• August 31, 2025
  • 104 views
పేదల సంక్షేమమే ఇందిరమ్మ లక్ష్యం ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

జనం న్యూస్ జులై 30 మండలం పెన్ పహాడ్ : పేదల సంక్షేమమే ఇందిరమ్మ లక్ష్యం అని ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…

  • August 31, 2025
  • 68 views
ప్రముఖల సమక్షంలో చెల్లి సురేష్ పుట్టిన రోజు వేడుకలు

జనం న్యూస్ కాట్రేనికోన, ఆగస్టు 31 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండల టిడిపి అధ్యక్షులు, చెయ్యేరు సర్పంచ్ చెల్లి సురేష్ పుట్టినరోజు వేడుకలు చెయ్యేరు లో శనివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వివిధ గ్రామాల కూటమి నాయకులు, అబిమానులు మర్యాద పూర్వకముగా…

  • August 31, 2025
  • 49 views
చందుపట్ల కీర్తి రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ మొగిలి

జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి బీజేపీ నాయకురాలు చందుపట్ల కీర్తి రెడ్డి జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెబర్ హుస్సేన్…

  • August 31, 2025
  • 60 views
విధి నిర్వహణలో చేసిన సేవలే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి

ఘనంగా ఏ ఓ పదవి విరమణ కార్యక్రమం కాట్రేనికోన ఆగష్టు 31 జనం న్యూస్ విధి నిర్వహణలో ఉద్యోగులు ప్రజలకు చేసిన సేవలు ఉద్యోగులకు తగిన గుర్తింపుని ఇస్తాయని కాట్రేనికోన ఎంపీపీ కోలాటి సత్యవతి పేర్కొన్నారు. కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయం…

  • August 31, 2025
  • 53 views
బీపి, షుగర్ పరీక్షలు నిర్వహించిన జనసేన సేవాదళ్, చిరంజీవి యువత”

జనం న్యూస్ 31 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా జనసేన సేవాదళ్, విజయనగరం జిల్లా చిరంజీవి యువత, ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్…

  • August 31, 2025
  • 57 views
మొక్కలు నాటిన జనసేన సేవాదళ్, చిరంజీవి యువత”

జనం న్యూస్ 31 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా జనసేన సేవాదళ్, విజయనగరం జిల్లా చిరంజీవి యువత, ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్…

  • August 31, 2025
  • 58 views
ఉన్నత విద్యతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 31 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఇటీవల 10వ తరగతి, ఇంటర్మీడియట్, బి.టెక్ 2023-24 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్షల్లోఉత్తమ ప్రతిభ కనబర్చి, మంచి మార్కులతో ఉత్తమ…

  • August 31, 2025
  • 58 views
పేదల కోలనీల్లో మౌళిక వసతుల కై పాలకులు, అధికారులు చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి.-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్.

జనం న్యూస్ 31 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రభుత్వాలు మారినా పేదల కోలనీల్లో మౌళిక వసతుల కల్పించండి అని పాలకులు, అధికారులు చుట్టూ కాళ్ళు అరిగేలా ఎన్నేళ్ళు ప్రదక్షిణలు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత…

  • August 31, 2025
  • 74 views
మధుప్రియ పాల డైరీ కేంద్రంపై ప్రత్యేక పోలీసు అధికారుల దాడులు. 210 లీటర్ల కల్తీ నెయ్యి స్వాధీనం

జనం న్యూస్.ఆగస్టు30. సంగారెడ్డి జిల్లా.హత్నూర. మధుప్రియ డైరీ కేంద్రంపై ప్రత్యేక పోలీసుఅధికారుల బృందం శనివారం దాడులు నిర్వహించి210 లీటర్ల కల్తీ నెయ్యితో పాటు10 కిలోలనెయ్యి బకెట్లు.ఆరు30లీటర్ల పెద్దక్యాన్లు రెండు.కాటన్ మంచినూనె ప్యాకెట్లు కాన్ ఫ్లోర్ పౌడర్ టెస్టింగ్ సాల్ట్ బ్రేకింగ్ సోడాఇతర…

  • August 31, 2025
  • 49 views
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి..!

జనంన్యూస్. 31. సిరికొండ. ప్రతినిధి. సీఎం రేవంత్ రెడ్డి కి నిజామాబాద్, రూరల్ నియోజకవర్గం లో సిరికొండ. ధర్పల్లి. వరద నష్టం గురించి వివరించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. స్పందించిన సీఎం. వరద నష్టం ఎంత జరిగిందో అంచనా వేయాలని…