• November 13, 2025
  • 66 views
విజయనగరంలో వైసీపీ నిరసన ర్యాలీ

జనం న్యూస్ 13 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం విజయనగరంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు.మాజీ డిప్యూటీ స్పీకర్‌ వీరభద్ర స్వామి నేతృత్వంలో తహసిల్దార్‌…

  • November 13, 2025
  • 64 views
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను *మరియు వారి కుమార్తె సిరమ్మ

జనం న్యూస్ 13 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గం తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్…

  • November 13, 2025
  • 62 views
మండలంలో ఎస్సీల భూ సమస్యలు పరిష్కరించాలి

జనం న్యూస్ 13 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా కేటి దొడ్డి మండలం పాతపాలెం గ్రామంలోని ఎస్సిల స్మశాన వాటికకు చెందిన 10 గుంటల భూమికీ హద్దులు…

  • November 13, 2025
  • 63 views
డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఇకపై జైలు శిక్షవిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపిఎస్.

జనం న్యూస్ 13 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపి, ఎస్.కోట పోలీసులకు పట్టుబడిన నిందితుడు శివరామరాజు పేట గ్రామానికి చెందిన కపిరెడ్డి అప్పారావుకు ఎస్.…

  • November 13, 2025
  • 64 views
అల్లంపూర్ నియోజకవర్గం రైతులకు అందని నెట్టెంపాడు ప్రాజెక్టు నీళ్లు

జనం న్యూస్ 13 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు .రామచంద్రారెడ్డి డీకే అరుణమ్మ 2లక్షల ఎకరాల కోసం డిజైన్ చేసి సింహ భాగం…

  • November 12, 2025
  • 77 views
పేదింటి విద్యార్థినికి ఆర్థిక సహాయం

జనం న్యూస్ నవంబర్ 14 మునగాల సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రంలో ని దళిత పేద కుటుంబానికి చెందిన లంజపల్లి నాగరాజు కల్పనల కుమార్తె సౌజన్య ఈ సంవత్సరం నీట్ పరీక్షలో ఎంబిబిఎస్ ప్రవేట్ కాలేజీలో సిద్దిపేటలోని సురభి మెడికల్…

  • November 12, 2025
  • 73 views
మినరల్ మిక్సర్ పశు పోషకులకు ఒక వరం లాంటిది

జనం న్యూస్ నవంబర్ 12 కోదాడ తెలంగాణ బ్రాండ్ మినరల్ మిక్సర్ తెలామిన్ పశు పోషకులకు వరం అని సూర్యాపేట జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం కోదాడ పశు వైద్యశాలలో పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు పశుపోషకుల…

  • November 12, 2025
  • 76 views
మైనర్, రాష్ డ్రైవింగ్ పై నందికొండ పోలీసుల నజర్

లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు- ఎస్సై ముత్తయ్య జనం న్యూస్ – నవంబర్ 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ పరిధిలో మైనర్, రాష్ డ్రైవింగ్ లపై పోలీసులు దృష్టి సారించారు. గత…

  • November 12, 2025
  • 80 views
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. 2025–26 బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.5,434 కోట్లు కేటాయిం చడం పట్ల టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్…

  • November 12, 2025
  • 77 views
తాగి బండి నడుపుతే జైలుకే..!

జనంన్యూస్. 12.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. మద్యం మత్తులో వాహనము నడిపిన వారిపై మోటర్ వెహికల్ సవరణ చట్టం 2019 ప్రకారము శిక్షలు ఈ దిగువ విధంగా గలవు: పోలీస్ కమీషనర్ వెల్లడి మోటర్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 185…