• July 4, 2025
  • 29 views
అంగన్వాడి కేంద్రాల్లో అక్షరాభ్యాసం.

జనం న్యూస్ 05జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో ని హనుమంతుని పల్లి లో అంగన్వాడి స్కూల్లో పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దలు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క…

  • July 4, 2025
  • 28 views
మధ్యాహ్నభోజనాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

జనం న్యూస్ 05జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని బతికేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ రెడ్డి సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు పోషక పదార్థాలతో…

  • July 4, 2025
  • 29 views
సుపరిపాలనలో తొలి అడుగు

ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ జనం న్యూస్,జూలై05,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలంలోని పూడిమడక గ్రామంలోని కడపాలెంలో శుక్రవారం ఉదయం సుపరి పాలన తొలి అడుగు ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు…

  • July 4, 2025
  • 26 views
పరిగి లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమం

జనం న్యూస్ జూలై 04 వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం పాలసీతలీకరణ కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు,తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమాచార హక్కు…

  • July 4, 2025
  • 23 views
బిచ్కుంద మున్సిపల్ పరిధిలో హరితహారం….

బిచ్కుంద జులై 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు హరితహారం కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద మున్సిపాలిటీ కమిషనర్ షేక్ హయ్ం మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జునప్ప హరితహారం కార్యక్రమం…

  • July 4, 2025
  • 28 views
దొడ్డి కొమరయ్య 79 వ వర్ధంతి కార్యక్రమం

జనం న్యూస్ జూలై 4 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల్ లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ 79వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కురుమ పెద్దలు…

  • July 4, 2025
  • 32 views
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 92 జయంతి వారికి ఘన నివాళులు

జనం న్యూస్ జూలై 4 కోనసీమ జిల్లా మండల ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మండపేటలో మయూరి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగాసుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందారు.…

  • July 4, 2025
  • 31 views
మెదక్ జిల్లా ఎంపీ మాధవనేని రఘునందన్ రావు త్వరగా కోలుకోవాలని చాముండేశ్వరి మాత ఆలయంలో పూజలు నిర్వహించిన బిజెపి కార్యకర్తలు

జనం న్యూస్ జులై 4 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల బిజెపి నాయకులు శ్రీ చాముండేశ్వరి మాత అమ్మవారినీ దర్శించుకుని మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావ్ గారి పేరు పైన కుంకుమార్చన…

  • July 4, 2025
  • 30 views
ఖర్గే సభకు వెళ్లినా మండల కాంగ్రెస్ నాయకులు

జనం న్యూస్ జులై 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ సభకు మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మండల, గ్రామ ముఖ్య…

  • July 4, 2025
  • 27 views
గిరిజనుల్లో విప్లవ స్ఫూర్తిని నింపిన అల్లూరికి ఘన నివాళి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట: గిరిజనుల్లో విప్లవ స్ఫూర్తి రగిలించేటమే కాకుండా వారిలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగింప చేసి ఉద్యమం వైపు నడిపించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని నాయకులు కొనియాడారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com