• October 8, 2025
  • 49 views
పితాని బాలకృష్ణ కు ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ నేతల అభినందన లు

జనం న్యూస్ అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం.…

  • October 8, 2025
  • 138 views
సుప్రీంకోర్ట్ న్యాయ మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం:-బంగరిగళ్ళ మహేందర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోశాధికారి

Press నోట్: 08/10/2025 జనం న్యూస్ హయత్ నగర్ ఆలంపల్లి దుర్గేష్ దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయిపై స‌నాత‌న ధ‌ర్మం ముసుగులో జరిగిన మనువాద దాడిని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా…

  • October 8, 2025
  • 49 views
అబివృద్ధి, అపరిశుభ్రత పై దృష్టి పెట్టండి

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి అక్టోబర్ 8 చట్టి గ్రామపంచాయతీ చట్టి గ్రామంలో జరుగుతున్న మేకల సంతను గ్రామ కార్యదర్శి మరియు గ్రామ పెసా కమిటీ సభ్యుల సచివాలయ సిబ్బంది గ్రామస్తులతో కలసి ప్రతి వారం…

  • October 8, 2025
  • 45 views
ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేయాలని చూస్తున్న బీజేపీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరికి పాల్పడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేయాలని చూస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఈమేరకు…

  • October 8, 2025
  • 44 views
చట్టవ్యతిరేక కార్యక్రమానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు సీఐ పి రంజిత్ రావు

జనం న్యూస్ అక్టోబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి రౌడీ షీటర్ల పై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్థానిక సిఐ పి రంజిత్ రావు హెచ్చరించారు స్థానిక…

  • October 8, 2025
  • 44 views
స్థానిక ఎన్నికల్లో బి ఆర్ యస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.

ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు లు పంపిణీ చేయాలి. జుక్కల్ అక్టోబర్ 8 జనం న్యూస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ యస్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలని పిట్లం మండలం లో జరిగిన పార్టీ కార్యకర్తల…

  • October 8, 2025
  • 49 views
ఇంద్రేశం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై కొరడా రువ్విన మున్సిపల్ అధికారులు

జనం న్యూస్ అక్టోబర్ 08 సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా రువ్వారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, షాపులు, షెడ్‌లు, కాంపౌండ్‌ వాల్‌లు వంటి నిర్మాణాలపై బుధవారం ఉదయం మున్సిపల్…

  • October 8, 2025
  • 84 views
పరిమితిని మించి క్వారీ లోతు తవ్వుతున్న కంకర్ మిల్లు నిర్వాహకులు

ఓవర్ బ్లాస్టింగ్లతో క్రాక్ ఇస్తున్న ఇల్లు నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్న మైనింగ్ శాఖ జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 8 : ఏన్కూర్ మండల పరిధిలో గల గార్ల ఒడ్డు గ్రామంలో కంకర్ మిల్లు…

  • October 8, 2025
  • 56 views
కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ చిన్న రాంపూర్ గ్రామంలో గత మూడు నాలుగు నెలల క్రితం కురుమ మారుతి అనే కురుమ కులానికి సంబంధించిన వ్యక్తి గుండె పోటుతో తో మరణించడం వలన

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 8 ఈ రోజు బాన్సువాడ డివిజన్ కురుమ కుల సంఘం తరఫున కుటుంబానికి ఎంతోకొంత సహాయం అయితదని చెప్పేసి వారికి ఈరోజు బాన్సువాడ డివిజన్ కురుమ కుల సంఘం తరఫున…

  • October 8, 2025
  • 42 views
..సిజేఐపై దాడికి పాల్పడ్డ రాకేష్ కిషోర్ న్యాయవాదిని తక్షణమే ఉరితీయాలి

.జనం న్యూస్ అక్టోబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తూ సంయుక్త ప్రకటనలో…