• April 8, 2025
  • 27 views
రజతోత్సవ మహసభను అడ్డుకునేందుకే సిటీ పోలీస్ యాక్టు

బీఆర్ఎస్ పార్టీ నాయకులు గిరిబాబు జనం న్యూస్,ఏప్రిల్ 08, జూలూరుపాడు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకుందుకే ప్రభుత్వం సిటీ పోలీస్ యాక్టును నెలరోజుల పాటు అమలు చేసిందని…

  • April 8, 2025
  • 48 views
ఏప్రిల్ 9న జిల్లా కలెక్టరేట్ లో ధర్నాను జయప్రదం చేయండి

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యాస రోశయ్య జనం న్యూస్, ఏప్రిల్8, జూలూరుపాడు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, తక్షణమే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల…

  • April 8, 2025
  • 30 views
హర్యానా గవర్నర్ కలిసిన డా. తంగపల్లి సంతోష్ గౌడ్.

జనం న్యూస్ ఏప్రిల్ 9 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన డా. తంగలపల్లి సంతోష్ గౌడ్ శనివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ,ను చండిఘర్, రాజ్ భవన్ లో కలవడం జరిగింది. హర్యానా గవర్నర్ మాట్లాడుతూ…

  • April 8, 2025
  • 18 views
షిటీం ఆధ్వర్యంలో చట్టలపై అవగాహన సదస్సు

జనం న్యూస్ ఏప్రిల్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణ లో ఈరోజు కాగజ్ నగర సబ్ డివిజన్ చింతలమానపల్లి మండలంలో…

  • April 8, 2025
  • 22 views
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి…జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

వేసవిలో త్రాగునీరు ఇబ్బంది లేకుండా చర్యలు కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ కూడా చీకటి ప్రదేశం లేకుండా చర్యలు తీసుకోవాలి ఎల్.ఆర్.ఎస్ 25% రాయితీ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగింపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్…

  • April 8, 2025
  • 21 views
రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం… చివరకు

ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది..! జనం న్యూస్, ఏప్రిల్ 9( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల…

  • April 8, 2025
  • 21 views
సామాన్య ప్రజల జీవన వ్యాయానికి మరో ఎదురు దెబ్బ నేటి నుంచి గ్యాస్ ధరలు పెంపు

జనం న్యూస్, ఏప్రిల్ 9 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సామాన్య ప్రజల జీవన వ్యయానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. గృహావ సరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.యబై మేర…

  • April 8, 2025
  • 26 views
పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఎంపీడీవోకు వినతి.

జనం న్యూస్ ఏప్రిల్ 8(నడిగూడెం) గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని, పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దాసరి సంజీవయ్యకు ఫీల్డ్ అసిస్టెంట్ లు మంగళవారం వినతిపత్రం అందించారు. 2025 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి,…

  • April 8, 2025
  • 26 views
చాకిరాల యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

జనం న్యూస్ ఏప్రిల్ 08 నడిగూడెం మండలం చాకిరాల గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండలంలోని చాకిరాల గ్రామంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో…

  • April 8, 2025
  • 27 views
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రక్షణ యాత్ర

జనం న్యూస్ ఏప్రిల్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లో 21,22 ,26,30 వార్డులు, మార్కెట్ ఏరియాలో జేబీ జేబీ జేఎస్ కార్యక్రమం లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ తో కలిసి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com