విద్యార్థుల్లో క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి.
జనం న్యూస్ జనవరి 14 (చిట్యాల మండలం ప్రతినిధి మహేష్ ). నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినెడు గ్రామం లో డివైఎఫ్ఐ మరియు ఎస్ ఎఫ్ ఐ ఆద్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే క్రీడా కార్యక్రమల ప్రారంభోత్సవంలో భాగంగా…
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి రేగొండ ఎస్ ఐ
కోడిపందాలు పేకాటలు చట్టరీత్య నేరం జనం న్యూస్ 13/01/25 రేగొండ మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రిపోర్టర్ ముప్పు భాస్కర్ రేగొండ ఎస్సై సందీప్ రేగొండ ప్రజలను పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పండగ సెలవులకు హాస్టల్ కాలేజీ నుండి…
భారీగా బలయ్య మూవీ కి అభిమానులు
జనం న్యూస్ 13 ఆదివారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి) కామారెడ్డి జిల్లా లోని ప్రియా ఏసియాన్ టాకీస్ లో సాయంత్రం 6గంటలకు డాకు మహారాజ్ బాలకృష్ణ మూవీ రిలీజ్ రోజున భారీగా జనాలు రావడం బలయ్య అభిమానులు ఫ్యామిలీ తోటి…
విలేఖరి లక్ష్మణరావును పరామర్శించిన తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ నాయకులు
జనం న్యూస్ 13 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం విద్యానగర్ కాలనీ పంచాయతీ లొ నివాసముంటున్న విలేఖరి శనిగపు లక్ష్మణరావు తన కుమారుడి ఆత్మహత్య నేపథ్యంలో కుటుంబమంతా చాలా మనస్థాపంతో కుంగి పోతున్న తరుణంలో ఈరోజు అట్టి కుటుంబాన్ని సందర్శించి తెలంగాణ జర్నలిస్టు…
కోడి పందాల స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.పది మంది పై కేసు నమోదు
జనం న్యూస్ జనవరి 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోకొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. .డీవీ.శ్రీనివాస రావు , ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈస్గాం పోలిస్ స్టేషన్ లిమిట్స్ లో రాస్పల్లి గ్రామ శివారు లో ఉన్న పెద్దవాగు పరీవాహక ప్రాంతాలను అడ్డలగా…
మందా జగన్నాధం భౌతికకాయానికి నివాళులర్పించిన సంపత్ కుమార్.
జనం న్యూస్ 13 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ .సంపత్ కుమార్ నివాళులర్పించారు.హైదరాబాద్లోని చంపాపేటలోని…
స్పెషల్ ముగ్గులు భోగి సందర్బంగా
జనం న్యూస్ 13జనవరి సోమవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా లోని రామారెడ్డి మండలం లోని రెడ్డిపేట గ్రామం లో సంక్రాతి భోగి సందర్బంగా ముగ్గులు వేసిన గాడిలా ప్రేమలత మూడు రోజుల పండుగ నిర్వహించడం జరుగుతుంది…
నేలపైన హరివిల్లు.. అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
జనం న్యూస్ జనవరి 13 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాకరా సంక్రాంతి పురస్కరించుకుని ఆదివారం నాడు రాజు కలని దుర్గామాత…
అఖిల భారత ప్రజాతంత్ర ఆధ్వర్యంలో పోటీలు
జనం న్యూస్/జనవరి 13/కొల్లాపూర్ పెంట్లవెల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అని వారు తెలిపారు. మహిళా సంఘం మండల కార్యదర్శి డి ఆదిలక్ష్మి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు, డి ఈశ్వర్,…
కలెక్టర్ కాంప్లెక్స్ మీటింగ్ హాల్లో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి
జనం న్యూస్, జనవరి 13,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు 11 గంటలకు కలెక్టర్ కాంప్లెక్స్ మీటింగ్ హాల్లో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగినది .ఈ…