జనంన్యూస్. 30.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల & కళాశాల ఆవరణలో విద్యార్థుల సృజనాత్మకతను చాటిచెప్పేలా నిర్వహించిన “కళా మరియు కరకౌశల ప్రదర్శన విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సందర్శకులను విశేషంగా…
జనం న్యూస్, జనవరి 30,అచ్యుతాపురం: అనకాపల్లి ఉత్సవాలు 2026 లో భాగంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ వద్ద ఘనంగా ప్రారంభం అయ్యాయి.అనకాపల్లి ఉత్సవాలను జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడులు కలిసి…
జనం న్యూస్ జనవరి(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో సిట్ విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసు ఇవ్వడాని నిరసిస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి…
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఆదర్శంగా నిలూస్తాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా…
జనంన్యూస్. 30.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బంగా వారి చిత్ర పటానికి మరియు గాంధీ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన కాట్ పల్లి నగేష్ రెడ్డి (నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ…
జనం న్యూస్ జనవరి 30 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం లో తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీఫ్ మినిస్టర్ కప్ బీర్పూర్ మండల స్థాయి ఎంపికలను ప్రారంభించిన మండల సీఎం కప్ చైర్మన్ ఎంపీడీవో భీమేష్ మండల విద్యాధికారి ఎస్…
జనం న్యూస్ జనవరి 30 ప్రతినిధి [ శ్రీవారి ప్రసాదం 22 కోట్ల లడ్డూ లను కల్తీ చేసిన కుట్రలో, పరకామని దొంగతనం కేసులో కీలకమైన సూత్రధారులు ని వెంటనే అరెస్ట్ చేయాలని, 150 కోట్ల మంది భక్తులు మనోభావాలను దెబ్బ…
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఆదర్శంగా నిలూస్తాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా…
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గూడెప్పాడ్ సెంటర్ కు సమీపంలో గల యం యం మార్ట్ లో వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసు వారు తనిఖీలు చేసి, దాదాపు…
జనం న్యూస్ జనవరి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి అహింస అనే అయుధంతో సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భరతమాతకు దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్…