జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డిగ్రీ అడ్మిషన్ విషయానికి సంబంధించి ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి రాము, సి.హెచ్ వెంకటేష్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనినీ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం…
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం 2వ పట్టణ పోలీసు స్టేషనులో 2015 సం.లో నమోదైన హత్య కేసులో నిందితురాలు(ఎ-2) భీమిలి మండలం నగరపాలెం…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి జగన్ మోహన్ రాజుకు జన నీరాజనం నందలూరులో తెలుగు తమ్ముళ్ల కోలాహలం చమ్మర్తి జగన్మోహన్ రాజు కి ఘన స్వాగతం నందలూరు పసుపు సైనికులు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్…
జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మండలంలోని బిరసాడ వలస గ్రామంలో గల కోళ్ల ఫారం వద్ద ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిపై రెవెన్యూ శుక్రవారం కోరడ జుల్లు కనిపించింది. కోళ్ల ఫారం ప్రారంభం నుండి…
జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత విద్యార్థి ఫెడరేషన్ SFI విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 న ఛలో కలెక్టరేట్ కార్యక్రమం…
జనం న్యూస్,ఆగస్టు22,మునగపాక: యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం మునగపాక బొడ్డేడ ప్రసాద్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ సదరం సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ పేరిట కూటమి ప్రభుత్వం లక్ష…
జూట మాటలకు పెట్టిన పేరే మాజీ ఎమ్మెల్యే సిందే… బిచ్కుంద ఆగస్టు 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గం, బిచ్కుంద మండలం.. మాజీ ఎమ్మెల్యే షిండే నిన్న కౌలాస్ ప్రాజెక్ట్,నిజాం సాగర్ ప్రాజెక్ట్ కు సందర్శించి మొసలి కన్నీరు…
(జనంన్యూస్ 22. ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో శుక్రవారం రోజున గనుల కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ మారుమూల, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని…
ఎంపీడీఓ శ్రీనివాసులు, జనం న్యూస్,ఆగస్ట్ 22,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రాజారామ్ తాండ గ్రామ పంచాయతీలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతరలో మండల అధికారి ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో పంటభివృద్ధి,భూసంరక్షణ,పర్యావరణ పరిరక్షణ,వ్యవసాయ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎం.పీ రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధి పరిశీలకులు మేడా రఘునాథ రెడ్డి రాజంపేట మండల…