భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్ వ్యాఖ్యలకు గోర్ బంజారా హక్కుల సాధన సమితి సంఘం తీవ్ర వ్యతిరేకత. జనం న్యూస్ 31 ఆగస్టు వికారాబాద్ జిల్లా. తెలంగాణలో ఎస్టి జాబితా నుంచి కొన్ని వర్గాలను తొలగించాలని భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్ చేసిన వ్యాఖ్యలకు…
జనం న్యూస్ జులై 30 మండలం పెన్ పహాడ్ : పేదల సంక్షేమమే ఇందిరమ్మ లక్ష్యం అని ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…
జనం న్యూస్ ఆగస్టు 30 నడిగూడెం మండలం లోని రత్నవరం గ్రామం లోని గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర శ్రీ శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం గ్రామ దేవాలయంలో లడ్డూ ప్రసాదాన్ని వేలం వేశారు. ఈ సందర్భంలో గ్రామానికి చెందిన సంపతి గిరిబాబు భక్తి శ్రద్ధలతో లడ్డూను 70,500 రూపాయలుకు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ…
భీమారం మండలం, నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో దురదలు దద్దుర్లు (ఎలర్జీ) ఎక్కువ ప్రభావితాన్ని చూపుతూనే ఉన్నాయి,సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి మెడికల్ క్యాంప్ నిర్వహించే ఆలోచన లేదు . ఈ మెడికల్ క్యాంపు గ్రామపంచాయతీలో ఏఎన్ఎంలు గాని ఆశా వర్కర్లు గాని…
జనం న్యూస్ 31ఆగష్టు పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో గోపాలమిత్రగా పనిచేస్తున్న నర్సయ్య ను గోపాలమిత్రసూపర్వైజర్ గా ఎంపిక చేయడంపైఈరోజు తోటి గోపాలమిత్ర సభ్యులు మరియు పశు వైద్య సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు.ఇట్టి కార్యక్రమంలో వి ఏ…
జనం న్యూస్ 30 ఆగష్టు పెగడపల్లి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల మండల స్థాయి అధ్యక్షులు కార్యదర్శిలు…
మద్నూర్ ఆగస్టు 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలో తడి హిప్పర్గ, గోజెగావ్, సొనల గ్రామాలలో వరుసగా కురిసిన వర్షానికి నీట మునిగిన పంటలను మండల వ్యవసాయ అధికారి పరిశీలించడం జరిగింది.వర్షానికి దెబ్బతిన్న పంటలను గ్రామల…
జనం న్యూస్,ఆగస్టు 30,అచ్యుతాపురం: అమెరికా విధించిన అదనపు టారిఫ్ భారం ప్రభుత్వమే భరించి పరిశ్రమల మనుగడ, కార్మికుల ఉపాధికి ఇబ్బందుల్లేకుండా చూడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం…
(జనం న్యూస్ 30 ఆగస్టు, ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండoలోని శనివారం రోజున నరసింగాపూర్ గ్రామపంచాయతీలో సబ్ స్టేషన్ నిర్మాణం కొరకై స్థలానికి సరిహద్దులు నిర్వహించారు, . సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల చుట్టుపక్కల గల నాలుగు ఐదు గ్రామాలకు…