సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 16 నాయకులతో మర్యాదపూర్వక భేటీ జహీరాబాద్ నియోజకవర్గం, మొగడంపల్లి మండల్ పరిధిలోని చిన్నబట్టి తాండ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఘన విజయం సాధించిన కేతావత్…
జోనల్ ఆఫీసర్ ప్రతాపరెడ్డి, స్టేజ్ టు ఆఫీసర్ గుండు హనుమండ్లు, జనం న్యూస్,డిసెంబర్ 16,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న జోనల్ ఆఫీసర్ ప్రతాపరెడ్డి, మాట్లాడుతూ స్టేజ్ టు…
జనం న్యూస్ 16డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్: జైనూర్ మండలం రావుజీగూడ గ్రామ నూతన ఉప సర్పంచ్ పెందూరు గంగామణి, వార్డు సభ్యులు ఊర్వేత బాగుబాయి, మెస్రం చంద్రకళ, షేక్ సబీనాబీ, షేక్ కైరున్ బీ మంగళవారం…
న్యూస్ అమలాపురం డిసెంబర్ 16 అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం కీతన చెరువుతూము దగ్గర యాప చెట్టు చల్లపల్లి వంటకాలు వ కుళ్ళిన కళేబరాలు తో పంట కాలవ వ్యర్ధాలతో నిండిఉన్నది పిడబ్ల్యుడి అధికారులు కానీ రెవిన్యూ అధికారులు కానీ స్థానిక…
జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామర కొండ హిమబిందును కొమురయ్యను ఎమ్మెల్యే సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి స్వాగతం, పలుకుతూ ఆరేపల్లి ప్రజలు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనం న్యూస్ డిసెంబర్ 16 మన్నపూర్ గ్రామంలో మోడీ భార్గవి జన్మదిన వేడుకలను ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మోడీ భార్గవికి జన్మదిన శుభాకాంక్షలు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 15 జహీరాబాద్, డిసెంబర్ 1 మనిషి శ్రీకృష్ణ భగవానునికి నిత్యదాసుడని, కృష్ణ భక్తిభావనలో కర్మలను ఆచరించడమే నిజమైన ధర్మమని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి విభిషణ్ ప్రభుజీ సెలవిచ్చారు.…
నల్గొండ జిల్లా పీ. ఏ.పల్లి,గుడిపల్లి మండలం రిపోర్టర్ శ్రీరమణ. గుడిపల్లి మండలంగుడిపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి ఇటీకాల జగన్మోహన్రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి కూన్రెడ్డి రాజశేఖర్ రెడ్డి,చిలకమర్తి గ్రామము నుండి కాంగ్రెస్ నుండి…
.డిసెంబర్.15(జనంన్యూస్) మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కుమ్మరి. పద్మ జగన్, వార్డ్ సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్…
జనం న్యూస్, డిసెంబర్ 16, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఘన విజయం సాధించి గెలుపొందిన పద్మశాలి ముద్దు బిడ్డలు గూరుడు తిరుపతి ని మరియు ద్యావనపల్లి రామకృష్ణ ని మెట్ పల్లి మాజీ…