సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు
అమలాపురంలో జిల్లా కార్యశాల సమావేశం ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ , జనం న్యూస్ జూన్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముమ్మిడివరం గేట్ దగ్గర సత్యనారాయణ విలాస్…
తైక్వాండో పతక విజేతలకు అభినందన
జనం న్యూస్ జూన్ 8 ముమ్మిడివరం ప్రతినిధి , కాకి నాడలో ఇటీవల నిర్వహించిన తైక్వాండో పోటీల్లో రాజోలుకు చెందిన పలువురు విద్యార్థులు రాణించి పతకాలు సాధించారని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ గోపా లకృష్ణ తెలిపారు. 8 బంగారు,…
ఏర్గట్ల మండలంలో ఘనంగా నిర్వహించుకున్నముస్లిం సోదరులు బక్రీద్ పండుగ
జనం న్యూస్ జూన్ 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రామాల్లో శనివారం రోజునా ముస్లిం సోదరులకు పవిత్రమైన పండుగ బక్రీద్.అల్లాహ్ పట్ల ప్రవక్త ఇబ్రహీం చేసిన అపారమైన విశ్వాసం మరియు త్యాగం యొక్క గుర్తు గా ఈ పండుగ…
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఇల్లెందుల శ్రీనివాస్ దంపతులు
జనం న్యూస్, జూన్ 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఇల్లెందుల శ్రీనివాస్ అన్నారు,సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్యవైశ్య నాయకులు అయ్యప్ప ట్రేడర్స్ అధినేత ఇల్లెందుల శ్రీనివాస్…
ఏర్గట్ల మండలంలో ఘనంగా నిర్వహించుకున్నముస్లిం సోదరులు బక్రీద్ పండుగ
జనం న్యూస్ జూన్ 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రా అపారమైన విశ్వాసం మరియు త్యాగం యొక్క గుర్తు గా ఈ పండుగ జరుపుకుంటారు. మజీద్ ప్రాంగణంలో ఉన్న ఈద్గా నందు ప్రత్యేక ప్రార్ధన లతో, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక…
గోవధ చేస్తే కఠిన చర్యలు”
జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆవులు, దూడలు, ఓంటెల వధ నిషేధమని, ఇది చట్టరిత్యా నేరమని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వైవీ.రమణ హెచ్చరించారు. ఉల్లంఘించినవారిపై జంతుహింస నివారణ చట్టం -1960, ఆంధ్రప్రదేశ్…
మరింత అభివృద్ధి చేస్తాం: విజయనగరం ఎంపీ
జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎంపీ కలిసేట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శనివారం ఆయన మాట్లాడారు. జిల్లాను ప్రగతి…
మత సామరస్యానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండగ
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో బక్రీద్ వండగ హిందూ-ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటిమత విద్వేషాలు, ఘర్షలు, అల్లర్లు జరగకుండా…
ఉద్యోగాల పేరిట చీటింగ్.. నలుగురి అరెస్ట్
జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మోసం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. DSP శ్రీనివాసరావు వివరాల…
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎం ఈ వో గడ్డం బిక్షపతి
జనం న్యూస్ జూన్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నే నాణ్యమైన విద్య ఉంటుంది అని ఎం ఈ వో గడ్డం బిక్షపతి అన్నారు విద్యార్థుల ఇంటింటి వెళ్ళి ప్రభుత్వ…