బాధితుల సమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 10 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్…
జిల్లాలో అనుమతులు లేకుండా విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలి – SFI JC సేతు మాధవన్ గారిని కలిసి వినతి పత్రం అందించిన SFI నాయకులు
జనం న్యూస్ 10 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విద్యాసంస్థల బోర్డులను విద్యా శాఖాధికారులు తొలగించాలని SFI నాయకులు కోరారు. సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు…
వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరించాలికలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన
జనం న్యూస్ 10 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలు 1995, 1998 చట్టాలను పునరుద్ధరించాలని, వృత్తి ప్రమాణాలను, వేజ్ బోర్డు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్…
మంత్రి వర్గంలో మున్నూరుకాపులకు తీవ్ర అన్యాయం
మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ జనం న్యూస్ జూన్ 10 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో మున్నూరుకాపు వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని మున్నూరుకాపు సంఘం జిల్లా…
వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ కాలవలు క్లీన్ చేయించాలి
జనం న్యూస్ జూన్ 9 :గొలుగొండ మండలం విలేఖరి పొట్ల రాజా గొలుగొండ మండలం లో ఉన్న గ్రామాల్లో పలు గ్రామాల్లో మొన్న కురిసిన వర్షాల కారణంగా ప్రజలు జ్వరాలకు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఉద్దేశించుకొని ఆ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు…
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
జనం న్యూస్ జూన్ 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో భూ సమస్యల పరిష్కారానికి భూభారతి పథకంపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వాంకిడి నాయబ్ తహసీల్దార్ రామ్ లాల్ అన్నారు. సోమవారం వాంకిడి మండలం ఖమన గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ…
బదిలీపై వెళ్తున్న హోంగార్డులకు సన్మానం చేసిన ఎస్సై మోహన్ రెడ్డి….
బిచ్కుంద జూన్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల పోలీస్ స్టేషన్లో ముగ్గురు హోం వార్డులు బదిలీ ఆర్డర్ రావడంతో ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హోంగార్డు సాయిలు మధు రాములు లను ఎస్సై శాలువా…
తూనుకులు కొలతలు అసిస్టెంట్ కమిషనర్ బదిలీపై వెళ్తున్న రాజేష్ ఘనంగా సత్కరించిన చాంబర్ ఆఫ్ కామర్స్
జనం న్యూస్ జూన్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లావెయిట్స్ అండ్ మెథడ్స్ అసిస్టెంట్ కమిషనర్ రాజేష్ బదిలీ అవుతున్న కారణంగా వారిని సత్కరించిన ది అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం…
బిజెపి రాజానగరం కన్వీనర్ వీరన్న చౌదరి ఆయన సందేశాన్ని విలేఖరికి తెలియపరిచారు
జనం న్యూస్ జూన్ 10 ( ముమ్మిడివరం ప్రతినిధి ) నరేంద్ర మోదీ, ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజానగరం కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి,మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను…
ఏర్గట్లలలో పిట్ల నరేష్ ను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్
జనం న్యూస్ జూన్ 09:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ని పిట్లనరేష్ సతీమణిమాజీ సర్పంచ్ పిట్ల మీనా ఆదివారం రోజునా రోడ్డు ప్రమాదం లో ఆకస్మికంగా చనిపోయారు. ఈ విషయాన్నీ తెలుసుకొన్న బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ సోమవారం…