జనం న్యూస్ 29 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ నెల 25న పాతరేగలో యాసర్ల సింహాచలం (70)ను చేతులతో కొట్టి హత్య చేసిన ఘటనలో నిందితుడు పెద్దింటి తిరుపతిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు బొబ్బిలి రూరల్ సీఐ…
జనం న్యూస్ 29 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ “మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ పేకాట ఆడుతూ… అడ్డంగా దొరికిపోయినట్లు’ వైసీపీ ఆరోపించింది. శంబర పోలమాంబ జాతరలోని అమ్మవారికి మంత్రితో కలిసి పట్టువస్తాలను సమర్పించిన కొద్ది నిమిషాలకే…
జనం న్యూస్ 29 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ ఉప సంచాలకులు దున్న రమేష్ తండ్రి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీహరి (92) సోమవారం విశాఖ, మధురవాడలోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యలతో…
జనం న్యూస్:జనవరి 29 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) మార్కాపురం జిల్లా, త్రిపురాంతకం మండలం, పాత అన్న సముద్రం గ్రామంలో గురువారం ఉదయం ఒక ట్రాక్టర్ ప్రమాదవశాత్తు వాగులో పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.గ్రామంలో పనులకు…
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా. నందలూరుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అనుపల్లి పుల్లయ్య తనయుడు అయినటువంటి అనుపల్లి వరప్రసాద్ కి ప్రతిష్టాత్మక గురు రత్నటీచర్స్అవార్డ్స్–2026లోఉత్తమ సామాజిక సేవా పురస్కారం లభించింది.ఈ అవార్డును డా. జె. రామ చంద్రన్ మారిటైమ్ ఫౌండేషన్ మరియు…
జనంన్యూస్. 29.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల పార్దిలోని నారాయణ పల్లి గ్రామస్తులు ఏటా పొర్ణమి ముందు కొండా పోచమ్మ అమ్మవారి మొక్కులు తీర్చు కునుడు అనవయితీ.పంటలు భగపండాలని పశువు లను సంరక్షించాలని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.కార్యక్రమం…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 29. తర్లపాడు మండలంలోని గానుగపెంట మరియు రాగసముద్రం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏడిఏ మార్కాపురం బాలాజీ నాయక్ నిర్వహించారు. కార్యక్రమంలో రైతుల ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏపీ ఎఫ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్…
జనం న్యూస్ జనవరి 28: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం:గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్పల్లి వాసి శ్రీరాముల నారాయణ స్వామికి డాక్టరేట్ అవార్డు లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఎస్.జె.డబ్ల్యూ.హెచ్.ఆర్.సి (సామాజిక న్యాయ ప్రపంచ మానవ…
బిచ్కుంద జనవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బిచ్కుంద ప్రభుత్వ హైస్కూల్ లో మున్సిపల్ నామినేషన్ స్వీకరణ కేంద్రం లో ఏర్పాటు చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్…
జనం న్యూస్ జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరులో వెంకటగిరి మీద వెలసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి 26వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైన…