ్రామ పంచాయతీ కేంద్రం…
జనం న్యూస్ డిసెంబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని కమల ప్రసన్న నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటుచేసిన ఫ్రీ మెడికల్ క్యాంప్ ని…
జనం న్యూస్ డిసెంబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పై భారీ వ్యయo 17 నెలల్లో ₹ 50,763…
జనం న్యూస్ డిసెంబర్ 01 (అశ్వాపురం ప్రతినిధి:) అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామపంచాయతీ నా ప్రజలకు న్యాయం జరగాలని ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొర్రె ముచ్చు అరుణ్ తేజ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే ! గ్రామపంచాయతీ గతంలో జరిగినటువంటి అవినీతిపై…