జనం న్యూస్ 01 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నెల్లూరు డి.వై.ఎఫ్.ఐ నగర్ యువనాయకుడు పెంచలయ్యను హతమార్చిన గంజాయి ముఠా వాళ్ళును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. అని ఎస్.ఎఫ్.ఐ. – డి.వై.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో…
జనం న్యూస్ 01 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి దేవస్థానం సమీపం లోని శ్రీ శ్రీ కోదండరామ స్వామి దేవాలయం వద్ద అదుపు తప్పిన బీజేపీ మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి…
జనం న్యూస్ 01 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్మహాకవి గురజాడ 150 వ జయంతోత్సవాల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?గురజాడ గృహం అభివృద్ధికి, గురజాడ కళాక్షేత్రం నిర్మాణానికి కేటాయించిన నిధులు ఏమయ్యాయి..?గురజాడ జయంతులకి, వర్ధంతులకి మాత్రమే పాలకులకు ఆ మహనీయుడు…
జనంన్యూస్. 01.సిరికొండ. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండలం లొని న్యా వానంది గ్రామం సర్పంచ్ స్థానం మహిళా అభ్యర్థులకు కేటాయించడంతో రెండవ విడత నామినేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మామిడి కింది దీప w/O. నరేందర్.…
జనం న్యూస్ నవంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సర్పంచ్ ఎన్నికల్లో శాయంపేట మండలంలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. మండల…
జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి భీరయ్య నవంబర్ 30జగిత్యాలలో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ సర్పంచ్, జగిత్యాల ప్రెస్…
జనం న్యూస్,నవంబర్ 30,అచ్యుతాపురం: నెల్లూరు పట్టణంలో డ్రగ్స్,గంజాయి వంటి మత్తు పదార్థాలను నివారించాలని యువతను చైతన్య పరుస్తున్న కళాకారుడు సిపిఎం కార్యకర్త కె పెంచలయ్యను గంజాయి బ్యాచ్ అతి దారుణంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారని, ఇటువంటి హత్యలను ప్రజానీకం…
జనం న్యూస్, నవంబర్ 30,అచ్యుతాపురం: మామిడివాడ మాజీ సర్పంచ్, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు నెట్టెం సత్యనారాయణ భార్య నెట్టెం లక్ష్మి 6వ వర్ధంతి సందర్బంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో ఉన్న మహిళలకు…
బిచ్కుంద నవంబర్ 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లోని మల్లికార్జున్ స్వామి కథగావ్ గ్రామం వారి కృపానుగ్రహం కోసం పాదాభివందనం చేసిన జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే గారు.స్వామి వారి దివ్య దర్శనం తీసుకుని జుక్కల్…
బిచ్కుంద నవంబర్ 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ కు చెందిన సీనియర్ నాయకులు కర్కాల్ వార్ మారుతీ ముదిరాజ్ గారికి ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే…