దోమల నివారణ మందు పిచికారీ
జనం న్యూస్ జూలై 30 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ పల్లంకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కందికుప్ప గ్రామ పంచాయతీ శివారు జమ్మి చెరువులో మంగళవారం మలేరియా దోమల నివారణ మందును వైద్య సిబ్బంది ప్రతి ఇంటిలోనూ పిచికారీ…
మద్నూర్ మండల కేంద్రంలో హాస్పిటల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్…
మద్నూర్ జులై 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు సందర్శించారు. అనంతరం హండే కేలూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించారు.…
.మనోధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే గండ్ర….
జనం న్యూస్ జులై 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి నియోజకవర్గం, గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు అబ్బు కుమార్ రెడ్డి కిడ్నీ నొప్పితో బాధపడుతూ, ఆపరేషన్ చేయించుకున్న హన్మకొండ అజార హాస్పిటల్ నందు…
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి తక్షణమే సమస్యలను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ ……
మద్నూర్ జూలై 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ శివారులోనీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు బుధవారం సందర్శించి స్కూల్ లో విద్యార్థులతో కలిసి భోజనం…
జగన్ను జనంతో వేరు చేయలేరు.. రావిపాటి రామేశ్వర రెడ్డి ఆగ్రహం”
మాజీ సర్పంచ్, గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ ఆర్టీఐ విభాగం అధ్యక్షులు రావిపాటి రామేశ్వరరెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూలై 30 (జనం న్యూస్): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనంతో కలవకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం అనేక…
పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షు బాధ్యతలు స్వీకరించిన మల్లెల శివ నాగేశ్వరరావుకు ఘన సన్మానం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ప్రజా సంఘాలు మీడియా మిత్రులు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా మల్లెల శివ నాగేశ్వరావు నియమితులైన సందర్భంగా మల్లెల న్యూస్…
జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసినఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు
జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మంగళవారం విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన ఏపీ జేఏసీ అమరావతి జిల్లా సమావేశం విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మర్యాద పూర్వకంగా…
గంజాయితో ముగ్గురి అరెస్ట్: సీఐ
జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు విజయనగరం టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం వ్యాస నారాయణ మెట్ట సమీపంలో గంజాయి అమ్ముతుండగా చిల్ల రవితేజ, మచ్చ…
ఘనం గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిది గా ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లిక్ విశిష్ట అతిథి గా పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం లో…
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో (జె. ఎన్ టి యు జి వి) గేట్ ఎదుట ఆందోళన చేయడం జరిగింది
జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక (జె. ఎన్ టి యు జి వి) హాస్టల్లో సమస్యలతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఉన్నఫలంగా ఫీజులు బకాయి ఉన్నాయని చెప్పి హాస్టల్ నుండి కట్టు…