• January 31, 2026
  • 68 views
లడ్డూ ఆరోపణలు అబద్ధమని తేలిపోయింది.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి!” – కోలగట్ల డిమాండ్.

జనం న్యూస్‌ 31 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ తిరుపతి లడ్డు ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, దీనిపై చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి డిమాండ్…

  • January 31, 2026
  • 68 views
తిరుమల లడ్డూపై కూటమి ఆరోపణలు అబద్ధమని తేలిపోయింది: మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)

జనం న్యూస్‌ 31 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన ప్రచారం పూర్తిగా అసత్యమని సిబిఐ విచారణలో తేలిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్…

  • January 30, 2026
  • 77 views
సర్పంచ్ ఆధ్వర్యంలో దోమల నివారణ.

జనంన్యూస్. 30.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం లొని జగదాంబ తండా గ్రామంలో దోమల నివారణకు దోమల మందు స్ప్రే చేపియడం జరిగింది, ప్రజలు దోమల తీవ్రత ఎక్కువ ఉండటంవల్ల అనారోగ్య భారీ పడకుండా ఉండడానికి గ్రామ సర్పంచ్ మాలవత్ సుగుణ ఉప.…

  • January 30, 2026
  • 79 views
శ్రీపార్వతీ కుండలేశ్వరస్వామి కళ్యాణ మహోత్స & ఆలయం వద్దఅన్న సమారాధన

జనం న్యూస్ జనవరి 31 ముమ్మడివరం ప్రతినిధి వైభవో పేతంగా ప్రారంభమైన శ్రీ పార్వతీకుండలేశ్వర మరియుక్షేత్రపాలకుడు శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వార్ల పాంచాహన్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. ఐదవ రోజు న ఆలయ వద్ద అన్న ప్రసాదం…

  • January 30, 2026
  • 85 views
పెన్షన్ల పంపిణీ ( పేదల సేవలో )కార్యక్రమంలో పాల్గొనండి

జనం న్యూస్ జనవరి 30 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావు జనవరి 31, 2026 న జరిగే పెన్షన్ల పంపిణీ ( పేదల సేవలో)కార్యక్రమంలో నాయకులు…

  • January 30, 2026
  • 76 views
ప్రాథమిక స్కూల్ కు సౌండ్ బాక్స్ విరాళంగా ఇచ్చిన డిసిసి కార్యదర్శి.

జనంన్యూస్. 30. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామ ప్రాథమిక పాఠశాలకు డిసిసి ప్రధాన కార్యదర్శి వెలమ భాస్కర్ రెడ్డి మైక్ సెట్ (సౌండ్ బాక్స్) కొనుగోలుకు అవసరమైన ₹20,000లను విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆయన…

  • January 30, 2026
  • 75 views
విస్ డం స్కూల్ నందు వకృత్వ పోటీలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. స్వర్ణంద్రా మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ నందలూరు,. వైస్సార్ కడప జిల్లా,వారి ఆధ్వర్యంలో క్రీ “శే “డాక్టర్ అరిగె సుబ్రహ్మణ్యం DEAN, AITS, అయన జ్ఞాప కార్థం రాజంపేట పార్లమెంట్ స్థాయిలో విద్యారంగంలో…

  • January 30, 2026
  • 73 views
తాళ్ల ధర్మారం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం ప్రారంభం

జనం న్యూస్ జనవరి 30 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం లోని తాల్ల ధర్మారం గ్రామం లో వ్యవసాయ అధికారి తిరుపతి పాక్స్ సిఈవో రాజేందర్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ చల్ల వినోద -లక్ష్మణ్.…

  • January 30, 2026
  • 76 views
.మేడారం సమ్మక్క – సారలమ్మకు 71 కేజీల బంగారాన్ని సమర్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి గట్టమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దంపతులు అనంతరం తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ…

  • January 30, 2026
  • 73 views
STU అధ్యక్షులు జి. ఆదినారాయణ రెడ్డి ఆర్ధిక సహకారం తో విద్యార్థుల కు స్టడీ మెటీరియల్ అందజేత

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU)రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి ఆదినారాయణ రెడ్డి ఆర్థిక సహకారంతో నందలూరు, పెనగలూరు,కోడూరు,పుల్లంపేట,రాజంపేట, చిట్వేల్, ఓబుళవారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే తయారు చేయబడిన స్టడీ మెటీరి యల్ను…