• December 17, 2025
  • 105 views
శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసం ప్రారంభం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 17 తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామం లో వెంచేసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం లో రెండవ రోజు ధనుర్మాస వ్రతము విశేష పూజ కార్యక్రమం వైభవం…

  • December 17, 2025
  • 103 views
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..

జనం కోసం 17 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎలికట్టలో “బిఆర్ఎస్ పార్టీకి షాక్” బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి గోనెల రాము కాంగ్రెస్ గూటికి ఆలయ కమిటీ మాజీ చైర్మన్…

  • December 17, 2025
  • 106 views
పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి ఏర్వ మనోహర్ రెడ్డి అండ: 43 వేల విలువైన సిసి కెమెరాలు వితరణ

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 17 తాము చదువుకున్న పాఠశాల మీద మమకారంతో, ఆ విద్యాసంస్థ అభివృద్ధికి తోడ్పాటునందించడం అభినందనీయమని తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. సుధాకర్ బాబు పేర్కొన్నారు. తర్లుపాడు గ్రామంలోని జెడ్పి ఉన్నత…

  • December 17, 2025
  • 104 views
సజ్జాపూర్ గ్రామ సర్పంచ్‌గా ప్రసాద్ రెడ్డి ఘనవిజయం – ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన

ప్రజల సేవలో 24/7 ఉంటానని అన్నాడు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 17 ప్రజానాయకుడు జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డి సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు.…

  • December 17, 2025
  • 107 views
వచ్చే ఎన్నికల్లో బీజేపీ దే అధికారం:ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

జనం న్యూస్ డిసెంబర్ 17 సంగారెడ్డి జిల్లా; వచ్చే ఎన్నికల్లో బీజేపీ దే అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందగా..…

  • December 17, 2025
  • 111 views
అనకాపల్లి దేవస్థానం ప్రాంతాల్లో ఐమాక్స్ ఏర్పాటుకు ఎమ్మెల్యే రామకృష్ణ కు చైర్మన్లు వినతి పత్రం

జనం న్యూస్ డిసెంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి ప్రాంతంలో దేవాలయాల్లో ఉన్న ప్రదేశాలు రాత్రిపూట చీకటిలో ఉన్నందున దేవాలయంలో రాత్రి సమయములో పూజలు నిర్వహించినప్పుడు లైటింగ్ లేక భక్తులు ఇబ్బందులు పడుతున్న దృశ్య ఇటీవల నియమితులైన దేవస్థానం…

  • December 17, 2025
  • 106 views
విద్యుత్ షాక్‌కు గురై గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ డిసెంబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు దారంగుల పాణి విద్యుత్ షాక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, ఈ విషయం…

  • December 17, 2025
  • 108 views
కానిస్టేబుళ్ళ శిక్షణకు డిపిటిసి మరియు బిటిసిలలో అన్ని మౌళిక వసతులు కల్పించాంవిశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి., గోపీనాథ్ జట్టి, ఐపిఎస్

జనం న్యూస్‌ 17 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డి.పి.టి.సి) మరియు విజయనగరం 5వ బెటాలియన్లో బిటిసిలను విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి., గోపీనాథ్ జట్టి డిసెంబర్ 16న సందర్శించి,…

  • December 17, 2025
  • 103 views
ఎన్ హెచ్-26 రక్తసిక్తం: గజపతినగరం వద్ద భయానక రోడ్డు ప్రమాదం: లారీ-ఆర్టీసీ బస్సుల ఢీ, నలుగురికి తీవ్ర గాయాలు!

జనం న్యూస్‌ 17 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 26పై లారీ-ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. అదే సమయంలో ఈ బస్సు మరో బస్సును,…

  • December 17, 2025
  • 107 views
రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న బాలిక మృతి: చీపురుపల్లిలో విషాద ఘటన.

జనం న్యూస్‌ 17 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 ఏళ్ల బాలిక మృతి చెందింది. చీపురుపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్కూటీపై రాజాం వైపు వెళ్తాంది.…