జనం న్యూస్: జనవరి 31 (కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్లకు నో యువర్ వెహికిల్ (కేవైవీ) తనిఖీ ప్రక్రియను పూర్తిగా తొలగిస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది. వాహనం…
జనం న్యూస్ జనవరి 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ ఊ విద్యార్థుల సృజనాత్మక వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయనీ శ్రీ నాగార్జున విద్యాలయ హై స్కూల్ కరస్పాండెంట్ జె. కమలాకర్ రావు పేర్కొన్నారు. మాధవరం కాలనీలోని శ్రీ నాగార్జున…
జనం న్యూస్ జనవరి 31 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కేరళలో ఎంతో కాలంగా ఆగిపోయిన అంగమాలి-శబరిమల, గురువాయూర్-తిరునావాయ అనే రెండు ప్రధాన రైల్వే లైన్లకు భారతీయ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా ఏళ్లుగా నిలిచిపోయిన ఈ ప్రతిపాదనలకు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జనవరి 31 మద్దూరి సునీత పోటీ చేస్తున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన మద్దూరి సునీత వార్డులోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్య సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా మెరుగుదల, డ్రైనేజీ…
జనం న్యూస్ జనవరి 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి ఉత్తరాంధ్ర ప్రజలను ఉత్సాహవంతులని చేస్తూ తెలుగుజాతి సాంస్కృతి సంబరాలతో ఒక్కటిగా నిలిచి సాటిలేని ఉత్సవంగా 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ లో ఏకరాత్రి ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 31 ఈరోజు ఎస్ టి యు (రాష్ట్రోపాధ్యాయ సంఘం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణలో మొదటి దశలో భాగంగా తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయ…
జనం న్యూస్ జనవరి 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి,సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త దారుల్లో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో…
జనంన్యూస్. 31.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండమండల పార్దిలోని కొండూర్ గ్రామంలో ఎమ్మార్వో అధ్యక్షతనగ్రామపంచాయతీ వద్ద గ్రామంలో నివసించే గ్రామ ప్రజలకు ఎలక్షన్ అవగాహన. కల్యాణ లక్ష్మి. షాది ముబారక్. రేషన్ కార్డ్స్. ఇందిరమ్మ ఇండ్లు. ఇసుక గురించి అవగాహన కార్యక్రమం…
జనం న్యూస్ 31 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణంలోని ఆర్టీసి జోనల్ వర్క్షాపులో రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఆర్టీసి డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయన…
జనం న్యూస్ 31 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణంలోని ఎస్.ఎం.ఆర్.పి.ఆర్.సి. బధిర పాఠశాలలో చదువుతున్న బధిర విద్యార్థులతో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 30న పోలీసు కార్యాలయంలో మమేకమై, వారికి ఇండోర్ మరియు అవుట్ డోర్…