ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలుమండల విద్యాధికారి గజ్జల కనకరాజు
(జనం న్యూస్ చంటి జూన్ 2) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మండల వనరుల కేంద్రం దౌల్తాబాద్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ఎంతోమంది అమరుల త్యాగ ఫలితమే ఈ రాష్ట్ర ఆవిర్భావం…
ధ్యానోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎస్సై పరమేష్
జనం న్యూస్ జూన్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఈనెల 3 నుం చి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు మండల కేంద్రంలోని నవోదయ హై స్కూల్ లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్…
నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొమురయ్య
జనం న్యూస్ జూన్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయరాకుల చేరాలు బిసి రజక నాయకుడు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు పోయి మరణించడంతో విషయం తెలిసిన వెంటనే తెలంగాణ…
పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ జూన్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పోలీస్ స్టేషన్ లో సీ ఐ పి రంజిత్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ జరిగింది…
జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షులు గా ఎన్నిక సుంకరబోయిన సతీష్ యాదవ్
యాదవుల ఐక్యత ప్రతి ఒక్కరి బాధ్యత: తగుళ్ల జనార్ధన్జనం న్యూస్ జూన్ 1 మండలం పెన్ పహాడ్ :యాదవులను ఐక్యత చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు తగుల…
ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమంలో! కాంగ్రెస్. బి ఆర్ఎస్. రసా బస ఒకరిపై ఒకరు నినాదాలు
.జనం న్యూస్. మే 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని ఎల్లమ్మ గూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు శంకుస్థాపన కార్యక్రమంలో బీ ఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్య కొద్దిసేపు రసాభస నెలకొంది.…
చౌక ధరల దుకాణామును పునః ప్రారంభించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు
ప్రతినెలా 1 నుంచి 15 వరకు రేషన్ దుకాణాలలో రేషన్ .. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 వరకు రేషన్ తీసుకోవచ్చు.. వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ…
ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమంలో! కాంగ్రెస్. బి ఆర్ఎస్. రసా బస
ఒకరిపై ఒకరు నినాదాలు.. జనం న్యూస్. మే 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని ఎల్లమ్మ గూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు శంకుస్థాపన కార్యక్రమంలో బీ ఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్య…
నాగిరెడ్డిపల్లి పంచాయతీలో చౌక దుకాణాలు ప్రారంబించిన మేడా విజయ శేఖర్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి చౌక దుకాణాలు ప్రారంభించిన మేడా విజయసేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో భాగంగా…
డబల్ బెడ్ రూమ్ లను పట్టించుకునే నాధుడే లేడు
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ ఆదివారం జూన్ 1 అందోల్ నియోజకవర్గం జోగిపేట్ లో గల డబల్ బెడ్ రూమ్ కాలనీ లో పట్టించుకునే అధికారులే లేరు, పేరుకే డబల్ బెడ్ రూమ్ లు, మొత్తం నాసిరకం పనులు, వర్షాకాలం…