• March 29, 2025
  • 27 views
విద్యార్థులకు బ్యాగులు మరియు సోలార్ లైట్లు పంపిణీ…

జుక్కల్ మార్చి 29 జనవరి ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో పడం పల్లి గ్రామంలో ఈరోజు మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు మరియు సోలార్ లైట్లు పంపిణీ చేయడం జరిగింది జుక్కల్ యూత్…

  • March 29, 2025
  • 28 views
వ్యవసాయ మార్కెట్ పలు అభివృద్ధి కార్యక్రమాల నిధుల కోసం మంత్రి పున్నం ప్రభాకర్ కు వినతి పత్రం

▪️ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్// జమ్మికుంట).. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాల నిధుల మంజూరుకై, బీసీ…

  • March 29, 2025
  • 28 views
ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

▪️దేశీని కోటి ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇల్లందకుంట దేవస్థానం చైర్మన్…

  • March 29, 2025
  • 28 views
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం ప్రణవ్ బాబు

జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే రాజ్యాంగాన్ని అపహస్యం చేసేలా బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల…

  • March 29, 2025
  • 29 views
కులమతాలకు అతీతంగా ప్రజలు పండుగలు జరుపుకోవాలి

▪️జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ (జమ్మికుంట).. భారతదేశమంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని దేశంలోని విభిన్న కులాల మతలవారు ఉగాది, రంజాన్ మరియు రాబోయే పండుగలను అన్ని కులాల…

  • March 29, 2025
  • 27 views
ఏప్రిల్ నుండి రేషన్ కార్డు దారులకు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలి తహసిల్దార్ సత్యనారాయణ

జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి రేషన్ డీలర్లతో తహసిల్దార్ మాట్లాడుతూ ఏ ఒక్కరు బియ్యం అమ్మి నట్లు ఫిర్యాదులు వస్తే కేసులు…

  • March 29, 2025
  • 31 views
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ! నిరసన తెలిపిన. ముస్లిం సోదరులు

జనం న్యూస్. మార్చి 28. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు పవిత్ర రంజాన్ మాసం జుమతుల్ విధా చివరి శుక్రవారం నాడు నమాజ్ అనంతరం రామ చంద్రపురం మజీద్ లో పెద్ద…

  • March 29, 2025
  • 30 views
రహదారి విస్తరణభూ నిర్వాసితులతో సమావేశం

మీ సమస్యలు పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా:ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,మార్చి29, అచ్యుతాపురం:అనకాపల్లి- అచ్యుతాపురం రహదారి విస్తరణ భూ నిర్వాసితులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురంలో ఉన్న నివాసం వద్ద నమావేశం నిర్వహించారు.అనకాపల్లి- అచ్యుతాపురం రహదారి విస్తరణలో భూములు,…

  • March 29, 2025
  • 32 views
ప్రజలంతా భిన్నత్వంలో ఏకత్వంలా ఉండాలి

▪️రాబోయే పండుగలన్నీ స్నేహపూరితమైన వాతావరణంలో జరుపుకోవాలి… ▪️హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, దేశంలోని విభిన్న కులాలు, మతాలవారు రాబోయే పండుగలు…

  • March 29, 2025
  • 30 views
రంజాన్ పండుగ అందరి పండుగ

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందిస్తున్న షేక్ మౌల,పఠాన్ మెహర్ ఖాన్. జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా రంజాన్ పండుగ పేదవారు, ధనికులు అనే బేధం లేకుండా అందరూ కలిసి మెలసి చేసుకునే పండుగ రంజాన్ పండుగ అని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com