ఐ యన్ టి యు సి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా పణింద్ర కుమార్ కోకిలిగడ్డ
జనం న్యూస్ మార్చి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఐ ఎన్ టి యు సి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా నియమించిన ఐ యన్ టి యు సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుద్ధారం మురహరి కి మరియు…
వడ దెబ్బ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఏ మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్… జనం న్యూస్ // మార్చ్ // 11 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణ గ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది కాబ్బటి ప్రజలు…
సిద్దిపేటలో పెద్ద ఎత్తున కోటి తలంబ్రాల దీక్ష
200 మంది భక్తులు గోటితో వడ్లను ఓలిచారు రామయ్య కళ్యానానికి మా తలంబ్రాలు మా అదృష్టం అద్భుత కార్యక్రమం చేపట్టిన రామకోటి రామరాజును సన్మానించారు జనం న్యూస్ మార్చ్ 12, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) శ్రీరామకోటి…
పేదల అనుకూల బడ్జెట్ ప్రెవేశపెట్టాలిప్రధాన సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తా-ఎమ్మెల్యే కూనంనేని
జనం న్యూస్ 11మార్చ్ (కొత్తగూడెంనియోజకవర్గం ప్రతీ నిధి కురిమెల్ల శంకర్ ) కొత్తగూడెం : ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మేలుచేసే బడ్జెట్టును ప్రెవేశపెడుతుందని ఆశిస్తున్నానని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.…
ఎస్సీ,ఎస్టీల సమస్యల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోనే నెంబర్ వన్
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జనం న్యూస్ మార్చి 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) 33 జిల్లాలలో ఏ కలెక్టర్ చేయని విధంగా ఎస్సీ,ఎస్టీల సమస్యల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ అని…
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
జనం న్యూస్ మార్చి 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) విద్యార్థులు స్వీయ అనుభవం ద్వారా ఎంతో నైపుణ్యతను సాధిస్తారని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు.మంగళవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు..విద్యార్థులు ఉపాధ్యాయుల…
నాగుల పల్లి గ్రోయిన్ తక్షణమే మరమ్మతులుచేయాలి : కోన లక్ష్మణ డిమాండ్
జనం న్యూస్ మార్చ్ 11అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మండలం లోని మూలపేట గ్రామం వద్ద శారదానది అనుకోని ఉన్న అనకట్టు నాగుల పల్లి గ్రోయిన్ శిదిలావ్యవస్థ కు చేరి నదిలో ఉన్న నీరంతా వృధాగా సముద్రం పాలువుతుందని తక్షణమే మరమ్మత్తులు…
పోలిపల్లి అమ్మవారిని దర్శించుకున్న మలసాల భరత్ కుమార్
జనం న్యూస్ మార్చ్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో పోలిపల్లమ్మతల్లి జాతర మహోత్సవం సందర్బంగా అనకాపల్లి నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో…
ఈ నెల 12 వ తేదీన వైస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం
జనం న్యూస్ మార్చ్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 12వ తేదీన బుధవారంఅనకాపల్లి జిల్లా రింగ్ రోడ్డు వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో…
ఆక్రమణలు తొలగించండి.ప్రయాణికులకు బస్సు షెల్టర్ ఏర్పాటు చేయండి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల విజ్ఞప్తి చేస్తున్నారు. పలు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ప్రజలు నిత్యవసర సరుకులు కొనుగోలు చేసేయందుకు…