జనంన్యూస్. 12. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ రోజు ఇందూరు కళాభారతి నిర్మాణ స్థలాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.ఎమ్మెల్యే కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు మరియు సంబంధిత విభాగాల ప్రతినిధులతో చర్చించి, ప్రాజెక్టు ప్రగతిపై సమీక్ష…
జనం న్యూస్ 12 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణం షేరెల్లి వీధిలో జరిగిన బలిజ లక్ష్మీ హత్య కేసులో ప్రధాన నిందితుడు కల్లా రామిరెడ్డి డబ్బుపై…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 12 ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ జహీరాబాద్ తాలూకా నాయకులు కొండపురం నర్సిములు, డాక్టర్. పెద్దగొల్ల నారాయణ, విశ్వనాథ్ యాదవ్, శంకర్ సగర ,వడ్డే శేఖర్ లు హాజరై…
జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మడివరం వైయస్సార్ పార్టీ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయమై రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో మండల రెవెన్యూ అధికారులకి కాలేజీలు ప్రైవేటీకరణకు…
బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజకుమార్ జనం న్యూస్ /నవంబర్ 12/ప్రతినిధి కాసి పేట రవి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి –2025 రాజ్యాంగ విరుద్ధమైందని, ఇది కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర అని భీమారం…
జనం న్యూస్ 12 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రైతాంగ సమితి..ఈ యాసంగితో ముందుగానే జూరాల ప్రాజెక్టు నీరును విడుదల చేయాలని సూపర్డెంట్ ఆఫీస్ జోగులాంబ…
జనం న్యూస్ నవంబర్ నవంబర్ 11: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లపోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుపోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. రాజేశ్వర్ తెలిపారు. గ్రామం…
(జనం న్యూస్ 12నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ కాజిపల్లి మరికొన్ని గ్రామపంచాయతీలలో పంచాయతీ భవనం కొత్తగా నిర్మిస్తామని చెప్పి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తి చేయకుండా అసంపూర్తిగా నిలుపుదల చేయడంతో పిచ్చి మొక్కలు…
బిచ్కుంద నవంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని రైతులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు రోడ్డుపై సోయా కొనుగోలుపై ఎలాంటి నిబంధన లేకుండా కొనుగోలు చేయాలని ధర్నా రాస్తారోకో నిర్వహించారు.సోయ కొనుగోలుపై రోజు…
జనంన్యూస్. 12. నిజామాబాదు. దేశాయ్ సమస్యలపై ఆందోళనలు ఉదృతం చేయనున్నట్లు తెలంగాణ ప్రగతిశీల భీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్. రమేష్ స్పష్టం చేశారు. బుధవారం నాడు తెలంగాణ ప్రగతిశీల భీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త…