జనం న్యూస్, ఫిబ్రవరి 01,అచ్యుతాపురం: మాఘ పౌర్ణమి సందర్భంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సాగర తీరంలో సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు.మకర సంక్రమణం మొదలు కుంభ సంక్రమణం మధ్య కాలం మాఘమాసం. ఈ మాసంలో పుణ్యస్నానాలు ఫలప్రదమన్నది శాస్త్రవచనం.…
జనం న్యూస్ ఫిబ్రవరి 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం రూరల్ మండలం సమనస పంచాయతీ లో రంగాపురం గ్రామ కాపురస్తులు శ్రీ పురాణపండ సీతారామ శంకర స్వామి 1989నుండి2011వరకుఅమలాపురంనియోజక వర్గం లో ఎలిమెంటరీ స్కూల్ సెకండ్ గ్రేడ్ టీచర్…
జనం న్యూస్ ఫిబ్రవరి 1కాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది. ఉత్సవం సందర్భంగా పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున అమ్మవారికి…
జనం న్యూస్ 01 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన విష ప్రచారం పూర్తిగా అసత్యమని సిబిఐ విచారణలో తేలిపోయిందని వైఎస్సార్…
జనం న్యూస్ 01 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వివాదాస్పద ప్రకటన బోర్డులను (ఫ్లెక్సీలను) ముద్రించవద్దని విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముద్రణా కేంద్రాల యజమానులకు ఒకటో పట్టణ పోలీస్…
జనం న్యూస్ 01 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలోని చెరకు రైతుల సమస్యల పరిష్కారం మరియు చక్కెర పరిశ్రమ బలోపేతం కోసం ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈరోజు…
జనం న్యూస్ 01 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భోగాపురం పోలీసు స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితుడు, భోగాపురం మండలం పెదకవులువాడకు చెందిన గాలి అప్పన్న (35)కు 5 ఏళ్ల కారాగార శిక్ష, రూ.55,000…
జనం న్యూస్ ఫిబ్రవరి 1 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి బాలాజీ నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి…
జనం న్యూస్ : జనవరి 31 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్,యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్కాపురం నందు తెలుగు భాష ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒద్దుల వెంకట వీరారెడ్డి, ఎల్ ఎఫ్ ఎల్ హెడ్ మాస్టర్ విజయమ్మ…
జనం న్యూస్ 31 జనవరి శాంతినగర్ 36 వ వార్డ్ ప్రజలకు సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి మీ సమస్యలను తన సమస్యగా భావించి ఎప్పుడు మీ అండగా ఉంటాడు కాలాన్ని ప్రజల్లారా మీరందరూ మీ శేఖర్ యాదవ్కు…