విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
జనం న్యూస్ జూన్ 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు. శుక్రవారం మోడల్ స్కూల్ హాస్టల్లో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.హస్టల్లో…
అక్రమ దేశిదారు పట్టివేత
జనం న్యూస్ జూన్ 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని శుక్రవారం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి బస్ స్టాండ్ వద్ద ఏఎస్సై పోశేట్టి పోలీస్…
రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
రైతులకు నాణ్యవంతమైన విత్తనాలు విక్ర యించాలని ఫర్టిలైజర్ దుకాణదారులకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి జనం న్యూస్ జూన్ 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల కేంద్రంలోని పలు విత్తనాల, ఎరువుల,పురుగు మందుల దుకాణాలను సూర్యాపేట…
.ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలి (బీఎస్ ఎస్) సుమన్
జనం న్యూస్ జూన్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రహరీ గోడ (కాంపౌండ్) సాంక్షన్ చేసి నిర్మాణం చేపట్టాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే…
అచ్యుతాపురం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
కార్మికులకు దోమలు తెరలు పంపిణీ జనం న్యూస్,జూన్27,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ పనులను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం పరిశీలించి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి సకాలంలో…
ఆకాశపు శ్రీనివాస్ ఆదేశాలతో పంట కాలువలో చెత్తను తొలగించడం జరిగింది
జనం న్యూస్ జూన్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్న కుండలేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న బొబ్బర్లంక, పల్లంకురు ప్రధాన పంట కాలువలోని చెత్తను శుక్రవారం తొలగించారు. కథ కొన్ని రోజులుగా చెత్త నిలవ…
బట్టాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
జనంన్యూస్ జూన్ 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలోఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి, లబ్ది దారులతో కలిసి శుక్రవారం రోజునా భూమి పూజ నిర్వహించి, ముగ్గు పోయడం జరిగింది. ఈ సందర్బంగా…
వ్యవసాయదారులుఫార్మర్ రిజిస్టీ తప్పనిసరి చేసుకోవాలి
జనం న్యూస్ జూన్ 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శిలాంపల్లి రైతు వేదిక వద్ద ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య…
ఆవులను వేటాడుతున్న పంచాయతీ సిబ్బంది
జనం న్యూస్ జూన్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మండల కేంద్రమైన కాట్రేనికోనలో ఆవులు ఆబోతుల సంచారం మూలంగా వ్యాపారస్తులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై స్పందించిన పంచాయతీ సిబ్బంది శుక్రవారం నుండి ఆవులను వేటాడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి…
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సోము వీర్రాజు
జనం న్యూస్ జూన్ 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలభారత భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారిని కలిసి రాజమండ్రి ఎయిర్ పోర్ట్…