• November 11, 2025
  • 97 views
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…

బిచ్కుంద నవంబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో…

  • November 11, 2025
  • 115 views
బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తా

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బిచ్కుంద నవంబరు 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ పనుల పురోగతిపై మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో…

  • November 11, 2025
  • 82 views
హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్య దినోత్సవం..!

జనంన్యూస్. 11.నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని తుంపల్లి గ్రామం లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూంపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు చిత్రలేఖనం…

  • November 11, 2025
  • 81 views
విద్యార్థులకు డ్రగ్స్ వాడకం బెస్ట్ క్యాన్సర్ మీద అవగాహనా..!

జనంన్యూస్. 11.నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో గల పియం శ్రీ తెలంగాణ ఆదర్శపాఠశాల& కళాశాలలో“డ్రగ్స్ వాడక నిషేధం & బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన సదస్సు” డ్రగ్స్ వాడక నిషేధం – యువత భవిష్యత్తు రక్షణ”అనే అంశంపై…

  • November 11, 2025
  • 81 views
ముమ్మిడివరం మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమం

జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ముమ్మిడివరం నియోజవర్గం ముమ్మిడివరం మండలం కర్రివారిలేవు మర్లపాలెం మర్లపాలెం గేదెలంక అన్నంపల్లి కొమానపల్లి గ్రామాలలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు పైన ఉదాహరించిన ఏడు…

  • November 11, 2025
  • 77 views
కిడ్నాప్ అయిన బాలికను సురక్షితంగా రక్షించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీస్ అధికారులను అభినందిచిన జిల్లా ఎస్పి రాహుల్ మీనా ..

జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నిన్న అనగా ది.10.11.2025 న సాయంత్రం సుమారు 4.45 గంii ప్రాతంలో మట్టపర్తి మీరా సత్య మూర్తి @ చంటి అను ఆసామి స్కూల్ కు వచ్చి వరుసకు మేనకోడలు…

  • November 11, 2025
  • 80 views
మూగబోయిన ప్రకృతి కవి గొంతు

జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రజాకవి, ప్రకృతికవి, తెలంగాణ మాతృగీతం అయిన జయజయహే తెలంగాణ… జననీ జయకేతనం…, పల్లె నీకు వందనాలమ్మో…, మాయమైపోతున్నాడమ్మా… మనిషన్నవాడు…., వంటి అద్భుతమైన పాటలతో ప్రసిద్ధికెక్కి… పద్మశ్రీ, నంది అవార్డులు అందుకున్న…

  • November 11, 2025
  • 84 views
జాతీయ రహదారి పై ప్రమాదాలు నివారించేందుకు బారికేడ్ల ఏర్పాటు

జనం న్యూస్ నవంబర్ 11 మునగాల జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు మునగాల మండల పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. మునగాల సర్కిల్ సీఐ రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు,మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో, మునగాల మండలం ఆకుపాముల వై…

  • November 11, 2025
  • 80 views
ఓరుగల్లు మహిళా సమాఖ్య నుండి వచ్చిన సీనియర్ సిఆర్పిలు శిక్షణ కార్యక్రమం

జనం న్యూస్ నవంబర్ 11 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడ్ మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మండల సమైక్య లోని సభ్య గ్రామ సంఘాల అధ్యక్ష,కార్యదర్శి, కోశాధికారులకు ఓరుగల్లు మహా సమైక్య నుండి…

  • November 11, 2025
  • 74 views
పార్థివదేహనికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 11 మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండాకు చెందిన జాదవ్ గోవింద్ బార్యా శాంతి బాయి అనారోగ్యంతో బాధపడుతు నెలరోజులుగా ఆసుపత్రిలో ఆపరేషన్ చికిత్స పొందిన కూడా ఆమె మృతి చెందడం జరిగింది…