• April 16, 2025
  • 38 views
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు

జనం న్యూస్ ఏప్రిల్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్ లో నమోదు చేయాలని రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని…

  • April 16, 2025
  • 38 views
మెడికల్ ఏజెన్సీ ప్రారంభించిన బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామి…

బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మడల కేంద్రంలో నీ అంబేద్కర్ చౌరస్తా వద్ద పూలేన్ సాయిలు మెడికల్ ఏజాన్సీ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిలు గా పాల్గొన్న గౌరవ…

  • April 16, 2025
  • 42 views
బిచ్కుంద కళాశాల పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల…

బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం ఫొటోస్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లోని పీజీ కోర్సులు ఎంఏ తెలుగు ,ఎంఏ ఇంగ్లీషు,…

  • April 16, 2025
  • 42 views
మార్కెట్ చేర్మెన్ ని మర్యాదపూర్వకంగా కలిసినా వినవంక మండల్ నాయకులు

జనం న్యూస్ // ఏప్రిల్ // 16 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ).. వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మహమ్మద్ సాహెబ్ హుస్సేన్, బుధవారం నాడు జమ్మికుంట మార్కెట్…

  • April 16, 2025
  • 44 views
సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 50 మొబైల్ ఫోన్లు అందజేత – జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస రావు

జనం న్యూస్ ఏప్రిల్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఎవరైనా వ్యక్తులు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా మిస్ అయినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లో కానీ ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ డి…

  • April 16, 2025
  • 48 views
బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ కోర్టులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ

క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి: జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జనం న్యూస్ ఏప్రిల్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ లో ఆధునికరించిన బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ కోర్ట్ లను…

  • April 16, 2025
  • 42 views
వైసీపీని వీడి జనసేనలో చేరిక

జనం న్యూస్,ఏప్రిల్16,అచ్యుతాపురం: మండలంలోని చిప్పాడ పంచాయతీలో ఉద్దపాలెం,తాళదిబ్బ, గ్రామాలకు చెందిన సుమారు 200 మంది వైసీపీ పార్టీని వీడి మాజీ సర్పంచ్ రెడ్డి శ్రీను ఆధ్వర్యంలో రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్…

  • April 16, 2025
  • 46 views
రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జనం న్యూస్ ఏప్రిల్ 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి…

  • April 16, 2025
  • 42 views
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పెద్దపల్లి వాసికి చోటు

జనం న్యూస్, ఏప్రిల్ 17, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి సంగీత వాయిద్యమైన కీబోర్డ్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బోయిని ప్రసాద్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరెన్నో ప్రపంచ రికార్డులు…

  • April 16, 2025
  • 38 views
పొగాకు , నల్ల బర్లీ రైతుల కు గిట్టుబాటు ధర కల్పించాలని విసికె పార్టీ వంజా ముత్తయ్య

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఇన్చార్జి వంజా జాన్ ముత్తయ్య డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల నిరసన కార్యక్రమం చేపట్టారు, పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com