• January 27, 2025
  • 39 views
గజ్జల స్వామిని పరామర్శించిన ఇరుగురాల ఆనందం నాయకులు

జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య జనవరి 27 ; జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని మాజీ జెడ్పిటిసి గజ్జల వసంతం అనారోగ్యంతో మృతి పట్ల గజ్జల స్వామి కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు ఇరుగురాల ఆనందం మాట్లాడుతూ గజ్జల…

  • January 27, 2025
  • 40 views
.గాలికొదిలేసిన ప్రజా పాలన ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం:- 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళి అర్పించకపోవడం సిగ్గుచేటు రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన ప్రతి చిన్న విషయానికి బిఆర్ఎస్ నాయకులను విమర్శించడం…

  • January 27, 2025
  • 38 views
సన్నపేటలో ఉచిత పశువైద్య శిబిరం

జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- కసింకోట మండలంలో విస్సన్నపేట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని సర్పంచ్ ఉప్పునూరి మాణిక్యం అప్పారావు ప్రారంభించారు. 70 పశువులకు నట్టల నివారణ మందులు మరియు…

  • January 27, 2025
  • 30 views
మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా*అద్దంకిరవికుమార్

జనం న్యూస్ మధిర రూరల్ జనవరి 27, దోర్నాల కృష్ణ . : మధిర మార్కెట్ కమిటీడైరెక్టర్ గా వయోజన కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ నీ .lమార్కెట్ కమిటీ *డైరెక్టర్*గా నియమించినందుకు ప్రియతమ నాయకుడు భట్టి విక్రమార్క మరియు డిప్యూటీ…

  • January 27, 2025
  • 28 views
ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి

అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం,పి.డి.యస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి, పటిష్ఠమైన చర్యలు సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశం ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పని…

  • January 27, 2025
  • 36 views
జర్నలిస్టుల విలువలను కాపాడండి బోర్ల వద్ద జర్నలిస్టుల పేర్లు చెప్పే వారిపై చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వత్తాసు పలుకుతున్న రెవిన్యూ సిబ్బందిపై ద్రుష్టి పెట్టండి* తహసిల్దార్ కు వినతి పత్రం అందించిన కూకట్పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు మా దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తాం: తహసీల్దార్…

  • January 27, 2025
  • 41 views
సెక్యూరిటీ గార్డ్ కార్మికునికి రావలసిన వేత్తనం ఇప్పించిన రవిసింగ్

జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్. కూకట్ పల్లి నియోజకవర్గంలోని కూకట్ పల్లి ఇండస్ట్రీ పరిధిలోని “గ్లాడియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ కాంటాక్ట్ ఆఫీస్”హౌసింగ్ బోర్డ్,…

  • January 27, 2025
  • 64 views
పెద్ద శివనూర్ గ్రామంలో ప్రైమర్ స్కూల్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం న్యూస్27.1.2025మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులుమెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ ప్రైమర్ స్కూల్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ మధ్యాహ్న భోజన పథకంలో వాడే నిత్యవసర సరుకులను…

  • January 27, 2025
  • 34 views
అర్హులైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు

జనం న్యూస్ జనవరి 27 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా నుఅభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లా…

  • January 27, 2025
  • 27 views
ఉత్తమ అవార్డు అందుకున్నా కంప్యూటర్ ఆపరేటర్ సుమన్

జనం న్యూస్ కౌటాల,జనవరి 27 కౌటాల మండల కేంద్రంలోని విద్య వనరుల కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న కె.సుమన్ 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల విద్య వనరుల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com