జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు నాగిరెడ్డిపల్లి పంచాయతీ నందలి బచ్చు భవన్ నందు దేశం గర్వించదగ్గ ఇరువురు మహనీయుల( భగత్ సింగ్ మరియు గుర్రం జాషువా) జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్…
కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో జనం న్యూస్ సెప్టెంబర్ 29 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్ద చెరువు సమీపంలోని సాయిబాబా గుడి ఆవరణలో ఆదివారం సాయంత్రం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 29 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రోడ్డు పనులను దగ్గరుండి పరిశీలిస్తున్న టిడిపి నాయకులు నందలూరు మండలం టంగుటూరు ఓబిలి మధ్య ఉన్న రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా పింఛ డ్యాం నిండి గేట్లు తెరవడంతో చెయ్యరు నది…
జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం మహిళలకు ఇస్తానన్న రెండు బతుకమ్మ చీరలు ఎక్కడా అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించ్చిన మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణా రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తెలంగాణ తొలి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 29 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు ఎన్నికల సంఘం దసరా శుభాకాంక్షలు తెలిపింది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గ్రామం యువత ఎన్నికల్లో పోటీ చేయాలి ఆయా గ్రామాలలో యువతకు అవకాశం ఇవ్వాలి అప్పుడే…
జనం న్యూస్ 28 సెప్టెంబర్ తొర్రూరు డివిజన్ ప్రతినిధి చెర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు.యాకయ్య మహబూబా దంపతుల కుమారుడు ధర్మారపు లోకేష్ ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలలో ఉత్తమ ర్యాంక్ సాధించి ప్రభుత్వ మెడికల్ కళాశాల మంచిర్యాలలో అడ్మిషన్ పొందాడు. ఈరోజు…
సిద్దిపేట జిల్లా, దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల కేంద్రంలోని దుర్గాభవాని ఆలయంలో నవరాత్రుల సందర్భంగా 7వ రోజ చాముండేశ్వరి అవతారంలో కొలువు దీరిన దుర్గాభవానిమాత పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రీ సంభారపు నాగరాజు స్వాతి గారు, శ్రీ…
అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ Nifaa ( నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ & యాక్టివిస్ట్) సిల్వర్ జూబ్లీ అవార్డు ఫంక్షన్ లో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకటరావు పేట గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కవి గాయకులు,…
(జనం న్యూస్ సెప్టెంబర్ 28 చంటి) దౌల్తాబాద్, సెప్టెంబర్ 28: ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ జాతీయ సేవా పథకం యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో దొమ్మాట, గాజులపల్లి గ్రామాలలో వారం రోజుల పాటు కొనసాగిన ప్రత్యేక వర్షాకాల శిబిరం ఈరోజు ఘనంగా…