రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 01- 12- 2025యాకూబ్ షరీఫ్, MD, మన గ్రామ ప్రజలకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాను.గ్రామ పంచాయతి ఎన్నికల్లో సర్పంచ్ మరియు పంచాయతి బాడీ ఏకగ్రీవంగా ఎన్నికైతే, ఆ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం…
నవంబర్ 30 (జనంన్యూస్) రాష్ట్రస్థాయిలో జరగనున్న కబడి సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగంలో మెదక్ జిల్లా నుండి 28 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కబడి అసోసియేషన్ కార్యదర్శి రమేష్ వెల్లడించారు. ఇందులో భాగంగా మండల కేంద్రమైన పాపన్నపేటలో ఆదివారం…
జనం న్యూస్ డిసెంబర్ 1, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లోని దోమ మండలం బడేంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వదిలి BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ,60 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బడెంపల్లి…
పాపన్నపేట. డిసెంబర్. 01 (జనంన్యూస్) మండల కేంద్రం పాపన్నపేటలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు సోమవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించాయి.ప్రయాణ ప్రాంగణ ప్రాంతం, ప్రధాన చౌరస్తా, దుకాణాల్లో సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు,…
జనం న్యూస్ 01 డిసెంబర్( అశ్వాపురం ప్రతినిధి:) భద్రాద్రి కొత్తగూడెం అశ్వా పురం మండలం నెల్లిపాక బంజర విలేజ్ సర్పంచ్ అభ్యర్థిగా గొర్రె ముచ్చు అరుణ్ తేజ, నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సందర్భంగా1.గతంలో జరిగినటువంటి, ఎన్నికలలో…
జనం న్యూస్ 01 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా వివిధ ప్రాంతాల్లో నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి ఓటర్లకు డబ్బు,మద్యం, మాంసం పంపిణీ…
BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ,60 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు… .BRS పార్టీలో చేరికల జోరు…. .దోమ మండలం బడెంపల్లి మాజీ సర్పంచ్ కవిత శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి 60 మంది కాంగ్రెస్…
జనం న్యూస్ డిసెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీగీతా జయంతి సందర్భంగా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయ సన్నిధిలో అమలాపురం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఆ కొండి శంకర శాస్త్రి (బోటనీ…
జనం న్యూస్ 01 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెడితే రాళ్లతో కొట్టి చంపండని ప్రజలకు సవాల్ చేసిన గొప్ప నేత కేసీఆర్.దీక్ష దివస్ కార్యక్రమానికి హాజరైన అలంపూర్…
జనం న్యూస్ 01 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రకంపనలు సృష్టించి ఇష్టానుసారంగా మంత్రి పీ.ఏ మరియు మంత్రి కొడుకు పైన ఆరోపణలు చేసిన ముసుగు మహిళ పై ప్రధానముగా వినిపిస్తున్న అంశం ఫేక్ చాట్….మంత్రి పీ.ఏ…