• December 17, 2025
  • 103 views
బతికున్నప్పుడే అన్నీ జరగాలి: అశోక్ గజపతి రాజు

జనం న్యూస్‌ 17 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు భావోద్వేగమయ్యారు. ‘మనం ఎప్పుడు చనిపోతామో చెప్పలేము.. బతికున్నప్పుడే సాధించాలి. నేను ఉన్నప్పుడే ఈ మంచి కార్యాలు జరగాలి. ప్రజలకు ఇంకా…

  • December 16, 2025
  • 120 views
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా గుత్తుల సాయి..

జనం న్యూస్ డిసెంబర్ 16 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గుత్తుల సాయి పేరును అధిష్టానం ఖరారుచేసింది. ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామానికి చెందిన ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గాడిలంక సర్పంచ్…

  • December 16, 2025
  • 112 views
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చేసినందుకు బీ ఆర్ ఎస్ పార్టీ నుండి బహిష్కరణ

జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట. మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు నమ్మకద్రోహం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చేసినందుకు శాయంపేట మండల కేంద్రానికి చెందిన వలపదాసు చంద్రమౌళి కుసుమ…

  • December 16, 2025
  • 115 views
ఉచిత మెడికల్ క్యాంప్

జనం న్యూస్ ;డిసెంబర్ 16 మంగళవారం;సిద్ధిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; హైదరాబాద్‌లోని భారత్‌పుర కాలనీలో కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. జనార్దన్ కాలనీకి వచ్చి దాదాపు 45 మంది పేషెంట్లకు పరీక్షలు చేసి…

  • December 16, 2025
  • 110 views
నాదెండ్ల మనోహర్ని కలిసిన అతికారి కృష్ణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా అన్నమయ్య పుట్టి నడియాడిన,భక్త కన్నప్ప లాంటి మహా భక్తులు పుట్టిన, మరో భధ్రాద్రి అయిన, బ్రిటీష్ కాలం నుండీ గుర్తింపు పొంది అన్ని రకముల వసతులు కలిగి ఉన్నాయి ఇవి అన్ని పరిగణనలోకి తీసుకొని…

  • December 16, 2025
  • 106 views
కూటమి ప్రభుత్వంలో గోశాలలు కట్టించారు చాలా ఆనందదాయకం అలాగే పాడి పశువులను పెంచి

పోషిస్తున్న రైతులకు పశుగ్రాసంగా పశువులకు పెట్టే మేత దానా బస్తాలు కూడా ప్రభుత్వం సబ్సిడీ కలిపిస్తే రైతులకు భారం కాకుండా ప్రతి ఒక్క రైతు పశువులను పెంచుతారు తద్వారా చక్కటి పాడి సమకూరుతుంది అలాగే ఇంకో చిన్న మనవి ప్రస్తుతం పనిఆహార…

  • December 16, 2025
  • 104 views
జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా మహాలక్ష్మిరావు

జనం న్యూస్ డిసెంబర్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా మామిడికుదురు మండలం బి.దొడ్డవరానికి చెందిన పసుపులేటి మహాలక్ష్మిరావు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు అడబాల…

  • December 16, 2025
  • 102 views
మండలం లో మూడవ విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రేపు జరగనున్నవి అదృష్టంగా విజయం ఎవరికి దక్కుతుంది.

నల్గొండ జిల్లా పీ. ఏ.పల్లి,గుడిపల్లి మండలం రిపోర్టర్ శ్రీరమణ. గుడిపల్లి మండలంగుడిపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి ఇటీకాల జగన్మోహన్రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి కూన్రెడ్డి రాజశేఖర్ రెడ్డి,చిలకమర్తి గ్రామము నుండి కాంగ్రెస్ నుండి…

  • December 16, 2025
  • 106 views
స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతి యుతంగా జరగాలి సీఐ రంజిత్ రావు

జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 17.12.2025 శాయంపేట మండలంలో జరగనున్న స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఎన్నికలు శాంతియుతంగా జరుగుటకు సహకరించాలని ఓట్లు వేసే వారు పోలింగ్…

  • December 16, 2025
  • 103 views
ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం ను పరిశీలించిన అధికారులు

ఎన్నికల సామాగ్రితో… గ్రామాలకు తరలిన ఎన్నికల సిబ్బంది మద్నూర్ డిసెంబర్ 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో గ్రామపంచాయతీ మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రమును…