జాతీయ కబడ్డీ జట్టులో స్థానం..సిరికొండ మండల క్రీడాకారిని..మేఘన,..!
జనంన్యూస్. 25.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు. రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రం లోని హుసేన్ నగర్. గ్రామానికి చెందిన. గుండెల శోభన్ కూతురు. మేఘన. అండర్ 18 ఇయర్స్, ఒకటవ బాలబాలికల జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ ఉత్తరకాండ రాష్ట్రం హరిద్వార్లో…
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్
(జనం న్యూస్ చంటి జూన్ 25) సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో శ్రీ కొడకండ్ల శ్రీరామ శరన్ శర్మ గురూజీ నిర్వహణలో దొమ్మాట తాజా మాజీ సర్పంచ్ శ్రీ పూజిత వెంకటరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గస్థాయి క్రీడా పోటీల్లో భాగంగా…
జిల్లా బాల భవన్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు రెండు కుట్టుమిషన్ల బహుకరణ
జనం న్యూస్- జూన్ 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని జిల్లా బాలభవన్ వారు పైలాన్ కాలనీ ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు రెండు కుట్టుమిషన్లు అందజేశారు. జిల్లా బాల భవన్ సూపరిండెంట్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ…
ఆంధ్రప్రదేశ్ లో భద్రాచల తలంబ్రాల పంపిణి
తెలుగు రాష్ట్రాల్లో పంపిణి శ్రీకారం చుట్టిన రామకోటి సంస్థ భగవంతుని సేవే మహాభాగ్యం: రామకోటి రామరాజు జనం న్యూస్, జూన్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల రామయ్య తలంబ్రాల ఉచిత పంపిణి కార్యక్రమం…
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.
జనం న్యూస్, జూన్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై నిర్వహించిన సదస్సులో తెలంగాణ ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి…
ఆపదలో….అండగా నిలిచిన రిపోర్టర్..!
జనం న్యూస్, జూన్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ మండలం లోని కొండపూర్ గ్రామానికి చెందిన తిగుళ్ళ రాజు ఐదు రోజుల క్రితం అప్పుల బాధ తో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే…
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రైతు భరోసా సంబరాలు
జనం న్యూస్, జూన్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల కేంద్రం లోని రైతు వేదికలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి…
సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన సుజిత్ రావు(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్)
జనం న్యూస్, జూన్ 25, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణం లో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.మెట్ పల్లి పట్టణం లో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు…
బిరసాడ వలస కోళ్ల ఫారం తొలగించాలని మద్దతు తెలుపుతున్న చుట్టుపక్క గ్రామాలు*19వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు యం.ఆర్.ఓ ఆఫీస్ ఎదుట భిరసాడవలస గ్రామస్తులు వంటా వార్పు కార్యక్రమం సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం ఉదృతం చేస్తాం
జనం న్యూస్ 25 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అధికారులు హామీ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారమైనప్పుడే రిలే నిరాహార దీక్షలు విరమిస్తామని అప్పటివరకు వివిధ రకాలుగా ధర్నాలు నిర్వహిస్తూనే ఉంటామని జనసేన మండల అధ్యక్షుడు సబ్బరపు రాజశేఖర్ అన్నారు.…
సర్వజన ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు తరలించండి’
జనం న్యూస్ 25 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించాలని పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. మంగళవారం జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలకు రాసిన లేఖను…