• January 11, 2025
  • 111 views
పాఠశాల శానిటరీ వర్కర్స్ కు కనీస వేతనాలు చెల్లించాలి

జనం న్యూస్ జనవరి 11 పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గత 5 సంవత్సరాలుగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలో ఆయాలుగా పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ కు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని, నెల నెలా వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది.…

  • January 11, 2025
  • 104 views
సీకరి గ్రామం ముద్దుబిడ్డ అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి భర్త చెట్టి వినయ్ దంపతులకు స్వాగతం సుస్వాగతం

జనం న్యూస్ జనవరి 12( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ )ప్రజాపతి మన అరుకు మాజీ ఎమ్మెల్యే. చెట్టి ఫాల్గుణ అడుగుజాడల్లో నడుస్తూ.. డిల్లీ గడ్డ పై ఆదివాసీ గళాన్ని బలంగా వినిపిస్తున్న సీకరి గ్రామం ముద్దుబిడ్డ అరకు పార్లమెంట్…

  • January 11, 2025
  • 107 views
ఆర్.ఆర్.మ్యాన్ పవర్ సర్వీస్ కార్డు ఆవిష్కరణ.

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 11 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలో ఆర్.ఆర్. మ్యాన్ పవర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.మ్యాన్ పవర్ సెంటర్ నుండి ఎవరికైనా సెక్యూరిటీ గార్డ్స్, బౌన్సర్స్, హౌస్ కీపింగ్, మ్యాన్…

  • January 11, 2025
  • 115 views
అభివృద్దే ధ్యేయంగా… కూటమి ప్రభుత్వం రాయవరం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో – ఎమ్మెల్యే వేగుళ్ళ

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి, పాడి పరిశ్రమకు మరింత చేయూతనివ్వడంపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన…

  • January 11, 2025
  • 92 views
పోలవరం నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం సబ్ రిజిస్టర్ విలువకు మూడు రెట్లు అందంగా అనగా ఎకరానికి 36 లక్షలు భూపరిహారం చెల్లించాలి.ఆదివాసి జేఏసీ,ఆదివాసి మహాసభ డిమాండ్.

జనవరి 11న పోలవరం పనులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమీక్ష నిర్వహిస్తున్నందున నిర్వాసితుల సమస్యలు కూడా సమీక్షించాలి. పోలవరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు కేటాయించాలి. జనం న్యూస్. డిసెంబర్ 12. దేవీపట్నం మండలం. ఈ సందర్భంగా ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారు…

  • January 11, 2025
  • 174 views
వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుచ్చిబాబు

జనం న్యూస్ జనవరి 11 కాట్రేనికోన( గ్రంధి నానాజీ) కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక, అయినాపురం గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన రోడ్లు, గోకులం…

  • January 11, 2025
  • 98 views
శ్రీనివాసా అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలో అంబరాన్నంటినీ సంక్రాంతి సంబరాలు

జనం న్యూస్ జనవరి 11 కాట్రేనికోన( గ్రంధి నానాజీ) అమలాపురం సమీపంలో చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈ సంక్రాంతి సంబరాల్ని ‘డైరక్టరీ ఆఫ్ అకడమిక్ ప్లానింగ్ (డప్), జై ఎన్…

  • January 11, 2025
  • 98 views
దలవాయిపల్లి గ్రామంలో గోశాలను ప్రారంభించిన మొక్క రూపనంద్ రెడ్డి

దళాయపల్లి గ్రామంలో పద్మాకర్ రెడ్డి గోశాలను ప్రారంభించిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మరియు కడప జిల్లా ఉమ్మడి జిల్లాల డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపనంద రెడ్డి శుక్రవారం ఆయన గోశాలను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని గ్రామాలలో…

  • January 11, 2025
  • 104 views
మొండివాడు గట్టివాడు అవినీతి రహిత పాలకుడు మన రాంబాబు.

* గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అన్నా వెంకట రాంబాబు. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 11, (జనం న్యూస్): ప్రకాశం జిల్లా, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…

  • January 11, 2025
  • 87 views
బ్యూటీషియాన్ కై ఉచిత శిక్షణ

జనం న్యూస్/ నెక్కొండ /నేటి సమాజంలో మహిళలు అందంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని కొందరు బ్యూటీ పార్లర్ స్థాపించి సరిపడా సంపాదిస్తున్నారని, అందుకే ఆసక్తిగల మహిళలకు బ్యూటీషియన్ లు గా తయారవ్వడానికై , రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com