• November 8, 2025
  • 95 views
జనగామ సాయమ్మకు నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకుల నివాళులు

జనం న్యూస్, నవంబర్ 08 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి) కొత్తగూడెం ప్రాంతంలో నివసించిన జనగామ సాయమ్మ దశదినకర్మల కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్ ప్రాంతం నుండి దాదాపు 50 సంవత్సరాల క్రితం కొత్తగూడెంకు వలసవచ్చిన…

  • November 8, 2025
  • 92 views
సామాన్య ప్రజల భద్రత పట్టింపు లేని భద్రతాధికారులుతమ నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు ఎందరో ఉన్న ఒకరికి కూడా పట్టింపు లేదు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 కనీస భద్రత ప్రమాణాలు పాటించని దుకాణములు సంస్థలు పర్మిషన్ల కాగితాలకే పరిమితం అవుతున్న నిబంధనలు నిత్యం వేల మంది సందర్శించే వ్యాపార సంస్థల వద్ద ఏ దైనా జరిగితే ఎవరు…

  • November 8, 2025
  • 109 views
నవంబర్ 9 ఆదివారం రోజున సిద్దిపేటలో అష్టావధానం

జనం న్యూస్ ; నవంబర్ 8 శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; నవంబర్ 9వ తేదీన ఉదయం పది గంటలకు సిద్దిపేటలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర క్షేత్రం మాస ఉత్సవాలను పురస్కరించుకొని పూజలు, హోమాలు, వైధిక…

  • November 8, 2025
  • 92 views
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

జనం న్యూస్ 08 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత (48) మృతి…

  • November 8, 2025
  • 64 views
కంచం చేత పట్టి లైన్‌లో నిల్చున్న కలెక్టర్‌

జనం న్యూస్ 08 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గంట్యాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు…

  • November 8, 2025
  • 68 views
విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నరసింగరావు

జనం న్యూస్ 08 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం శుక్రవారం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా లింగాల నరసింగరావు, ప్రధాన కార్యదర్శిగా వేదుల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా బట్టు డేవిడ్‌ రాజు, సంయుక్త కార్యదర్శి…

  • November 8, 2025
  • 65 views
కలెక్టర్ పై తక్షణం కేసు నమోదు చేయాలి ఏ.పీ.యు.డబ్ల్యూ.జే డిమాండ్

జనం న్యూస్ 08 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఫోన్ లో జర్నలిస్ట్ లను బెదిరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏ.పీ.యు.డబ్ల్యూ.జే) రాష్ట్ర…

  • November 8, 2025
  • 63 views
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన సీ ఈ వో రవి

జనం న్యూస్ నవంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న వంటి ఇందిరమ్మ ఇండ్ల పనులు సి ఈ ఓ జెడ్పి ఇన్చార్జ్. రవి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ…

  • November 7, 2025
  • 66 views
మహిళా ప్రపంచ క్రికెట్ కప్ విజేతకు భారీ నజరానా – సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్‌పై ప్రశంసలు కురిపించిన మేడా విజయశేఖర్ రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించిన కడప జిల్లా క్రీడాకారిణి శ్రీ చరణిను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు.ఈ సందర్భంగా రాష్ట్ర…

  • November 7, 2025
  • 72 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక రోగుల ఇబ్బందులు

జనం న్యూస్ నవంబర్ 07 మునగాల మండలంలోని మునగాల,రేపాల గ్రామంలో వున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అన్నారు‌.శుక్రవారం స్థానిక మునగాల,రేపాల ప్రాథమిక…