• June 30, 2025
  • 26 views
డ్రాపౌట్ బడులపై ప్రత్యేక దృష్టి సారించాలి..!

జనంన్యూస్.30. నిజామాబాద్.ప్రతినిధి. డ్రాపౌట్ లు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి విద్యా శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని సర్కారు బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చొరవ చూపాలన్నారు.…

  • June 30, 2025
  • 23 views
నర్సాపూర్ లో మెగా జాబ్ మేళా విజయవంతం

1000 ఉద్యోగాలకు 2000 మంది నిరుద్యోగులు హాజరు. 500 మంది నిరుద్యోగులు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక. అద్భుతం సృష్టించిన మెగా జాబ్ మేళా* ఆనందం వ్యక్తం చేసిన మెదక్ జిల్లా ప్రజలు. నిరుద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే.…

  • June 30, 2025
  • 23 views
అవగాహన లేని ఆర్ఎంపీలు ఉన్నారా?

(✍️జనం న్యూస్ 29 జూన్ మండల ప్రతిదీ కాసిపేట రవి ✍️ ) వైద్యం పేరుతో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటంవాడుతున్నారు.కొంతమంది ఆర్ఎంపీలకు అనుమతులు లేకుండానే మండల గ్రామాలలో నిర్భయంగా వైద్యం చేస్తున్నా ,వైద్య శాఖ అధికారులు…

  • June 30, 2025
  • 26 views
సామాజిక సేవా దృక్పథం

మాజీ జెడ్పిటిసి రాజ్ కుమార్ నాయక్ (జనం న్యూస్ 30 జూన్ భీమారం ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రం చెందిన ఉమ్మడి జైపూర్ మండల్ మాజీ జెడ్పీటీసీ జరుపుల రాజకుమార్, సేవస్నేహ దృక్పథంలో భాగంగా సోమవారం రోజున వందే…

  • June 30, 2025
  • 79 views
పాశమైలారం సిగాచి పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం

జనం న్యూస్ జూన్ 30 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం సిగాచి కెమికల్స్ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సిగాచి కెమికల్స్…

  • June 30, 2025
  • 138 views
బొల్లా బాలిరెడ్డి 84వ జన్మదిన వేడుకలు..

జూలై 1వ తారీఖున వైసీపీ సీనియర్ నాయకులు బొల్లా బాలిరెడ్డి జన్మదిన వేడుకలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు బొల్లా బాలిరెడ్డి. ఆరు మండలాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బాలిరెడ్డి. బేస్తవారిపేట ప్రతినిధి,…

  • June 30, 2025
  • 22 views
పోరాటం ఆపకపోతే..భార్య, బిడ్డలను చంపేస్తామన్నారు

జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎస్‌.కోట మండలంలోని ముసిడిపల్లి గ్రామానికి చెందిన జిందాల్‌ నిర్వాసీతుడు సన్యాసిరావుపై శనివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. జిందాల్‌ పోరాటంపై విశాఖలోని న్యాయవాదిని కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా…

  • June 30, 2025
  • 22 views
ఎస్.ఐ మురళి దౌర్జన్యంపై చర్యలు తీసుకోండి*- జర్నలిస్ట్ నాయుడుకు సంఘీభావం తెలిపిన అయ్యప్పనగర్ కాలనీవాసులు

జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సీనియర్ జర్నలిస్ట్, 10టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎం.ఎం.ఎల్.నాయుడుపై విజయనగరం టూ టౌన్ ఎస్.ఐ మురళి చేసిన దౌర్జన్యాన్ని పూల్ బాగ్ అయ్యప్పనగర్ కాలనీ పోరాట సమితి తీవ్రంగా ఖండించింది.…

  • June 30, 2025
  • 23 views
చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: కోలగట్ల

జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి విమర్శించారు. ఏడాది పాలనలో ప్రజా…

  • June 30, 2025
  • 23 views
గొట్లాంలో గంజాయితో నలుగురు అరెస్ట్‌: సీఐ

జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బొండపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గొట్లాం బైపాస్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద గంజాయితో నలుగురు పట్టుబడినట్లు ఎస్‌ఐ మహేశ్‌ శనివారం తెలిపారు. పట్టుబడిన వారిలో పార్వతీపురం మన్యం జిల్లా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com