తెలంగాణ రాష్ట్ర సాధనలో టి జే ఎఫ్ కీలక భూమిక పోషించింది:
టీజే ఎఫ్ రజితోత్సవ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జనం న్యూస్ మే 25 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కీలక పాత్ర పోషించిందని కూకట్పల్లి…
గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఘనంగా తిరంగా ర్యాలీ
జనం న్యూస్, మే 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణ కేంద్రంలో తిరంగా ర్యాలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల అంగడి హనుమాన్ దేవాలయం…
మూడు నెలల రేషన్ కోటా ఒకేసారి పంపిణీ..!
జనంన్యూస్. 25. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే మూడు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్,…
వీవోఏల అధ్యక్షులుగా సుహాసిని
జనం న్యూస్ మే 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం. సమాఖ్య వివోఏల సురేఖ మండల నుండి నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు బడుగు విజయ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వివోఏలు 42 సభ్యులకు…
రాజీవ్ శాంతినగర్ ఎత్తి పోతల పథకం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
లిప్ట్ ద్వారా 5000 ఎకరాలకి శాశ్వతంగా సాగునీరు రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ మే 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన…
సైబర్నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సమాజంలో విచ్చలవిడిగా వివిధ రకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చట్టాల పై అవగాహన అవసరమని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. జనం న్యూస్ మే 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సమాజంలో విచ్చలవిడిగా వివిధ రకాల మోసాలు…
ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న మండల విద్యాధికారి :గజ్జెల కనకరాజు
(జనం న్యూస్ మే 24 చంటి) ఐదు రోజుల నుండి ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల దౌల్తాబాద్ లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎల్. ఎఫ్.…
భార్య మృతితో తీవ్ర మనస్థాపనతో భర్త ఆత్మహత్య…
బిచ్కుంద మే 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో విషాద ఘటన… మంగలి సంగ్రామ్ s/o శంకర్ నివాసం బిచ్కుంద వాసి చిన్న కొడుకు అయినా మంగలి సునీల్ కు గత సంవత్సరం కిందట పెద్దతడుగురు గ్రామానికి…
సైనికులకు మద్దతుగా గజ్వేల్ తిరంగా యాత్రలో పాల్గొన్న
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మన భారత పుణ్యభూమి ఎంతో గొప్పదన్నారు జనం న్యూస్, మే 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఆపరేషన్ సిందూర్ తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని,…
అటవీ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..!
జనంన్యూస్. 24. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని తాటిపల్లి గ్రామ అటవీ పరిధిలో అక్రమంగా ప్రభుత్వ భూమిని కంపార్ట్మెంట్ నెంబర్ 56 లో అక్రమంగా పొదలను తొలగించి చదును చేస్తుండగా పట్టుకోవడం అయినది సదరు వ్యక్తి జినిగాలకు…