అనుమతులు లేని మిర్చి విత్తనాలు సీజ్.
పోలీసులకు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు. నకిలీ విత్తనాల అమ్మి రైతులను మోసగిస్తే కఠిన చర్యలు.*కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహిమాన్. జనం న్యూస్,జూన్10,జూలూరుపాడు: కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో అక్రమార్కులను వెంటాడి పట్టుకోవడంలో కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహిమాన్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.…
సీతయ్య మృతి బాధాకరం…
జనం న్యూస్ జూన్ 10 నడిగూడెం నడిగూడెం గ్రామానికి చెందిన టిడిపి గ్రామ శాఖ అధ్యక్షుడు గుడిపల్లి సీతయ్య మృతి బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుదీర్ అన్నారు.మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన సీతయ్య…
మహాత్మజ్యోతిభాఫులేస్కూల్ విద్యార్థిని కి షైనింగ్ స్టార్స్ 2025 అవార్డు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల నందలూరు విద్యార్థినికి షైనింగ్ స్టార్స్ 2025 అవార్డు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందు గల మహాత్మ జ్యోతి భాఫులే…
పాఠశాల బలోపేతంలో అందరూ భాగస్వాములే
జనం న్యూస్ జూన్ 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశుద్ధ సిబ్బంది కూడా భాగస్వాములేనని మునగాల మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్…
ఆరోగ్యానికి యోగ ఒక సాధనం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పటవల హై స్కూల్ గ్రౌండ్ లో మోడీ గారి 11 సంవత్సరాలు సుపరిపాలన యోగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యశాల మండల కో కన్వీనర్ యనమండ్ర విజయ్ కుమార్…
100 ప్యాకెట్ల గుడుంబా సీజ్
జనం న్యూస్ 10జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి భీమారంమండలo కొత్తగూడెంలో మంగళవారం రోజున ఉదయం వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని విచారించగా ధరావత్ భద్రునాయక్ నేన్నెల మండలం కొత్తూర్ గ్రామస్తుడని అని నిర్ధారించారు అతని వద్ద…
ఇరుకుల్ల రామకృష్ణ సేవలు అభినందనీయం — జగ్గయ్యగారి శేఖర్
గజ్వేల్ లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు జనం న్యూస్, జూన్ 11 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్…
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలి.
జనం న్యూస్ జూన్ 10 నడిగూడెం వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముత్తినేని సైదేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక…
పుట్టినరోజు వేడుకలకు మొక్కలు నాటాలి
పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యకరమైన జీవితం.. హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య.. జనం న్యూస్, జూన్ 11, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు వేడుకలకు మొక్కలు నాటాలనీ, దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన…
అమ్మమాట – అంగన్వాడీ బాట
జనం న్యూస్ జూన్ 11 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం బరాకత్ గూడెం గ్రామంలో అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్ ఆధ్వర్యంలో మంగళవారం అమ్మమాట -అంగన్వాడీ బాట కార్యక్రమం మరియు ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…