• November 11, 2025
  • 74 views
సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులు.

జనం న్యూస్ 11 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా వివిధ ప్రాంతాల్లోఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి నిబంధనను సడలింపు చేయాలి.స్లాట్ బుకింగ్ సమయాన్ని నిరంతరం కొనసాగిస్తూ డెలివరీ…

  • November 11, 2025
  • 71 views
వీడిన మహిళ మర్డర్ కేసు మిస్టరీ.

జనం న్యూస్ 11 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా: ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసై,అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలనే అత్యాసతో ఓ మహిళను హత్య చేసి,…

  • November 11, 2025
  • 73 views
తాడేపల్లి వైఎస్అర్సీపీ కేంద్ర కార్యాలయంలో జిల్లెళ్ళ రమేష్

జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్టూడెంట్‌ వింగ్‌ అధ్యక్షులతో శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశంలో పాల్గొన్న ఉభయగోదావరి జిల్లాల విద్యార్థి విభాగం రీజినల్…

  • November 11, 2025
  • 72 views
విదేశీ వద్దు స్వదేశీ ముద్దుబిజెపి విస్తృత ప్రచారం

ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులనే వాడాలని, విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకోవాలని బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి సూర్యనారాయణ గుప్త ( నానాజీ) పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.మంగళవారం డాక్టర్…

  • November 11, 2025
  • 71 views
ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి

జనం న్యూస్ 11 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,ఐ పి యస్ ప్రజా సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ…

  • November 11, 2025
  • 72 views
కేవలం నోటికి మాత్రమే తీపికడుపుకు మాత్రం పూర్తిగా చేదుపెద్ద మొత్తంలో నాసిరకం మిఠాయి షాపులులీటర్ పాలు కిలో చక్కెర ఎవరు కూడా తీసుకోరు రోజు క్వింటల కొద్ది మిఠాయిలు పాలకోవా అమ్ముతుంటారు అయినా ఏ అధికారికి పట్టింపు లేదుపి. రాములు నేతజాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 11 జహీరాబాద్ పట్టణంలో రోజురోజుకు గుజరాతి ల మిఠాయి షాపులు పెరుగుతూ ఉన్నాయి ఈ మిఠాయి షాపులలో తయారు చేసే మిఠాయిలు అన్నీ కూడా నాసిరకం వాస్తవానికి పాలతో మిఠాయిలు తయారు…

  • November 11, 2025
  • 89 views
సూళ్లూరుపేటలో  07.12.205వ తారీఖున అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం

జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట స్టార్ బస్టాండ్ వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీ హరిహర సుతుడు, ఆపద్బాంధవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ అయ్యన్…

  • November 11, 2025
  • 83 views
నందలూరులో రోడ్లపై ఇంటర్నెట్ కేబుల్‌లు – భయాందోళనలో ప్రజలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని ప్రధాన వీధులు,కాలనీలలో రోడ్లమీదుగా వదిలేయబడిన ఇంటర్నెట్ కేబుల్‌లు మరియు టెలి కమ్యూనికేషన్ కేబుల్ జాయింట్ బాక్సులు ప్రజలకు ఇబ్బందులతో పాటు భయాందోళనలను కలిగి స్తున్నాయి. కేబుల్‌లలో కరెంట్ ప్రవహిస్తుందో లేదో తెలియక…

  • November 11, 2025
  • 79 views
పల్లె నిద్ర’తో ప్రజలకు మరింత చేరువగా పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 11 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలస గ్రామంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ‘పల్లె నిద్ర’ చేపట్టి, ప్రజలతో నవంబరు 9/10న మమేకమయ్యారు.…

  • November 11, 2025
  • 81 views
యువకుడి ఆత్మహత్యాయత్నం

జనం న్యూస్ 11 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వీరఘట్టం మండలం కంబరవలసకి చెందిన కె.శ్రీధర్‌ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆయనను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల వేధింపులు భరించలేక తాను ఈ…