తేరాతేజీ (గరిక తొక్కుడు)
తేరాతేజీ వేడుకలకు సిద్ధమవుతున్న చారిత్రాత్మక కంభం చెరువు పెళ్లినాటి దండలను నీటిలో వదిలి మొక్కులు తీర్చుకోనున్న నూతన వధూవరులు వరుస సెలవు దినాలు కావడంతో సందర్శకులు పోటెత్తే అవకాశం ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఆగష్టు 07 (జనం-న్యూస్): కంభం: ఆధ్యాత్మికత,…
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ సదయ్య
జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన క్రీ శే…నిమ్మల సాంబయ్య దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ ప్రగాఢ సానుభూతి తెలియజేసినా…
రాఖీ అమ్మకాల పేరుతో రోడ్లపై టెంట్లు ప్రయాణికులకు ఇక్కట్లు
జనం న్యూస్7 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని భీమారం బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పై రాఖీ అమ్మకాలకు రోడ్డుపై టెంట్లు వేసి రవాణా రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు ప్రయాణికులు ట్రాఫిక్ అంతరాయం జరిగి రోడ్డు ప్రమాదాలు…
పాఠశాలలను సందర్శించిన మండల విద్యాధికారి విట్టల్
జనం న్యూస్ ఆగస్టు 7 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోవిద్యాధికారి మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్శనలో ఎం పి పి ఎస్ గౌతాపూర్ మరియు ఎం పి పి ఎస్ మల్లక్క…
అనుమతులు లేకుండానే కొనసాగుతున్న రిసార్టులు
రిసార్టు స్విమ్మింగ్ పూల్ లో యువకుడు మృతి జనం న్యూస్,ఆగస్టు07, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో పర్యాటక ప్రాంతమైన కొండకర్ల గ్రామంలో అధికారిక అనుమతులు లేకుండా రిసార్టులు నడుస్తున్నాయని, జల్సాలు చేయడానికి ఇక్కడ ఉన్న రిసార్టులను అద్దెకు తీసుకుని చిన్న,పెద్ద…
సచివాలయ సిబ్బందిని సన్మానించిన జిటిపేట గ్రామం
జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గత ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం పేరిట గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజా అవసరాల నిమిత్తం ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు గత ఐదు…
పల్లె నిద్ర”తో ప్రజలకు మరింత భరోసా కల్పిస్తున్నాం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలోని ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోగల గ్రామం లేదా వార్డులో ఎస్ఐ లేదా సిఐ స్థాయి అధికారులు మరియు దత్తత…
విశాఖ సెంట్రల్ జైల్ అధికారులపై ఖైదీల తీవ్ర ఆరోపణలు
జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్ బోల్తా
జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గుర్ల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. చీపురుపల్లి నుంచి విజయనగరం వస్తున్న బస్ గిరిడ వైపు వెళ్తున్న కారును ఢీ కొట్టింది.…
డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించగలిగేది విద్యార్థులే.
జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామంలో సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమమును ప్రహరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనిల్…