రాజ్యాంగ విలువలు బీజేపీ కాలరాస్తుంది ప్రణవ్
జనం న్యూస్ // ఏప్రిల్ // 25 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ,రాజ్యాంగ విలువలను కాలరాస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గల…
వెటర్నరీ క్యాంపు ఏర్పాటుచేసిన తీన్మార్ జయ్
జనం న్యూస్ ఏప్రిల్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో వెటర్నరీ క్యాంపు ఏర్పాటు చేసి ఈ క్యాంపును గ్రామ రైతులు సానుకూలంగా సద్వినియోగం చేసుకున్నారు వారి యొక్క పశువులను భవిష్యత్తులో…
పహాల్గం ఘటన పిరికిపంద చర్య
*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి* జనం న్యూస్ ఏప్రిల్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద జమ్మూకాశ్మీర్లోని పహాల్గంపై ఉగ్రదాడి పిరికిపంద చర్య అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల…
రజతోత్సవ సభకు తరలి రావాలి…బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, నుతన గౌడ సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండుకాడి వెంకటేష్ గౌడ్
జనం న్యూస్, ఏప్రిల్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ఈ నెల 27వ వరంగల్ లో నిర్వహించే బీఆర్ఏస్ రజతోత్సవ బహిరంగ సభను జయ ప్రదం చేయాలని, విద్యార్థి, యువజన విభాగం, గౌడ్ సంఘం నాయకులు…
మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా!పోస్ట్ లు పెట్టినా చట్టరిత్య కఠిన చర్యలు తప్పవు
మల్టీజోన్ ఐజి పి.సత్యనారాయణ జనం న్యూస్. ఏప్రిల్ 24. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి (అబ్దుల్ రహమాన్) మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని.మల్టీ జోన్-ll ఐజి. పి. సత్యనారాయణ తెలిపారు. ఈ…
దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాస రాజు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు , బిజెపి నాయకులు పోతురాజు మస్తానయ్య దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా నేడు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొని…
పర్యావరణ పరిరక్షకుడువనజీవి జానకి రామయ్య మృతి తీరని లోటు
నిర్భయ ఫౌండేషన్ అధ్యక్షురాలు మల్లెల ఉషారాణి జనం న్యూస్ 24 ఏప్రిల్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశారని,, వారి జీవితము భావితరాలకు ఆదర్శప్రాయమని ఎక్కువ చదువు లేకపోయినా ఎంతో…
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సదయ్య
జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామ నివాసులు కొమ్ముల మల్లయ్య రమ కుమారుడు నాగులు నిత్య (అమ్ములు) వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పరకాల మార్కెట్…
మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా!పోస్ట్ లు పెట్టినా చట్టరిత్య కఠిన చర్యలు తప్పవు
మల్టీజోన్ ఐజి పి.సత్యనారాయణ జనం న్యూస్. ఏప్రిల్ 24. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి (అబ్దుల్ రహమాన్) మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని.మల్టీ జోన్-ll ఐజి. పి. సత్యనారాయణ తెలిపారు. ఈ…
జడ్పిటిసి దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నల్లతిమ్మాయిపల్లి గ్రామంలో రాముల దేవస్థానం నందు శ్రీ శ్రీ శ్రీ రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది పూజలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయించి నల్ల తిమ్మాయపల్లి గ్రామ ప్రజలు ఎల్లవేళలా…