స్తంభానికి వేలాడుతున్న లైన మన్ మోహీన్
జనం న్యూస్ జనవరి 13 నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం. కొత్తపల్లి: చాకచక్యంతో ఓ లైన్మన్ తృటిలో విద్యుత్ ప్రమాదం నుంచి త ప్పించుకున్న సంఘటన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఆది వారం చోటు చేసుకొంది. వివరాల్లోకి వె…
ఆర్టీఐ మండల నూతన కమిటీ అధ్యక్షుడ గా పిల్లి వెంకటప్ప
జనం న్యూస్ జనవరి 13 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: సమచార హక్కు చట్టం పరిరక్షణ.కమిటీ మండల కమిటీని ఆదివారం మండలం లో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పిల్లి వెం కటప్ప, ఉపాధ్యక్షుడిగా మురళి,…
పేదోడి రాజ్యం ఇందిరమ్మ రాజ్యం
జనం న్యూస్ 13.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండల ఓబీసీ మండల పార్టీ అధ్యక్షుడు అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం – అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు – జనవరి 26 నుంచి పేదోడు…
నార్సింగ్ మండల పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ భౌతికయంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళులర్పించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
జనం న్యూస్ 13.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ హఠాత్తుగా మరణించడం జరిగింది. ఈ నార్సింగ్ మండల…
భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద
జనం న్యూస్ జనవరి 13 శాయంపేట మండలం భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి -స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు…
ఆర్మీ డే వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన జవాన్లు
జనం న్యూస్ జనవరి 13/2025/కల్వకుర్తి ఇంచార్జ్ :- వెల్దండ మండల కేంద్రంలో ఈనెల 15న వెల్దండ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్మీ డే వేడుకలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని మాజీ సైనికులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా. వెల్దండలో…
భోగిమంటల వెలుగుల్లో భోగభాగ్యాలు.
జనం న్యూస్ జనవరి 14 (చిట్యాల మండలం ప్రతినిధి మహేష్ ). నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద సోమవారం ఉదయం భోగి పండుగ సందర్భంగా బిజెపి నల్గొండ జిల్లా కౌన్సిలర్ నెంబర్ అంశల…
భారత దేశ ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వేడుక జాతీయ యువజన దినోత్సవం
స్వామి వివేకానంద జయంతిని నిర్వహించిన మండల విద్యాధికారి విట్టల్ జనం న్యూస్ జనవరి 13 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపిచేడు మండలం లోని యువతకు మండల విద్యాధికారి పి.విటల్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు
జనం న్యూస్ 13 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- సంక్రాంతి.. రైతులకు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుంది దేశంలో…
సేవా కార్యక్రమలు అభినందనీయం
జనం న్యూస్ 13జనవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. తిర్యాని :అనిల్ అన్న యువసేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారు సాగర్ అన్నారుతిర్యాని మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన బుగ్గ రామన్న…