కలెక్టర్ గారు మంజూరు చేసిన 2 లక్షల పనుల ప్రారంభానికి స్థలం పరిశీలించిన మండల అధికారులు
మద్నూర్ జులై 30 జనం న్యూస్ బుధవారం మద్నూర్ మండల పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు పెద్ద ఎక్లారా వద్ద గల గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి 2 లక్షలు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన…
ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో అర్బన్ ఎమ్మెల్యే కృషి…!
జనంన్యూస్. 31.నిజామాబాదు. టౌన్. నిజామాబాదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిసిన నాటి నుండి ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్…
ఆత్మ కమిటీ చైర్మన్ గా మంచన్ పల్లి శ్రీనివాస్ రెడ్డి.
జనం న్యూస్ జులై 31 వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి గ్రామాని కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కక్కులూరి శ్రీనివాస్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఎజెన్సీ) …
సాయుధ దళపతి కామ్రేడ్. పూనేం లింగన్న విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దాం..!
జనంన్యూస్. 31.సిరికొండ.ప్రతినిధి. జీవితాంతం ప్రకజలకోసం కృషి చేసిన పూనేం లింగన్న విప్లవోధ్యమాలకే ఆదర్శనీయుడు.సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ.ప్రజల కోసమే అంకితమై ప్రాణాలను సహితం అర్పించిన . సాయుధ దళపతి కామ్రేడ్. పూనేం లింగన్న విప్లవ స్ఫూర్తిని…
బీసీల రాజ్యా సాదనే లక్ష్యంరాజ్యాధికారం కోసం బీసీ కవులు, కళాకారులు ఒక్కటి కావాలే
జనం న్యూస్ జూలై 31 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో ఇక వచ్చేది బీసీల రాజ్యమే బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దరువు అంజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గా…
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు లోకేష్ కృషి వర్ణనాతీతం – బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జూలై 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ఉన్నత అధికారులు సింగపూర్ పర్యటనలో 26 కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో…
“స్వచ్ భారత్” చేపట్టిన దత్తసాయి వాకర్స్ క్లబ్
జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సేవా కార్యక్రమాల్లో భాగంగా దత్తసాయి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో “స్వచ్ భారత్” కార్యక్రమాన్ని బుధవారం ఉదయం కొత్తపేట వాటర్ ట్యాంక్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ లో శ్రమదాన…
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా అనుచితమైన పోస్టులు పెట్టి కుల, మత, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన…
జయనగరం AMC పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం – ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీమతి పాలవలస యశస్వి గారు
జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (AMC) పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన…
విజయనగరం చెన్నె షాపింగ్ మాల్ ముందు నిరసన స
జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం చెన్నై షాపింగ్ మాల్లో తొలగించిన కార్మికులు, ఉద్యోగులను కొనసాగించాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. బుధవారం షాపింగ్ మాల్ ముందు ఆందోళన చేశారు.…