జనంన్యూస్. 28.నిజామాబాదు. రూరల్. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సందర్శించారు. వరద నీటి ఉద్ధృతి వల్ల ముత్యాల…
జనం న్యూస్ ఆగష్టు 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మునగాల మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఈ ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే…
జనం న్యూస్- ఆగస్టు 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం నాడు 23 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు సందర్శించారు. నేపాల్ శ్రీలంక, రష్యా, వియత్నాం ,జింబాబ్వే, నైజీరియా, ఎతోపియా, సౌత్…
జనం న్యూస్ ఆగష్టు 28 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రములో అకాల వర్షానికి రోళ్ళావాగు మెయిన్ కెనాల్ యూటీకి రంద్రం పడి పోలాలు మరియు ఇండ్లలోకి నీళ్ళు వస్తున్నాయని విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి పరిశీలించి అధికారులతో మాట్లాడిన జిల్లా…
జనం న్యూస్ ఆగష్టు 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు కలుపును నివారించుకునేందుకు మల్చింగ్ పేపర్ ఏర్పాటు చేసుకున్నట్లు అయితే ఎకరానికి 8000/- రూపాయలు చొప్పున సబ్సిడీ అందించడం జరుగుతుందని జిల్లా ఉద్యాన పట్టు…
జనం న్యూస్ ఆగష్టు 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- వర్షాకాలంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో మండల ప్రజలకు సూచించారు.వాహనాలను పరిమిత వేగంతో నడపాలని, గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని…
పి. ఏ. పల్లి మండలం లో పావురల గట్టు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భాషా మృతి బాధాకరం అని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నాడు.అతని చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అన్ని వీదాల…
జనం న్యూస్ ఆగస్టు 28 మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు మరియు ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేభారీ వర్షాలకు ప్రజలు తాగడానికి నీళ్లు ఆహారం తినడానికి అందించాలని హెలికాప్టర్ సహాయంతో మరియు డ్రోన్ సహాయంతో సహాయక…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ దినం. స్థానిక ఎన్నార్టీ సెంటర్లో వాపక్ష నాయకులు తలపెట్టిన కార్యక్రమంలో నేడు…
వరద నీటి ధాటికి తెగిన చిన్న పూల్ వంతెన వరద నీటితో నవోదయ,మోడల్ స్కూల్ కు నిలిచిన రాకపోకలు భయాందోళనలో తల్లిదండ్రులు జుక్కల్ ఆగస్టు 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో గత రెండు రోజులుగా కురుస్తున్న…